4
|
3 tea అలి ment"
fl i]
న.
హోక్షుణ
A
rites ద్యలో
గమన ర్యూ
క్త న్ |
Ta, a Mee
Pree," 3 he స శ
సరయు... న హతే
క న నా లే న Aw
గ్ యా. మ
రన సం చల్ ల
తనల J
~~
a ఇ,
[ప కాశములు t
__ గయోఢాలయి”, 1-10. 18% అశోక్నగర్, హైదరాజాదు-500 020...
వెల రూ, 16.00
మహాభారత కథలు (ఆదిసభా పర్వములు)
రచన
కామరాజుగడ్డ రామచంద్రరావు _
(వతులు 500
గులు ౦బ వ 96 ర ర్. లా ¥ ల నతో .. వ ae ఖీ న i |
ట్ క యాల Fore న jue
J 3 న. న్ Care ణీ లో షా ae
సునీతా ఆర్టు పింటర్సు పంజాగుట్ట, హైదరాబాదు-500 489.
రూ. 16/—
హక్కులు రచయితవి
అధ్యాత్మయోగాలయ వారి ఇతర |పచురణలు
1. వేదాంత డిండిమము (తెలుగు కాక్పర్య వివరణము)
2. శ్రీ శ్రీమద్భగవద్గీత (మూలము)
8. సాధన గ్రంథ రత్నములు ల క
4. యోగాలయ (పార్థన మంజరి క.
(స సకల దేవతల నో తమలు)
ర్. ట్ర లక్ష్మీ నారాయణ హృదయము
6. కామకళా విలాసము (ఆడై వత. సిద్ధాంతము)
7. ‘Gems of Prayers (by Swamy Sivanande) న భం
(పకాశకుల మనవి a me: AY
' పురోవాచము స హు. సీ!
అభిప్రాయములు. an sw KX
ఉవ(క్రముణిక "ae 1
ఆదిపర్వము _ వథమాళ్యాసము. 5
జనమేజయుడు “ se sr లీ
ద్వితీయాళ్వా సము
- వాగగరుడ సంభవము. hk జ 28
_హౌవర్ణో పాఖ్యానము sm “yu we. TOL
ఆ స్తేకుడు య... Tm Se aE
Sea
మహాభారత కథా (కో వణ (ప్రపత్తి త : a . [. న. wt
3 వేదవ్యాసుని స క అక వటి 54
' జగదుత్చ త్తి = క త ee TE
. రాజివేర్ళ కీ ర్హనం కాయయాతి wa lee.
_చేవయాని కథ = వాం పి.
| యయాతి - శర్మిష్ట. = పతన కం
చతుర్థాశ్వాసము
శకుంతలా దువ్యంతము
వ వనూత్ప త్తి
పాండవ ధృతరాష్ట్రుల జననం
పంచమాశ్వాసము ॥
1. బోధా[కమణిక '
2. ధరశ్రరాజాదుల సంభవము
. కౌరవుల విద్యాభ్యాసం =
షష్షాశ్వాసము
క సు
1. విద్యా (ప్రదర్శనం- గురుదక్షిణ
2, కుట్ర-లాక్షా''గృహదహనం
ల, “పాండవ వన "ప్రవేశం శా
4. హిడింబ వధ
ర. ఐక వధ
స వ్రమాశ్వాసము
1. జీవితంలో (ప్రకాశించే (ప్రయత్నం
2. తపతీ సంవరణం
తీ, వశిష్ట మాహాత్మ్యం
4. ద్రౌపదీ స్వయంవరం
ర్, వై వాహికపర్వం
అన్టమాళ్యాసము.
కేం 'విదురాగమనం... ag అలల సనా
వి, కాజ్యార్థ లాభం .... =
న అర్జునుని ని తీర్థయ్లాత్రలు య
Hh
HG
88
91.
ఓరి
109
1
20,
| న స.
[88
Ibi
100
[100
1H
107
హ్...
కేలరీ.
కామారా చాటున న
ఈఏ ఈ యా
=.
| ప్రథమాశ్వాసము .
cm (601 శా CS do —
+ సుభ(ద్రా హరణం
+ హరణ హారిక
+ భాండన దహనం _
. మందపాలుని కథ
_ మయసభా రచన
నారద సందేశం
. మ్యత్రాంగపర్వఠ.
. జరానంధ వధ
. దిగ్విజయము ...
. రాజసూయము.
ద్వితీయాశ్వాసము
wD రచి we
me
ct
. అర్జ్యాఖి హరణం
- శిశుపాల వధ,
. తట్ర-మొదటిసారి జూదం.
- కుటవై ఫల్యం
- అనుద్యూతం -
అ రు లలి భం
197
200
201
208
HOT
208
211
బిల,
218
219
లది.
co co ర లిం లెది-
cc mm OA లచ ree
చిల్ల బాటలకు దారితీస్తున్న (ప్రస్తుత భారతీయ సంస్కృతిని పున
లుద్దాటిం చి మానపుల్లో ఛాంతె సంతోషాలను నె నెలకొలలలం౦ టబ పూర్వపు మన
సంస్కృతిని ఓరిగి సంతరించాలి.. అందుకు సీతి లేదాధరశ్చమనే పరిధిలోపల
| సంబంధాలు ఇమిడి ఉండాలి. మహాభారతంలో ఈ పరిధులేవో
విజ్ఞాన విషయం మరొకచోట ఉండదన్న సంగతి జగద్విదితమైన విషయం.
మహాభారత కథల చెరుగనివాడు తన (బతుకులోని ఎత్తుపల్లాల స్వభావం
ఎరుగనివాడె అప్పుతాడు.. జీవితంలోని సుఖ దుఃఖాల . నిచారణ చేయలేడు.
sen లోని మహత్తును, అందాన్ని ఆనందాన్ని పొందలేడు.
విస్పష్టంగా ఇప్పి ధరశ్రిమిదని సంతృప్తికరంగా చెప్పి ఉన్నది. దానిలోబేని
.మహో భారతం శేవలం - వురాణంకాదు. మహో woes వారి చరితలు
తి హాసాలుగాచెస్పి తుపనెలా. నడపాలో సామాజిక ఆధ్యాతిశ్రక సంబం
ధాలు ఎలా ఉండాలో కాంతా య. టోవంచగలిగిన sts
భారతీయ సాొంస్క్యూృడిక । గమనం | విశిష్ణ్రమెన పంథా (తొక్కడానికి సమ్వులు
మహాభారతకథా పఠనం చేయటం స్ట్ న వ్
అందుకని, ముఖ్యంగా నిద్యార్గులకు వీలుగా చిన్నప్ప
భారత కథలు (పచురించి వీలయినంత తక్కువ ధరకు అంది
చేనున్నాము. భారతీయులంతా ఈ పృస్తకాలగు కొని తమ సంతాసగంచే
చదివింపజేసి వారిని విజ్ఞాగవంతుల జేసి మా (ప్రయత్నానికి చేయూత
సీయా ధి నంది.
ఆదిపర్వంలో మొదటి నాళ్లు ఆశ్వాసాలు అచ్చువేసి 108 పేజీల
ప్పుస్ణకం గ రు.లకు సరఫరా చేశాము. ఇప్పుడు 109 నుంచి 249 వరకూ
కూడ అచ్చువేయించి ఆది సభాషర్వాలన్లు పు ర్తిగా సరఫరా. చేస్తున్నాము.
య. ప్రకాశకులు
రోవాచము
ఈ రచన ఎందుకు చేశాననేది తెలుపాలని ఇక్కడి (ప్రయత్నం. ఇది
(వాయటంవల్ల రచనన్లు అర్థం చేసికోదలచేవాళ్ళకు ఏదృష్టితో దాన్ని అర్థం
స్ఫురింప కలలా మ కను అవుతుందని నమ్మకం, అందుకే
ఈ తొల్రివలుక్రులు (నాస్తున్నాను |
భారతీయ సంస్క్థృూతి పూర్వకాలంలో ఎలా ఉండేది అనే విషయం.
తెలియడానికి, అంటే సాం(ప్రదాయికమెన భారతీయ. సంస్కృతి యేమిటి
అనేది తెలియడానికి వూర్వ(గంథాలు చదవాల్సి ఉన్నది. కాని అవి చదవ
డానికి వినడానికి ఈ నూతన (ప్రపంచంలో చాల తక్కూవ అవకాశంఉంది.
సం(ప్రదాయికమైన _సత్కతువులు, క్రానయజ్ఞాలు సన్నగిలి పోయినవి కదా!
పైగా వాటీని చదివే అవకాశం కలిగినా వెంటనె వాటి తత్త్వం అర్థంకాదు,
అందుకు కారణం ఆ(గ్రంథాలు నారికేళ. పాకంలో ఉండటమయి యుండ
వచ్చు. పద్యరూపంలోనో _ లేక శ్లోకరూపంలోనో ఉండటమూ అయిఉ౦డ.
ప అది ఒక్క బకాదు. (గంథాంతరమయిన విషయానికి తగిన సంస్థా
రం లేకపోవటం చేత చదువరికి అవి అర్థంకా కపోవటంకూడ ముఖ్యకారణ మె.
ఆ సంస్కారం సంతరించుకొని (గ్రంథవఠనంచేస్తే స నిజానికి పూర్వ్య(గంథాలు
డ అర్థం కానంతటి. అయోమయా లేమీకావు. అయితె తెలుగు లిపిలోడన్నా
వరవృ్య్భక భాషల్ లోనో పద్యరూపంగానో శ్లోకరూపంలోనో ఉండటంవల్ల.
పూర్వ(గ్రంథాలను చదివే సగటు తెలుగు చదువరి రెండు మూడు పేజీలు
చదివి విసిగిపోవటం కలు గుతున్నద్. ఆకారణ ౦చేత' పూర్వ గ్రంథ విషయాలు
వాడుకభాషలో చెప్తూకూడ సూచన ప్రాయంగా మా(త్రమె చెప్పి ఊరుకొనక
. విషయం విస్పష్టంగా. చెప్తూ పుస్తకాలు మ. ఎంతో. వ నేయాజిన
ముందని అభిప్రాయపడుకున్నాను. |
అందుకని ఈ రచనలో శేవలం కథలే ee
"ర్లర్భిత మహ త్తర విషయాలు చెప్తున్నాను. వినండి అనకుండా-బాబాయి ఇప్ప.
_ఛలచిందేదో దాన్ని కాంతా తంగా చెషే ప్పేట్లు రూపొందించాలని క్రయ
Vil
త్నంచేశాను. భారతం. వే దార్థ బృంహితం ఎలా అయిందో
(పయత్నం చేశాను. వేదంలోని పూర్వుమీ మాంసలో చెప్పిన కరశ్చలు
చిత్తశుద్ది ని సంతరించి వేదాంత విషయ విచారణ చేసి మననంచేసి మోక్షం
న్ వేదఆశయం. వేదాంతం మోక్షమార్గాన్నిి చెప్తుంది. అందుకమోక్ష
సాధన చెప్పటమె మహాభారతంలోని ఆశయం .దాన్ని వ్యాసమహర్షి ఈ భారత
కథల్లో సాధించాడు. చెప్పిన కథలన్నీ (శ్రీమదాంధ్ర మహాభారతంలో చెప్పిన
వరుసనె నడిచినవి. వాటిని వార్తా పత్రికలో చదివిన క్ష చదివినా వాటివెనుకనున్న
అంతరాంతర ధర్యాఒధర్యాల నే వక. తెలియాలనే ఆసక్తిని పెంచుకొని
చదవటం తప్పకుండా చేయతగినట్టిది. వెల్లడి చేయబడిన తెలివిడిని మెట్టుగా
ఉపయోగించుకొని చదువరులు సర సూక్షొశిలను దర్శించాలి. ఆదే వికాసం:
విద్యార్థులకు-అం' పే పరీక్షితులశే ననికా దు - బాలురకు జ్ఞానాన్ని ) కలిగించే
పుస్తకంగా ఇది 'వెలుస్తుందనే ఆశతో (వ్రాశాను.
డాక్టరు దివాకర్ల వేంకటావధానులవారు గురూజాంగురులు, ఒకసారి
డా॥ ఇరివెంటి కృష్ణమూర్తిగారు అన్నారు-ఇందులోని విషయాల దృష్ట్యా
గురువుగారి ఆశీర్వచనాలు తప్పక లభించగలపు అందులో సందేహం లేదని.
ఆ(పోద్బలంతో @) అవధానుల వారి సన్నిధికి వెళ్ళాను. దయతో వారు తమ
అభిప్రాయం (వ్రాసి ' ఇచ్చారు. వారికి నా శతానేక హృదయపూర్వక
నమస్కారాలు. |
1982 లోనే డా॥ ఇరివెంటి కృష్ణమూర్తిగారు ఆదిపర్వంల్ ని కథా
రచనను చూచినపుడు వారునాకిచ్చిన ఉత్తేజకరమైన (పోత్సాహంతో మొత్తం
నహోవారతంం లక రిక అచ్చు చేయించండి ఆన్నారప్పుడాయన. ఆ
ఉస్దిశ శం నాకప్పుడు నాటలేదు. ఈనాటికి అనుకోకుండానే అధ్యాత్మయోగా
అ (బహశ్రివిద్యా (ప్రచార (టస్టువారు దీనిని అచ్చు వేయించడం శ్రీకృష్ణ.
మూర్తిగారి మన స్పంకల్ప (వ్రభావమె అనుకొంటున్నాను. వారిని తలచినపు
డల్లా నా హృదయమె ఇన్వటం కం"టె- _వారిని హృదయంగములుగా నెజుగడం
కం కు-ఇక్క-డ నేనిచ్చే యీ ధన్యవాదాలూ గొప్పవని అనుకోన్లు. వారు తమ
అభి([ప్రాయాన్ని (వ్రాసి అందించినందుకు నమసాగ్రారాలు..
Vill
అధ్యాత్మ -యోగాలయ (బ్రహ్మవిద్యా (ప్రచారాటన్టవారు దీనిని
(ప్రచురించి తమ జౌదార్యాన్ని'నా పె .(ప్రసరింవజేసినందుకు నా వందనాలు.
విజయ ఆర్థు పింటరు; చిక్కడపల్లి వారికీ సునీతా ఆర్టు. _పింటర్సు,
పంజగుట్ట వారికీ నా కృతజ్ఞతలు.
ఈ ప్పుస్థకం చదివినవారు మహాభారత కథలను ఎలా అర్దం చేసి
కొనాలో తెలిసీకొ6 ₹ బు_వారికి నా అభినందనలు. ఆ సంస్కార యుతమైన
శక్తి గడించినవారై దీనిని చదివేవారికి నా ధన్యవాదాలు. శ్రీ వేదుల నూర్య
నారాయణ శర్యగారు అంతరార్గ భారతమనె గంథం చూపినారు. అందులో
మోక్షసాధనామార్షాన్ని మననులో పెట్టుకొని వ్యాసమహర్షి భారతాన్ని ఎలా
రోచించాడో చెప్పారు. వారి భావం సాకు పోత్సాహమిచ్చింది. “వారికి
నా నమస్సులు. స
పి.జె. 49 పంజగుట్ట, = = ఇట్లు
హైదరాబాదు_500 482. “కామరాజుగడ్డ రామచందరావు
1X
కళాప్రపూర్ణ డా! దివాకర్ల వేంకటావధాని,
పరః (ఆనర్భు) పి, హెచ్డి.,
"హైదరాబాదు.
అ భీ పాయ వంం.
. మహాభారతము పంచమ వేదమను (ప్రశస్తి గాంచినది. అందులో లేని
విషయము మశెచ్చటను, లేదని “*ధ రేచార్టేచ కామేచ మోడేచ భరతర్షభ,
యది హాస్సి తదన్య[త యన్నేహాన తత్య్వూచితొ అని వేదవ్యాసుడే చెప్పి.
యుండెను. నన్నయభట్టు “వివిధ వేదత త్త్వవేది, వేదవ్యాసుడు ఆది ముని
పరాళ రాత్యుజుండు.. విమష్ణుస. ్నభుండు విశ్వజనీన మై పరగుచుండజేసె:
భారతంబు'' అని(వాసియుండెను, భారతము విశ్వజనీనమైన మహా(గంథము..
వయోభేదము గాని లింగ భేదమగాని, వర్ణభేదవ.గాని లేకుండ అందరు
చదివి అనుసరింపదగినది..పాండవ కౌరవుల కథను వ్యాజముగా గైకొని:
త(దూపమన వ్యాస [మహర్షి సకల నీతి ధరశ్రిత_త్వములను మానవలోకమున
కందించి యుండెను. ఆ అందుచేతనే ““మహత్వాత్ భార వత్తాాచ్చ సా.
ముచ్యతే” అనుసూ క్తి. యేర్చడినది.
వ్యాసుడు భారతమును సంస్కృత భాషలో (వ్రాసియుండుటచే అదివిద్వ
దేక వేద్యము. అది అన్ని భాషలలోనికిని అనువదింప బడినమాట సత్యమే
అయినను మహాకవులు (ప్రొఢమైన భాషలో (వ్రాసి యుండటచేతను, పద్య
మయముగా రచించి యుండుచేతను, అవి సామాన్యజనులకు అర్థదు,కాపు.
అందుచే అట్టి మహా (గంథములను సామాన్య జనులకుకూడ అందుపాటులో
నుండునట్లు సులభమైన వ్యావహారికభాషలో (వ్రాయవలసిన ఆవశ్యక మెం
తె ననున్నది. అట్టి ప్రయత్నము కొందజు గావించిరి. ఇప్పుడు మహాభారత =
కథలు అనుపేర శ్రీ కామరాజుగడ్డ రామచం (ద్రరాపుగారు దానిని సులభ
సుందరమైన గ వచనమున (వ్రాయిచున్నారు. ఇది సామాన్య (పజల,
కెంతో ఉపయోగకరముగా నుండుననుటలో సందేహములేదు. భారత భాగవత
రామాయణములు, వేదోపనిత్తుల వలెనే, మన భారతీయ సంస్కృతికి మూల
X
కందములు. అందుచే వాని నందును చదవలనీన యవసరమున్నదొ. .
అప్పుతుగాని “వఠధరోశ్రి భయావహః”” అను గీతాస్తూక్షిని మసవారా
గహింపజాలరు.
\
ais రచించుచున్న మహాభారత కథలలో ఇది.
..వోరు దీనిని ఆంధ మహాభారతము నన్గునరించి రచించి -
మొదలు పెట్టిన విధము అతి రమ ణీయముణో ;
ను నృద్దురాం (డ్రును భారతాదుల యందలి కథం ప
బాలబాలికలు we శ్రద్దతో వినుచుండెడివారు. అ విధముగా
వారికి మన స సాం. అభిమానము ఏర్పడు చుండెడిది. ఆ విషయమై
ఉప[క్రమజికలో కలదు. ఆంధ భారతమును బాగుగా చదివి జీర్చించుకోని
(గ్రంథకర్తగారు ఈ వచన (గ్రంథమును (వాయుచున్నారు. శ్రీ రావుగారు.
వృ్తిచే న్యాయవాదులై నను. భాషా సాహిత్య విషయమునను (గంధ రచస
విషయమునను అత్యంత (శ్రద్ధ వహించుచుండుట ముదావహము. ఇందలి లి
నర్వసుబోధ మగుటయేగాక, మనోహారముగాకూడ నున్నది. స్త్రీలును బాల
బాలికలను కూడ దీనిని చదివి ఆనందింపవచ్చును.' కథా కొధనమున వారు.
చూపిన నేర్చు (ప్రళంసనీయమ.గా నున్నది. ఇతర సంపుటములనుకూడ వాఠు
చిరకాలదులోనె ము (దించి ఆం (ధ్రులక్షు లు _చేయుదురని . కాండించూు
పని
ట్ర
0
al
రల
లై
“ఈ
జీ 4 9
యె ట్ట
ax Es
జ గ
ల్
శ
eA
రా
£D
€
: c
ar)
న్
జైన
Cs
_ = ాదివాకర్ద వేంకటావధాని
Xi
డా॥ ఇరివెంటి కృష్ణమూర్తి రీ. ఏరు ము వాచ్ డి,
దిడరు తెలుగుశాఖ, స కాలేజి,
ఉస్మానియా యూనివర్సిటీ, హైద్రాబాదు.
MOSHE *
పాత్తవే అయినా కొ _త్రగా కనిపించే గుణం. పురాణేతిహాస. కోథల
కున్నది. పురాణ శబ్దానికి వ్యుత్చ త్తృర్థం ఈ సంగతినే చెప్పుతున్నది. నేటి
మనచై నందిన. జీ ఏతంలో జరిగే ంటు.. కళ పురాణ. కథలకూ.
పోలికలున్నవి. ఏ ఏ నిలువలకోనం,ఏ ఆదరా్శాలకోసం మనం (ప్రత్యక్షంగానో,
పరోక్షంగానో పరి శమిస్తున్నామో వాటితో ఈ కథలకు సంబంధమున్నది.
పరంపరాగతంగా మనం నమ్ముతున్న ఛరాశ్రిలన్నీ ఈ కథలు. బోధిస్తున్నవి.
ఇవి పాతకథ లనుకోవడం పొరపాటు. ఆధునిక జీవిత సమస్యల స్వరూప ప
స్వభావాలను తలస్పర్శిగా అవగతం. చేసుకోదలచి నవాడు ఈ కథల్లో ఆంత
ర్యాన్ని య. సత్య నిరతి, స్నేహధథధర్యశం. భూతదయ, అస్త
యం, అన్యాయ ని , నత్యుగవేషణ ఆత్మ విశ్వాసం, ఆ ప్తవాక్య (పాధా'
న్యం, ఇంకా య. ధరాశ్చలు ఇప్పటికీ మనకుకావాలె. మమషులను,
SED (పభుత్వాధినేతలనూ, త. వ.
సచ్చినప్పుడు ఈ కథల్లోని ఫిలువలనే మనం. గీటురాళ్ళుగా పమయోగించు
కుంటు నాల
ఇలాంటి కథలకు ప ఒక గనివంటిది.. shee
లేనిది మరెడాక్య-లేదు అన్ననానుడి (ప్రచారంలోకి వచ్చిండి. మహాభారతం. '
భాగవతం రామాయణం చదివితేనేగాని మనకు నన్నయనుండి నేటిదాక వ చ్చిన
తెలుగు కావ్యాలు సమ(గంగా అర్థంకావు. అధ్యయన ట్ వలల
ఒక ఉ త్తమ పఠసీయ (గంథం. జ
మహాభారతాన్ని వ్యాసుడు సంస్కృతంలో క తెలుగులోనూ] స
ఇతర దేశభాసల్లోనూ, మరిం శన్నో (ప్రపంచ ఈదిన వ్యానుని మహోభార
తం వెన్నో సాహిత్య (ప కియలుగా అవతరించింది. | సంకర రాని
భారతీయులకుకూడా వ్యాసుడు ఎ వాలీశ్రికిపలె యావద్భారత కవి.
4
కవి్నిత్రయంవారు వ్యానుడు (వ్రాసిన భారతేతిహాసాన్ని
* |
న
కు సాధ్య మైన ంతవరకు 5 తెలుగులోకి తెచ్చినారు.
tk
fr
(%
[ గ్
Py
{x
గ
౭0
(8
(©)
వల
Cs
(om
G
నస కోప
కథలు”గా ఆందించినారు. వార చూసవ త్రి కల్లో కథలూ, నవలలు చదుప్పు
కునే వారికి ఈయన అవలంభించిన భాష దగ్గరగా ఉన్నది. కిషచే
జాలంకాని, వె క రచనకాని ఇందులో లేదు. ఆయస (పభుత్యోది
ఉండి, న్యాయశాస్త్రంలో మంచి (ప్రావీ ఎణ్యం సంపాదించి, తస షు
భారతాన్ని మననం చేసుకుంటూ, ఆ మహా(గంథంపట్ల న య
౦ప జసుక్షుని ఈ తరానికి నచ్చే పద్ధతిలో ఈ కథలను (వాసి వంతో మేలు
“పుణ్య కథా కథ నదతుడొని నన్నయ పేర్కొన్నాడు. కథలు బెపవుడం,
ఆందులో ధరాశ్రినుర క్తిని కలిగించడానికి కథలు చెప్పడం, సులభ బాషలో
చెప్పడం కొంచెం కష్టసాధ్యమైన పని, (్రీ రామచం (ద్రరావుగారు ఈతరాని కి
ఈ పుస్తకం అందించి ఉపకృతి చేసినారని చెప్పవచ్చును. ఆదినభాపర్వాల
కథలే ఈ సంపుటీలో ఉన్నవి. అన్ని పర్వాల్లోని కథలనూ పఠితృలోకానిక్రి
_ అందించే ఓపికనూ, శ కిన, అవకాశాన్నీ పరాత్పరుడు (శ్రీ కామరాజుగడ్డ
ఠరాప్యంగా..
కుదించినారు.. పనో) కథలనూ, సో న్యాయతాలసో
రసవ త్తరములై న, ధర్యరహన్య (వతిపాదకయు .'
ష్టవ్యావహరిక భాషలో ' ప. మ.
డింప జే
ఐన్,
ఒబనారు, నిజానికి భారతం కధను జ జనమేజయునికి చెప్పిన వె శోంపాయనుతు
జా
రామచం | (ద్రరావ్ష వుగారికి (వసాదించాలని' హృదయపూర్వకంగా నం (ప్రార్దిస్తు .
న్నాను. ఇలాంటి ఉత్తమ (గ్రంథాలకు పాఠకులు ఇతోధికమైన (పోత్చావో న్ని.
ఆందివ
ei అభ్యర్థిస్తున్నాను. ; వ్యాసుని. సందేశాన్ని ఇంత . సులభంగా
అందిస్తున్న రతీ మ నా -అభిసందనములు,.
సాఇరివెంటి 6 కృష్ణమూర్తి _
“తింటే గారెలే తినాలి _ వింయే భారతమే వినాలొ అని తెలుగు
సామెత. చిన్నప్పుడు ఇంగ్రీషు చదుపుకోసం ఇంకో ఊ రుచెళ్ళి ఉ౦ డేవాళ్ళం౦-
సెలవులు రాంగానే మా ఊరువె వెళ్లి కథల. . బాబాయిచుట్టూ మూగే. వాళ్ళం
“శాస్త్రం చెపుిమంటూ. ఆయన ఏవేవో కథలు చెప్పేవాడు. రాజులు-రాణీలు
కొడుకులు -దేశం చూడ్డానికి వెళ్ళటం, పేదరాలు పెద్దమ్మ. ఇంట్లో ఇమిడి
ఉండటం - రాజకు మారుల సాహసాలు - ఇలా మనసుకు వి _స్తృత మైన రసోద్దతి.
ఇట్లా చెప్పీచెప్పి, “కథ కంచి కెళ్ళింది, మీరింటిశె కెళ్ళి పండుకోండి. షూము
(పోద్దు పోయిందప్పుడే” అనే వాడు నక్షత్రాలు చూపుతూ బాబాయి,
అప్పటికి రా (త్రి తొమ్మిదయేది. రోజుకు మూడు గంటలు అటూ ఇటుగ
కాలక్షేపం జరిగేది. పడుకుంటే నిద పపైేంతవరకూ, ఆ రాజకుమారుడి
నిజాయితీ . అతడు పాటించిన ధర్మం ఆధారంగా మొ త్రం కథ నడవటం,
మనసులో తిరుగుతుం డేది, అండుకే బహుశ-ఆయన చెప్పే కథసు “శాస్త్రం”
అనే వాళ్ళం,
ఒకొ్కగాక్కంప్పుడు బాబాయి అనేవాడు “మీరు చరిత్రలూ, జా(గఫీలూ
అన్నీ చదువుకొని వస్తారు. నేనేదో. పురాణాలూ, భారతాలూ చెపాను. మీకు
మీ చదువు లెందుకు. తృ ప్తి ప్పిసియటం లేదు ? పల్లెటూరొచ్చి నా చుట్టూ మూక
రేమిటి ఖే
ఆ అవన్నీ పరీక్షలకు చది చేవిగా yp అన్నాడు శిపుడు,
“వరి ఇవెందుకు వనదం ఇ”
మహాభోరత కథలు
ge
“భలే బొగుంటాయి కనక” అన్నాడు శిపుడు మీ,
“అదే! ఎందుకంత ఎక్కువ వాగుండాలీ ఆని ?” అన్నొడు బాబాయి
॥
సమాధానం ఏమీ మేము చె చెప్పలేదు. సంతోసషాన్నిచ్చే చదముసు పల్లెటూళ్ళ
సందుల్లోకి వచ్చేసిందని చెప్పే సావాసం లేదు,
విద్యార్థులు విషయజ్ఞానంకోనం చదివితే, విషయం తెలిసిన రసం
నుంచి సంతోషం వస్తుంది గాక: కానీ అది కేవలం పరీక్షల కోనమనీ, పరీక్షలు
కేవలం డి(గిలకోసమనీ అసుకొంటూ చధుసటం ఆంధీ", బుద్ది
చాకచక్యం, కనరతు మాతం లభ్యమపుటందిగానీ, ఆ చదుట సంతోషాన్ని
వ్వాల్సిన పనేమిటి ? అది డిగీల నిసున్నది గదా! చరిత చదుపుతాం,
దానిని పరీక్షల్లో జ్రాపకముంచు కోటానీకి మాతమే చదుసితాం గదా. ఆందుకాని
సంతోషం యథాతథం గా కలుగదు. సినిమా చేరు.కాస్ర్రం చేరు-కః క్రఖ వేరు.
' నిజానికి చరిత వేరూ కథ వేరు, చరి; త దేశానికి సంబంధిం చింది, కథ
ది, రథ
ఒక వ్య [కి లేదా సంఘటనకు సంబంధించింది. బరి (త్రీలో అనేర ష్యర్దులు
వస్తారు. వారి కథలూ వసాయి.. అనేక సంఘటనలూ వస్తాయి, అసి చేళి
చరిత్రకు ఎలా (ప్రథానమై ఉంటాయో అలా బట్బిబదుతని. చరిత్రలో భరో
వ్యక్షిని ప్రధానం బేసిచరి త్రలో చెప్పరు గాక, ప ఫ్య re (పధాసం
చేసి చూపుతారు. చరిత్రకు పయోగవడే కథకు సంబంధించని ప్యట్రలు
చరిత్రహీనులనబడుశారు. వాళ్ళు కథలు దేశ ps
win శక న.
దోటి, ఆలి ల ధి
- సంఘటనలుగా: మాత్రం వస్తాయి. గౌక,
- కథగాని సంఘటనగాని వ్యక్తిని ప్రధానం జేసి చెప్పతవ, అది సధిను
"కూడాను. "అప్పుడే. ఆ కథలోని వ్యరి కిని యెటీగి, విషయం సేర్చుకొ 'సొపలనీ
lb ఉంటుంది. ఐతే ఇప్పుడువచ్చే కొన్ని కథల్లో నేర్చుకొవలసిన గానింం'పీ
ct కేనలం వా షన, లేదా ఇం [దియానుభూతి మా(త్ర నంగ కోన్ఫుదుతుస్నుది
య గాక, ఇంతకూ - హా 4
మహాభారతంలో ఎన్నో కథలున్నాయి. అది ఓక ఇతిహాసము. అరిపే
మేమిటంటే _ - మహావ్య en జీవిత భనం చదివి పాఠకులు ఉప
ఉప[కమణీక . 8
యోగాన్ని పొందేటట్లయితే అది ఇతిహానమవుతుంది. మహాభారతంలో
పొండపుల జీవితంతోగల ధర్మివ ర్త 'రనం సంగతి తెలియ జెప్పడం జరుగుతుంది.
ఆ ధర్మం అన్వయించుకొని జీవితాలను ఆదర్శ ంగా నడుపుకోవటం
ద్వారా మనం లాభాన్ని పొందవచ్చు. అందుకనె దానిని ఇతిహో సమంటున్నాం.
దానిని చదివితె, వింటె,. వ్యాసంగంతోపాటు జ్ఞానంకూడ కలుగుతుంది”
అన్నాడు బాబాయి. నిజానికి బాబాయికి పగలంతా భారతం చదవడమే పని.
మహాభారతాన్ని వంక వ్యాసమహర్షి డై ప
ఈయన అసలు పేరు కృష్ణద్వెపాయసుడు. ఈయన బ్రహ్మర్షి. అంజెం
(టిహ్మపదార్థ తత్వాజ్ఞానాన్ని తెలిసి, ఆచరణలో పెట్టుతున్న వాడన్న మాట.
ఆయన వరాళరుడనే (బ్రహ్మర్షికి సత్యవతి అనే దాశ కన్యకీ పుట్టిన వాడు.
ఆయన ఎంత గొప్పవాడం పే-ఆ రోజుల్లో కాగితాలూ కలాలూలేపు.
పుస్తకాలకు బదులు తాటి యాకుల పొత్తులుండేవి. వాటి మీద ఇనప
మంటంతోనో ఇతడి ఘంటంతోనో (వ్రాస్తుంజే వాళ్ల ఊరికొ కరిద్ధరు
తెలిసినవాళ్లు. వారిలో యీయన ముఖ్యుడు. వేదాల్లో అన్నీకలగలుపుగ
ఉండేవి. నోటితో చెప్పేవాళ్లు అలాగె కలగలుపుగా చెప్పండేవారు..
వ్యాసుడు అవన్నీవిని, విమర్శచేసి బుక్కులను బుగ్వేవంగా, మం (త్రాలను
యజు ర్వేదంగా, సామాలను సామచదేదంగా, తం (త్రాలను అధర్వణ వేదంగా.
విభజించి పాళక లోకానికి అమోఘమైన సౌలభ్యాన్ని
ఆ చేదాల్లో కొన్ని భాగాలు '. భగవంతుడ్ని పొగడుతుండేవి.
(ప్రకృతిని పొగడుతుండేవి. కొన్ని, (క్రతువులు చేయడమెలాగో
ఆ (క్రతువులవల్ల భౌతిక ఫలాలను. పొందటమెలాగో ఉండేది. వీటిని మించి
(బహ్మ పదార్థ తత్త్వవోధ ఉండేది, వీటన్నిటినీ కూడ తగిన విధమైన విభజన
చేసినవాడు యీ కృష్ణద్వెపాయసుడె. వేదాంతం, చివరి భాగంగ చేయబడి,
తత్వాక్టానం అఅదులోనే చరమసం దేశంగా చెప్పబడింది. దానీ కోసమె
ఉగతావన్నీని ' అనేది సూచించారు. అలా విభజనం జేయడం. వల్లనె
అయ; క స. ముడని. పేరు వచ్చింది. ఆయన ఆసలు పేరు ఎవరికీ తెలీదు
యం మహాభారత కథలు
సాధారణంగా. . వేదవ్యాసుడనే చెప్పుకొని ఎవ్వుడో ఆయస "పిట ఫలాసి అని
చదివి తెలుసుకొంటూ ఉంటాం. అశ్చోర్యవడుతూ డంటాం,
(ప్రోక్కులు అంటె (వ(పథమంగా వచ్చిన లిఖిశ్రాలని అర్జిం, సృష్టి.
అనేయం (త్రాంగానికి అవి es శఈస్యషియనే యం (త్రంతో ఎలా
వ్యవహరించాలో చెపే ప్పే గంథం - ఆపుడు (గంథం అనేది ఫీస్ సీనీ కాదుం |
విజ్ఞానం! ఆపుస కె చౌటు వేదాలే. అందురిని అవ (పార్కులు, పొటినీ నిథటించి.
తెలియడానికి తయారు చేస్పెట్టిసవాడు వ్యాసుగూ, అసలు ఆ వా స్టానాన్ని ..
తేలియజె సిన వాడు స్పష్టిళర, అయిన భగపంతుగూను,. ఆందుకోని ఛిగవంటుక్ని .
(పాక్యథన కర్ణ అంటూనె వ్యాస భగవానుని కూడ (పొక్కంథస సర అసటం
వరిపాటి అయింది.
బాబాయిని కథ చెప్పుమని అడిగినను, శొసకుళూ ముదభై స కొందరు
"మునులు తెలిసిన వాళ ళనుపిల్చి ఈ మహో ధారత కథలను టడిగి సె పంచు గందం"
ఉం డేవారు. వారందరూ (బ్రహ్మ పదార్ధ _తత్వవిషయం యమెఠిగిసివాలే,
ఎరిగినవారు ఆచరణలో పెట్టడం అవసరం గనక ౪ తత గుణ కీర్తీ సం చేస్తుం చే
వాళ్లు సామూహికంగా కూర్చొని. సూళుడనే మంచి సాం ప ఖు.
ఆయన్ను వారు పిల్చినవార్రై * “(దిహ్మ పదార్థ తత్వగుణ రీర్తనంతేసి, పృికొనిక్ . య
స పండించి (ప్రజలకిచ్చిన ట్లు తత్వాన్ని (్రనొదించన సయ్య". అన్నారు.
ఈ సూతుడు మహర్షి, ఆయన అనలుపరు ఉగ్రిపసుదిు,
హర్షణుడనే వానికొమారుడ్లు. శొనకాదులు ఈయన్ను పిల్చి తిత్సోపిషయం “౩ x
బెప్పవలసిందని అడిగారంచె ఆయన ఎంతటి విజ్ఞాని ఆయి ఉంటానో
ఊహించవచ్చు. ఆయన యీ కులానికి చెందియ న్నాక్సి అనేసి రి ఆ
' అడిగిన మునులెవరికి కలగలేదు. ఆదివారి గొప్పతనం ,
కులద్వేషం అప్పుడు లేవనే మాటక్క ఇదినిదర్శనం,
an షో wr.
జ
కులాధిక్యం,
ఇక మహాభారతాన్ని ఒకళ్ల వృజొనికి పోల్చారు, అందులో ఉగ
ఆగ
కథలన్నీ దానికౌఖలు, అందులో వేదార్థాలు వినబడతాయి, అవి ఉద్యాసపసంలో
ఉండే “నీడల*తో క్ పోల్చవచ్చునట, ఎందుకనం పే థి చేదార్జాలు మలరహిత
ఉపకమణీక 5
మైన చల్లదనాన్ని ఇస్తూ ఉంటయిగదా! ఇక భారత వంశరాజుల కీర నలు ఏవైతే
ఉన్నాయో అవి పుష్పాలుట. మరి ఫలమేమిటయి ఉంటుంది అని అడగాలని
వ అది ఏమిటం కే (శ్రీ కృష్ణార్జునులు నానా గుణ కీర్తనం చేసిన భాగ
దైతే ఉందో అదిట, ఈ గుణ కీర్తన మేమిటి అంకే-మంచితనం -ఎప్పుడూ
పని ) చేస్తుం డేతనం -చెడ్డతనం అని మూడు గుణాలున్నాయి. వీటికి వేరే పేర్లు
ఎన్నో చెప్పారుగాక. కాని ఈ మూడింటి కారణంగానే వ్యకి, ఉన్నతికీ ఆధో
గతికీ మన్య తిరుగుతుండటం జీవితంలో ఉంటుంది. దానిని గురించి
(శ్రీ కృష్ణాష్టనులు చర్చించిన సారాంశాన్ని పాఠకుని మేధకు ఎకిగాంచట మే
జి
ఈరచన ఫలం అన్నారు.
pe
గ్
ఈ మహాభారతాన్ని ఎవరి సంస్కారాన్ని బట్టి వారు ఆయా విధంగా
మన్నిస్తారట.
ధర్మ కతత ధర్మశాస్త్రంబని
అధ్యాత్మ విదులు వేదాంత మనియు
సీత్రి విచక్షణుల్ నీతి శాస్త్రంబని
కవివృషభులు మహో కావ మనియు
లాక్షణి కులు సర్వలక్ష్య సం(గహమని
ఐతిహోసికు లితిహాసమనియు
పరమ పొరాణికుల్ బహుప్పరాణస
ముచ్చయంబని ౨ ఇలా కొనియాడుతారు,
నుల ారకాన్ని వ్యాసుడు సంస్కృతంలో రచించాడు. దానిని (వాయ
డానికి ఆయనకు ౩ మూడేండ్లు పట్టిందట, దానిని ఇతర్గకు చెప్పడానికిగాసు ఎంతో
మందిని ఈయన ఏర్పాటు చేశాడు. నారదుడు, దేవలుడు, శుకుడు,
సుమంతుడు, వైశంపాయనుడు అనేవాభ్ల. నారదుడు దేవలోకంలో, వైశంపాయ
సుడు మనుష్య "లోకంలో, దేవలుడు పితృలోకంలో శుకుడు, మొదలగువారు
గరుడగం ధర్వ యక్షరాక్షసలోకాలలో దానివి (ప్రచారం చేశారు.
భూలోకానికి వచ్చిన వై శంపాయనుడు జనమే పపటు ఈ. కథలను
6 మహోభారత కథలు
వినిపించడఘుయింది. అప్సుడే సూతుడు విని వాటిని తెలిసికొన్నాదు. ఆలా
విని అందులోని అంతరాంతరమైన ధర్మాలను అపగొహన జేసికొన్నాదు,
ఖీ
శ్ న ల ఖో భీ FW జం అలీ ఇ; ము a
ఆందుకనే నై మిశారణ్యంలోని ముసుల (పొద్దు గడవ ఇస్తుంచేవాదు. ఇవి
౪
Ge
ప్రాక్కథన కర్కయెస వ్యానుని కథ.
ఖు టి xX
శి పో ఇం “ అటి uN [| శ ఇష. శ ష్ ae
2) వ్యాసుడు మ మహాభారతం (ప్రచారం జయుగానికి పన్ని తోరొలకిా పరుచు
| అ
జ క స a సక Wn, ఇబ / నా సల లభ. wn
ఏర్పాటుచేసి, మసుష్య లోకంలో వ్యా ప్రీశియదానికి వై సంపొయను ఉనే
మునిని పంపాడు. ఆయసవచ్చి “చేసు చొపుతాసు నీఫు వింటావా" ఆని ఎవర్నీ
అడిగితె ఎవరు సనేనంటారు 1? మాకు తీరిరరదంటాూరు బహుశ, అందు
మహారాజుల్ని పట్టుకుంటే గోష్టి జరిపేటప్పుడు Ven రొఖలసుి. నిషపెరిధిచి | పచ
మందికీ చెప ఎచ్చు అసుకొని ఆముని, జన మజయ మహారాజు దగ్గరిరు వచ్చాను
ఈ జనమేజయుడు కలియుగారంభంలో రాజుగా పనిచేసిన పరీషీత
gE LE:
కొమారుడు. ధర్మ్యవకారం రాజ్యం చేస్తున్నవాడు. ఈ రాజులు “పెద్ద గోషిని
| tif
నడిపిస్తూ ఉండటం మామూలు. ఆయన దర్బారులో కారని ఉ ఉంటే ఆయన
ర ఉం వ ఇదం నా మగ ఇకో య...
చుట్టూ ఎందరా చరవారు. మాటలు ఇచ్చేవారూ, కథలు ఇ పుష్ వారూ, ఫినోవి
/ అది
Se తగాయిదాలు తీర్చుమనేవారూ, రోవిత్వాము బె ప్పేవాటా ఇటలా ఈ
మం టినీ ఆ రాజుగారూ, చుట్టూ ఉండే వాళంతాసూ ఆస్వాదిస్తూ
కల en విషయాలు తెలిసికోవటం నక్త gh అక్షిణం, నీయసపుల
క రవ్యం వ
par.)
2
వ త్రం ఎవరూ వదలి పెట్టి వళ్ళి కాలం గడిపే వాస “పొదు,
షి దొ ఇ మ్
Sera వ యా గోష్టిలో చరి విజ్ఞాన సిషయాలు బు రల సెక్షి గ్రాంయె
Pd
J
a అ
వం నేవాళ్లు.
క ర్తవ్యం చేయటం ఆన క్తితో బేస్తుంపె, అప్పుడు డితో Mio క
నన ఇస్తుప డి_ అంటాము, కర్తవ్యం చేయకుండా గోష్టీకిపోయి రాటం గడి
వాడు క్షబ్బులకు వెశ్ళేవారిలా తమోగుణం లో పడ్డారు ఆనటం కదు. కాని
జన
0
జయ
ది.
ద
జ.
th
మహారాజు దర్చారులో సత్వగుణ ప్రభానంగానే గోస్ట జరుగు
_ఉసపకమఃకిక్ష
జై
అలాంటి గోష్టిలో వైశంపాయనముని మహాభారత కథసుచెప్పడానికి
ఆరంభించాడు, సూతమహర్షి ఆనంగతి మునులకు: చెప్ప న్నాడు.
. *వెనవ కృతయుగం పూర్తిఅయిపోయి తేతాయుగం రాబోయే ముందు
దేవాసుర మహాయుద్దం జరిగింది. అలాగే (తేతాయుగం అయిపోయి ద్వాపర
యుగం వచ్చేముందయ రామరావణ సం(|గామం సంభవించింది. ఇక ద్వాపర్
యుగం అయిపోయి కలియుగం రాబోయేముందు మహాభారత సం(గామం
జరిగింది, ఇది పద్ధెనిమిది రోజులు జరిగించి. పద్దెనిమిది అక్షౌహిణుల బలం
అల్లాడి పోయింది. ఈ యుద్ధం శమంతకపంచకమనే చ హోట జరిగింది.
ఆ భారత నం|గామ కథ చెప్తున్నాను వినండి. దినిని వినడంవల్ల' కలిగే
ఫలిత మేమిటం పే, అని, — (శద్దగా వింపే కలిగే భలితం చెప్తున్నాను
సుమా! — అన్నాడు సూతుడు శౌనకాది బుమలకో,
“ఇది వింటే”.
“నిప్పుల ధర్మారంభ సంసిద్ది యగు (బరమార్థం బయ గ్రమమున'”
ధర్మంతో ఆరం భమయే పరమార్థం శ్రమల లేకుండా కలుగుతుండిట.
అంటే ధర్మం, ఆర్థం, కామం అనే. పురుషార్థాలే గాక సరమార్థమయిన
మాక్షంకూడ సునాయాసంగా కలుగుతుందన్నాడు.
ఏదో చెప్పాడు వసుక ఏవి షయమైనా ఎవరి నంసా?-
రానికి తగినట్లు వారి మనసుకు అందుతుంది. చెప్పేవిషయం తెలిసికొనాలనే
గ్రద్దలేకపోతె ఎగతాళి చేసేందుకు వీలయిన మాటలే చెవిలోపడతాయి, “పలువు
రొకని కోడి పారుట, బల్లిదు లనదచేత చెడుటయుసు ఘటించు” అని భారతంలో
శ్రీకృష్ణ రాయభారఘట్టంలో ఒర సద్యమున్నది. యుద్దంచే సేటట్లయితె ఎకుు-వ
మంది ఒక్కూడిచేత ఓడిపోయి పారిపోవటం, మహాబలవంతులమనుకొ న్నవారు
పిరికివాని చేత కొట్టబడటం' జరుగుతుంది సుమా! అని పై పద్యభాగానికొర్థం.
ఒక విద్యార్థి హఠాత్తుగాలేచి అడిగాడు “సార్ట్. కోడి, బల్లి రెండూ అర్థమయి
నాబిగాని యీ పారుట ఏమిటి సార్” ఆని! అందుకనె భారతం . ఓచ్తగా
వినాలి అని సూతమహర్షి అన్న కారణఆ =...
క్ మహాభారత కథలు
నిపిస్తుంది. కాని (శద్ద వేరు, నమ్యుళం
శద అంపే నమ్మకమా అ
ణా > య a షో i
చేద. పదునైన తేడా ఉంది. ఏడో క్లాసు చ చదివే కుర్రవానికి తాను అలా దాగా.
Gb గ i
చదివి చదుపుసాగ పే ఎప్పుడో పి.యచ్డి. చేయగలననె నమ్మకం ఉంటుం,
“వివి, చ నై పి
దనుకొండాం. అది వట్టి నమ్మకం కాదు. తనపై తసకుగల విళ్వానంతో
కూడిసట్టిది. ఆత్యబలంతో కూడుకొన్న నమ్మకం. అదె “(శ్రద్ద అనేదానికి.
] ఉండేస్థితి. ఆలాచేనూవున్నప్పుడు గద్ధ అతడికి ఉస్నెదంటాము,
న S లి స్తే అ అతడికి వట్టి ఊపిరిలని నమ్మకమె ఉన్నట్లు . శ్రద్ధ.
లేదన్న మాట. “శ్రద్ద అనేదానికి అంత భావమున్నది. దానిని అలాగే అర్థం.
ఆ౦ందుకె వినటంలో మెలకున ఉండాలి. అర్ధం చేసికొనటంలో నేర్చు
ఉండాలి. పాటించటంలో ఒడువుఉండాలి. అప్పుడు ఫలితం కలగటం తథ్యం
ఇది లేకపోయినట్లయితే, ఒకానొక క దౌర్భాగ్యపు పాపక్షణంలో “కోశాడు పెద్ర.
కోత” అనేయడంకదు. ఆ నేర్చు ప! లేకపోతె నూతుడు చెప్పిసమాటలు
తనల ఉండటం కద్దు. ఇంకా ఆయనే మన్నాడం కే--
మహాభారతం శ్రద్దగా వినటంవల్ల, వేదాలు నాలుగు, ఆవి పురాణాలు.
శ
పజల. ఇంకా ఢధర్యశాస్తాాలు అన్నీనీ అధ్యయనం చేసినంత ఫలం.
వస్తుంది. మోక్షకాస్త్ర తత్వ మెరిగినంత ఫలితం వస్తుంది అన్నాడు. ఎల్లప్పుడూ
దానం, బహువిధ ధ (క్రతు, హంత, జప, ట్రహ్మచర్యముల వళ్ల బడోయగలి గిన
౦ కలుగుతుంది నుమా : అన్నాడు.
4.
| ఇంతకూ మహాభారతంలో నూరు ఐర్వాలున్నాయి. మొదటి 18న్నీ..
ఆ-పర్విమన్నారు. ళరువాత తొమ్మిడీ “నభా పర్వం. ఇంకో 16 అరణ్య ప రసం. .
జలా ఇవ స స నూరు. పర్వాలనూ సర్దారు. ఈ 18 చి(తంగా
“౪ వస్తూఉం టుంది. పద్ధెనిమిది అధ్యాయాల భగవర్గీత భారతపుంతటిలో .
కమయిండి. ఈ నంఖ్యలో చిత్ర మేదో అది ప శోధనాత్మకమై!చె
ల యర్ రథం, ఒక ఏనుగు, 8 ప్రయ! | కాల్చలం కరిగిన ;
నం అంటారు, ' దీనిని 8: చేత పదిసార్లు ' హెచ్చచే స్తే ఖం వచ్చోది x
ఆషపాణ. కరాటే 18 ఆకొహిణీల' బలం పోట్లాడిందిట.'
y4
a FA
లో
1 6
భారతంలో జనమే, +? మ.
భారతంలో జనమేజయ మప రాజుతో కథారం భమవుతుం ది, ల.
వుహాభారతకథలు
(ఆదిపర్వము - 'ప్రథమాశ్వము)
కే. జనమే ) జయు డం
భారతంలో మరీ మొట్టమొదటి కథ . జనమేజయుడి. కథ. ఆయన
మహ్ోర్రా ముంచి (ప్రతిభావంతుడు, అంపే కర ర్హవ్యాన్ని నమర్థవంతంగా
మగంగా చేయకలిడే వాడన్నమాట. అక్కర్లేని పనులు చేస్తే (వతిభరాడు,
ర ర_వ్యాలు నిర్వహించడంలోనే ప్రతిభ వ్యక్త ౦ అపళుంది;
[స 3 ళ్
మహారాజుకు కర, వ్య మేమిటి అనుకో న రాజుకు పరమ
కర్తవ్యాలు రెండు అని రాజకీయ శాస్త్రం చెపుతుంది. ప్రైమరీ డ్యూటీ
లంటారు వాటిని. (1) దేశానికి జయటి నుంచి ఏవిధమైన ఎద్దడీ రాకుండా
చూడటం, న స్తె-ఎదుర్కొని దానిని వారించడం, (2) దేశాలలో దుర్యార్లు
తెవరూ సాధుజసులకు కష్టనష్టాలు కలుగజేయకుండాను తన రాజరికాన్ని
(తో సివేయకండానూ. చూచుకోవటం. వీటిని స! జన మేజయుడు
చెట్టగనక అతడు ప్రతిభా వంతుడన్నారు.
ఇక ఉ దోోగావక్రాశాలు కల్పించటం చెలువులు, బోవులు, తవ్వించడం
ఇవీ కర రృవ్యాలె అయినా పరమ కర ర్తవాక్థిలు అనరు. అవి రాజు, లేదా
(పభుత్వం చేసే సత్కర్మలు మాత్రమే అవుతాయి. అందుకనె జనమే
“జయుడు ముందుగా ' (ప్రతిహత శత్రు వికమాడై నాడట. ఆంే శ(త్రుపుల
చందర్నీ జయించాడు: - ఆతరువాత యాగాలూ అధ్వరాలూచేసి,
(పజలక
దా నాలివ్వడం, పరిషత్తులు -పెట్టడం,. సదస్యాలు. నడపడం,
శాస్త్ర వాదాలు
చేయించడం చేశాడు. 'ఇలాంటివి సత్కర్మలు. ఈ సందర్భంలోనే ఆయన
రస త్రయాగమని ఒక యాగం ఆరంభించాడు.
10 మహాభారత కథలు
ఈ యాగంవల్ల (ప్రజలకు కష్టంగాని నష్టం గాని కలిగేదేమీ లేదు. ఆందరూ
సుఖంగా దానిని తిలకించవచ్చు. సంతోషింపవచ్చు దీనిని చేయవద్దనే వాళ్లుబేరు,
కంటగించుకొనే వళ్ళివరూలేరు. ఆందరికీ ఇష్టంగానే ఉండేది. ఇస్పటీ.
పేభుత్వమయి తే ఇలాటివి తలబెట్టటానికి వీలుకేదుగాక. అది మత సంబంధ
మైన దవుతుంది గనక రాజ్యాంగ చట్టానికి విరుద్దమని మనం అనుకొంటూ.
ఉంటాము.
కాగా యాగానికి గాను ఉన్న యాగ (ప్రదేశం పరిళుభ్రింగా ఉంచటం.
అలవాటు. అశుచి కలుగకుండ చేయటం అక్కడివారి కర వ్యం. యాగం Sh
చోటికి కుక్కలూ గొడ్తూ రాకుండా re ఉండేది. ఇలాంటి పరిస్టితిలె ఆ.
(ప్రదేశానికి అవ్వుడొక కుక్క వచ్చింది. అది దేవతలకు చెందినది. సరమ
అనేదావి బిడ్డ. దాని పేరు అందుకనే సారమేయుడు అన్నారు. అది అలా వచ్చి.
విచ్చలవిడిగా తిరగడం ఆరంభించింది. ఆక్క-డ కాపలా వున్న వాళ్ళు జస మే వ
జయుడి తఈముచ్ళు. వాళ్ళు కోపగించి దాని వెంటబడి తరిమ కొట్టారు, :
ఆ కొట్టినవాబ ఎవరంచే శుతసేన, భీమసేన, ఉ(గ్రసేనులు. ఇంతకూ ఆది.
కుయ్యో మొర్రో అనుకొంటూ పోయి తల్లి అయిన సరమతో తనపాట్లు చెవ్వు...
కొన్ని,
“ఆమ్మా వ చేయలేదు. న ఆలా తిరిగి స
సారమేయుడు.
“ఎవరు వాళ్ళ"? ప.
ఆ కణ తమ్ములే 5 అనమేజయడి కమ్మలు" సళ
“మో! ఎంత అన్యాయం ఈ రాజు, చేనేది! ఉట్టి పుణ్యానికి ఎవది..
నైతే వ మాక్రం కొట్టటం పావం కాదా? 'కొట్టటంలో “తనలోని పొగరును
పంతృప్పి ss ప్రధానం. తనకోసం, ఇతరులను పీడించే వాడు
గాయ పరపీడనం”. అనే స ఇ. న.
నన వాళ్ళకి? పద నూకి 3 was
పోదాం జనమేజయ దర్భారాకు” అన్నది సరమ. ' |
జన మేజయుడు 11
“హుటా హుటి బయలుదేరి న్యాయస్థాన సభాసమయం చూసుకొని
'మేజయుడి సమక్షానికి వచ్చింది. అక్కడె జనమేజయుడి తమ్ములూ
న్నారు. సరను ఇలా పృచ్చించింది.
“మహారాజా తప్పుచేస్తే శికించవచ్చు. పరపీడసం అనేది పాపం
క పోవచ్చు ఆ మర. నావిడ్డ అటుగా వచ్చిందన్న కొరణంగా అదిలిస్తే
పోయే దానికి ఇంత ఎక్కు-నగా నీతమ్ములు కొట్టారు సా సారమేయు క్లో.
గా ఆ పరపీడనం నీపుచేస్తున్న యాగనిమిత్తం నీకొరకు చేశారు. అందుచేత
పాపం నీది. నీ రాజ్యంలోని (ప్రజ లదిన్నీ, ఈ పాపాన్ని అసుభవించ
౨డా తప్పుకోవడం ఎలాగో ఆలోచించుకొను. ధర్మశాశస్త్రం తెలియని
కవు క్రాదు. తెలియకపోతె తెలిసికొంటావుగాళ. పైగా నీతమ్ము లతివివేకవి
'రులె నాప్కుతకు నతి బాలకు ననపరాధుని అడచినారయ్యా. న్యాయా
; యాలు తెలిసికొను-తగునిది-తగదని ఎదలో నగవక సొధులకు పేదవారల
ఎల్ మొగిజేయు దుర్వినీతుల _కగునేనిమి తాగమంబులయిన భయంబుల్”
౦ అదృశ్యమై వెళ్ళిపోయింది సరమ.
జనమేజయుడు ఆలోచించాడు “అనిమిత్రాగమంబులై న భయాలు
ఆయా | ఏ కలరానో, మసూచికాలో రావచ్చు. హఠాత్తుగా ఉ&ప్పనరా
ఫృ, వరదలు రావచ్చు. ఇవి రాకుండా చేయడం ఎలాగొ అని ఆలోచించాడు.
5కి శాంతిక, పౌష్టిక క్రియలు నిర్వర్తించాలని శ్యామున్నది. అవి చేయిం
ఏ. దానిని చక్కగా నిర్వర్తించే పురోహితుడు కావాలి. అందుకోని ఆ దీర్ష
తయాగం అయిపోయేదాకా. ఊరుకొని తాపీగా తగిన పురోపాళుడిని వెదక
ఆరంభించాడు.
కలరా రాకుండా పూజలు చేస్తారా - నీళ్ళ శుుభంగా వడపోసి,
గాలి గాని” అనిపిస్తుంది మనకు. ఆపూజలు, (క్రతువులు మనం చేయక
వడం మూలాన వాటి విలువ మనకు తెలీదు. అథవా మనం ఆ (కళుపు చేదా
మే 'కుణ్ణంగా తెలిసి క్రతువు జేయించగల వారిని నునం పట్టుకోసూలము,
వవచ్చి సక్రమంగా అవి చేయించనూ చేయించక పోవచ్చు. ఇక మిగిలే
12 మహాభారత కథలు
దేమిటంే నై వేద్యాలమీద ఈగలు[వాలి ఆరోగ్యంగా ఉన్నవాళ్ళ కుక
కలరా పాకటం అవుతూ ఉంటుంది. .
కాని జనమేజయుడయితె అనేక మునిగణా[నమాలకువళ్ళి సోమ్యశవస,
డనే ఆయనను చూశాడు. ఆయన తండ్రిగారైన (శత శ్రవసుని దగ్గరకు జె)
ss ఇలా అన్నాడు.
“కరుణించి ఇండు నాకుం
పురోహిళునిగాగ మీ సుపుతు, పల
బరమ తపోనైష్టీకు, భా
సురయమ నియమాభిరాము, సోమ గ్రవసున్”
పవిత్రుడు తపోనై ష్టికుడూ యమనియమాభిరాముడూ అయిన వ్య] 1.
- పట్టుకొన్నాడు మహారాజు, ఆయన అడిగిన కోరికలేమైనాఉ ౦ మే న a
అనుమతి పొంది సోమ శ్రవనుని తీసుకొనిపోయి
ఆయత క్రీ ర్రితో వివిధ యాగములన్ నురరారుజీ. సురా
Ee న్నాయము నాహితాహుతి సమంచిత దక్షణలిచ్చి తస్స్ఫుచుం
క. -చేయుచునుండె. రాజ్యము విశిష్ట జనస్తుత వర్థమాన ల
ల క్కీయకు డు _త్తముండు జనమేజయుడాది నరేం (ద్ర మార్లుడె,
తకు మహాకీ ర్రతో అనేక యాగాలను దెవతల బ్రాహ్మణుల నమూ!
లను పిల్చినవాడై. మంచి దక్షిణలతో సహా వారిని సంతుష్టి పరచి మంచికో
చేత స్తుకులను పొందుతూ భోగభాగ్యాలతో వర్ధమాసుడైై విష్ణుమూల్తిలా af
డట జనవే మేజయుడు. .
"రసిక రాజు అంచె (పభుత్వము--సత్కర్మలు ౪ చేస్తుండాలి, తి
a "లాల మంకూడ చూడాలి. ' (పజలకు దానాలివ్వాలి. . పాపానికి భయప!
త పరపీడనం చేయకూడదు. పాపాలు చేస్తే దానికి పరిహారంగా దేవః
ఉపాపించి సాధనలు చేయాలి. ఆ సాధనలు చేదం అనండి-మరొ కొకటనం!
"ఎలా చేయవలెనని చెప్పిందా . అలాగే జనబా హుళ్య. షేమానికిగాసు చేయు
పౌష్యము 13
సల ర | వ వ వ క అ శో
వట్టి కీర్తిప్రతిష్టల నాశించికాదని ధ్వని. అలానే చసెవాళ్ళు పూర్వపు మహో
రాజులు చాలామంది. అలాంటి జనమేజయు నితో భారతకథ ఆరంభం ఆయిలిది.
ఆయన ఈ నత్కర్మనుచేస్తూ ఉంటున్నాడు. నిరంతరం అలాచేస్తే రాజ్య
వషయం ఎలాగ ? ఆపని వుర్చిపోతాడా ? అని సందేహం రావటంకద్దు.
కాదు. నిరంతరం అంజే పరిపొటిగానని అర్థం. నేసు ఎప్పడూ చదుపుకొం
టూనే ఉంటాను అం'పే అర్థం ఇక ఆస్నం తినడనీ నిద్రపోడసీ ఎలాకాదో = '
ఇదీ అలాగే అర్ధంచేసికొనాలి.
ఇలా జరుగుతున్న రోజుల్లో ఉదంకుడనే ఒకపుహానుభావుడు అక్కడకు
వచ్చి జనమేజయునితో సర్పయాగం చేయుమయ్యా అని బోధించి వెళతాడు.
_ అతడికథ తరువాతది.
జనమేజయుని రొాలంలో గురుకులాలు ఉందేవి, పెలుడన మ హర్షికీ
ఒక గురుకులం ఉంది. ఆయనకు చాలమంది శిష్యులుండే వారు. శాస్త్రాలు,
వేదాలు, చేధాంగాలు అన్నీ నేర్చుకుంటూ ఉండే వాళ్ళు అక్కడ. అక్కడే
లెక్కలు, జ్యోతిష్యం తర్కం వ్యారరణ౦ ఇంకొ ఇస్పుడు నుసం పాఠశాలల్లో
చదువుకొనే ఏషయాలకం పే ఎక్కువే ఎన్నో ఉందేవి. ఆందులో ఉదంకుడనే
ఒక చాకువంటి విద్యార్థి ఉండేవాడు. అతడు నిష్టాపరుడు, గురుపరిచర్యలుబేసి
అణిమాది అష్టసిద్దులసు సంతరించగలిగి నాడు,
ఏవరెంతవరకు ఏ చదుపు పూదర్తిచేయాలసుకొంటారో ఆ చదువు పూ +
కాంగానే గురువువద్ద శెలపూ ఆశీర్వచిసమూ పొంది తమతమ జీవికలకు వెళి
పోతూ ఉండటం పారిపాటి, ఇప్పటిలాగా ఇంటిదగ్గర ఉండి వారాపతికల్
14 మహాభారత కథలు,
f{i~
Gr
న
రి
బైన
gh
పేరుచూచుకొని చదువు ఇంతోకు సరి అనుకునే పరిస్థితి.
శిష్యుడు న్ అన్నావృండి. సో నాలుకలా మెలగి చదువుకొని తనంత
వాడై. వెళ్ళిపో వటం. గురువు నే(త్రాల్లో 'ఆర్ద్రితను కనుపింసజేసేది. శిష్యుని.
wa చెవ్పనక్క-ర్లేదు. ఇప్పుడు మూత్రం. మంచి గురువును పాతికేళ్ళ
దువాతణై నా వ వం చూచి పలకరించి తె, ఎంత సంతోషపడతాడో వర్ణించలేము.
వెళ్ళిపోయే టప్పుడు ఉదంకుడు ఎలాంటి భావాలతో గురువు కు నమన్కరిం
“స్వామే: నన్ను అను(గ్రహించి తమకే కెదై న అవసరముస్న దానిని
చెప్పుండి నేసు సంతరించి తెచ్చి ఇచ్చినట్లయితేనే గాని నాయీ వీదో్కో-లు
సమయాగ కలిగిన ఆవేదన అంతరం ఇదిత్రు! లేదు” అన్నాడు.
_యులుడీ పత్ని ఇది విన్నది. ఆమె సంతోషానికి అంతులేదు. తొనే
అ
ఓడ్డలకన్న ఎక్కువ నమ్మకం ఉదంకునిమీద ఆమెకు. ఆమె పెలునితో
“స్వామే ! మీ శిమ్యుడు ౩ సమర్థుడు. ఇవాళకు నాల్లు రోజులలో మనం
శు
ఫలాని [వతం జేయాలనుకొ న్నాము. అందుకు పౌమ్యుడి భార్యవద్ద ఉన్న ౪
పత్యేక వ తెప్పించవలపి ఉన్నది. అలాంటివి, సాధారణంగా. ఎక్కడా
దొరకవు, దొ నావెళ్ళి తేగలవారు. లేరు ఈనాల్లు రోజులలో. మీ శిష్యుడు దగ్గరగా -
మన్న ఆ పౌష్య మహారాజు. వట్నానికవెళ్ళి మీకోనం వాటిని అర్థించి శేగలిగిన
సమర్థుడు. తెమ్మునండి.. మనకు అంతకంటె. ల కావాలి కనుక ! మీరు
. ఎప్పుడ్యువెళ్ళి. తేగలరు గనుక ! ఇక్కడి గురుకులం వదలివెళ్ళకుండానే మీరు
. య వాటిని. సాధించవచ్చు” అన్నది. ఆయన అంగీకరించలేదు.
రంత రహవ్యంగా ఉదంకుడ్ని పంపుతుంది.
కాని
య. ఉదంకుడు గుకుపత్నికి న నమవ్కరించి వెళ్ళాడు. ముందున్న వని, వెళ
దీం, అడగటం, "రురు తేవటం, గరం ఇది సమరవంతం గా
థి
పాష్యము 15
కావాలి. దీనినే మననులో ముందు మననం చేయడం ఆవసరం. అలా చేయ
క ఆరంభించాడు ఉదంకుడు. ఈ ఆలోచనవలన సర్వశకులూ ఒశేవె వైప్ప
కేంద్రీకృతం చేయటం అవుతుంది. ఎవరు ఈ విషయంచెప్పి చేయూతనిస్తారు
అనే ఆతృతతో ఉంటుంది మనను. ఆ మనసుసుబట్టి మహాోసుభావులు ఎదురు
వచ్చి సహాయం చేయటం, మనం గమనించలేనంతటి స. తథ్య
మయిన విషయమే.
ఉదంకుడికి ఎదురుగా ఒక మంచిగు[రంఎక్కిి. ఒక మహాపురుషుడు
ఎదురువచ్చాడు. ఉదంకుడు నమస్కరించాడు. ఆయన పలుకరించాడు. తసు
'వెళ్లెపని గురించి ఉదంకుడు చెప్పాడు. “అలాగా -- అయితె ఇదుగో ఈ
వృషభగోమయాన్ని తినివెళ్ళు పని అవుతుంది” అన్నాడు మహాప్పరువుడు,
వృషభగోమయం అంటె ఎద్దుపేడ. అదెక్కడ తెచ్చాడని ఉదంకుడికి అసు
మానంరాలేదు. దానిని తినేశాడు. ఆ మహాపురుషుడు మాయం అయినాడు,
ఇది మోసమో, మంచిదో ఉదంకునికి తెలియలేదు అప్పటికి.
మళ్ళీ బయలుదేరి వెళ్ళాడు ఉదంకుడు. పౌమ్యడు మహారాజు.
అడవిలో శాపవళంచేత ఉన్నవాడు. ఆయన్ను దర్శించాడు. తనకు అపూర్వ
మైన ఆకుండలాలు కావాలనీ వాటిని, తన గురుపత్ని తన(వ్రత సందర్భంలో
ధరించవలసిన అవసరం ఉన్నదీ చెప్పాడు.
పొమ్యడు ఈయన్ను అర్జిగా చూడంగానే-దానం ఇవ్వడానికి ఎంతమంచి
వ్యక్తి దొరికాడు! అనే అసుభూతిని పొందాడు! ఈయన స్వార్థంకోసం
రాకపోవటం ఒక ఆకర్షణ. అలాంటివారు కస్పడితే తనకు కలిగింది దానంచేసి
కృతకృత్యుడు కావాలనే మనఃప్రవృత్తి ఉండేది సత్చురుషులకు. అదె మస
దేశంయొక్క- ఒకనాటి క అనే విషయం ఇప్పుడు ఎత్తి చెప్పవలసిన
అవసరం ఏర్పడటం, అలా చెపితేనేగాని ఈ భారత భాగవతాలు చదివే విద్యా
ర్థులకుకూడా తెలీక DS స్రే-మనం ఎంతి. కుంఠితంగా మనుతున్నామో
సనిపి స్తుంది. ఈ గు రం చేసుకోవలసిన అవసరం మ కు ఎంతోపుంది..
16 మహాభారత కథలు
అవ్పుడు పొమ్యడు చెప్పాడు-“స్వామీ ఆ కుండలాలు నాభార్య ధరించి
యే ఉన్నది. పట్నంవెళ్ళి ఆంతఃపురంలోఉన్న ఆమెకు నేను నిన్ను పంపానని.
చెప్పి వాటిని అడిగి తెచ్చుకొను" అన్నాడు.
ఉదంకుడు సరెనని అంతః పురంలోకివెళ్ళి ఎంతమందినో అడిగ్ ఎన్ని
గదుల్లోనో తిరిగి. పొష్యపత్నికోసం వెతికినాడు. ఆమె కనపడలేదు. తిరిగి.
న. ఆసంగతి చెప్పాడు. అప్పుడు హు.
“భూవీనుత నిన్ను : (తిభువనపావను- నజచివనియెట్లు పలుకగనగు-
సద్దేవి పవిత్ర పతివ్రత గావున అశుచులకు. గానదు. అనవద్యా” అన్నాడు.
సీవైంత్రో గొప్పవాడివి నీవు అజీచి వని.అనలేను గాని, ఉన్న విషయమేమంటే --
ఆమె సవి(త్ర పతి(వత అవడంచేత అశుచులు ఎవరయితే ఉంటారో వాళ్ళకు .
అవుపడదయ్యా” అన్నాడు. వెంటనె ఉదంకుడికి గుర్తుకొచ్చింది. ఎవరో . -
గుగ్రపురౌతు తనచేత గోమయం తినిపించడం, శారీరికంగా తాను అశుచి అవ
డం. దానిని పోగొట్టుకొ నాలి. ఆందుకని పొదాలూ ముఖం జలముతో కడుగు
కోనడమేగాక, తూర్పు ముఖంగా తిరిగి ఆచమించినాడట.. అంచే మానసి
కంగా భగవన్నామ స్మరణం చేసి అపవి (తతను పోగొట్టుకొన్నవాడై -“ఇస్పుడు =
_వెళ్ళిచూస్తాను దేవిని” ఆన్నాడు పొమ్యనితో. _ ఆయన, అనుమతిపొంది తిరిగి.
/ వెళ్ళాడు. అప్పుడామె ఆపువడ్డద ఈతడికి ఆ కుండలాలుతీసి ఇమ్తాచెప్పింది. , .
“బాబూ ! ఈ కుండలాలు సీ క. ఆసి సిస్తున్నది ! |. .తక్షకు {
డొకడు. వీటికోసం తిరుగుతున్నాడు. 'ఆతదు నీదగ్గర నుంచి, హరించటంకద్దు. '..
కనక మహాజా (గ్రతగాః తీసికొనిపోయి వైంవత్నికి ఇవ్వాల్సింది” అన్నది.
“పాఠకులు. ఈ కథవిని దీవిలో ట్విస్టు ఎకగాడుంది ? అని నిరుత్సాహ.
పడద్దు. “కావాలనుకొ న్నాడు- వెళ్ళాడు-అడి గాడు. ఇచ్చింది-ఇంతేగా.అన నద్దు. .:.
.. జరిగిన చరిత్ర వింటున్న విషయం జ్ఞాపకముంచుకొని. ఇతిహాసంలోని శ. :
న్న ర్యం గ్రహించటం అవసరం. ఆచమన పాశ స్ల ఆతా ఇక్కడ జోధింపబడినది. ప
ఉదంకుడు వెళ్ళకముందు పౌ ష్యుడు తన ఆతిథ్యం గహించవలసిందని : we
పౌష్యము [7
కోరగా వళ్ళి అక్కడ భోజనం చేశాడు. దురదృష్టవశాత్తు అన్నంలో వెం్యటు
కలు వచ్చినవి, అప్పట్లో అతిధిని భగవంతుడుగానే ఆహ్వానించటం అలవాటు.
మహో (శ్రద్ధ అవనరం వెం (ట్రుకలు అన్నంలో రావడమంటే అది అ (శోద్దకు
సూచన. ఉదంకుడికి కోపంవచ్చింది. వెంటనే పౌమ్యని శపించాడు. “నీవు.
అంధుడవై పోతావు గాక అని, మనిషి “గొప్పవా డు- గొప్పవా” డని పించుకొన్న
వాడె పొరపాట్లు చేయటం చూసాం. అతడు ఆక్షణాన గుణాలకు, లొంగి
పోయినాడని తెలియాలి, జన్మకే ఆధారమై మన గుణాలకు ఎవరులొంగి పోకుండా
ఉంటారు ? ఉదంకుదు కోపానికి వళమైపోయాడు. శాపం ఇ చ్చేళాడు. పొవం
పౌష్యుడు ఉడికిపోయినా డు-దానమిచ్చాను- భోజనం పెట్టాను = ఇలా నన్ను శేపి
సొవా ! చూడు నిన్ను శపిస్తున్నాను జో సెక అనవత్యుడవయి పోతావు గాక”
అన్నాడు.
ఉదంకునకు తాసు సంతాన రహితుడవుతాడనగానే పెద్దబాధ కలిగింది.
అతడింకా (బహ్మచారె ! తాసు వికసించి, తన తెలివి తేటలూ తన చాకచక్యం
వికసింపచేసి, a చేయాలి (ప్రపంచంలో. “ఓక జీవిని సృష్టిం చి తన.
బుధ్యా తయారుచే “పీడు "ఫలాని వాని సంతానమ” నిపించటం సృజన
అన్నింటిలో తు మక ఆ అవకాశం లేకుండా పోతున్నది. తను
చేయకలిగే సృజన ఇంకేమిటి? గురుకులంలో తను తయారుచేసి విద్యలో
ఉ త్రీర్దులను చేసి సంతో షపడాల్సి ఉంటుంది బహు హుళః, ఇది. ఆయనకు కష్టం
కలిగించింది. అందుకని పొమ్యని ఇలా అడిగాడు.
“రాజా నేను ఈ శాప ఫలాన్ని అసుభవవించలేను , దయబేే
మక చేయాల్సింది" అన్, '
అందుకు పోస్యుడుచెప్పిన సమాధానం గమనీంచాల్సినట్టిది=
“నిండు మనంబు నవ్యనవనీత సమానము నస
పల్కుదారుణాఖండల ళస్త్రతుల్యము జగన్నుత ! చ
నిక్కమీ రెండును రాజులందు విపరీతము
18 మహాభారత కథలు
గావుస = వి(ప్రుడోపు - నోపండతి శాంతుడయ్యు నర
పొలుడు = శాపము గమ్మరింపగన్”
జగన్నుతా | (బ్రహ్మ పదార్డ్ తత్వజ్ఞానులయిన వి(ప్రలపల్కు కఠినమైనా
వారి హృదయం మె త్తనిది. రజోగుణులమయిన బూ విషయంలో అది వ్యతి.
రెకం. నేను' శాపం 'మరల్చలేను. సీవు చేయగలవేమో ఆపని చేయవలసింది.
అని అర్థించాడు. ఉదంకుడు ఒక్క నిష్దూర్చువిడిచి శు శాపం (కః క
రించి, వెళ్ళిపోయినాడు కుండలాలు, తీస సికొని.
ఎన్నో వనులు మనమూ చేసాం. ఈ ద్రవంచ నడకలో ఆ పనులు
అలా అవుతూనే ఉంటవి. శ్వ దృష్ట్యా వాటంతట అవే అపుతున్నాయి మనే
(పన శ్రే కేముంది అనిపిస్తుంది ఒకొక్కప్పుడు. ఉదంకుడు వెళ్ళాడు. పౌష్య
పత్తిని కుండలా లిమ్మని అడిగాడు. “నడవ్వయ్యా నడు బయటకు” అని.
ఆమె అన్నట్లయిశే ఏమయేది ? ఈకార్యంలో తనపని కొంతవరికె. మిగతాది
ఎవరిదో | క
కాని, ఉదంకుడు ఈ విషయాన్ని ఇలా ఆలోచించటంలేదు. “నేను
" తెచ్చాను. ఈ కుండలాలను నేనే తెచ్చాను” ఆనుకొం టున్నాడు బహుశ'8 ,
_ అలావెళ్తూ ఒక చెరువు దగ్గర కాళ్ళా చేతులూ కడిగికొందామని ఒక పకట
చోటు చూసి అక్కడ ౪ కుండలాలు పెట్టాడు.. తన గొప్ప, నాలోచించు .
కొంటూ "వెళ్ళి నీళ్ళు వద్దే ఆచమించడం ఆరంభించాడు. we తాను '
ఆచమించి ' సవిత్రశయినాడు. మనః పరిస్థితిని. బట్టి . ఆఫలం కూడా.
ఉంటుందనాలి. . ' a
ఈ Biss AA పసు. వస్తున్న తక్షకుడు 3
ఆ కుండాలాలను చేజిక్కి.ంచుకొని 'పరువె వత్రి పారిపోతుంటాడు. ఉదంకుడది .
"గమనించి వానిని వెంబడించి పరువెత్తుకాడు. తక్షకు డస్పుదొక్ష పామై భూమి...
_నెరియలో నుంచి వెళ్ళిపోతుంటాడు. ఉదంకునకు అణిమాది సిద్ధులుండటం వల్ల స
తానూ ఆ నెరియలో దూరి. వెంటపడి నాగలోకం వెళ్ళిపోతాడు.
అక్కడ దిక్కుదోచలేదు. మనసు రజోగుణం పదలి మరో గుణాన్ని
పీష్యము 19
ఆశ్రయించాల్సి వచ్చింది. “భో”మని యేడ్చి తమోగుణానే నే ఇనా ఆ(శ్రయించాలి
లేదాసత్వ్వ గుణం ఆ(శయించి దేవతలయిన మహాత్ముల మనళ్ళక్షుల సాయం
పొందాలి. ఉదంకుడు వెంటనే నొగలోకంలోని ఆధిపతుల్ని స్తు స్తుతిస్తాడు,
భారతంలో ఈ స్తుతికయిన పద్యాలను నన్నయ ఎంతో ప్రతిభాపూర్జుడె
(ఛ్రాశాడని పిస్తుంది. ఆపద్యాల్లో పఫబభమ = యరలవశ
అన్నట్లుగా ఒకానొక మం(త్రపు వరుఫలా (వాయబడ్డయ్యా అనిపిస్తుంది.
నన్నయ అక్షర రమ్యత నోలికించటానికి ఈనాల్లు పద్యాలు దృష్టాంతమనచ్చు.
ఒక పద్యం మచ్చుకు చూదామం కే, ----
బహువగ పొద పొబ్దికుల పర్వత పూర్ణ సరస్పరస్వతీ
సహిత మహా మహీ భర మజ(స్ర సహ్మస ఫణాలి దోల్చిదు
సృహతర మూర్తీ కిన్ జలధి శాయికి బాయక శయ్య యైన యే
మ మప ంతాంరట డనంతుడు' మాకు శరణ్యుడయ్యెడిన్.
అలా అనంతుడ్ని వాసుకిని చివరకు తక్షకుల్దే కూడా స్తుతి చేస్తాడు
ఉదంకుడు. ఇది సత త్వ్వగుణ లక్షణం... తక్షకుడు తనక శత్రువే. కావచ్చు-
మనదృష్ట్యా. కాని ఉదంకునికి ఇప్పుడు సహాయంకావాలి. తక్షకుడు దాగి ఉన్న
స్థలంలోనే తానున్నాడు. మనను అతడిని స్తుతించడానికి వెనుదీయక అలా
స్తుతించడం సత్వగుణ లక్షణం. |
అక్కడ అతడికి కనపడ్డవి సొగులు కావు. ఇద్దరు ప్రీటు తేల్లదారం
సల్లదారం నేస్తున్చారు రా(తిం బగళ్ళు అన్నట్లు. ఒక పన్నెండాకుల చక్రం
ఆర్లురు పిల్లల చేత (త్రిప్పబడుతోండి బుతు చక్రంలా. ఒక. పెద్ద అసొమాన్య
మైన గుర్రం ఉస్నది, ఒక మహాతేజస్వి అయిన దివ్య పురుషుడు ధానిపై నెక్కి
కూర్చొని ఉన్నాడు. ఉదంకుడు వాళ్ళందర్ని స్తు సుతించాడు మనసుతో. అప్పుడు
ఆ దివ్యపురుషుడు. అంటాడు. సీస్తుతి చాల నిష్కల్మష మైనదయ్యా నేను
చాలా సంతోషించాను నీకేంకావాలో చెప్పు నేను చేసాను” అంటాడు. ఇదంతా
ఉదంకునకు అప్పుడు కలిగిన (Vision) సాక్షాత్కారం కావచ్చు...
చిత్రమేమిటంటే నిషస్కల్మసమని ఎండు కన్నాడూ। బహుశ వకపల్డ .
పౌష్యము 21
మాసాల సంవత్సరం. ఆ పిల్లలు బుతుపులు, ఆ తెల్ల నల్ల దారాలు అస
రా(తులు” అన్నాడు. ఇందరివల్ల సీపనిఅయింది అని మాతం అనలేదు. అంసపే
బాగుండేది. తను చెప్పిన వన్నీ మననం చేయాలని గురుపు ఆశయం,
అందుకని అలా అని ఉరుకున్నాడు. అన్నీచెప్తె వట్టిమాటలె జ్రాపకం ఉంటుంది
౦ చేస్తే మొత్తం విషయమె ఉంటుంది క. అందుకని సూచనటె
ష్యులకు చెప్పాల్సినట్టివి,
_ ఉదంకుడు సెలవుతీసికొని వెళ్ళిపోయి తవస్సు చేసికొన్నాడు కొన్నాళ్ళు.
తక్షకుడు చేసిన అన్యాయమైన పని ఉదంకుని మనసును ఇంకా రజస మో
గుణాలతో (తిప్పుతూనే ఉంటుంది, (దిహ్మాపదార్థతత్త ఏం మనసుకూ, బుద్ధికీ
తెలిస్తె చాలదు. ఆ పైస్థాయిలలో అనుభూతి అయితేనే ఈ గుణాలు నశించి
పోయేది. ఉదంకుడికి ae అనుభూతి అయిందని అసుకో వద్దు. ఆమాట
కొస్తే అలాంటి అనుభూతి అయిన వాళ్ళను (వేళ్ళపై లెక్క పెట్టచ్చు. శుకుడు
వంటి వారు వాళ్ళు. ఇంతకూ ఉదంకుడు (ప్రతీకార చర్య తలపెట్టి సరాసది
జన మేజయ మహారాజు దగ్గరకు వచ్చాడు,
నచ్చి, -*“మహారాజా నేను గురుకార్యం చేసే (ప్రయత్నంలో ఉండగా
తక్షకుడు ఒకప్పుడు నిష్కారణంగా నాకు అపకారం చేశాడు. వాడు నాకే,
చేశాడ నేమిటిగాక ! నీ జనకుడై న పరీక్షిత్తుసు కరచి, చంపినాడు గదయ్యా ;
అందుచేత నివు నర్పయాగ మనే ఒకానొక యాగాన్ని చేయాల్సింది. అందులో
తక్షకుడు మొదలైన అన్ని పాముల్ని పిల్చి అగ్నిహో తంలో ఆహుతి
చేయాల్సింది. కులంలో ఒక్క-డు చేసిన పాడుపనికి ఆ వంశమంతా చె చెడ్డదిగా
చెప్పుకోవటం విగ్గూరమెనదేమికాదు. కనక ఆయాగర ఆరం భించాల్సింది ౪ అని
జన మొజయుని. ప్రోద్భలం చేశాడు. తవం ల
అప్పుడు శౌనకాది మునులు సూతమహామునిని అడుగుతారు. .
ఆయన చెప్పడం ఈయన చేయటం అనేవి, “నిమిత్త కారణాలు. అనలలాంటి
మారణహోమం జరోగడమనే - దానికి' ఇంకే "బలమైన కారణమూ + లేదా?
Mu అలా ర న. రావడం ఈ పాములు
22 మహాభొరీత కథలు చతల
ఇలా నశించి పోవలస్ రావడం దీనికేదో ఇంకా. సూక్ష్మమైన.
అంటే. పదునై న-కారణం ఉండి ఉండాలి. ఏమిటది ? కేవలం. ఒక్కో.
ఉదంకుడి మాబపై అలా ఎలా జరుగుతుంది 7. అది నిమిత్త మా(తమైనే |
కోరణం హ్, అసలు కరణం ఇంకేదన్నా ఉంశే చెప్పాల్సింది” అన్నారు.
అంతట సూతుడు, గరుత్మంతుడూ. అతడి-తల్లి కథ చెవ్వవోయి,
మధ్యలో ఏ మంటాడం చే.“ ఈ మారణహోమం. అలాపూర్తిగా. జరగనే లేదు,
ఆరంభించి కొంత జరిగిన తరువాత ఆస్తీకుడనే. మహాత్ముడు వచ్చి దానినీ
వారించాడు ఇలాంటీ మారణ కార్యం ఒకపుడు భృగుకులా.. దంశజుడైన
రురుడు అనేవాడు ఆరంభిస్తే నహ్నస్రప్రొదు . డనే ముని వానిని వారిస్తాడు?
మారణ కార్యాలు నిరంతరం "సెగ్గలేవు సుమా: ఈ మారణ హోజుమునుండి...
ఆస్తీకుడు. జనచుజయుని ఎ. ముందు భృగు కుల వంశం. సంగతో
చెపుతాను వినండి, అంటాడు.
a
కో
“జన, మేజయుడు వర్పయాగం. మ. లు
మహర్షి, శ శౌనకుడు మొదలయిన వోళ్ళకు చెవ్పంగానే, ' “అదేమిటి పవి! తుడయిన
అగ్నిహోత్రుడు శః ఫొముల్ని తసవల పీరావడం, మహోభీకర విషాన్ని కలిగిన
. పాములు. ఇలా వచ్చి పడడం: ఎందుకు జరిగీంది”*
అని వారికి సం దేహం
కలుగుతుంది. అందుక సోతుడు-“జరుగుతవి. అలాటివి జరుగుళునే ఉంటాయి.
స వాటికి క్రారణోలు హై. ' ఉంటాయి. జెప్పోమ వినండి*ో అన్నాడు.
ప ప్రపంచంలో దిప్యుళో. కామత్యానులూ అవీ ఢెండు రక్రోల వారుంటారు.
న్ డివ్యులకు ఉత్తమస్టానం ఉంది,
aA Sd వారికి సోధారణంగా చరిత్ర. ఉండదు.
నారదుడు, బకుడు, జడభరతుడు,
మకృష్ట్రపరహంస , పాయిబోబా యీకోవకు
పౌలోమ ౦ కి
చెం, దినవారనచ్చు శ్రీకృష్ణుడు మొ వాహ ఉంటారు. జీవన్సు శ్రకృులయినవారు.
మిగతావారంతా కామాక్స్మానులు. ఈ కామాత్యానుల్లో సత కృషిరజస్తమో గుణాలు
ఛిన్న భిన్నమైన పాళ్ళలో పని చేస్తుంటాయి. ఆ పాముల వంశానికి చెందిన
వాళ్ళు కూడా కామాత్యానులె. వీళ్ళకు చరిత, గుణాలూ, ఉన్నాయి.
భృగుమహర్షి ఉండేవాడు వెనక ఎప్పుడో. ఆయనా కామాత్యామడే,
సత్స్వ గుణ (ప్రభావమూ, అప్పుడప్పుడూ నిర్ణుణత్వమూ, ఆయనకు ఎక్కువ
సార్లు కలుగు తుండటం చేత “మహర్షి” అని ఆనా 2 కామాత్యానులలో
గొప్పకోవకు చెందిన వాడంటున్నాము. ఆయన పులోమ” ఆనే కన్యను
పెళ్ళాడి క. పెట్టాడు. ఆయన నిత్యాగ్ఫిహో తి.
ఆయన ఒకనాడు పష ప్రత్య అ ఆని భార్యకు చెప్పి
స్నానానికి నదికి వెళ్ళాడు. పులోమ అప్పటికి గర్భవతి. |పకాశమానంగా-
ఆమె గర్భంలోని బాలుని వెల్లుతో - ఆమె మెరిసిపోతుంది. ఆప్పుడు
పృలోముడనే రాక్షసుడొకడు ఈమెను చూసి ఎక్కడో చూసినామెలాఉంది-
ఎవరీమె ఇంత అందంగా ఉంది అనుకొంటూ ఇంటికి వచ్చి అగ్ని(హోతం
ఉన్న గదిలోకి వచ్చాడు. రాక్షసు డన్నంతమా (త్రం చేత పెద్ద కోరపళ్ళు
రక్త ంతో కూడిన నాలుకతో ఉంటాడనుకోవద్దు- విప్రుడు అ న్నంతమా[తం చేత
బహ్మాపదార్థ తత్త్వాన్ని విజ్ఞానంగా అసుభూతి చేసినవాడు అని ఎలా అనుకో
నక్క-ర్ర్తేదో అలాగె. తత వచ్చి గోతి అడుగుతాడు “ఈమె
ఎవరి భార్య ?* అని.
దానికి సమాధానం తెలిసింది “చెప్పాలా అక్కన్లేదా. ఆని అగ్ని
హో త్రునికి సందేహం వచ్చింది. ధర్మమయితె నిజం చెప్పవలసిందె.. కాని
ఈ పులోముడు ఆమెనేమైనాచేస్తే భృగువు కోపిస్తాడేమొ తన మీచననె భయం
కలిగింది. కొంతే బపు ఆలోచించాడు. “అబద్దంచె స్తే ఆది అంతరంగంలోంచి
వచ్చే “విషం” లాటి పాపం. నిజంచెప్తే ఎవరి కోపమో బయటనుంచి వచ్చి
తనను (శమపె పెట్టేటటువంటేది. బయటసుంచి వళ్చే బాధ అనుభవివైై పోతుంది,
అబద్దం చేస్తే పాపం | వస్తుంది. పాపం వల్ల 'దిగజా కా తిపోయిన. వాజ్జపుతాసు
పౌళోమం
ఖం
1
సాయం తప్పనిసరి. హోమం అందులో (పథాసభాగం. వారికి ఈ ఆన్ని
(ప్రజ్వలించడం మానిన క్షణాస జడుపు కలిగింది. వారి పెద్రలసు తీసుకొని
(బహ్యాదేవుని దగ్గరకు వెళ్ళి మొరపెట్టు కొన్నారు. ఆయస సరాసరి వాళ్ళతో
సహా అగ్నిహో (తుని ఇంటికి చేరి ఆయసతో అంటాడు” ఆగ్ని దేవా,
(ప పకటిత భూతసంత తికి భర్త పు నీవ చరా చర(పనృ
తికి మఠ శ దేవముఖుండపు నీవ లోకపా
వకు డవు నీవ యిట్టి యనవద్య గుణుండవు నీకు విశ్వభా
న పరాజ్యుఖ భావము బొంద పాడియే :" ఆని,
విశ్వాభారాన్ని వహిస్తున్న నీవు ఆపని మానివేస్తే ఎలా! నీకు కష్షం
అటి అవా . వ)
కలిగితే దాన్ని తొలగించేవాళ్ళం ఉన్నాంమేము. ఆ మహాముని వచనం
(పకారం నీపు సర్వభక్షకుడ వయినా శుచులలో అందరి కం కే అత్యంతశుచినై
పా(త్రులలో పరమపా(త్రుడవై పూజ్యులలో అ(గ్ర పూజ్యుడవై ఉంటావని.
మేమంతా నీకు వరం (పసాదిస్తున్నాము. విశ్వభారక (ప్రవర్తన మా(త్రం మాన
వద్దు” అని మళ్ళీ అగ్నిదెపుజ్ణీ కార్య (క్రమంలోకి దింపుతారు. ఆ విధంగా
ఆన్నిదేపుడు పాములనుగాని శవాలనుగాని అశుద్ధాన్నిగాని హరించి'వేసపని కూడ
చేస్తున్నాడు. శవాలను హరించే అలవాటు మనకు అప్పటిసుంచే మొదలేమొ
కాగా భృగునికి చ్యవనుడు, చ్యవసునికి (పమతి, (ప్రమతికి రురుడు
సంతానం ఉంటారు. ఈ రురుడు ముఖ్యమైనవాడు. ఇతడు (ప్రమద్వర అనే
ఒక చక్కని పిల్లను స్థూలశేశుడనే ముని ఆశ్రమంలో పెరుగున్నదాన్ని (పేమి
స్తాడు. వివాహంకూడ నిశ్చయితచారు ఆమెకు అతనితో. కాని ఆమె అక్కడ
ఆడుకొంటూ ఒక పామును (తొక్కడంచేత పాము కరవడంవల్ల ఆమె చనిపో
యిందన్నారు. రురుడు వచ్చి గోల పెట్టి ఏడి మళ్ళి ఎక్కడికో. ఒంటరిగా.
పెళ్ళి, తాను పుట్టి (పపంచంలో ఆర్జించిస శక్తిని ఉచ్చాటనం చేస్తాడు. _తాను
సాధించిండి ఈ పద్యంలో సహ
గ
చుం
EB
ER
చ
ణ్
&
Ux
త
g
౦లో అంత నమ్మకం కలిగిస వాడా
గ ముఖ్యుడనిపి ంచు కొన్నాడు బహుశవఐ. తన
శ్క్తినె ఉచ్చాటనం చేస్తూ” డివజాథిప భూసురులను కూడ (ప్రార్థిస్తున్నాడు. షన్.
కావటానికి స్వశక్తి ఆవసరం. తప్పదు. కాని ఇతర సహాయం- చేవుల దివుుల
కావాలి. రురుడు చేసిన ఈ పనికి తా దేవదూత ఇలా.
చెప్పింది. “నీపు ఆయురాయంళో సగం ఆమెకీయు మని అందుకు రురుడు.
వ గ చం జొ ల్ న నాన్నా a . Wa మీ ne :
వస శ్రాడలిదు. అద ఆతని త్యాగం... ఆమె (బతికింది, శుభం కలిగింది. అల,
డా మెను వవాహమె సుఖంగా ఉంచేవాడు.
కాని, రజ సమోాగుకాలు. ఒకప్పుడు పెకి విజృంభించి డొ త్త కొరి
శ న్ టం, ( ॥ ఎ ఎ ష్ స్ు mw
కలసు పుట్టి స్థవి. రురునక్రు పాములమీద మ "కోపం వచ్చింది. ఒక ' పెద్ద
స్థా లా వంట లు
దుడ్డుకర్ర" తీసికొని, వెళ్ళిన 'చోటనలా వెదికి పాములను పట్టి. చంపడం ఆరం
జీ 1 3 : నే
భించాడు. సర్పయాగానికి సమంగా ఇతడి మారణ యాగం. మొదలయింది .కా
' i సర్పయాగం ఆ సేశుడనే మహాత్యువిచే. ఆవబడినశ్లై. ఇది కూడ త.
వ డనేము ని. వల్ల నివారింపబడుతుంది. లోక. గర యంకర మైన" 'పమలు: "ఆరంభం
ఆయితే అపుత్రాయిగా లానిరంతరం 'జరగగ “పోవటం. ప్రపంచ. అక్షణం..
ప్రపంచాలు వ్యక్రలహోనేం ఉన్నవమనకోవటంకం"ు విశ్వం కోసం ఉండవలసి
_“ నవ కనుక. ఉంటున్నాయి ఆని తెలియటం. ఆవసరం ఆనీ య జట్టు ఆకుల
.కోనం ట్రతకటక్లేదు. ఆకులె జెట్టుక్ సం మనుతున్నయి అ
“కదా. అలాగె సర్వం నాశనం చేయడం క
£
క్
fs
i
Jog
23
గ్ర
aA
ఫ్; క్
ఫ్
వ్ర
fe
(in
J
ఈ.
ర!
చ
మెను పని శాదు . అంటు వ్య కిళో
పొళోవమ౦ 27
ఎ తెచ్చి ఖగముడి పెకి పదేటట్లు విసురుతాడు. ఖగముడికి కోపంసస్తుంది.
కని కోపించి, నిప్పు పాములా పడిస్పండు అనె నేస్తాడు. సహ(సపాదుడు
అ మొ(రో మంటాడు. అప్పుడు ఖగముడు-ఈ పాముల్ని క
వు వస్తున్నాడు. అతడు వచ్చేదాకా అలాగే ఉండు. అతడు వచ్చినాక వాసికి
peas)
డి ht Bi Ko es Ns నో ॥ ట్
చేసి నీసు చేసిస అనవసరమైన పాపం సుంచి నిడివడు-ఇది నా (ప్రజ్ఞగా
I
జరుగుతుందిగాక పొమ్మన్నాడు. అలా ఒకనాడు రురుని దర్శగ
ం౦ది. రురుడు పాములా ఉస్న సహా(స్రపామని పట్టుకొని చాప మాద
దు. అప్పుడు సహ (సపాదును లబలబలాడి ఆతడు రురుడని శెలిసికొని
మసుమ్యుడుగానయి, అప్పుడంటాడు రురునితో--
క
ఖాహతకీర్తి (బ్రాహ్మణుడు పుట్టుడు తోడనపుట్టుసుత్తము
వ్ శాం త్రియు గ్
A
బాన నము సర్వభూత హిత సంహిత బుద్ధియు (టి త్ర
సమద (ప్రహాణము సమత్వము సంతత చేద విధ్యసు
మానము సత్య వాక్యము దృథ(సప్రతముం గరుతా పరత్యమున్.
EG
నాయనా భూమిలో గొప్ప కీర్తి కోఖనాడా! స నాడు
ఎన్నుమయిలేచాలు అప్పుడే కొన్ని లక్షణొలు సముషాత మప్వతాయి.
విమిటం యే (1) ఉ త్తమ జ్ఞానము (2) సర్వభూతహిత సంహితబుద్ధి (స) చి త్ర
తి (4) మాస -మద-(పహాజము (5) సమత్వము (6) సంతత ద విఖ్య
మాసము (7) సత్య వాక్యము (8) దృఢ పైతమున్ (1) కరుణా పర్వతమున్ ,
ఓ అలాంటి (బ్రాహ్మణుడపు రావలసిన వాడివి! ఇదేమిటి ఈ పని అంటాడు,
మడికి తెలుసు తసకు (1) సుంచి (గ) లక్షణాలు లేవనీ, (6) సుంచి (1)
కూ ఉన్నవనీని. వాటివల్లనె తన భార్యకు ఆయుర్జాయము యీయకలిగాడ నీని,
గతా వాటిమీద గ్రద్ద ఈ ఈ సహస్ర పాదుడి మాటలపల్ల 4 పుట్టుతున్నది. ఆలో
౨చడం ఆరంభించాడు. మససం ఇశాడు. అప్పును ఈ మారణ యాగం.
"నాలి ఎందెసని మూనేగాడు,
మామూలుగ మనం చేసేపని కంప మంచి ఫలితం మరొక పని చేసి
ందువల్ల కలుగుతుందని ఎవరైన చెప్పింది మనకు నచ్చితె తప్పకుండా
నిర మహాభారత కథలు
మొదటి పని మాని తడువాతి పని మొదలుపెట్టుళాం.. ఇంతకూ ఒకరు చెప్పిం
మనకు నచ్చటం అవసరం. అందుకు తగిన wa కలిగిన క్షణా
ఆది అర్థం అయేది -నచ్చేది. ఇది భృగువంళ కీ క్రిర్రనం.
ఈ భృగువంశ కీ ర్రనంతో శ్రీ మహా భారతంలో ఆది పర్వం
పథమాశ్యాసం పూర్తి అయింది. కృతయుగం నాటి భృగు మహర్షి వంళ
కాడ
ది
గ
శ్
0€
మొదటనుంచీ యీ సత్త్వ రజ స్తమో గుణాలవల్ల కదిలిపోవడం అనే
మా!
(8
ఉంది. గుణాల చె చైతన్యం గ్రహించి తద్వారా ఇతర మంచి చెడుల;
విమర్శించగల దృక్పధం ఏర్పరుచుకోవటానికి దీన్ని ఇలా సూతుడు ఇదు
నిపిస్తుంది. న్
a
ty క |
[రన
Er ఇమ
site FIORE, YY ch’
rs le
mi Ey జీ: ర్మ
వాం? ఇ బీ CAL Ee
లాడు నంట గాయ
ww — i హో నా న లో
కలా CI
మహాభారత కథలు
(ఆదిపర్వము - ద్వితీయా ఆశ్వాసము)
1. నాగ గరుడ సంభవము
జనమేజయుని సర్పయాగం మాన్పింది ఆ స్పకుడు. వాని కథ చెప్పడానికి
ముందుగా సూతుడు నాగ గరుడ సంఖవాన్ని చెప్పు న్నాడు ---
కశ్యపుడు కృతయుగం నాటి బుషి. ఎన్నో (కతుపులను యజ్ఞాలసు
చేసినవాడు. ఆయస ఒకసారి పృ (తకామేష్టి అనే |కతుపుసు చస్తుండగా ఆయనకు
తోటివారు ఎంతో సహాయం చేయడానికి వచ్చారు. ఆయసకు సహోయం చేస్తే
మనకే మొసుందనే త త్వం అప్పటి జసుల్లో లేదు. వారికి సహోయం చేయడం
అని అజ ౧౫
ఆ యజ్ఞాలూ, (కతుపులూ చూచి ఆసందింటం సరదా.
(| షత ee. న్ we
క్రతువుకు సంధారాలు ఎంతో మంది తెచ్చి ఇస్తుంది వాస. ఇం(ధుడు
కూడ ఎన్నో సంభారాలు బళ్ళ్శమీద వేసుకొని రథాలు లోలుకొని వస్తున్నాడు.
లీజు న తీ ON లో » జో జల జో
వాలఖిల్యుడూ ఇంకా అనేకమంది ముసులు కేవలం దర్భల కట్టలసు తీసుకొని
పదుటూ లేసూ సడున్తూ పనున్నారు. వారిని చూచిన ఇం(దుసకు తస గొప్ప
అనే అప semen)
తనానికి తసకే అతిశయం కలిగి వారిని వ్యాఖ్యానం చేస్తాడు “మరు తెచ్చేది
ఈ దర్భలా” అని. వొాలఖభిల్యులళు కోసం వస్తుంది. వారంటారు...
“చూడు. నీ మదమణచ గలిగిన శో క్రి సామర్గ్యాలు కలిగిన కుమారుడు
గో న గా “9 ఇగ తో ఖ్ ఇ జ బో ®
“ఆలి పు్యతఠా లలు ర్ల రిళసబు ఆరం టి
ఇం_యుడపితాడ: చూడు” అన్నారు.
ఇంద్రుడు భయపడ్డాడు. వెంటనే వెళ్ళి కళ్యోజిని (ప్రార్థించాడు, “నేనీ
పొరపాటుచేశాసు. వాళ్ళు ఇలా తిట్టారు. మరి మీరే రక్షించాలి" అన్నాడు
గ న్ fee
be
af} మహాభారత కథలు
కూర్చోబెట్టాలి అసుకోలేదు. వెంటనే వాలఖిల్యాదుల వద్దకు చేరి,
ప 8 re
os ధస్యవాదాలు. ఈ ఈ ఇం|(దుల్లి కదు ఆత చూడాల్సింది,
ఇతడు కెవలం [బప is ఇం ఆ నదికి నియమింవబడిన వాడ జయః
ఆనుగుణ్యమని క అందుకని నాకు pe "a రుడు రెండోక
(తమ ఇం(దుడుగా నంకత్భ్సుంః
త
బటి ఖీ అంప, హు 11
నుగుః రక యు గాని ఖిన్పము తెయ”"
కశిపుడు (పజి జాపత్రి. ఆతని మాటల యందు గారవపం నాలధిల్యులథ
ఉంది. వాన ఆమేర అసు[గ్రహించారు.. ఈ గరుడడు ఆయన స్రంతుచిన గా
_ ఉద్భవించాడు ప్రత అయిపోయి (తేజాయుగం వచ్చిన తరువాత
కళ్యపున నకు విసతీ కద్రువ అనె ఇద్దరు భార్యలున్నారు. టరిద్రరూ తొముష
సంతానం కావాలని ఆయనను ఆశయించారు. కద్రువ అనే ఆమె నిప్పులా
తేజస్సు కలిగి పొడుగ్గా ఉండే కువ ారులు మంచి బలం శలిగిసవారు అనే
మంది తనకు సంతానం కావాలన్నది. వినత ఇద్దరు పతులు కావాఐనీ,
ఇ" క్ § లా నో
౯౦. కావాలనీ, కారింది. వారిద్దర్నీ. కళకపుడు అనుగహినాడు. ఇదరూ గది
. by జ
| వతులవుతారు, కాని కొంత కాలమయే ట టప్పటికి వారికి నంతాసంగా rer
ఉద్భవి స్పవి. వాటిని నేతి కుండలలో పెట్టి కాపాడుతూ ఉ
3 దార wf | వ ళ . య. నో ల్
అలా ఐదువందల యిం రై గడిచిన తరువాత క(చయవ శ్ ఆన
ముల కో వరనకు సా. న శ
నుండి ఆమె కోరిన వర్ణనకు అనువుగా చాలమంది నాగముఖు కలు మై ఆ
టకు వచ్చారు. ౪వ తో షం Se ప్త < ప న
. బి మెసం a0 వం క గెత్తరు వ చు సిగ్గుగా రీంటెరాత్రు ల
౨ (గుడ్లు పిల్లలు కాలేదని, టెగా మరీ రెండేనాయె: విసిగి విసిగి చు *స్టీ
. ?
క
5 i
చూస, ధృతి పోగొట్టుకొని ఆమె ఒక గొడ్డును చిదుపుతుంది. అందుతోదచి
శరీరం ౮ త్తిగానూ కొడల మండి (క్రిందివరకూ. లేకుండామ గల శరీరంతో
౧
ఆదిప, శిఆశ్వా, నాగ గరుడ సంభవం 31
అనూరుత బయటకు వచ్చి తల్లిని ఆమె చేసిన తొందరపాటుకు కోపించి నీవు
ఈ తొందరపాటుకు ఫలంగా నీ సవతి వద్దనే దాస్యం చేసావుసుమూ ఆని
శపిస్తాడు. రెండవ (గుడ్సలో మహా బలపరా(కముడైన వాడు పుట్టి నీ
దాస్యాన్ని ఫోగొట్టుకాడు జా(గతగ కాపాడవలసింది అనికూడ బోధించి వెళ్ళి
పోతాడు. ఆ తరువాత అతడు సూర్యునికి రథసారథిగ అయినాడు,
కృతయుగాంతంల్రో దేవాసుర యుద్ధం జరిగింది. దాసికి కారణం ఉంది.
దేవతలూ అనసనురు లూ కూడా చాత న. భయం లేకుండా ఉండటానికి,
అమృతం త్రాగి శోరీరాల్ని శాశ్వతంగా రక్షించుకోవాలని ఆశపడతారు.
కోసం ఇద్దరూ ఏకమై Ss పర్వతాన్ని కవ్వంగాచేసి
నానుకి ప్ర టువంటణి కద్రువ కుమారుడిని కప్యపు (తాడుగాచేసి-
ఏఎలకడం ఆరంభించారు. ఆ సమయంలో ముందు విషం పుట్టింది. దానిని
్వతల్లో ఒకడె న శివుడు (మింగి దాన్ని గొంతులో పెపేస్తాడు. మహామేలు
nA) చ
మకూరు సాడు అందరకూ. ఆ తర్వాత జ్యేష్టాదేవి, చం (ద్రుడు , లత్మీదేవి,
re.)
ఇ
ల
es ౬ 1]
flr
రు
చై భవసము, కౌస్తుభము, ధ ధన్వంతరి, ఐరావణగజము మొదలయిన అనేకం
పుట్టినై . అమృతమూ వచ్చింది. _పైవాటిని దేవాసురులు ఏదో విధంగా
టీ
పంచుకొన్నారేగాని, అమృతము మృాతం అసురులు లాకొని పోవడం
ఓక!
ఆరంభించాడు. అ దేమిటం కే శ్రీ దేవిని, కెస్తుభాన్నీ, ఐరావతాన్ని అన్నింటినీ
క్ష్
be
ల
ళ్
శు వదిలి పెట్టాం కదా అని వాసించారు-విషం మాట ఎత్తకుండా.
3
అప్పుడు నారాయణ మూర్తి మోహినీ . వేషం భరించి అందర్నీ
మోహింపజేసి, ఆ అమృశభాండం తసు తీసుకొని పంచుకానని ఇద్దరినీ తలో
(పక్కా కూర్చో వలసిందన్నాటు. వ మీదట అసురులకు చూపులూ,
కులులూ ఇచ్చి దేవతలకు అక్ముతం పోయడం ఆరంభించాడు _ మోహినీ
రూపంలోని నారాయణుడు. అది గమనించి రాహుపు ఆనె అసురుడు దేవత
వేషం చేసికొని వచ్చి దేపతల పరనలో కూర్చొని చేయిపట్టి అమృతం
పోయించుకొని నోట్లో పోసికొ ంటాడు. వెంటనె సూర్యుడూ, చం చుతూ,
వాత్టే. చూపించి ఆతడు వరసత ప్పి వచ్చికూర్చొన్న అసురుడని చెపారు.
న
వాళ్లకు ఈ రాక్షసుడికి అమృతం en కోరికఉంది.. మరి రెండి
వక్,
పెల్లి మహాభారత కథలు
పక్యాకుతిరిగి నారాయణుడే వారికి పోసినట్లుంటే ఏమీ చేయలేక పోయేవారుగాక
౦టనె చక్రం ధరించి దాంతో రాహు మ్ర తో తొలను ere
శ్
అ
నారాయణుడు వెం
నిషాని భరించిన దేవతలకు ఆమృతాన్ని క కూడా ఇస్తుండంగా తససు అసురుః
(Revd
మాసం చెసినందుకు అతడి శరీరంలోకి అమృతం దిగకమయుంఛచు గొ ౦౪
తెగగ్ కాడు. తల అమృతం వల్ల చావు లేనిదై, ఆస్పర్హ-పగ- పల్ల, (గ్రహా;
సమయాబ్ల్ చంద్ర సూర్యులను బాధిస్తూ ఉంటున్నదని (ప్రతీతి. ఈ తొథళి
చెప్పదలచింది పరపీడనం. వల్ల కలిగిన పాప ఫలం ఏదోవిధంగా సూర
నిజానికి చేవానురులు ఒక తండి బిడ్డలే అనాలి. సా కా ఖేవాః
నచ్చినవి గాక అప్పుడు కూడ, వెంటనె ఉ(దేకాలు పెరిగినయి. మోహి
నిజంగా మోహిని కాదనీ దేవతల్లో ఒకడై న నారాయణుడని తమను నంచిం
ఆమృతమంతా దేవతల చేతనే (త్రాగంచ బోతున్నాడనీ అసురులు శద్రైశిం
న! కొట్లాట తట, గల్లాట, ఆయింది. పెద్ద యుద్ధం ఆయిండ.
యుద్ద నర నారాయణులు (వచండంగా యుద్ధం జేసి ఆనురులసు sess
జను ఎలు ఆంటే స్వార్ధపరులనీ తమకుగా గాను ఇతర్లను, పీడించి వారి
ఆరం వెబుతారు ను జ్
| రం చెబుతారు సురలు... చివ వతలకు స్వార్థం 'కేదనుకోరాదు. “కావి. సలుల;
2 షా |
చున్
కించరు గనక మానని
ఉంచరు గనక పారికి, పాపం" కలుగదు అవిఢ్వని.. అంతే సత వున
ఎకు” వ సా న్ా డ్
కువ పాళ్ళు కలవారని చెప్పటం, ధర్యంగా తమకోసమూ ఇతరుల కోసము
ఆ దైతికెవారు. పత. త్వ్వగుణులు. అందుచేతనే య! యుద్దం వలి
ఆంర్యు పరులు- ఆ పేడ
BR అంటే సా య్. పరులను వుడించేవా జ ౯ స Cy డో
ర
గుం
త్వ్వగుణం క వారు రం జరుగుతూ తంటుంచి
ఆదిప. ఆశా. నాగ గరుడ్డ.సంభవం న
డా
a. అచ జ్య |
ఉం a స్ Sy ఈ J స ర్త
అమృతంత పొటు పుట్టిన డు గవస నునే ఆ తెల్లని గు; శం ఆలా
మా శ
“అలా ఆ సముద్రతీరం వెంట వెనతూ ఉండగా క।చావినతలు సరదాగా
కాలం గడుపుదామని అబటువెళ్ళి దానిని చూచి ఆగు(ర్రం యొక్క తెలువుదనం
మీద పందేలు కాస్తారు, సము |చ్రం చూచి _సంతోషించక్న్లలా ఆ. గుుకం
మీద పం చేలు కట్టటం ఇది ప్రారబ్దం. ఏదో. జరగాల్సిన ఈశ్వర సంకలాను
a
_ గుణ్యమెన అసుభవంకోనంగా సాధారణ తెలివిని కలిగిన బాకా
(su
రి
అధీ
_ శర్తవ్యంచేసి ఊరుకొనే వాబ్ళా ఇలాటి పని చేయరు అనిపిస్తుంది.
కద్రువ ఆ గు(ర్రవు తోకలో కొంత నల్లన . - ఉస్నవంటుం ది. వినత
- లేదంటుంది. ఐతే ఇవాళ (పొద్దుపోయింది కనక కప్పు వచ్చి చూదోమసు
"కంటారు. ఇద్దరూ, ఇంటికి వళ్ళి ఫోత్రారు. ఇంతకూ పందెం ఏమని
అంటే-ఎవరు ఓడిపోతె వాళ్ళు రెండో - "వాళ్ళకు . దాసీత్వం చేయాలినెః.
/. అసూరుడు తనకు చెప్పిస సంగతై నా విసతకు' జ్ఞాపకం రాకటి |
ల
గ్రా
0౮
క
ef
£9
లః
3
ee)
. తన తెలివి మీదనే గట్టిసమ్మకం పెట్టుకొసడం-ఇదంతా అజ్ఞాతంగా ఎవరో
. భగవంతు డంటివాడు చేయిస్తున్నాడనిపిస్తుంది. వాడి పనిలో ఖభాగంలాగా '
క
అబీ : ;
వకు తమకు కేటాయిం చిసే కర్మలు తాము చేసున్నామసుకొంటూ చేసున్నారని
| pe అ...
. నక
కద్రువ ఆరాత్రి తన విడ్డలసు పిల్చి “ఎవరో ఒకరు వెళ్ళి ఆగు(ర్రం
తోక నంటి పట్టుకొని సల్లగా శసుపిం చాల్సెం”దని తస్ను గెలిపించాల్సిండని
, (బ్రతిమ మాలుతుంది. వాళ్ళు ధర్మం ఆలోచించి, “తల్లి చెప్పింది గనక, ధర్మం
“మాని ఆభర్య్మం చేయవచు చ్చునా” అంటారు... అది క వ్యము తాదం౦టాడు,
a మము వెళ్ళమంటారు. అలా అబుతే నేను శపిస్తున్నాసు. మిమ్ములను-జసమే
జయుడు. చేయబోయే సర్పయాగంలో మీరంతా చచ్చిపోతారుగాక అన్నదీ.
వ శ్రలియుగారం భం లో. జనయజయుడు సర్పయాగం చేస్తాడనే విషయం కద్రువకు
ఏలా తెలిసిం చెప్పటానికి తెలియదు. కనీసం-మీరంతా చాలాకాలం
ఆదిప.శిఆశ్వా, సౌపర్డోపాభ్యాసము 5
2
నలిని వ ముఖ్యంగా వెనకటి రోజుల్లో ఎవరూ చేసేవారు కారు.
అది ధర్మం... పైగా కుమారుడయిన వాని స్వధర్మం. అంహపే తాసు
సమాజానికి చేయవలసియున్న సేవలో అది ఒకభాగం, కుమారుడు కుమారుడు
గానే వ్రవర్శించట మనేది స్వధర్మం. స్వధర్మాన్నుం చి ఎస్సుడూ వికం పితుడపు
కావద్దు అని (శ్రీకృష్ణుడు (శ్రీమ దృగవస్లతలో ₹ చెప్పిస సూత్రం ఇదే. వ్యకి
వ్యక్కికోసమే కాదు (బ్రతిశేవ. సమాజంకోసం (బతకాలి. ఇదీ సత్త్వగుణ
విధాన మైన (బ్రతుకు. తసకై తానే (బతికి స్వార్ధమె చూచుకుంటూ పరపీడనానికి
_దోవనిస్తే అది పాపం. మహాసుభావువైన గరుత్మంతుడు అందుకని తల్లితో
పాటు క్యద్రునకూ ఆమె కుమారులైన పాములకూ దాస్యం చేస్తున్నాడనేది
తెలియాలి,
ఈ దాస్యంలో భాగంగా ఒకప్పుడు ఆ పాముల్ని వీపుపై నెక్యించుకొని
_ అంతరిక్షంలో ఎగిరి నానా దేశాలూ చూపుతూ సూర్యమండలం వెళ్తున్న స్సుడు
ఆచేకికి నాగులు తట్టుకోలేక (క్రిందకు పడి DA అప్పుడు క(దున
ఇం (ద్రుని ప్రార్థించి న. మంటుంది. ఇం(దుదు మే యముని పంపి చక్కని
వర్షం కురిపించి వాటిని రషిస్తాదు, మళ్ళీ గరుడటు దాస్యం సాగిస్తూనే
ఉంటాదు,
ఒకప్వ్పుడతనికి అనిపిస్తుంఏ ఈ దాస్యం వదలించుకోడానికి నాగులతో
కరారు చేసుకొని వాళ్ళడిగింది తెచ్చియిస్తై వాగుంచుసని, వాళ్ళను పిల్చి
అడుగుతాడు, తపు దాస్యం వదలడానికి ఉపాయం బెస్పుడని. వాళ్లు తాము
ఒకప్పుడు [కిందపడి ఉచ్చిసంత పసయితె స వాళ్ళపై వృష్టికురి
పించడం తాము (బతకడం ఆంశా జ్ఞాపకం చేసికొంటారు. అమృతం
ఇందుడి దగ్గర్నుంగి తెచ్చుకొంటి తమకు ఎంతో ఉపయోగ మసుకొని,
“అమృతం తెచ్చి ఇప్వుమాకు నీవూ సీతలన్లీ ఈ కార్యం సదిలించుకొని వళ్ళి
న | సంటారు,
గరుడదు వెంటనె తల్లిదగ్గంప వెళ్ళి నమస్కరించి "నన్ను ఆశీర్వదించు
అల. హా , జ డ్ / 1
నను ఎళ్ళ ఆ అమృతాన్ని తెచ్చి ఎళ్లకిచ్చి యీ దాస్యంస్నుంచి బయటకు
స్తై 2 గ్ | . 7 చం చొ జప ఇ జర గో నీ క
ఆనుకొని పోతాను అంటాడు: ఆమె-“నాయనా అది తప్పకుండ |
ఇ వ -కుతోనున ఏ అసగార న అనూరుడు sot
త చ Br ఆని నాకుత స్తున్నది. ని ఆస్నుగొం ని ఆ౨ గుం ల సల్ల.
నాడాస్య వెము కీ తకం చెప్పాడు-అంటుంది,
| “చీ ఇం అలో అబి 2 Ga గ్గ
కాని గరుత్మంతుడి పెద్ద శరిరం కలవాడు మహాబలం ఇకరార్సు9
". అందుకు వక తిండి కావాలి. ఆమాపి ఆమెతొ అంటాడు.
. క క వటట స : జ.
“ను ఏ ఆహారం తిని *కి న వాల, చెప్పు” అని. ఆమె అపుడు
విషనిధ కుక నసంఖ్యము నిషా దగణ ముండి అలలే (జత నున్.
విషమము చేయు దాని నిమిషమున భక్షించి చను మమి[త విఘా .
దులక్రు ఏలాటి హకష్క.లూ. లేవనిపిస్తుంది. ఎంట.
నల 2 జా మె న ఇ
పిసిం వె వాళ్ళకు కేవలం మామ పైనున్న. [ప్రజలకు విషమాన్ని "కలుగ జేయటపు”
ర ఇ హకాలనూ సంఘము గురి 3,0చలే లేదు. అందుకని వాళ సు.
గా. క్
ఉన బయాల్చుంది ఆని తల్లి గరుడనికి. చెప్తుంది. కనీనం జీవించడానికి తెచొడా,
చాకు వని వారుం డేవారుప్పుడు బహుళ, వారిని తిని వేయటం తే మెంత కాదన్న.
మూట. మసం పంకాయలు తించే తప్పులేనప్తే...
ఇండ ఆమె చెప్పుం ద్-భక్షణ :విషయర్లలో,. “బ్రాహ్మణుని మూ త్రం
re క
వ వాతంప వంసినదొ- ఆవని. అనగా 'బ్రావ్యాజ్లు వకు 'వ్ర్యేక్తద్ధత యు.
అప్పుల్లో అవి, తెలిపికోవచ్చు.. అప్పట్లో... ఒక్క
(బాహ్మణుడు నష్టమయివ పోక
నష్ట్షంగా. భావించే. వ వాళ్ళన్నమోాట: © అందుకే అనేకమందిని.
a
*
: అ జొళ్లిం౦ంతా తినబడినా ఫభగ్రవమానేణః గ
a శ Mr ల ఖరవాలదు చా
బాహ ని weer సు ఒక సని విషయంలో ఆ: శద తీసుకా సం Ba
నె | క్వ గ Ut © శం వ జడ wy టీ
నాక్ oy | ద్ద “= అింణందిసి తలి చెపుతున వి:
విల వ్వా వం హా చాన్ ఆటూ. ఇ ట్ వా ga జట
గ్ bh pa నా! శీ en-] వజ జ నై = i .
జీ G డం అతడి క్రి న్నీ ౯ శే ఉ =
ap
ఆదిప, 2ఆశ్వా. పర్తి
న]
శ1పాఖ్యనము వ.
నో
అనేక ళక్తులు పచ్చి ఉండవచ్చును. అతడు తినబడేలోగానె తన విడ్డను
"పిసాడని భయం అయి ఉండవచ్చు. గరుడుడు అప్పుడు అడుగుతాడు తల్లిని,
అయితే (ప్రతివాతూ లో పలక్షి వెళ్ళిపోతుం పే ఆంత మందిలో ఇతడు (బ్రాహ్మణు
డపునా కాదా అని తెలిసికొనేది ఎలా * అతడినె అడిగితె త్రాసు (బాహ్యా ౫3
కులస్థుడచె అ సెచ్చు అనే సందేహం కలిగి ఉంటుం౦చి.. దానికి తల్లీ ఎంత
or
లో నో గ ణా లో ఆలో అభీ శ అల ఈ =
చక్కని ధర్మం చెప్పింది. గమనించడం అవసరం. ఆమె అంటుండి.
“ భాహ్మణుడై నక్తులున్న వాడు) సీ గొంతులోంచి [కిందకు దిగక గాలంలా
పట్టుకునె ఉంటాడు. అతడు (మంగ చగనివాశుగా తెలిసికొన” అంటుంది,
అందుచేత | దాహ్మ్యణునికి కేవలవర్గరీత్యా ఎకు[వ హక్కులున్నవని అసరాదు.
అతడు మంతుడయి ఉండే అప కాశమున్నని గనక అతడ్ని (మింగడానికి
ఆరంభించి శాపాలు పోగుచేనుకొనక మాట్లాడి వదలి పెట్టాల్సిందని
నెంచి తలి,
au
Why er శ ఇటిట వై, a re 0
సుపర్జుటు అలాగె నని రిప్రుగ వెళ్ళి లకు ..చల. బధర. నిషాదులను
అ కమునూ నోరు వటి ఒరూంచము? కలి చెపిన శ
అఆ(కమిస్తూ నారు పట్టి ల లో. మిం గుకాడు. తల్లి చె ప్పినట్టుగానే
ళ్ ఖో 4 హః అ జ : 9" గ వ జు లి,
కంఠం దిగక నిప్పులా మంట పెట్టించ వాశొకడుండి పోయినాడు. అప్పుడు
ణ్ ళో
గరుడుడు “ఓహూ ! ఎవరయ్యా నాకంఠంలో వి(ప్రడుగాని ఉన్నాడా ఉంపే
బయటకు రావాల్సింది నోరు తెరుస్తున్నాను” అన్నాము. ఆ కంఠంలో నిజానికి
der
ళో
[గప్ ఏప్రి తస (ప్రేయసి మైన ఒక నిషాదిని పట్టుకొని ఉన్నాడు. అంతట
ఆ విట్రతంటాడు.. we సై
లో
డి
వడ ' సున్నవాడ సపవిగ్ర నిషాది మదీయ భార్య es
{is
దినిజెట్టి చసు చెంచుట es నాకు” ఆనా
లా స
oon CK nnn జీల అ గీ
అప్పుడు గరుత్మంతుసె కయితే మార్గము 7 ఇద్దర్నీ రొ రానిప్లోల్సి వచ్చింది;
అలా ఆ (దాహ్ముణుతు బయటికి వచ్చిం. గరుడుని వస్తాడు... .. ఇది గరుడనికి,
ఒక శకి , ఇలాంటీ దీపనలు పొందిన మీదట'నె మ అత్రా౭ర్యమైన .అమృతా .
అజాన్.
పహారణానసికి ఉట (క్రమించినట్లు. "తెలుసు స్తున్నది. సుహత్యా-ర్యం చేయడానికి. ట్ల
ముందు సుం చిపసులు చేయాలి. డీపువలు పౌందాలి,
గ.
గ. య.
మహాభారత కథలు
ఇంతకూ తిన్న తిండిచాలక సుపర్జునకు ఆకలి ఆగలేదు. వెంటనె.
తండి ఆయిన కహ్యపుని వద్దకు ఎగిరివెళ్ళి ఆహారం నాకు (పసాదించొళల్సింది.
అడుగుతాడు. ఈ నమస్క-రించడమె చాలు తండి.
శా టి అర అస నా
అనక నమస్రైాదించి
చవసెలను_ పొందడానికి. కశ్యపుడు చెప్తాడు. నాయనా సరోవరవిపినాంని.
ఉన్నాయి. అక్కడ అసాధారణ ఆయతనం కలిగిన తాబేలూ ఇంకొ పెద్దదైన
ఎసుగూ ఆకారాలతో ఇద్దరు పోట్లాడు కొంటూ ఉన్నారు. పదియాజనాల
వెస్తీక్తం తాచేకూ ప న్నెంతు యోజనాల పొడవు కలిగినది వఏనుగూను, వాటీని...
తినార్సింది. ఆయా వాటిని తింపే స్వార్థంకోసం పరపీడసం చేసిసవాడసు.
ఆవుతానవి భయపడకు. [కిందటి జన్మలో వాళ్ళిద్దరూ వి_ప్రల. తం డీ -
ఆవ్ వి
నెప్పి నీ శకీక వ ఏన్నంపవ్ల నీకు “ంరాదు Fa
గదుషుడు. వెళ్ళిపోతాడు. నం దేవ ర లేకుండా. మహాత్యు డైన కశ్యప్పని.
సెచనానికి ఇక అతడు రు వెళ్ళిపోవటం అతడి గొప్పతనం .
వెళ్ళడం. వెళ్ళడం. ఒక చేతో (కాలితో) ఏనుగునూ. ఇంకో చేరో.
జార్యాష్న గుచ్చి పైశె తి ఎగిరి. ఆక్క-డెక్కడా వాటిని పెట్టుకు తినడానికి
శగెగింత చోటు టు దొరకక 'ఆలింబ తీర్థానికి. ఎగిరివెళ్లాడు, అకాడ ఎన్నో.
కొండభు, కై కొండలమీద ఒక. (దహ హిండమై మెన చెట్టు. దానిమీద కళారొ ని వ్య
' తినాలింది జిప్ ఆచెప్టే తనను పిలుస్తున్నంత పెద్దదిగా గరుడడు చూస్తాడు. .
రా ఇరా వచ్చి కూర్చునే పరికల్లా ఆకొమ్మ పటపటా. రవంతో విరిగి (క్రిందకు
res వో wy i}
పడిలో వొ తున్న ho (కిందచూ రా మే అనేకమంది ముషులు ఆ కొమ్మకు (బేలా
తొ జపపమాదిలో ఉనా హో
i ఎరు. వాళ్ళకు ని కలిగితె తనకు కీచు. అండుడ్తిని
మని తవ నోటితో పట్టు కొవి దానితోనూ ఆ గజ కూర్యాలతోనూ ఎను.
కాడు. ఏక్కడ నిల్చి తిందామన్నా ము ముందు ఈ యుషులెలా తరవాత చో చేది?
అ బుపులు వ ల |
బాచి వషన్నకపాడ. వచ్చి తం (డ్రియెన కఖ్యవుని
క్ర జను. iSpy rey వై వ్యూ సెసు nm a
అనని ముడు క్ పన వొలికొల్యులన్సు (పార్షిసా గమ
ర స్
“చంప తక్కువ హోదా క్ లిగనవాడనే సంగతి వేద
రట
40 మహాభారత కథలు.
చిత్రమేమిటంటే తెచ్చిన అమృతాన్ని తాను ఆస్వాదించక. పో
గొప్పవిషయం. అందుకు విష్ణుమూర్రి. § ఎంతో. ముచ్చట వేనుం ది
స్తుంది గ
డం'టే. సీకుగల విజయోత్సాహానికి నేసు మెచ్చాను. నీకు వరమేది కొ
ol
కోరుకోనేనిసాను అంటాడు. అంపే, తానై తనకు అమృత విషయిక
స్వార్థం పుట్టకపోవడం చూచి, “నేసు వరమిసాను తీసుకోమని” స్వార్ధ
ఉసిగొల్పుతున్నాడేమొ ననిపిన
సనిపిస్తుంది. ఎందుకంకె నిస్వార్థయ్థత మైన బక
బలము. దాని వల్లనే అతడు
అపుడు గరుడడు అంటాడు
అజేయులై న చేవతలసు జయించగలి గిం
“నీయందు భక, తో నీయందు ఎల్లిపపు'
ఏ౦ డెటట్లూ, నేను. అమృతం ాగకుండానే 'అజరామరుడనయేటట్లు
సవ్వాల్సిం” దన్నాదు. . విష్ణ
రం
bs స ము వు అందుకు. అమ(గ్రవాంచి “సదు స
అయ్యల LE జట | | ,
వాహనవమవు కావాల్సింగదని రర గుతా పట విష్ణువు కృతయుగంలో ఇం|డో
qr
౦లో ఉంది. శ కథ
ఆ తరువాత దేవేం (ద్రుడు నజం విసురుతారు గరుడని మీద. అత
విష్ణువు యొక్క. వరంవల్ల కృతిలేనివాడై ఒక ఈళసు. వదులుతాడు. ఆ మట
“ఇక, ఇంగదుడేంచే చేస్తాడు. గరుడని వద్దకు. వచి
నిత్ స్నేహ గాక సీపు. అమురుడవు, య. అజితుడప్తు
ల్ అమృతమే మి ఉపయోగము గన నడ. “ఇం 'కెవ దీ;
కారు. పారిమ్పిననదానె దేవతలకు. వారు. అసామ్యంనరాడ
లి గీ లి
వ న్ అమృతాన్ని నా Ss 'గరుడడు. సు దీన్ని
ట్ర్
ష్
కొనిపోయి. ఆ. న కద్రువ వర్రటాన.. నా నాకుగల కరారు.
ఆదిప. 2ఆళా్ర. ఆ
hae
కుడు . (
పరచి పవిత్రమైనవి గనక దర్శలపై. నేను దీన్ని ఉంచుతున్నాను. మీరు
పవి(త్రులై -అంపే స్నానం చేసివచ్చి ఆరగించాల్చిందని ఉరగులకు చెప్పి,
నాకరారు. చెల్లింది సుమా అనిహెచ్చరించి తల్లిని వీపుపై ఎక్కించుకొని
వెళ్ళిపోతాడు.
నోగులు పాపం Sun మ చ్చేటప్పటికి అమృత భాండం ఉండదు.
సళ. తీసికొనిఫపోయినారు. వాళ్ళు ఆ దర్చలపై చిందిస అమృతా న్ని
నాకాలని నాకుతారు. వాటి నాలుకలు చీలిపోయి రెండు నాలుకలయినది అప్పటి
సుంచేనని (ప్రతీతి.
ఈసౌసర్ణాభ్యానము వినినట్టి, పుణ్యపరులకు (శ్రీ సంపదలు వస్తవిట.
దురిత నిరాసమపుతుందట. ఉరగభయం రాకసభయం కూడ ఉండవట,
పుణ్యపరులకె ఇదంతా. ఈ'పై ఫలితం కోసం ముందు మనం పుణ్యపరులం
కావాలి పుణ్యమంటే? పాపానికి వ్యతిరేకం. పరోపకారమే పుణ్యం
సరపీడనం పాపమున్నూ. పుణ్యపరుల.మసఃస్థితిని సంతరించిన వారికి ఈ
ఆభ్యానం చదవడం వల్ల 'పై ఫలితాలు వస్తవని పథ. షి
జ టి we
3. ఆల్తాుకుండు
క(దువ తన సవతి అయిస వినత చేతనూ ఆమె కొడుకయిన గరుత్యం
తుని చేతనూ, తనకూ తన బిడ్డలకూ -దాస్యం చేయించింది. అది కరారు
(ప్రకారమే అయినా అది అన్యాయం అన్న.సంగతి ఆ పాములకూ తెలుసు.
బాండెడ్ లేబర్ అన్యాయం. గదా మరి సమాజం దృష్ట్యా. సమాజం
[వమాణంగా ఆలోచించి వ్య క్రిగత కరారులకు _విలువ లెకుండా చేయడం సరి
అయినదన్న సంగతి అప్పటి కాలంటోనూ ఇప్పటి కాలంలోనూ ఒకే న్యాయం.
శేషుడు చాల బాధపడిపోయి (బహ్మను గూర్చి తపస్సు అనేక వేల ఏండ్లు
చేసి ఆయన (వత్యక్ష్యం కాంగానే తనవారు చేసిన అన్యాయం సంగతి చెప్పు
bl.
కొంటాడు. (బ్రహ్మదేవుడు అంతట ఈ భూభారం మా సేవని శేసుడికి. వవ
42 మహాభారత కథలు
జెప్పి ఈపని నిత్య సత్య నిరతుండవయి చేసుకొంటూ వినత కుమారుడే."
బేలా
వైనతేయుడితో సఖ్యం చేసుకొని మన వలసింది. ఇతర బాధలు పెట్టుకొ
వద్దు అని చెప్పి వెళ్ళిపోతాడు. శేషుడు హాయిగా తన సనిలో గిమగ్గు డై
దుఃఖం లేకురోడా ఉంటాడు.
1.
ఇక వాసుకి తాను మంధర గిరిని తరచేటప్పుడు (తాడుగా ఉండి సమాణొ
సేవ చేసిన 8 కారణాన. (బ్రహ్మాదులు ఇచ్చిన వరం (ప్రకారం ఆఅవ్యయతస్ట ౦
నా. అయినా తన పహోచరుల౦తా సర్పయాగంలో చనిపోతారేమోననే
భయంపడి తను చావడు గదా ఆనుకొనక, తస కుటుంబం లేదా వంశం దృష్ట్యా
క్ _ర్తవ్యం. చేయ బూనినాడు. వ్యక్తి కికం టే ఎక్కుూవ (పాధాన్య౦ కుటుంబానిది..
అంతకంటే ఎక్కువ (ప్రాధాన్యం వంశానిది. అంతకంటే ఎకు(న సమాజాో
సిటి, ఇదీ సృష్టి సరళి. వాసుకి అందుకనే తస పృతహౌ (తులనూ, భా(తులో :
వారి సంతతిసీ ఆందరిసీ పిల్చి “ పెద్దన్నగారయిన శేషుడు జ్ఞాని అయిపోయినాదు.. .
ఈనాడు మీరంతా తల్లి శాపం నుంచీ తపుకోవాలంశే గ్గ 2 జన మేజయుడు
ఎప్పుడు న మారంభిస్తాడో ఏమో”. పన్నాడు
అప్పడు ఎవరికి తోచింది వారు చె చై పారు. ఎవరి, సంస్కా ర్ం వారిది న
'కోదా మరి : కొందరు. జే “బ్రాహ్మణ చేషం వేసుకొని. వెళ జనమేజయుని
(పార్టిస్తాము గాక, సర్పయాగం చేయవద్దని” అన్నారు... వేషం చేసుకుంటాం.
అన్నారు గనుక కపటులు వీళ్లూ. కొందరు (| “వర్పయాగంలో: పాల్గొం టున్న
తలు ఆడిగినట్లూ ఈ విషయమై. [బహ్మ సమాధానం చె
స . విమనంచే _' ఇంతటి శాపం "తల్లి కొడుకుల కెస్తుం'టే మీరు చూ
వాళ్ళందరి మీద వడి ప్రాకి. అల్ల కల్లోలం చేస్తామన్నారు”. స్వార్ణంకోనం
. ' పరపీడనం చేస్తామన్నా లు. గనుక పాపులు వీళ్ల అసురులు “తినే తండ .
విషం 'కక్కదామన్నారు”. రాక్షసులు వీళ్లు. చివరకు “ఏలా” పుత్రుడు చెపాడు.
“ఆలా మాన్పించడం మనకు చే పని. అమ్మ మనకు
శ స నప్పుడు నేను ఫగం నిద్రలో ఉన్నాను. bp స్వప్నంలో (దివ్యా
ప్పినట్లూ విన్నాను...
.. కున్నారే, దీనికి | పతీకారమేమిటి ? ఆని దేవతలడిగి తే. (బ్రహ్మ -- |
ఆాదిప. 8ఆళె్ర్రం ఆస్తికుడు £3
(కూరకారుల, జగదపకారుల బన్నగుల దొల్పగా నోవమిని
ద్దారుణికి హితంబుగ దుష్టోరగ సంహార మిప్పుడొడి బడ వలి సెన్
ఆన్నాడు.
అప్పుడు బలవీర్య సంపన్నులమని దేవతలచే కొనియాడబడే ఈ పన్న
గులు, జగదపకారులయి, జనమేజయుని నాటికి కగ్రారులై భూభారం కలిగించే
స్టెతికి వసారని _బహ్మ ముందే (గహించి యీ యాగానికి ఒప్పుకున్నాడు.
ఇంకా అన్నాడు. వాసుకి చెళ్లెలయిస జరత్క్యారువుసకూ జరతాారుడనే మహా
మునికీ ఆ స్పీకుడనే ముని ఉదయించి, యౌ సర్పయాగంలో ఆందరూ చని
పోకుండా ఆపుతాడు గాక అని కూడ అన్నాడు” అని చెప్పాడు ఏలా పుత్రుడు.
ఆమాటలకు సంతోపడి వాసుకి మొదలయిన. వారు, తమ చెలెలయిన జరత్కారు
వుసు, జరత్కారుడనే మునికిచ్చి వివాహం చేయడానికి గాను అతడిని వెతకడం
ఆరంభించారు.
తీరా జరతాారుడు అవుపడ్డాడు. కానీ ఆయన ఎపుడూ (వ్రతాలూ
తపస్సూ చేస్తూ “నేను పెళ్ళి చేః పకాపకా అని తిరుగుతూ ఉన్నాడు-(బహ్మ
చర్య పాలకుడై . ఎంతోమంది హిత బోధలు చేశారు. “పెళ్ళి చేసుకొని పిల్ల
అసు కనవయా౫"” ఆని, “ఆది ఈ (పపంచ నడకకు అపసర మైసెట్టిది. సీపు
కేవలం ఆతోన్నతికె అసుసంధాసం చేయటం (పపంచా వసర "దృష్ట్యా స్వార్థ
పరమైనది సుమా : !” అన్నారు. కానీ జరత్కారుడు కేవలం ఆత్కోన్నతినే
లక్ష్యంగా పెట్టుకొని ఫవరి మాటలు ఏనలేదు.
ఒకనాడు ఒక వనంలో కూలి పోవడానికి. సిద్ధంగా ఉన్న చెట్టుకు (వేలా
డుతూ సూర్య కిరణాల్లో ని “డి' విటమిసు ఒక చే ఆహారంగా సేవించి తపస్సు
చేసుకొంటూ కొందరు ఈ జరతాగారుడికి అవుపడతారు. అతడు ఆశ్చర్యపోయి
“ఇదేమిటి మీరు చేసేది (ప్రతమా? అయితే నాకూ చెప్పండి నేసూ చేసాను”
అ న్నాడు. వాళ్ళ “మాకు ఇంకో దోవ లేదయా్య- కః వృక్షం మా పంశం,.
దానికి వేరు అయినవాడు ఒక్కడే ఇంకా భూమిమీద ఉన్నాడు. వాడు.
జరితాగారుడు. అతడు స్వార్థం మాత్రమే చూసుకొని పెళ్ళి చేసుకొనక పిల్లల్ని j
41 మహాభారత కథలు
కనక వంశ క్షయం చేసేట్లున్నాడు. అదిగో ఈ వృక్షానికి కేవలం ఒక్క చేరు
అ . స
మాతమే ం ఉందిచూడు. ఆది పోతే మేమంతా (కిందకు ప పడిపోతాము. ఆటొ 8
న్నతి ఆంతటితో సర. అందుకని ఆ జరత్కారువు కనపడితే మా స్థితి చెసా
రంది" ఆంటారు.
అపుడు జరత్కారుడు మనసు మార్చుకొని వారితో చెప్తాడు. తానే
జరత్కా-రుడనీ, పెండ్లి చేసుకొని కొడుకును కంటాననీ. వాళ్ళు టవ్న్తారు.
ధర్యం ఇలా చెపుతారు-
తగియెడు పుత్రులంబిడసి ధర్మపు దప్పక తమ్మును త్తముల్
పొగడగ. సన శ్రహోమతులు పొందుగతుల్ గదు ఘోర నిష్ట షలో
దగిలి తపంబు సేసియను 'దకిణలిమ్ముగ నిచ్చి యజ్ఞముల్
నెగడగ జేసియున్ బడయనేర ర పుత్రుకులై న దుర్మతుల్.
“కొడుకుల్ని గని వారిని ని సధర్మలుగా తీర్చిదిద్ది వారిని చూచి అందయడూ
విన్న హపొక్తిడే టప్పుడు కలిగే స్థితి, నీవు శేవలంగా నిష్టతో తపస్సు చేసినా
యజ్ఞాలు 'చేపీనా పౌందలేవయ్యా : అదే మంత సుఖ మైసది ? ' ఎందుకసం"మే
(పపంచం: (ప్రథానంగా చే ఒసి చూస్తే (ప్రపంచ సడక (వ్రథానంగాని, వ్యక్తివైము.
నీ వడక ఎంతటిది ! | “తపస్వి వబాే మా
కౌపలసింది జనా నాధా” అన్నారని పిస్తుంది.
ఆ తరువాత ఆ జరత్కారుడు జరత్కారుప్పుసు పెండ్రి చేసుకొంటాడు.
పెండ్లి జపత రోజునే ఆమెతో ఒక కరారు చేసాడు “నేను నంతాసంకోన యే
రః పెండ చేసుకొంటున్నాను. నాకు అవమానం చేసే దానవయి శే మా(తఆ
నిన్ను వదలి వెళ్లిపోతాను. నీక పుచ్టే పిల్లవాడి విషయం కూడా, పట్టించు కోను
ఆసంగతి క్రాపకముంచుకొసు " అంటాడు,
మాతం ఆయనకు ఎందుకు అవమానం కలుగచేస్తుంది కసుక్ష
వల్ల మహాథయంతో క్రతి తి మీదసాము
ఒకనాడు ఆయన త
కానీ ౫ ఈకరారు
లాగానడచుషుటో ర్ గర్భవతి అయింది.
న తొడపైన తలనుంచుకొని నిద్రపోతున్నాడు. చాలాసేప
త్రంమే.! ప్రపంచానికి ఇపుడు.
ఆమెసరే నంటుంది. తాను
జత చలు అననా అచల మప పపతతమపనముం ఉల 2
తి ఆళ్వా. ఆస్తీకుడు 45
తాసా లేపిసట్లయిలే, ఎందుకు ని[ద్రాభంగం కలుగజేశావంటాడేమో.
గతే సమయంలో సంధ్యావందనం చేయకపోవడం అపుతుంది. ఎటు
వా తనకు ధర్మ యేదో అదినందిగ్ధమై అపుపడింది. ఇప్పుడేం చెయ్యాలని
'ంచింది ఒకటి ఆయన అలుగుతాడని. రెండు ఆయన సమయంలో
వందనం చేయకుండా ఉండటానికి తాను కారణమవరాదని. చివరకు
' లేపిసందుకు అలిగితే, అలుక ఫలితంగా తాను అసుభవిస్తుందిగాక,
కియాలోపం సహింపరాదు. అని ఆయన్ను ని(ద్రలేపుతుంది. ధర్మో
, మీలా ఉంటుందని (గ్రహించాలి. ఒకటి తనకు సష్టం కలిగించేది.
కటి ఈశ్వరుని మనకు కాకుండా చేసేది. దేనికి (ప్రాధాన్య మివ్వారి ?
పుడు, ఈశ్వరుడు విశ్వం (ప్రపంచం సమాజం వ్వక్తి ఈ వరుసలోనే
హ (ప్రాధాన్య మివ్వాలిగసక స్వార్థవిషయం వదలి రెండవదే
దాము, |
జరత్కారుడు ఆమె అనుకున్నప్లే కోపించి నేను వెళ్ళిపోతున్నాను.
ఏంచి బుద్దిమ ౦ తుడై న కొడుకు పుడతాడు అని దీవించి వెళ్ళిపోతాడు.
రాసుకి వద్దకు చేరి అక్కడ ఆస్ఫీకుని (ప్రసవిస్తుంది. అతడు పెద్దవాడై
స్మృడంతటి వాడు అపుతాడు.
కాగా, జనమేజయునకు ఉదంకుడు అనేవాడు వచ్చి సర్పయాగం చేసి
డిని చంపిన పాముల వంశం పె కక్ష తీర్చుకొనవలసిందని చెప్తాడు.
జయుడు తన తండి చనిపోయిన వివరాలన్నీ మం (తులనడిగి తెలుసు
'డు--*అభిమస్యునికీ ఉత్తరకూ జన్మించిన వాడు పరీక్షిత్తు, ధర్యార్డ
ఏసు చక్కగా నడిపిన వాడు. ఆయన ఒకనాడు వేటకు వెళ్ళి ఒక
న్ని బాణంతో కొట్టాడు. బాణంతో సహా అది పారిపోతుంది, తాసు
గాడు. కొంత సేపయినాక శమీకుడనే మహాముని బుషి పల్లెకు వస్తాడు.
శాయన తపస్సు చేసుకొంటున్నాడు. ఆయన మొన్నవతం ధరించి.
ఉన్నాడు. పరీక్షిత్తు స్తే తెలీక ఇటు నచ్చిన శ ఎటు పోయిందం టాడు
శయికుడు సమాధాన న మివ్వలేదు. పరీక్షే త్తుకు విసునువేసి ఆయన్ను శేలిగా
చూసాడు. ఆక్కడ ఒక చచ్చిస పాము శవముంటే దాన్ని తన విల్లుతో ఎ 3
ఆయన మెడమీద చేసి వెళ్ళిపోతాడు. శమీకుడు కొడుకయిన శృంగి వచ్చి.
ర సంగతి విని వెంటనే ౩ పరీకీ తుని స పిస్తూ కక్ష గ్ర విషాగ్ని పల్ల ఇప్పుటిసు౦డీ
విడు రోజుక్లోపల పరీక్షిత్తు చ చ్చిపోవాల ని” ఆంటాడు. తరువాత తండ్రిని
పలకరించి నేనిలా ౪ పించాను ఆని అనగానే తం (డీ ఇలా చెపాడు. నాయనా*
(కోధము తపముం జెకచుసు (కోధము అణిమాదులై న యణ గుణముల బాపున్
గ ధర్మ క్రియలకు బాధ యగుం Ayn "దపస్వికి జన్నే?.
“క్రోధము. అనేది తా. సిద్దులసు కూడా పోగొపేటంత చెడ్డది,
స్వార్థకర్యమది. ఇతర్ల' మీద దానిని వినియోగించటం. పాపం. అలాంటిది
తపస్వియైన సువ్వు మ మహాధ డం గూర్చి ఇలా చేయడం పరము
వొప౦ో' అంటాడు...
' | of
op క్షమలేని తపసి త నమును, బ్రమత్తు సంవ పదయు త్య (పఖు రొ
_జ్యము భిన్న కుంభమున. తోయ. ములట్టుల Ser వేంబులగపని
Pe
తపస్సు. క్షమ లేకపోతే. నశిస్తుంది. (పమలుడి
) SNe సు అలాగే నశిస్తుంది సుమా |!
ల
za
Gs
2
లో
0
ర్ | :
ig
జో
గ్గ"
55
6
జబూబింది చెరు చూడవలసింది చేరు ఆయి. స్నప్పడె డోతమనేది వసు? అది”.
న్స
ఫా
0
గ్
క్
శ
nl,
EE గి
వ ఏ సహించాను. నీవు కస సహించి శాపం sere
అ ల్పింది చేతనయితే నన్నాడు. శృంగి శాపం. 'తిష్పివేయడం తనకు
చేతకాదన్నాడు. చివరకు గౌరముఖుడనే వాడిని పరీక్షిత్తు వద్దకు ర్.
ఈ సంగతి చెప్పి తనను, రజంచుకొనే ఉపాయం చేయాల్సిందని సలహా
ఆదిప. 2ఆకశ్యా. ఆ సికుడు
శ
గ
me
టీ
ఆదిఏని ; పరీషీత్రు చింతపడి వెంటనే ఒక (ప్రత్యే క మయిన ఇంటిని కొట్టి
మం(తపరులసు యజ్ఞ సిద్ధులను వపరైచ్యులసు దగ్గర పెట్టుకొని అక్కడ
అమాత్యులతో సహో నివసిస్తున్నాడు తక్షకుడు ౩ పరీక్షతుసు ఎలా కాటు వేయాలా
అననే
# a
అని ఆలోచిస్తూ అక్కడకు తాతకు.
ఆ సమయాన తాశ్యపుడనె ఒక నిపుడు (బహ్న్మవద పాము విషానికి
పరుగుడు ఆయే దౌషధాలూ మంత్రాలూ తెలిసి, నేర్చిసవాడె వరీకితుసు
తక్షకుడు చంపితే తిరిగి (బ్రతికించి, చాల డబ్బు' అయన ప పద్ద సంపాదించాలని
పస్తూంటాడు. ఆ సంగతి తెలిసి తక్షకుడు ఒక వి(ప్రడిలా ఎదురు పడి “తక్షక
ఏషా న్ని. నీ మందు లేంచసాయయ్యా 2?" అంటాడు “అక్కడ ఒక నవ నవ
లాడే "పెద్ద వృక్షాన్ని వ (ఎతికించు చూసాను" ఆని తక్షకుడు దాని
కౌటు వేసాడు. ఆ ఏషాగ్నికది భగభగ తగలడి భస్మమవు తుంది. అపుడు
a
జభ అ
కాశ్యపుడు ఆ భస్మాన్ని పోగుచే సిమం(త తంత్రాలు జరిపి మీ చెట్టుని
గా చూపడు. ఆ చెట్టుమీద ఉన్న ఒకడు దాంతోపాటు భస్మమయి
చెట్టు
(a
మళ్ళీ (బతికిసచ్చి యీ కథసు అందరికీ చెపాడు. తత్షకుటు చాల డబ్బును
తానే ఆ య “సిచ్చివాడా నీ బొషఢాలు మంత్రాలు వీటి వి; షయంలో
పనికి వస్తున్నాయి గాని, పరీషెత్తు శత్రు విషయంలో ఉపయోగించక పోవచ్చు.
ఏమంపే ఆయస శాపదష్టుడు. 'సర్పదష్టుడయిశే సీపు బాగు చేస్తావు గానీ
శాపదష్టుణ్ఞి నీచేం చేయలేవని నా మతం. నేసు ఇచ్చిన ధనంతో తృపి'పడి
ఇళ్ళిపొమ్మ”ని పంసిం చస్తాడు,
కాటు వేస్తాడు. ఆ కొతగా ప భవనంతో సహా పరీక్షత్తు ఆ విషాన్నికి
తగలబడి ఫోయాడు
ఇలా"మ౦ (తులు చెప్పి జన మెజయునికి సర్పయాగానికి పురికొల్పుతారు.
ఆయన బుత్విజుల్ని పిల్చి హోమళాల కట్టించు మంటాడు. హోమశాల
నిర్మిస్తారు. యజ్ఞం ఆరంభించినప్పుదు ఎవదో వాస్తు శాస్త్రజ్ఞుడు, ఆ వ
గుండపు నిర్మాణం చూచి ఈ యజ్ఞం పూర్తికాదు "కొంత కాలం మాతమె
48 మహాభారత కథలు
అవుతుంది. అని చపాడు. ఆలాగే యజ్ఞం. జరుగు తుండగా వాసుకీ,
(సళ్ళతుల చేత (పేరేపించబడి ఆసీ కముని అక్క-డక్తు వస్తాడు. ఆ యగ
మహాోతేజపిం. ఆయన తపః (ప్రభావం అక్కడి బుతిషజుల నందరినీ ఆరోొగ్టాజ .
రుస్తుంది. పైగా ఆయన రావడం, రావడంతోనే జనమే ంజయుడి నీ, ఆక్క.
దున్న బుత్విజాల్లో (ప్రతి ఒక్క-డిసీ పొగుడుతాడు, అంతా (ప్రశాంతమైన
సత్త్వగుణస్థతి నందు కొంటారు. అప్పుడు జనమేజయుడు శణయనకు అర్థ.
పాద్యాలిచ్చి “మీకేం కావాలో చెప్పాల్సింది. నేసు ఇసాసు” అంటాడు, .
మహాత్ముడైన ఆస్తీ కుడు “రు మారణహోమం ఆపి నా బంధుపు లందరినీ .
_రక్షించాల్చిందో అంటాడు. అప్పటికే ఎన్నో పాములు అగ్గిలో పడి చచ్చిసెవి, -
తక్షకుణ్హి కూడ ఆహ్వావించారు. అతడికీ బ్రహ్మదేవుడి వరమునృది. అందుకని
క్ర
వచ్చి మేఘ ట్లో తిరుగుతూ సుంచోగలిగాడు.. ఇధంతా చూచి ఆసీ కుని '
కోరికను చెల్లిస్తాడు జనమేజయుడు, బుత్విజులున్నూ యాగం ఆపేశారు.
ఇడీ ఆస్తీకుని ప్రభావయుతమైన చరిత్ర... ౨... $4
వృుహాభారత కథలు
(ఆదిపర్వము - తృతీయా ఆశ్వాసము)
1. మహాభారత కథా [శవణ(ప్రపత్తి,
సర్పయాగం మానిదేసిన సందృంలో జనమేజయుడు వుణ్యకథా (శ్రవణ
కుతూహలుడై విద్వజ్ఞన గోష్టి నేర్చాటు చేశాడు, ఆ సమయంలో వ్యాస మహో
మునీ వై గంపాయన మునీ మొదలయిస వారుండగా వ్యాసుని అర్హ పాద్యాదు
లతో పూజించి వినయ విసమిత శిరస్కు_డయి-జన మేజయు డంటాడు.
“తాతా!” అని పిల్చాడో “(బహ్మర్షీ” అన్నాడో !-“మీరూ ఖీష్ముడు
కురు వృద్దులయిన వారుండి రాజ్యాన్ని పాండవులకూ కౌరవులకూ పంచి
ఇచ్చారు కదా! వాణ్ళు, తమ తమ ఛాగాలసు అలాగే ఏలుకొని హాయిగా
ఉ౦డక ఎందుకా' (ప్రచండ యుద్దం చేశారు ? ఎందుకు (పజాక్షయానికి కారకు
అయినారు ? మీరు వారికి కర్తవ్యం చెప్పేఉంటారు గదా! దానిని వారు సరకు
ఇ₹యలేదా ? ఎందుకని? ఈ వంశ కలహాం ఎందుకు పుట్టింది 2 అని
అడిగాడు.
రాజ్యం మొదటగా కొరవ -పొండపులకు సంచి యివ్యబడింది.
ఆ తరువాత వాళ్ళలో వాళ్ల కొట్టుకుచచ్చారు అనే విషయమె చాలా మందికి
తెలీదు. జ్ఞాపకం ఉండదు (ధ్రుతరాష్ట్రిడు పెద్దవాడు కసుక వారి కొడుకులకే
హక్కు. ఉస్నదని వాదించే వారు ఎంతో మంది అమాయకులు అవుపడతారు.
_ అపుడు వ్యాసుడు చి(తమెన పరిస్లితిలో పడాడనిపిసుంది. అవును
అ ర థి యె అథి
వాళ్లు నా మాటా థీష్ముని మాట వినలేదు అంటాడా? ' కాగా ఆయన. అప్పటికె
భారతాన్ని సంస్కృతంలో (వ్రాశాడు. దానికి . (ప్రచారం తన శిష్యుల ద్వారా
ఇయాలను కొంటున్నాడు. ఈ జనమేజయుని (పశ్నా నాధారంగా చేసి భారతాన్ని
గ్ర మహాభారత కథలు
5
ణ్ అలో శ ఇన భే.
ఈ విద్వడ్లోషిలో వినిపింప చేస్తే వేదాలలో నిగూఢంగా ఉన్న ఉపనిషద్వి[
భు hand Oe
Mas న శిషణదె 1
క వదతి ధం ఇర ది ని యోచించినవా ఇటే తన + వ.
న (పచారం చసిసట్లవుతుంది అ .
యాలు ( దొ అ
శంపాయనుని పిలచి “వీరికి apm ఆ భారత కథను చెప్పవయాక".
అతనా బట్ట
కృతనిశ్చయుడై యున్న వాడు. అందుకని దానిని ఈ య. బప్పుడానికీ
జి జ ర
ఒపుకున్నాడు.
_ కౌరవపాండప్తలు యుద్ధం చేసిన కారణం ఫలానా అని ముక్కా! .
ముక్క పమాధానం చెప్పకుండా, ముందుగా మహాభారత మహిమసు చెప్తాది..
“మ హోభారతాని న్ని మా గురువుగారై న a మహర్షి (వాశాడు. అది చెట్పతాగు
విని ధన్యులుకండి” ఆ ంటాడు. జనవే మేజయుడు తన సందేహ 'నివారణతోయి .
en ఆడిగితె, వై శరపాయనుడు. తనక _ర్తవ్యతా నిక్యసాణకు. థారిళ
వచారంలో. మునిగి కేలుతున్నాడు.. ' విద్వద్గోషి కనక, అక్క[ున్నవారంతా ఎంతో |
కుతూహలాన్ని పొందాలి కనక, మహాభారత మహిమను. వర్ణిసాడు ముందు,
ఆ తరువాత తగను అడి గ్న ప్రశ్నకు శాలి నం ) ఆరంభిస్తాడు,
సభల్లో మాట్లాడవలపిన తీరువుంది. అది ఒకానొక స్థాయిలో ఉండాలి, ,
= ఇంటి దగ్గర ఆమకాన్న మాటలతో. పభలో ఉపన్యాసం ఆరంభించి ఆ మాటలు i
తీసికొని పోయిన దోవనల్లా పోవడం ఈ వె వై శంపాయసునిలో ఎక్కడా .
చూడము. ఇడి ఆయన దగ్గర నేర్చుకోవ అలసిన. గొప్ప విషయం, అది. సంత.
రింవలేకపోతె ఉత్ప త్తి కలవారై నా వరె (ప్రతిభలేని వారుగా అయిపోవటం కధ్చు, -
ఇంతకూ ఆయన చెపాడు. _“*పాండురాజు పో పోయినాక పాండపులు ధృ త :
ద్ర పెరుగుతారు. విద్యలు నేరుస్తుంటారు. ఆ నేర్వడంలో వా -
రు వ్య క్తమముంది. గడ్షకోని _ఎరుకదనరుచున్నది” Sree E
అందుకు దుర్యోధనుడికి ఈర్ష్య కలిగిందట. ఆతడు వీరికి క్రీజ్డ
క ot 2
లాట స్
భా
జు ng)
Cre క
చేయటం జరం. న్
లు ఆవటం చేత వాం పనులకు వీరు, “ఫొరం క
అభాసు. వెండవలు డార్తి కు
ఆదిప. రిఆశ్వా. మహాభారత కథా (శ్రవణ (ప్రప త్తి ర్]
a, ఢ చో "భ్ ; | శ భి ఇ ;
మహాోభారితంలో ఈ రికి ఒక (పక్క, ధర్మం మరొక (పక్క =
ఉగన్నవై సంఘర్షణకు కారణమయిసవనే విషయం ఆలోచనాపరులు (గ్రహి
సారు. ఒకడు పొడిచాను ఇంకొకడు చచ్చాడు అని వారా పత్రికలలో చదుపు
ఎం కాని
తాము. అంతటితో చెప్పడం పూర్తిచేస్తే చాలదు. ఆ పొడవడానికి అంతరాం
తరమయిస కారణం తెలిసికోవాలి అనిపించటం మనిష్యునిలో గల జిశ్లాసకు
లక్షణం. దానికి కారణం ఈర్ష్య అంసే ఆ కథ, మనకు ఒక కనువిప్సుగా
ఉంటుంది. పై శంపాయసుడు ఈ నిశాన్ని తెలియజేయటంలో ఈ మహాభారత
తథను ఆరంభించాడనాలి. అంతే క్రాదు. ఇంకా,--
నష్టం కావాల్సిన అనసెరమేమిటి అనే దాన్ని తెలియజెప్పుతూ, -- థీముద్ది
నో లీ
చం పెయాలని మూడు సార్లు (ప్రయత్న ౦ చేసి కొరపులు విఫలులయ్యారనీ,
wan Me న | శ గా wn . ల తలం rw? ౮ ;
ఆ భీముడు ఏషాన్ని జీర్చించు న్నాడనీ బప్పాడు. ఈ నశంఘటసలు ఈర్ష్యా ళు
కౌరపులకు ఈర ఉన్నంత మా(త్రంచేత ఇంత పెద్ద యుద్ధం జరిగి జన
పులలో ఎంతటి భయాన్నీ, ఈర్ష్యనూ, (కోధాన్నీ జనింప చే స్తవి అనేది ఆలో
అలీ
కనే వదలి కథ చెప ; SS ee wl
చనలే వదలి కథ చెప్పటం సాగిస్తాడు. లక్క ఇంటిలో పెట్టి వాళ్లను కాల్చే
దామని చేసిన ప్రయత్నం కూడ ఫలించలేదని చెప్పి,--
స॥ ధర్ముపు సుచితంబు దప్పని వారల, నదమలాచారుల,
సువిత సత్య రతుల, నఖభిలచోక హిత మహోరంభుల,
ఖూరిగుణుల, నిర్జితారివర్లులె వెలుంగు వారి.
దై వంబ రషీంచు. దురిత నిధుల నెపుడు బొరయకుండ'
అన్నాడు,
ఈ భారత కథలో పాండపులు ధర్ముపు తప్పని వారెలా అయినారు
సదములాచారులెలా అయినారు, ఉచిత సత్యరతులలా అయినారు అని తర్కించు
కొంటూ ముందుకు పోవటం ఆది విజ్ఞాన విషయం. వారు ఒసిస (ప్రతి పనికి.
వెనుకనూ ఈ ధర్మం వలా నిలిచి ఉన్నదని. చూడటం జిజ్లాసుని వీధి, ఆపని
మస బంధుపులెనరన్నా చెస్తే దాని వెనుక ఫలాని అధర్మం ఉండటం రద్దు
గదా అదె ఈ పాండపుల విషయంలో కూడా ఉన్నదేమోగనే [వరిళోధనకు దిగ
. మహాభారత కథలు
ప
ఓ
శాదు. ఆది అప్పటి సం(ప్రదాయాన్ని వదలి ఉప[క్రమించటం అయిపో
న + న | క్ శ స్ చః గ్ స న
వారీ మనఃస్థితి ధర్యబద్ధ మనేది మనం ఒప్పుకొనక రథియుగంలొ ని ని
i అన అపు లో aS 1 ర్ట
మసనఃస్థ్రితిని వారికి ఆపాదించి కథను విమర్శించటం సరియైన విటుర్య గో
క క
పోతుందనేది గుర్తుంచుకోవాలి.
కాగా లక్క. యింటిలో నుంచి తప్పించుకొని పోయి అరణ్య్యూట్లో ఉండ
జాపన వేషాలు చేసికొని, అడుకొని తిని, అపకొశోం వచ్చిస క్షా షా
జ్యాంభించి మత్స్య యం (త్రం కొట్టి ద్రౌపదిని పెండ్రి చే సికొని (దుపదరాఖ
పంచలో హాయిగా మనుతున్న తపు. మ మళ్ళీ యీ ధృతరాట్టుండు పాండి
వలకు కబురంపి పిలిచి వారి సగం రాజ్యం వాళ్ల కిసాడు. ఇకా చేయరసోకే
గలుగురూ తనను తిట్టిపోస్తారనై నా అతడు బేసి ఉండవచ్చు- లేదా ఆ గదా
ఆతడికి ధర్యమె ఆలా తి కోపింపజేసి ఉండవచ్చు. ఇదె మళ్లీ, దులో త్రిఫనొదుల
ఈర్షకిను నా చేసి ఉంటుంది.
et
ఆంతే కాదు - అర్జునుడు a చెల్లెలిని పెండ్రి చేసికొని he
మమ్యడనే మహో శ చీ వంతుని. కంటాడు.. అగ్ని దేవుడికి నవోయం చేసి
గాండీవం, చే వద్ త్తం, అక్షయ తూజీ శీరాలూ పొందుతాడు. ఇం, దుడంతి వానీనీ,
జయించి వాండవమనే వనాన్ని అగ్ని హోత్రుడిక్. ఆహుతి చేస్తాడు, షుద౦శా
ధకృష్ణుడనే ముహామహువి సాయంతో “చేయడంతో కౌరవులు అట్టుడికిసట్ల
_ఉడికిపోతారు. ఇంకా. భీముడు. జరాసంధుజ్జి చం' పేస్తాడు. ప్
చంపాడు ఆది వరశే. ఈర్ష్యాళువు చెడ్డగా ప్రవ ర్తి ర్రంచడావికి .. క
౨ శ్రధనుడు జూదానికి గాను ధర్మరాజును పిలచి, మాయా
™
ఎట్లు చూపి పిసాడు, రాజ్యాన్నంతనూ గలుచుకొంటాద్యు, స
ళం
నక ననే wn 7 అహ లోలా
జొరంతా శ్యాతరాష్రానిక్రి రకరకా ల అనుభూతులను కలుగజేసారు. అందున,
కరా -
-లరాషందు వారి రాజ్యాన్ని వారికి చెందేట్లుగా (దొవదికి--ఆ మె అడగక.
పోయినా.దాన చేనె
a మళ్ళీ మాయా ద్యూతం ఆడి పందేలు చేస్తాడు.
ల అరణ్యవాసం ఓక సంవత్సరం అణా కాత వానం.
.8ఆళ్వా. మహాభారత కథా శ్రవణ (ప్రపత్తి గ్ర
వచ్చి తమ రాజ్యం తీసికోవాల్సి వస్తుంది ఓడిపోయిస వారు. అలాచేసి
న తర్వాత పాండపులకు సూదిమొన మోపిసంత కూడా భూమిని
స్యృనంటాడు దుర్యోధసుడు. _ అందుకని యుద్ధం చేశారు కురుపాండపులు.
ఏలో ఒకరు చెప్పటం ఇంకొకరు వినకపోపటం ఏకగాడుంది. జసమె
ుడనుకొన్నాడు-- ఈ వ్యాసుడూ భీష్కుడూ చెప్పినా కొరప్తలు--బేదా--
డవులు వినలేదని. అది పొరపాటు. వారు చెప్పాలన్నా ఏం చెప్పేవారు?
చించండి ఏం చెప్పే వారమో మనమే వారి స్థానంలో, ఉంటే - కేవలం
శాస్త్రంలా “ఈర్ష్య పడకండయ్యా” అని చెప్పేకస్న 1; అది చెప్పని
నరు? చెప్పినా ఈర్ష్యసు వదలి వేయగలిగిసదెవరు? అది మనస్సులో పుళ్లై
ము. (త్రిగుణాత్మకము, దానిని జయించగలిగిసవారు ఫర్ముపు పాటించిన
వారు పొండపులు. పాండపులకూ కౌరపులకూ ఇదే లేడా!
ఇంతవరకె చెప్పి ఊరుకోలేదు వైశంపాయనుడు , ఇంకా ఇలా
ఎయ్:
ఇంకొ చెప్పాలంటే దేవ, దైత్య, దాసవ, ముని, యక్ష, సడి గంథ
ఏల యంశోందులు దాల్చి. ఖీష్మాది మహా. వీరులు భారత యుద్ధం చేయ
కే అనేకులు పుట్టారు! అన్నాడు.
ఇదేమటిః; దేవతల అంశాలతో రాక్షసుల అంశాలతో పుట్టి ఇకంగా
వం చేసి ఇక్కడి వారందర్నీ చంపాల్సిసంత అపనరయుమెొచ్చిం3 ఆనే
వీసం జనమేజయునికి సచ్చింది. వెంటనే అడుగుతాడు. అపుడు
బు స్వభాపంగానే తసపై సున్న జనాభాసు తాసు తగ్గించుకోటానికి ఏ
కమైన ఆపదనో తెచ్చిపెట్టుతుంది అని చెప్పితే బహు? అప్పుడు వినే
లో ఉత్పుకతకు బదులు ఉపద్రవం పెరిగేదేమొ. ఐనా అప్పటికీ ఇంరా
బాస్ పుట్టటం జనాభా సిద్ధాంతం చెప్పటం జరగలేదు, కాని వాళ్ళు చప్ప
ధ్రీర్రీ మా(త్రం దేవతలూ దాగప్బల మోతాదుల్లో ఉండేది, య
“పరశురాముడు వెతికి వెతికి త్యత్రియుల్ని చంపిస తరువాత &ొ్యత్రపంతు
స మొనగాళ్ళు కకఫోయినారట. అవుడు విస్రలు రాజ్య పరిపాలం
పరశురాముడు ఈ రాజ్యాలన్నీ వి(పులకె యిచ్చాడు
జరుపుళూంచే వాచా
రజోగుణం మూ _ర్రీభవించిన క్షణంలో. వీళ్ళ కుమారులు ధర్ముపు తప్పకు0.
వేదనవిపాత క కవ్య్వాలను సక్రమంగా చేసేవారట. వారి రాజ్యూలు సుభిక్షంగా!
ఆ క్
ఉన్తాయట. జనాభా. వ అవఎడు భూదేవి గోల 'సపెట్లీిందటి,.
మూ వి వ! .
ఉడానో; నాకు బరు జెక్కు.వయిందోని. అందుకని |బిహ్మ్యు ఇర్భ్బొ-డి ఉక
యుద్దం. జరిపించి. క "జనాభాను తగ్గించాలను కొన్నాడట. అందుకనీ!
ఇందుడ మొదలయిన దేవతల అంశాలతోనూ, ' రాక్షసుల, యతుల, గంత.
క peers సు పోట్లాడేవాళ్ళనీ చడ్డకయి ' పోట్లాదేవాళ్ళునూ.
+ ఈ భారత యుద్ధంలో పాల్గొని ఈల్లి నారు. తనక
ని ఇచ్చపై కలిగినట్టివ. ఆ విష్ణుమూశ్రై శ్రీకృష్ణ]
పెట్టి ఇౌపకికీ వ. కోపం ఎక్కి ంచి యుద్దం ప. జతల ఈ సెళిస్తుంే,
మాస్తూ ఉండిపోయాడు కదా: “వాలోస్యి లోకక్షయకృత్” అన్నాడు తూడతాను1":
అవి చెప్పాడు మై శంపాయనుడు.. జగదుత్ప్తి అంతా చెప్తాడామీదట. ఆ మైన
న ఇంతకూ భారత యుద్దానికి. కారణం: 'దుర్యోచనుని ఈర్ష్య, (దౌ పతి వగ,
ఆది ఆగే గనక!
పై!
ళా
= వదవ్యాసుని జన్మ వృత్తాంతవ3ం
హాొండప లా నెలకు ల కా
ఎ చ అం౨ికరూ యుద్గ న్న
నాదా Ser వశ ఎన్ ఇ యుద్దం ఎ౦దుక్రు వచ్చిందీ అనే పశ్నుతు..
నాం వలా ంఆల వాది వై శం పాయనుడు జనవే యు
Tee మేజయుని సభా లో
we “ఇంకి ల చరితము కీ జః ఎ .
“లం + పపవటడుచుండి అలా చెప్పి హ్
న మ్ష౦కౌ “అద్రి అని పాపా
SE a గ. పె డు
శ ఆశలో న విధ్వంసం కౌయ యక వ వల్లు
ల సం. అన్నాడు వైళం
వీముడీ కోధం, శ్రీకృష్ణుని క వాన భగవంతుని ఇచ్చ, ఎవరు కాదం'సే,
కే
ఆదిప,రిఆశాష. వేదవ్యాసుని జన్మ వృత్తాంతము క్
wae చ 59
అది జనమజయుని దర్చారులోని విద్వద్గోప్పి. అక్కడి వారందరూ
ఆ మహాభారత కథసు వినాలనె కుతూహలాన్ని కనపరిచారు. వెంటనె వెశం
పాయనుడు (గ్రంథకర్త అయిన వేదవ్యాసుని జన్మసు గూర్చి సవిస రంగా
చెప్పుతాసు వినవలసిందంటాడు.
ఆ చెప్పడంలో విచిత్ర విషయాలను చెప్తూ ఉపరిచర వసువు కథతో
ఆరంభిసాడు.
pane.)
Fa ie. మో oe + | & వ!
వసువనే రాజుండెవాడు. “చేది” అనే రాజ్యాన్ని పరిపాలిసూ ఉండేవాడు.
శాన
ఇతడు చాల చక్కగా రాజ్యం చేశాడు. ఒకనాడు వేటకని వెళ్ళి, తన బాణాలూ
ఇ న ణా oi 4 ల్
అసాలూ అలా ఉ౦.చసి (బహ్మాండమెన. తపం ఆరంభిసాడు,
ఇఏ పాత యుగంలో జరిగిగ కథ. అపుడు దిహ్మపదార్త తత
చం డ్ అలో
విషయం ేెలిసిస వారంతా (చాహ్మాణులుగా పరిగణింప బడేవారు. వారు.
ఏ కులంలో జన్మించారు అనే విషయం పట్టించుకొనేవారు కారెవరూ. (బ్రహ్మ
విముశనిపించిగ వ్య కిని హూటిం చేవారు, గౌరనిం చేవారు. ఇప్పుడు రాజ్యంచేస్తూ
pa.) , అనాలి
4 లో ఇటే ఇ అవి ఇవ్వ టు పర. అ ఇ శో క ర Pe | పః
చేస్తూ వచ్చి తపస్సు ఆ యీ వసువు ఎగ్గరకు ఇం,(దుడె దిగివచ్చి ఆయస్ను
౦ ఇసి ఒక విమూనం, ఒక కమల మాలిక
ఒక బెతం ఆయనకు కాసుకగా ఇసాడు. ఇంకా దేవ త్వం ఇచ్చాడట.
అలానే te) అలాని
మెద్చుకుంటాదు, ఆయన త్
దేవత్వం అంటె స్థూలంగా (మంచికి గాను మానన రూపంతో చరించ
గంగడం. విమాసంలో శరీరంతో సహా చరించవచ్చు.. కమల మాలిక ఉస్నందు
పల్ల ఆయనకు ఆయుధాలు బాణాలు తగలవటి. బెత్తం వల్ల దుష్టశిక్షణ, శిష్టరక్షణ
చేయవచ్చుగట. కాగా స్నేహ్తు అయినారు గసక వసు మహారాజు కూడా
ఇంద్రునికి (ప్రీతిగా ఇంటదోత్సపం చేయిస్తూ రాజ్యం చేస్తూ ఉం డేవాడుట.
వసుపునకు ఐదుగురు కొడుకులున్నారు.. వాళ్ళకు తన రాజ్యంలోని
కొన్ని భాగాలిచ్చి వాటికిగాసు వారికి పట్నం కట్టుతాడు. వాళ్ళు తరువాత
తరువాత వాళ్ళ వంకాలకు మూల బురుషులయినారు.. "
కొంత కొలనుయింది. ఒకప్పుడు వాని రాజ్యంలో. (ప్రవహించే. ఒక
నడిని ఒక పర్వతం కామించి ఆనదికి అడ్డం పడుతుంది. ఇది చిత్రమైనసం గతి,
56 . “హాతాక కోథలు
ర్వతాలకు ఒక కొడుకూ, ఒక కూతురూ ఫట్టుతారు. వీ
nse కౌదా అనేది ఊహించి తెలిసికొనాలి గాక శు క్రీమతి ఆ
ఆ నదిలోని నీ పర్వతం కారణంగా పొంగే పరిస్థితిలో ఈ ఉపరిచర వసు;
తస కాలితో ఆ పర్వతాన్ని తన్ఫిచేసి, నదికి అడ్డం “తీసి వేస్తాడు. దీనికి గ
సంతోషిస్తుంది. పర్వతం కోపగించలేదు బహుళ. ఆనది తన న నంతానాన్నిద్రరోష
శ వసు మహారాజుకు డానమిస్తుంది. వసువు, ఆ కుమారుని (వసువచుి
పరు తసి సైన్యాధి పతిగానూ, ఆ కుమార్తె _(గిరిజును, తన భార్యగాసు ఓ
మ
నో
ఉన్నట్లు అపపడ. కాలమానం. ఒక్కొక్కరికి ఒకొక్కటిగా ఊం
వచ్చు గాకు. చాల మునలి వయన్వులోకూడ చిన్న పిల్లలను పెండ్రి శే!
కున్నాడు ఫలాని రాజు అనే కథలు. వింటాము. ఇవి ఆ కాలమాస రీళా
క |
=. ఆవిద్ధాలు ఖు అది. ఇవ్వుడు ఆచారముకాదు. ఇవసుడొలా జరిగి
వౌగా గిరికకు బుతువతి జు! కాలంలో. మృగ మాంసము “చిళీ
| స. ఉద్దేశ్యముతో వసువు. - వేటకు ' వెళాడు. అక్కడకు వెళ్ళినా బరి
వాద మనసు 'ఆర్జ్రమై తిరుగుతుంటుంది. ఆయనకు. చివరకు ఆ పసంలో
' ఆయనకు రేతవ్య కిందన మపుతుంది. | a
ల ఊపుకో వ స
న్నా [| వ్ర (ప్రయత్నిస్తుంది. ఈ పరిస్థితిలో చ క
తళా హూద్
అల రెతసు* 'కిందకు పడిసోకు
టో ఐయరు] (Ea)
క్ని న శ్ న పజ శాప వ కడ యమునానదిలో పడుతుం డి
బు నా జు. వై ఇన వా ఇ శ 5 ,
షు హై క రక్ష ఆ పెరా వల టా ఆలో
వ్ వటి ఏ పిట తిం అ న బపరూపంలో ఉండినచె రం హంగ
wis a ht hw వ! ఇతను న్వు ము ఎజ్ యాన ॥
యంగ :
_ ఆదిప.శిఆళ్వా. వేదవ్యాసుని జన్మ వృ ౦తము
అదే
ఒకనాడు ఆ చేపసు జాలరులు వలవేసి పటుకుంటారు.
చు
గానే ఒక పిల్లవాడూ ఒక పిల్ల కసన్చడుతారు,
క్, చం
వారు వారిద్దరినీ సెంచకేనివారు
కాపటాన _ వారి రాజై న
. దాశరాజు కిస్తారు. మరి, పోషించ చగల్షిసవారు రా
దా! అక తన శాపంనుండి విమోచనం పొంపనచె వెళి సి
ఆ కుమారుడు మత్స్య దేశానికి రాజపుతాడు. కుమా రను డాశరా
ఉంటాడు. తన కులాచార _పకారం. ఓడలు నడపటం కుటుంబంలోని వార
అతా
చేస్తూనే ఉంటారు కనుక,
ఆ పిల్లను-ఆమె పేరు సత్యవతి--ఒక జలయాన
అప గ ఇ
మేద ఉంచి వచ్చేపోయేవారిని నది దాటించేపని చేయ జేస్తాడు దాశరాజు,
ఇవంతా వేదవ్యాసుడని పిలువబడే కృష్ణ ద్వైపాయనుని. తల్లి చరిత.
ఈమె తల్లిదం(డ్రులు మీనమా ? వసువూ గిరిజలా ? ఆ డేగా ఖగములా ?
' వసుపూ మీనములా ? “వసువూ అప్సరస అయిన ఆ మీనమూ” అని
అసుకొంకే మనసుల్లో ఒకానొక గొప్పదనం ఆమెకు సూచించాలి అన్న
ఊహకు దోహదం కలుగుతుంది. తద్ద్వారా వేదవ్యాసునికి ఎక్కువ గౌరపం
“౨. ఇవ్వడానికి ఉద్యుక్తులం తొగలం అనిపిస్తుంది. అందుకె ఈ ఆభారనం ఇలా
"వె శంపాయస ముని చెప్పి ఉంటాడు.
కాగా వశిష్టుడు శ్రీరామచంద్రమూర్తి సమయంలో రాజగురువుగా ఉండే
వాడు. ఆయన కుమారుడు శోంగి. ఈయన కుమారుడు పరాశరుడు. ఈయన
_ కృష్ణదైవపాయనుని తంగడి. ఈయన, సత్యవతిని కలిపే సమయానికి-
గత మద -మత్సరుండు (తిజగద్వినుతుండు
_అఘ నాశన ఘోర తపోధనుండు సుదవతుడు,
అయి, తీర్థయాత్రలకు వెళ్లతూ ఆ యమునానదీ రేవునకు వచ్చినవాదై
ఆమెసు చూచి, ఆమెయందు మదన పరశుడై నాడుట. ఇలా వ ఒక స
లక్షణాన్ని లోకంతో ఉండేదాన్ని జ్ఞా జ్ఞాపకంచేస్తాడు వై శంపాయనుడు
ఎంత శాంతులయ్యు నెంత జితేర డ్రియ
లయుగడు వివిక్త మయిన చోట
FB మహాభారత కథలు
కాని మరొక విషయం కూడ చెప్పాడు-మదన పరవశత-వివి _కమయిక్'
చే కావచ్చు కాని, సందర్భాసందర్భముణ,
ఉనరా నుచితములు, సంభ వాసంథములు విచారించడం అనేది ఈ మ.
ంచి వేసిన మదట ఆమెతో మాట్లాడడానికి ఆరంధి
సత్యవతి ముక్య జగ్యనెరగడ మందుకు? బహుశో తసకు తన్న
వళ
ఆ ఇళ
భా్యాగా ఉంటుందా అని తెలియడానికి ? ఆయి ఉండవచ్చు. రుత చివరిక్ష
దా! కొని తానై తే ఇంకెవరిసీ ఆ తరువాత భార్యగా
స అందుకని ఆమెసు న భావించడా్షకీ
™
KX నా
గా ge
ఈ సైర్యం కలిగి ఉన్నాడనేది మనం గహించినప ప్పుడే ఈయన గొప్ప
ఫో శ
వాశన్ను. సంగతిని విస్మరించముగా క. ఇలాంటీ ధర్మపరుడు (శ్రుకృష్ట
డె పాయసుని తం (డ్.
మ తో
ఈ సందర్భంలో జ్ఞాపకముంచుకోవలసిస విశేషం మరొకటుంద్.
అ ప్రాకృతజస్సులు అనేకులు భారత కథలో వస్తూరు. (ప్రాకృత జన్ములు అం
భూతో కొన్నాబ్ళు శ క్రిరూపంలో ఉండి, అక క్కట్ణుంచి చెట్టులోనికి ప్రా!
అంగ్రాజణ్జుంచి ఫల లంలోనికి వెళ్ళి ఆ తరువాత దానిని తిస్నవాళ్లు రక్షమాం
నల్లోకి వెళ్ళి వీర్యరూపంగా తం (డ్రి నుంచి తల్లి గర్భంలోకి వెళ్ళి అక్కడ
పమాసాలు ఉడి జన్మిం చేవాళ్ళు. సామాన్యులు వారు (పాక్ళృత జనులు. ఆలా
గాక సద్యో గర్భంలో పుపేవారు కొందరు, తల్లి. లేకుండా పుకైవారు కొందరు,
మంత్ర బలం చేత పుకైవాళ్ళు కొందరు. గుడ్డు డులో నుంచి పృట్టినవాన్ళ
ఇలా ఉంటారు. వారు అ(ప్రా కృతజన్నులు. వీరు కొందరు చాల గొప్ప
వారయినారు. అందులో వ్యాసుడొకడు , ఈయన _జన్మమునె ముందుగా
భారతంలో వై శంపాయనుడ డు చెప్పి ఆయన ఆ _సొకృతజన్ముడని చదువరుల
dX gh
ఆడిప. వీఆో శక్తి, జగదుత్స త్తి త్రి [1]
ఇంతా (బపహ్యా కుడిబొటున వేలితో చిటుళవేశాడు, దషుటు పుట్టాను.
నడమ బోటన (దేలికో చిటుక వేశాడు. ధరోణీ-అంచు ఘామి- పుట్టింది. ఇక
శ పార్ట”? ఇ రికి whims ©
వీరిద్దరికి కొడుకులు ఎంతో మంది పుట్టి సొం ఖై యూగాధారసం ఇసి సరుర్రిష ల
ఊరుకొన్నారు. జనాభా పెరగలేదు. ఇక ఇలా కాదని యేబది మంచి కలై
ణి ఫీ హు * గ్ల wilt యు. శు
భ్ళను కన్నారు. అప్పుడు వీళ్ళలో కొందర్ని ఒకొక్క మహోమునిక్షిబ్బస్తా”
దక్షుడు.
ధర్ముడనే మనుపుకు = కీర్తి, లక్మి, ధృతి, మేధా, సృష్టి, ప్రదా,
(కియా, బుద్ధి. లన్టా, మతి ఎ వీరినిచాడి,
జ్
చంద్రునకు - అశ్వని, భరణి మొదలై స 27 గురిని ఇచ్చాడు.
_ శశ్యపునకు _ అదితి, దితి, తను, కాలా, ఆయు, సింహిరా, ముని
కపిలా, వినతా, (కోధాా (పాశా దూరా, రన
లనిచ్చాచు,
| సృష్టికి ఈ స్రీ సంతానం ఎంతో భాగా ఉపయోగించింది, టటబాబతులు
(ప్రజాపతులు అం పే ఆ. మాననప్ప తులు అప్పట్లో. అప్పుడి బదితికి గ్వాద
శాదిత్యులు పుట్టుతారు. దితికి హారణ కశిపుడు పుట్టాడు, ఛ్ సృష్టిందిడీ?
వాటిని యిలా నడుపుతున్నది 'భగవంతుడనీ అతడు వస్త అనీ సిీఅనమిగు
శుంటాడని ఆయనే నర్వ(త్రా గల వాసుదేపుడనీ “ఓం సమాఖగవితే వానజే
వాయ” అని తపస్సులు ధ్యాసం చేసేవారు, ఈ హీరణరికిశిపుడు సూత్రం
. తిరుగుబాటు చేశాడు. “వీడెవడు శః విష్ణుపు? నేను రాజుగా శ (పజిఅందరూ
సశించిపోకుండా కాపాడుతున్నాసు” అనే వాదు. నిజానికి శ గాలి అగ్న
భూమి ఆకౌనం నీరు అన్నీ హారణ$కవప్పనకు జశిసిపోయేని, ఇం (ద్రుగూ
జడునూ ఉండేవాడే, కాని వాళ్లకు ఇతడండే భయమేకిని థి గ్ రసం
ఉండేవికావు, చివరకు ప్రహ్లాదుడనే భక్రిపరుడై న తస కుమారుడి ౩1
ఇంగా విష్ణుమూ ర్తి చేత, నరళిం హావత్రార ఆవిర్భావంతో పొరణ్యరశిపడు చంటి
చిడత్రాడు . ఇతడు రాక్షసుడు. ఆతని కుషహాళ్ళు పాపం భక్తు ఫై స. అయిసా వాళు]
కూడా రాక్షన కులానికి చెందిసవాళ్ళుగానే వరిగణి ంపబిగ్లా! ఓర్ ముధొరు
మహాభారత. కథలు
భేదాభి(పాయాలు రావడం ఆరంభం కాంగానే కులం కు
మనం మనం ఆని గుమిగూడటం ఆరంభం శావటం ఏమంత విడ్డూర్య
రాక్షసకులం దేవ కులం ఇలా రెండయినయి..
ఆలా ఆ “యువ” అనె దానికి విక్షర, బల,
ర్ల “అభ జో ఇ |
ఎరివ్బుత్యులు చల్రిట్టా
ఏరు ఆజరురు. మునలితనమేలేనివారు.
డౌ
ఆయినా వీరు రాక్షసులుగా తో
క వినతకు ఆణూరుడూ, గరుడడు, వాళ్ళకు సంపాతి, జటాయుపు ఇ
తతిన్నీ, కదువకు పాసతతిస్నీ క కలిగింది. ఇదంతా త్రీ రీజ్యా రకా.
పరుష రీత్యా మానసప్వుతులలో 'మరీచి శాఖ. దకుతూ, మరీచీ ఇద్ద!
మానస పు(తులే (బ్రహ్మకు, ల!
అంగిరసుడనే _ మాననస్తత్రనకు ఉతధ్యుడు. బృహస్పతి సం
యోగసిద్ధి అనే కూతులు ఉదయించార
బృహస్పతి చేవతలక్షు గురువు అవుతాడు. అతికి ఎంతో మంది వేద చేద
అయినవారు: జనిసారు. ఇ పులస్త్యుడు అనే. వానికి రాక్షసులూ, పులహున।
కిన్నర కింపురుషులూ పుట్టుతారు ' దేవముని అనే వానికి (పజాపతి కలిగాడ
(ప్రజాపతికి ఏడ్వురు భార్యలు. వీళ్ళకు ధరుడు, (ధువుడు, సోముడు, నహుడు
ల ఆగ్ని, ప్రత్యూష,
వభాసుడు అని. ఎనిమిది మంది వనువుం
యోగ సిద్ది అనే బృహ స్పతి 'జెల్లెలుకు విశ్వకర్మ. ఉదయించాడు
పకాదళ. రుద్రులు పుట్టారు.
బహ హృదయంలో భృగుపు పుట్టాడు. వానికి కవి, కవికి కుకుడ
పుట్టారు. ఈ చ్యకుడు దానవులకు గురువయినాడు
భృగునకు చ్యవనుడూ,
బుచీకుడు వానికి జమదగ్ని ఆ జమదగ్నికి
ఆదిప, 8ఆళ్వా. జగదుత్ప త్తి 63
పట్టారు. వారితోపాటు లక్ష్మి పుట్టింది. ఈమెకు మానపు(త్రులనేకు లుద
యించారు. ఇలా (ప్రవంచోత్పత్తి పెచ్చుపెరిగిపోయి. కాకులు, గడ్డలు,
మతంగాలు శార్దూలాలు ఒకటేమిటి కాకపోవుకేమిటి సర్వమూ సృష్టిఅయిం ౨.
ఈ ఉత్ప త్తి, క్రమం వింటే పుణ్యమానవులై న వారికి “మన: [పాయ
నిత్య సుఖంబులుం జిరాయువు బహుపు త్తు లాభవిభవోన్నతియున్ దురిత
(పశాంతియున్ నిక్కువంబగు” అంటాడు. వైశంపాయనుడు నన్నయ ద్వారా.
ఇదంతా దేవదానవ లోకంలో జరిగినట్టిది. కృతయుగం నాటి మాటలని
చెప్పాలి, కృతయుగం వెళ్ళిపోయి (తేతాయుగం జరిగిపోయి ద్వాపరయుగం
కూడ నడిచిపోయింది జనమేజయునాటికి. అ౦ ఆపే కలియుగం సడుస్తున్నది.
కాగా ద్వాపర యుగంలో అప్పటి దేవదానవుల ఆంశలతో మనుష్యు
లుగా జన్మించారు చాలా మంది. విష్ణు అంశతో శ్రీ కృష్ణు శూ బలరాముణూ
జన్మించారు. లక్ష్మీ రుక్మిణిగా పుట్టింది. సనత్కునూరుడు (పద్యుమ్నుడై_
నాడు. అప్పరసలే గోపికలై పుట్టారు. (ప్రభాసుడనే వసుపు ఖీష్ముడై పుట్టాడు.
బృహస్పతే (దోణాచార్యుడుగా పుట్టాడు. ఇంకా కామం (క్రోధం రెండూ _
ఏకమై అశ్వద్ధామగా పుట్టడమయింది. కృపునిది రుదయం3. కర్ణుడు సూర్యు
న౦ంఛ. హంసుడనే గంధర్వుసంశతో ధృతరాష్ట్రుడు పుట్టాడు. కలి దురోధను
డుగా వచ్చాడు. ఇలా ఎంతో మంది కౌరవులూ పాండవులూ పుట్టటం వివరించి
చెపాడు: వై శంపాయనుడు జన మేజయుసకు..
ఇకగడొక' చిన్న విషయం చెప్పటం సరసమనిపిస్తుంది. దేవతలూ
దానవులూ అందరూ చరిత్ర (ప్రకారం సోమార్యులనే తెగకుచెంది న
వారె. (కీ. పూ. 8500 ప్రాంతంలో వైవస్వత మనువు రాజ్యాసప్కి
వచ్చాడు. అప్పటికి దేవుడనే భావం ఒకటి అయినా విష్ణు ఇంద్ర, (బహ్మా
ఇలా వేదంలో చెవ్చబడిన "షేళ్షతో కొలిచేవాన్ళ క కొందరూ, మహాదెవ, మజ్జొ,
సోమ అనే పేరుతో కొలిచేవాళ్ళు కొందరూ ఉండేవాణ్ళు. వీళ్ళు (బతకటాని
కయితే భాయీ భాయోగానే ఉం డేవారే గాని తగాయిదాలో ఈ విభాగం (పత్యేక రగా
కన్చడుతుండేది. ఈ “మ హి చేవ” హ్జ్బా , సోమ, ఆహుర అని చేపుని పిలి!
ట్
¢4 మహాభారత కథలు
_ పూజించే వాళ్ళు ఇక ఇక్కడ ఉండలేక ఇతర దేశాలకు వెళ్ళిపోయినారు. ఆ
వెళ్ళినవాళ్ళు యవసులు దై తులు, శకులూ అనబడేవారు. వాళ్ళకు గురువులు
క(తియ అధిపతులు. రాజర్జులు. (ద్రుహ్ముడు, తుర్వసు అనేవాళ్ళు. భృగు,
ఆత్రి గో(త్రజులు. వీళ్ళు వెళ్ళి ఆఫ్లనిస్థానంలో (గాంధారదేశం) బెలూచి
స్తానంల్ లోనూ ఇరాన్ శకప్టానం)లోనూ స్టిరమయిపోయినారు. అక్కడ గాంధార.
చె
శతలో తక్షశిల వద్ద ఒక గొప్ప anne greeny వాళ్లు వాళ్ళ.
ఆకగాడి వాళ్ళను పెండ్లిండ్లు చేసికొని హాయిగా మనినారు. అక్కడి వాళ్ళను
మా(త్రమే కాదు ఇక్యాడి భారత దేశీయుల తో కూడ వివాహ సంబంధాలు ఉండేవి,
న ధృతరాష్ట్రుని భార్యా గాంధారదేశ స్రీ ఆయిన గాంధారి కదా |
సఖ్యంగా ఉన్నహ్సుడంతా మసుమ్యలుగానే తకగతంవబనే వారు.
పోట్లాటలు వచ్చినప్పుడు వాళ్ళు రాక్షసులని. వీరనేవారు. వీరు. సురలని వారనే
వారు. ఆసురు-డం'టే చాల గొప్పవాడై నట్టి భగవంతుడని అర్థం. యు
ఆహురులు, వేదా ఆసురలు _ గొప్పవా రు. వేదాను. యాయులు, బహుదేవు
జించేవాళ్లు “సురలు” అని వారిభావం.
ట్
కూడా. వచ్చి. ఇక్కడ. పుట్ట. భూభారాన్ని.
ఆజచేందుకుగాను యుద్ధంచేసి చప్తారం టే అర్థం, మామూలుగా. బకికే
మమష్యుల్లో. దేవతల స సురల అతిశయం, కలుగుతుందనీ రాక్షనులు- అం'ే '
దేవతలూ రాక్షసులూ.
ట్ట లు కలిగిన వారై జన్మిస్తారనీ మళ్ళీ Ses
యుద్దానికి వలె మరొక గొప్ప యుద్ధం జరుగుతుందని చెప్పటం అనిపిస్తుంది,
అయింది. మహాభారత యుద్దం పూర్తి అయిన తరువాత భారత దే క కానిక R
_త్తర దేశాల వారికీ వివాహ సంబంధాలు లేకపోయినయి. క్రీ.శ
000 (పాంతంలో మహమ్మడీయుల బాధపడలేక ఇలా పశ్చిమ దేశాలకి .
పూర్వం వెళ్ళిపోయిన వారు, ముఖ్యంగా ఇరాన్ నుండి జోరాస్త్రి యనులు
మన దెశానికి చేరారు. ఆదరిం పబిడ్డారు. వారికీ మనకూ పూ శార్వీకులు ఒకరే.
ఇంతకూ వీరంతా దేవతల దానవుల అంశలతో పుట్టారన్న పజ |
మీరు శ్రద్దగా వింటున్నారు గదా. ఆ దేవాసురులు మీకు అభిమశార్థసిద్ది'
నిస్తారుసుమా అన్నాడు. ' | ie
ఆదీపే . 8$ఆళ్వపై. జగదుత్ప త్తి గ్
ఏమిటీ అభిమకోొర్థ సిద్ధి ?
పాత చరిత చేప్పవలసిందని- అడిగి
చెప్పించుకొని వింటున్నారు.
ఆ వినడం అవుతుంది అనేవరకేనా ? కాదు.
ఆ వింటున్నది కేవలం కాలం గడిచి పోవడానికి కాదు. ధర్మార్థ కామ మోష్షాల
సాధనకోసం. మోక్షం ఎలా వస్తుందం జే కర్మలను. ధర్మపరంగా-= అకాము
ఉంగా-కర్తవ్యం కనుక-చేసి ఆ చేయడంలోనే ఆర్థకామాలు. (ప్రొప్పించిన వాటిని
అనుభవించి నిర్గిప్పులై వుంకే భగవదనుగ్రహం Fe జ్ఞానం కలిగి
మోక్షం (పాపి స్తుండని (పథ. ఆ జ్ఞాన విషయం ఉత్పత్తి కథల
మూలంగా సంతరించు మనిధ్వని, వీళ్ల ౦తా ఇలాప్పట్టి ఆలాపెరిగి వారి వారికి,
భగవంతుడు యేర్చాటు చేసిన కర్మను అవళులై , చేసి, అలా చచ్చిపోయివారు
అనేది గహించుమని. ఈ (ప్రపంచంలోగల కర్మలన్నీ భగవంతుడివి,
అతడు ఆలా చేయాలి అని ఆ కర్మలలోని కొన్నిటిని మన భాగంగా వదలి
చేస్తాడు. అదే మన “కర్మ” “కర్మ” ఆని తలమొత్తుకోంటూ ఉంటాంమనం
అది అలా చేయక తప్పదు. ఎందుకని ? అనేదానికి సమాధానం మనం ఆ
పరిస్థితుల్లో ఉండటమె. ఒక పెద్ద యంత్రంలో ఒక చిన్న మర లాటి వాళ్ళం
మనం. "అది చేసేపని ఆకా స్తమేర బిగించి పట్టుకొని ఉండటం. అవునన్నా
కాదన్నా దానివని అంతే. అలాగే మనమూను. ఇష్టంలేని పని నేనుచేస్తున్నాను.
అనుకోవటమె సరికాడనిపిస్తుంది. ఇష్టం లేకపో తెఎందుకు చేసు స్తున్నాము 2
అనడిగితే “నా కర్మ” అంటాడు. అంప “భగవంతుడు రుద్దాడు నామీదొ
అనె అర్థం స్ఫురింవజేస్తాడు వ్యక్తి. కాని అది తాను సత
ఆగవంతుడేనని ఆ ద్వైత మెరిగినప్పడు తన ఇచ్చ (ప్రకారమేననేది తనకై తాను
ఆఅ ౦తరాంతరాల్లో ఆలోచి స్తై తెలుస్తుంది. ఇది తెలియడానికి యీ జగదుత్ప త్తి
(కమం చెప్పటం జరిగింది ఈ సంగతిని త సి
తన ఇష్టం భగవంతుడి ఇష్టంతో కలిపితె కర్మనుచాల నిన్లి ప్తంగా చెసి,
ఫలితాలను యాదృచ్చికంగా. అనుభవించి సంతోషించగలం : అలాకాక “ఎందు
ఛొచ్చిందిరా ఈ కర్మనాకూ, అని చింతిస్తూ పనిచేస్తే -'దుఃఖమె ఎదుర్కొంటూ
ఉంటుంది, మొదటిడి (శ్రేయస్సు. శెండోది: _పేయస్సు.. 'ఒకట్ కోరదగింది. e
"రెండవది. వడలి చగిండి. i ల | శక Ee య!
వ్య
4. రాజ వంశ కీర్తనం = యయాతి చరిత
జనమేజయుడు వైశంపాయనుడ్ని అడుగుతాడు. “కౌరవాన్వయం
పాండవుల వంటి రత్నాలకు వారిరాశి వంటిది. అందుచేత వారి కథలు,
వినాలని ఉన్నది. కౌరవ పాండవులకు కలహం' “అసూయ” అనే రజో
గుణజన్యమెన వికారంవల్ల వచ్చిందని తమరు చెప్పారు. పైగా భూమిపై
_ జనాభామ కొంతవరకు అంతం చేయాలనే భగవదుద్దేశ్యం వక రత దేవతలూ
రాక్షసులూ యక్షులు దూ అంతా వివిధమైన గుణాలతో అవతరించి యుద్దం చేసి
భూభారం అణచేశారు అన్నారు కూడా. మరి కొరవాన్వయంలో పుట్టిన వారంతా
అలాంటి దేవాంశ 'సంభూతులూ రా రాక్షసాంస సంభూతులేనా. వారి వంశకీ ర్తనం
చేయవేడుతున్నా”నంటాడు |
అవ్వడు వై వైశంపాయనుడు చు కౌరవాన్వయ . కథను, ప్రజావతినాటి నుంచీ
చెప్పటం ఆరంభిస్తాడు, కస్యపుని కుమారుడు వివస్వంతుడు. _ అతడి
కుమారుడు వై వై వప్వతుడు. . ఇతడు మనువు. అది ఒక పదవి... ఇతడె ధర్మ
శాస్త్రలు చెప్పి శాసించిన వాడు. ఈయన పరిపాలన నం వచ్చేవరకూ. జనులు
(బహ్మక్ష(త్రియ Sees అనే విభాగానికిలోనై.. ఉండే వారని. పిస్తుంది,
కాని ఈ విభాగం కేవలం శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు. గుణ కర్మలను బట్టి
కాత్రోమె ఉంచేది. . జన్మను బట్టి . _ ఉండేదికాదు. (వాహ్మాణులనగా (బహ్మా
ea త త్వజ్ఞాను లయినవారె 5 అలా పిలువబడి .గొరవింపబడే వా వారనిపిస్తుంది...
క్షృతియులు స త్త్వరజో గుణాత్యులు.. వైఖ్యలు న. రజ _స్తమో
గుజాత్యులు కు శూదులని తెలియజడేవారు. కాని ఎవరికి .. ఎ, గుణం ఎప్పుడు
ఉన్నదో తెలియటం తేలిక కానిపని. _ సమా జత ప్ (స్టేటస్) స్థితి
Pe తెలియటం కష్టమై ఉండేది.
ఈ వె వన్వత మనువు. పాలించే న. ఆయన. తన.
సల కున్నూ (బాహ్మణుడు, క్షత్రియుడు, వై భ్యడు శూద్రుడు అనే eu
ఎట్టాడట: . ఈ హా అప్పటి వరకూ జన్మతః. తం (డ్రి వర్ణాన్నే కుమారులు
నడి ఇదనిపి పిస్తుంది. వంవ్కృృత భారతంలో. 70న అధ్యాయంలో
ఇలా ఉన్నది. “(దిహ్మక్ష(|తాదయ స్తస్మా న్మనో ర్హాతాస్తు
గ్లో
న్
ల
(౮
ret
స
ఎస్టీ
య
38
దప. గీఆశ్వా. రాజ వరిశ కీర్తనం = యయాతి చరిత 6?
మానవ?! తతోఒ భవన్మహా రాజ (బ్రహ్మక్ష(శేణ సంగతమ్” అని. అప్పటి
నుంచీ (బ్రాహ్మణుని సంతతికి చేద పరమయిన యజ్ఞయాగాదులు చేయించటం
చేయటం ఏర్పాటు చేసి త్ష(త్రియుని సంతతికి మిలిటరీ సత్సరిపాలనం,
వైశ్యుని సంతతికి గోరక్ష వ్యవసాయాలు, కూ(ద్రుని సంతతికి వివిధ వృత్తుల
ద్వారా మన్నిక లను వైవస్వతుడు రాజశాసనం చ్వారా చేశాడనిపిస్తుంది. అప్పటి
నుంచే వర్ణాలు కులాలు కలగలుే పెనవి. ఇలా ఎందుకు రాజశాసనాన్ని చేశారు?
Brest గుణ కర్యాత్మక విభాగాన్ని ఎందుకు విస్మరించారు అనే శంక
కలుగుతుంది,
గుణకర్మలచేత ఇతడు ఫలాన నర్జస్థుడనటిం ఇదమిళ్చంగా. చెప్పకతీ గించి
కాదు. “ఎవరి సంతతి నువ్వు” అంచి చెప్పగలుగుతాడు గనక అతడి కులం
తెలిగ్గా చెప్పి చేయగలము. సాధారణంగా వారన త్త్వ వశం చేత. తండి. గుణాల
సంతతికి రావణంకద్దు. అలా ఆయా. కులాల చారికి ఆయా గుణాలుకూడ
ఉన్నట్లు భావించటం అలవాటయింది ప్రజలకు,
ఈ భలాక్యకమెన విభాగం రాజకీయంగా. _వృత్ములను అమలులో పెట్ట
డానికి మా(త్రం .పనికివస్తూ ఉంటుంది. నిజానికి త త్వ్వవిషయికమై'. ఆలాటి
విభాగం వళ్ల (ప్రయోజనం .లేనెలేదు. అందుచే . శ్రీకృష్ణుడు తత్త్వం
అర్జునునకు చెప్పుతూ. భగవ చిత - నొల్లొ అధ్యాయంలో భగవంతుడై నే తాసు
సృష్ట్యాదిలో సూర్యునకు చెప్పిన త్తత త్వం. వ వచ్చినదే _ అయినా
ఆ కాలానికి తెలిసిన వారమనుకొనే వారే. తికమక పకిపోతున్నారనీ అందుచేత
తాను మళీ ఆత త్తం చెప్పటోతున్నాడనీ చేప్పి... తత్వ. విషయానికి గాను
గుణకర్య విభాగమే తాసు చేసిన విభాగమని స్పష్టవరణాడు.
ఎ” “ఇప్పటిదాకా కూడా ఆ మనురాజు శాసనం (ప కారం జన్మచేత కలిగినవి
కులాలుగానె ఛు ర్తింపబడుతున్నయి. వీరు చేసే హక్కు-లకయిన ఆందోళనం
ఆ రాజ కొాననం ఆధారం చేసికొ న్నట్టిదే గానీ=త శ్వ విషయంలో ఎప్పుడూ
గుణకర్మ విభాగమైన . వర్ణాలు మాతమే సూచింపబడుతున్న వనే విషయం
మరిచిపోకూడదు. తత్వ ర అర్థం చేసుకొనేటప్పుడు (బాహ్మణుడం"ే
న్న్న
tg మజోభారత కథలు
(ఐిహ్మపదార్థ తత్వ్వజ్ఞాని లేదా అట్టి పరిశోధకుడు సాధకుడు అని మా్యతమె
ఆరం చేసి కోవాలనేది | వమామూలై. న పథానమైన సూత్రం అనేది ముఖ్యం,
రం
ఆ మనువు ) కుమారులు ఈ నలుగురే గాక చేసుడు మొదలై. న వాళ,
ఇంకా ఏబది మందీ ఉండేవారు. కాని వారు వాళ్ళలో. వాళ్ళు పోట్లాడుకా ని
చనిపోయినారు. ఇల అనె ఒక కుమా రె ఉండేది. ఆమె చంద్రుని కుమాడై. లు
బుధుని చేపికొన్నది. వారికీ పురూరపుడనే కుమారుడు కలి గినాడు .
పురూరవుడు నడమూడు కహా శౌర్యశ క కలక పరిపాలించాడు
అయితె ఒకప్పుడు మదాంధత చేత విప్రో త్తముని వి త్రాన్ని అ
ఈయన ' శ్రీకృష్ణుడు చెప్పిన గుణాలు గలక్షత్రియుడని నిస్సందేహంగా తెలిసి
కోవచ్చు. ఎందుకనంపె ber _సనత్కుమారుని ఈ పురూరవుని
వద్దకు వంపి “అలా చేయడం తప్పనీ, “కామ” మనే శతువకుడవై ఆలా
చేయడం మంచిదికాదనీ కబురు చెప్పుమంటాకు. కూడాను. చెప్తే. నంటాడు స్
పద్దుణుడనీ (బ్రహ్మదేవుడు జోక్యం కలిగించు కున్నాడు కదా!
పురూరవుడు. శ అనే దేవలోకప్ప 'అవ్నరనకో చాలా ర్
Sg కూడ. ఈ వంక కథలో ౪ చ్రవకి సందర్భంకొదు. గుణకర్యుల
వల్ల విభాగింపబడిగ వాళ్ళకు మద మాత్ప్సర్యాలు ఉంటవి గాక :
పురూరపుని మనుమడు నహుషుడు ఈయన ఇంద్ర పదవి నఢిష్టించాడు
మహామున్సులకు ఆవజ్ఞ చేయడంవల్ల శాపం అనుభవిస్తాడు, ఆ తయ.
వాత. నహుషుని కుమారుడు హే కు జ్ నవత యుద్ధం చేసినప్పటి
రోజులకు కూడ
డ పూర్వపు వాడు యయాతి, అమృతం ఇంకా పుట్టలేదప్పటికి ,
యన జృక్రుని కుమార్హయైన దేవయానిని వె 'పెండ్లాడాడు..
ఆయన శాపం వల్లనా
sey
పీడింపదిడి, చివరకు తన ముసలితనాన్ని చిన్న పమారుడయిన
పూరు కిచ్చి తాను యవ్వనం అనుభవించి రాజ్యం అతని కె అవ చె
ఇది విని జనమే
తాడన్నారేయయాతి
చెప్పాడు
జయుడు అడుగుతాడు - “వర్ణా ; శ్రోమధర్యాలను కాపాడు
(బ్రాహ్మణ కన్య యయిన దేవయానిని ఎలా సె పెండ్లాడాడు ? **
ఆదిప.8ఆవెప్రై. రాజ వంళ కీర్తనం = యయాతి చరిత 69
అంటాడు. కులాలూ వర్ణాలూ రెండూ రెండు రకాలు అనుకొన్నాం కదా |
కులాలు జన్మతః వచ్చినవి. మసుశాసనం ప్రకారం అలా పాటింపబడేవి .
వర్ణాలు గుణకర్మలనుబట్టి భగవంతుడు ఆదిలో నిశ్చయించినవి. వాటికీ వీటికీ
ఒకే పేర్లు కావటంవల్ల ఒకానొక తికమక కలుగుతుండె దనిపిస్తుంది. కాగా
వర్ణాశ్రమ ఛర్మాలను యయాతి కాపాడుతుండేవాడంచే _ అర్థంయేమని *
__వతివ్య క్రిసీ పట్టుకొని నీవు ఏకులస్టుడవు ? అయి తెమరి సంధ్యవార్నావా న
కుండలు తయారుచేశావా ? చెప్పులు కుట్టావా అని అడిగే వాడనుకోరాదు.
ఆలాటి (పభుత్వం ఎవరూ చేయలేదు. చేయలేరు కూడ. మామూలుగా
వాణి జ్యంచేస్తూ జనానికి వస్తు సరిఫరా చేశేవాడు అలా చేయడం మానేస్తే
ఆఅంకే అతను చేయాల్సిన సమాజసేవను మానేస్తే ఊరుకొనేవాడు కాదు రాజు.
ఎవరు తమ తమ పరిస్థితుల్లో చేయవలసిన క_ర్హవ్యం చేయటం మానారో వారిని.
శిక్షించేవాడని అర్ధం. అప్పట్లో వృత్తులు కులాల ననుసరించి ఉండటంచేత ఆ.
కులాలు అనడానికి బదులు వర్ణాలు అనె పదం ఉపయోగించి న వర్దార్రమ వహ
చక్క-గా పరిపాలించాడు యయాతి అనటం అలవాటు. స్
జనమేజయుడి కాలంలో ఒక కులంలో వాళ్ళు ఇంకో కులంలో వాళ్ళము
పెండ్లి చేసికొనకపోవటం అది ఒక ఆచారం. యయాతి రాజ కులస్థుడు.
దేవయాని (బ్రాహ్మణ కులజ. ఈ పెండ్లి ఎలా జరిగిందని జనమేజయుడు
అడగడం ఆశ్చర్యకరమైనది కాదు. అస్ప్సుడు వై శంపాయనుడు కచదేవయాని
కథను చెప్పి తరువాత యయాతి కథ చెప్తాడు. శ్లో
5. దేవయాని కథ
శుకుడు వృషసర్వుడనే రాక్షసరాజునకు పురోహితుడు. ఆయనకు
మృత సంజీవని అనే విద్య తెలుసు. అది ఉచ్చ్భాటనం చేసినట్లయితె చనిపోయిన
వ్యకి తిరిగి పూర్వ శరీరాన్ని భరించి. వస్తాడు. మం(శ్రాలకు చింతకాయలు
రాల్లాయో లేదో తెలీదుగాని పాముల నరసయ్యకు పాము కరిచి చావబోయే
?( “౨. మహాభారత కథలు
వాడి సంగతి. ఎక్కడ్నుంచో "టెలిఫోను చేస్తే ఆయన మం(త్రం వల్ల బ్రతక
నాడన్న సంగతి ఎంతో మందికి తెలిసిందె. అలాగె కుడి “మృత సంజీవనీ
పద్య” కూడ ఉండేది. పాముల నరసయ్య. సంగతి కూడ నేను చూరలదు.
అవిద్ధమేననుకొనే వారిని నమ్మించాల్చిన పని ఎవరి. మీదగాని లేదుగాక,
ఇంతకూ. ఆ శుకుని కూతురు దేవయాని,
"చేవ దానవులు పోరుతున్నవ్పుడు చేవతలు ఈ దానవులను చంపీనో
వాళ్ళను మళ్ళీ ఈ శుక్రుడు (బితికించేవాడు. పునరుజ్జీవితమైస శక్తితో
. "దేవతలను: తిరిగి ట్రకికీంచే మహానుభావు డు అప్పట్లో కా ॥ అందు.
కని దేవతలు తమ ష ర్ రోహితుడయిన బృహస్పతి కుమారుని కచుడ్ని (బ్రతిమాలి
“సీవు వేళ్ళి అ చీకుడికి శిష్యుడవై ఆయన్ను (ప్రసన్నుణ్ణీ చేసికొని ఆ మృత
సంజీవనీ వి విద్యను నేరు ఎకు న. మమ్మల్ని న అన్నారు.
కచుడు స్ నియమ వ్రత శీలుడు.. చేవపాతం కొరకు బయలుదేరాడు. . తన్
గ కోసం కాదు. సమాజం కోపం అనేది గమనీయం౦. వెళ్ళి శు(క్రునికి
నమస్కరించి “మహానుభావా! నేను బృహస్పతి పుత్రుడను.. నీకు శిష్యవృత్తి
చేయడానికి వచ్చాను” అన్నాడు. వంత మంచిగా మాట్లాడినాడీ . పిల్లవాడు,
బృహస్నతి ప్పత్రడట. ఇతడిని. పూజి స్తే ప్తె. బృహాశ్చతిని పూజిం చినశ్లేనని,
కచుడు “అభ్యాగతి” కనుక వౌనిని అప్పటికప్పుడు. పూజిస్తాడు. శుక్రుడు
ఇదేమిటి : శిష్యుజ్జీ పూజించటం” 'అనుకొంటాం. మనం. కోని శుకుడు
సిన పని మా(త్రమ'దె. తరువాత శుక్రుడు కచుని శిష్యునిగా చేసీ hea
ఎన్నో ఎండు ఎంతో (శ్రద్ధతో కచుడు అక్కు డ్ శిష్యరికం చేస్తాడు. 'అ౦లేకా
దేవయాని అనే శుక్రుడి ప్యుతికను కూడ నంతోవ పెట్టుతూ సేనలు చే |
ఉ౦ద వాడు=
క
యా
ర్చి
ఆ దేవయాని బహులాజసము. కలదీ. ర్వి. - అనుకొన్న పని చేసి
తీరాల్సిందే. అలాంటిది. త౦ (డికి ఆమె మీద అమితమమకారం. re
దేవయానికీ, బ(కుడికీ కూడ సేవలను చేసి శుక్రుడికి _పేమపాశ్రుడవుతాడు..
కచుడు. అది వాని చాకచక్యం. కాని. ఈ గురుశిష్యుల . (సియూన్ని సహించ...
ఆదిప. 8ఆళ్వా. దేవయాని కథ 7]
లేకపోయినారు రాక్షసులు. ఒక మృగం: గడ్డి తింటుంటే ఇంకో మృగం
మౌూడవడానికొస్తుంది. అలాగే రాక్షసులు . సుఖంగా ఉన్న వారిని చెరచడం
ఆరంభిస్తారు. రాక్షనులు ఏం చేశారంసే ఆవులను ఆడవిలో వే మేపుతూ ఉన్న
కచుణ్ణి ఒకనాడు చంపేసి ఒక తాడిచెట్టుకు శవాన్ని కట్టి వెళ్ళిపోతారు. ఆవులయితె
తెరిగి ఇంటికి వచ్చాయి గాని, కచుడు ఎంతసేపటికీ రాలేదు. -దేవయానికి
చీకాక కలుగుతుంది. ఏదో కీడు శంకిస్తుంది, వెళ్ళి. తం (డికి చెప్పి
యఃఖిస్తుంది. శుకుడు -దివ్యదృష్టితో చూసాడు. దూరదర్శన ద్యష్టియిది.
(టాన్సిమిటరూ రిశీవరూకూడ ఒకేచోట ఉన్నట్లు, భూమి. మీద ఎక్కడ చూడా
అంతే. అక్కడనల్ల ' చూడగలిగే దృుష్టియిది.. ఆ. దృష్టిలో కచుడి శరీరం. చెట్టుకు
కట్టబడి కనబడుతుంది. వెంటనే శుకుడు మృత. సంజీవనిని ఉచ్భాటనం చేసి,
(బతికించి వెళ్ళి కచుణ్తి తీసికొని రమ్మంటాడు. ఈ. విధంగా కచుడు. మళ్ళీ
(బతుకుతాడు. దేవయాని! సంతోషం | కలుగుతుంది. కి ష్ క
దొరుకుతుంది.
దానవులు ఇది చూచారు. వీడు వదలాలి అనుకొంపే నధంక పోయినా
అసుకుంటూ మళ్ళీ .ఒకనాడు _ కచుణ్జి చంపి కాల్చి బూడిద చే sss
త్రాగే సురలో కలిపి ఆయన చేతనే తాగిస్తారు. మళ్ళీ దేవయాని కచుడు. రాక
పోవటం చూసి గోల పెట్టుతుంది “శుక్రుని ఎదుట. ఆయన, అవ్సుడంటాడు--.
కం వగవక సంజీవని పేం.పగజిత గర్వమున. అసురు' లా కచుతోతం
బగగొని చంపెద రాతడు ' నుగతికి జనుగాక ఏల - శోకింపంగన్
అంటాడు. వ he Jy _ ల ప.
ఈ మాటలు మరి (త్రాగి ఉన్నమైకంలో అన్నాడో లేక కేవలం చేదాం
తైకమైన స్పృహతో అన్నాడో తెలియదు. దేవయాని అప్పుడు “కచుడయ్యా
పోయినాడు hs అంగీరనువి మనుమడు 1 బృహస్పతి. పుత్రుడు నీశిమ్యడు |!
(బ్రహ్మచారి 1 అలాటివాడు అకారణంగా. రాక్షసుల చేత చంపబడితే,. ధర్మ
జ్ఞానిపెన సీవు : ఓహో | మహాత్ముతపు : ఏమన్నా 'అంటావుగాక_ నేనెలా
es కుంటానయ్యా ఏడువక 2 “అతడ్ని చూస్తేనే గాని నేను తిండి తినను”
అంటుంది. :. fe త
మహాభారత్ కథలు
జే
tu
అవ్వడు కుక్రుడు యోగదృష్టితో చూ స్తే కచుడి భన్మం తన. కడుషి
గనే అపువడుతుంది. వెంటనే అతడ్ని నంజీవితుడ్ని చేస్తాడు. అప్పుడు ఆ
కడుపులోనే వ్వ ండి కచుడు అంటాడు. “నుహానుభోవా ! ' నీ (ప్రసాదం వళ్ల
శరీరం, జీవం, బలమూ అన్నీ వచ్చినవిగాక. నేను బయటకు వచ్చేమాత్లం
చెప్పాల్సింది” ఆని. శు|క్రడంతట ఆలోచిస్తాడు. తన పొట్టవీల్నుకొని రావో
త్చించే కచుడు. ఆలావన్తై. తను (బతకడు, తనను. తిరిగి (బ్రతెకించాలి
ఎవరన్నా. ఎవరికీ ఈ విద్య రాదు. ఏంచెయ్యాలి ? ఇవ్వుడు ఎవరికన్నా
దానివి ఉపదేశం చేయ్యాలి ఉంది. ఎవరికి ?. కచునికం"టు తగన వోరవరూ
లేపు. వెంటనే కడుపులోనున్న కచునికి ఉపదేశించి, “నా పొట్టచీలు)కోని
బయటకురా. వచ్చి నన్ను 1దికీకించు”. అంటాడు. ఎంతటి సొహసనం |
ఎంతలొ నమ్మకం : ఎంతటి వైరాగ్యం: ఈయన మర్ అందుకె ఆంతే
గొప్పవాడయిలది. ఈ మన ఃస్థీతిని సంతరించే వాళ్ళి గొవ్పవారయేది. శు(క్రవడు
ఆలా తిరిగీ టైతుకుతాడు. ఇంకక వీశేషం 1 సురాపానం వల్ల ఈ అగచాటు
2లగందవి, క ఎవరూ ఇక నుఠను వేవించరాదంటాడు.
క్ట భూమురులాదిళ గల vey సుర్ చీవంబిశేని. ఉదీ ముదలుగనా
పోన కి దితేతలగుదురు. చేస్తి మర్యాద 'డీని. చేనుకోనుడ .. జనుత్ళ
పన్నాడు అప్పటి నుంచీ సురాపానం నుహాపొవంగా జేయబడిలది. ఈ కుక్
పీజే పూరు కాలంలోగల “లో”. శాసనము, వానినే రాజులు అములుపఠరచేవూరు. !
అ చి మార్చబడి, మార్చబడి, ఇప్పటికి ఈ శానన మండలులచేత ఇంకా ఇటో.
మార్చబడుతూనే ఉంటోంది. ఈ సంగతి శాంతీ సర్వంలో వివరంగా చెపుతాత
వై ₹0ంపాయనుడు. కు
అలా ఎంతో కాలం కచుడు ఉన్న తరువోత కచుడు తీరగ పయాణ ర
అవుతాడు, జక్రుని వద్దా సెలవు తీసికొని, . వెళ్ళ వస్తోనని చెప్పడానికీ
వయాని వద్దకు వెళాడు. ఆమె దుఃఖిస్తుంది. అప్పుడ బయట పే పెట్టుతుంది =
కహ
Er
వును (బహ్మాచారివి, వినీతుడ వేనును కన్యళన్ొ, మహీ
ఎవ కులావతంన రవితేజ, bs నీకు నాకు మున్
Eh
ఆదిప. కీఆశా,. యయాతి -శర్మిష్ట 78
భావజ శ కిన్ నయది పస్నుగ నన్నుప పరి(గహింఖ్ర సంజీవని తోడ
ml లాలు
oo
ఆంటుంది.
ఎంత సాహసంగా తన భావంలో ఇన్నాష్ల అతడిని భర్తగానే గ
ఆశను పెంపొందించు కొస్నట్లు, సంజీవనీ విద్య అతడికి (పాప్తం కావడం
తన మనసు అతడి వశం అవడం మూలానే ననే ధీమా అంత రాంతరమై
ఉన్నట్లు యీపలుకుల్లో అపుపడజేసింది .ః .
నిస్స్వార్దుడూ నియమ (వ్రత శీలుడూ అయిన:కచుడు ముక్కుపై చేలు
వేసికొంటాడు,. దేవయానీ : శుుకదేవులు నాకు గురువు, జనకునితో సమానము
ఆయన పు(శత్రికవైన నీవు నా చెల్లితో సమానం. నీ విలా పిలవడం-ఇంత
కం'పె నికృష్ణమెనదేమెనా ఉంటుందా. ఇక నామాటలు అనకు. తలపెట్టకు.
రాంరాం" అన్నాడు. దేవయాని అహం దెబ్బతింటుంది. వెంటనె “సీ క్ష.
సంజీవని పని చేయకుండు గాక” అని శాప మిస్తుంది. కచుడు విస్తుపోతాడు,
ఈమెలో ఇంత స్వార్థం ఇంత ఈర్ష్యా ఉస్నాయా : ఈమె (బహ్మపదార్థత త్త త్వ
ఏషయికమలూన ద్లానాన్ని క్రించిత్తు గూడ (గహింప లేదా! ఈ మె నెవరైన
నో Rp . ~~ / లో
(నాహ్మణుడు రాని వాడె చాలి చేసుకొనటం సమాజానికి మేలు. ఇలా అసు
3
కొని ఆమెతో నిను స్ను ఎవరూ (యు హ్మచే త్ర కాదలబచే' (బాహ్మ్యాణ కులస్థుడు పెళ్ళి
Sh
సికొనడు గాక అంటాడు. ఆమె దానికి లెక్కచేయదు. ఇంకా అంటాడు
కచుడు. నాకు ఒకవేళ మృతసంజీవని యధాతథంగా పనిచేయక పోయినా నేసు
పదేశించిన మీదట నాశిష్యులకు ఆది ఉపయోగించి తీరుతుంది. ఎందుకనం సే=
నేను ధర్మపథం తప్పని వాడను కదా 1. అన్నాడు.
tx
fhe
అలాగే, కచుడు, దేవతలకు ఆ వా ఉపదేశించి, దేవ సమాజానికి
భ్ అమి ఖో
ఎంతో మేలుచేసిన వాడయినాడు.
యయాతి. శర్మిష్ట
ఒకసారి చేవయాని ఆటలాడుకోడానికి వృషపర్వుడి కూతు'రై “ శర్మిష్ట
తోనూ ఆమెకున్న వేయిమంది చెలి క త్తెలతోను సహా వనానికి వెళ్తంది.
అక్కడ జలక్రీడ లాడటానికి కట్టు పుట్టాలు విప్పి ఒకచోట పెట్టి సీళలో
(ప్రవేశిస్తారు చాలా మంది. ఇంతలోకె ఒక సుడిగాలి వంటిది రాపడం చేత వీళ్ళ
74 మహాభారత కథలు
కట్టు పుట్టాలన్నీ కలగలువు అయిపోతాయి, తీరా వాళ్ళు నీళ్ళల్లోంచి బయటకు,
వచ్చేటవ ప్పటికి భలి వల్ల తొందరబడ్డా ఒకళ్ళ చీర ఇంకొకళ్ళు తీసి ఇవ్వాల్సి
వచ్చేది. అలాగె ఎలాగొ కొట్టుకొంటారు. ఆ ఫలితంగా దేవయాని చీర
శర్మిష్ట కట్టుకోవడం జరుగుతుంది. దేవయానికి చాల కోపంవస్తుంది. వెంటనె
ఉద్ధృతం గా శర్మిష్టతో పోట్లాడి తొపేసుంది. “భీ-నీకట్టిన చీర మళ్ళీ నేనెట్లా
కట్టుతానే” అని: శర్మిష్ట రాక్షస రాజు కూతురు. స్థానబలం _కలిగినట్టిది,
ఇంకా పది తిట్లు ఎక్కువే లిట్టి దేవయానిని ఒక పాడు బావిలోకి (త్రోసి, తన
వ సహా పురానికి వెళ్ళిపోతుంది.
"పాపం దేవయాని దుర్షశలోనున్నదై ఎవరు. అటు ప్రక్కకు వసారా
ఎవరు తనను పైకి లాగుతారా అని చింతిస్తూ ఆనూతి అంచు పట్టుకొని
ఉండి పోవంది. ః కొంత నె సేపటికి కథానాయకుడై న యయాతి వేటలో అలిసి
సొలిసి సీటి కోసం. ఆ నూతి వద్దకు వస్తాడు. ఈయమ్మ దుర్గశ చూసి
“అయ్యో : ఎవరు సు న. ఇలాటి స్థితిలో ఉన్నాచేమిటి ఇ" అంటాడు. ఆమె
ఆప్పుడు చకుడంతటి మహానుభావుని, wat ఆని చెప్పుకొంటుంది.
(ప్రమాద వశంచేత దీనిలో పడ్డాను. ఆంటుంది. పొరపాటున పడితె వస్త్రం
లేకుండా ఎందుకుందో నని యయాతి చిన్న నవ్వు నవ్వి తన కుడిచేతి
'వందిద్నై మై పైకి చేదుకొంటాడు.. తాను వెళ్ళిపోతాడు.
“న దేవయాని _పెకివచ్చి ఒక్కచోట విశ్రమిస్తుంది. ఈమె ఇంటికిరాలేదని.
వెళుక్కొా౦టూ ఒక చెలికత్తె అక్కడకు వస్తుంది. దానితో దేవయాని “నేను
వృషపర్వుని వురంలోకి రానేరాను ఆది మా నాయనతో చెప్పుమని తిప్పి పంపే.
స్తుంది. శుకు డిదంతావిని*ోఅయో్యో ।: అయో 1” అనుకొంటూ పరుగెత్తు
కొసాడు. వచ్చి-“అమ్మా చేయి యజ్ఞాలు చేసే వారికంకే కూడా కోధంలేని
వారు గొప్పవారంటారు త త్త్వజ్ఞులు. సీపు (కోధం పెట్టుకొనకు.-
అరిగిన నలుగక ఎగ్గులు పలికిన మటీ విననియట్ల (పతి వచనంబున్
వలుకక బన్నమువడి యెడదలప క యున్నతడచూవె ధర్మజ్ఞా డిలన్
ఆరాజు కూతురు శర్మిష్ట అంటావా అది కొండిక. దానితోనేమి
ఆదిప.8ఆశ్వా, యయాతి -ళర్మిష్ట 73
వచ్చింది మనకు ఇంటికిపద అంటాడు. అప్పుడు దేవయాని మరొకలోక
ధర్మం చెప్పుతుంది, -
“కడు నను ర క్రియ నేర్పుసు గడకయు కలవారి నుజక గడవక నెగ్గుల్
నొడివెడు వివేక శూస్తుల కడ నుండెడు నంత కంటె కష్టము కలదే!
అని ఈ వృషపర్వుని ప్పరంలోకి అడుగు బెట్టనుగాక అంటుంది. శుక
డంతట_“సరె అలా అయితే నేనూ ఇక్కడె ఉండిపోతాను” అన్నాడు. ఈ
సంగతి వృషర్వుడికి చారుల ద్వారా తెలిసి ఆయన పరివారంతో సహా వచిచి
విరిద్దరి కాళ్లపై పడి (బ్రతిమాలుతాడు. దేవయానికి ఏది ఇష్టమో అది ఇస్తాను
గాక అంటాడు. అదే సమయమని దేవయాని కర్కిష్టను దాని చేయి మంది
పరిచారకులతో సహా తనకు దాశీగా యీయు మంటుంది. వృషపర్వుడు అలా
ఏర్పాటు చేస్తాడు-అంతె. ఆ తగాయిదా తీరిపోయింది,
కొన్నాళ్లు గడిచిన మీదట వనానికి మళ్ళీ ప్రయాణం చేసారు. దేవయానీ
శర్మిష్ట చెలిక త్తెలూ అంతాను. అక్కడ పూవులు కోస్తూ ఉండంగా యయాతి
మళ్ళీ వేట చాలించి అక్కడకు రావడం జరుగుతుంది. ఆయన్ను .ఈ పిల్లలు
అభ్యాగతుడిగా భావించి పూజిస్తారు. యయాతి దేపయానిని గుర్తుపట్టినాడు కాని
కళ్లు వెలిగిపోతుంజ తననుచూస్తూ ఉన్న అతిశయ రూప లావణ్య గుణ
సుందరి అయిన శర్కిష్టను చూస్తూ ఎవరని అడుతాడు,
దానికి దేవయాని నమాధానం చెపుతుంది. “నస్ను అదినరకె నీవెరు
గుదువు గనక నాసంగతి. అడగలేదుగాక. ఇది వృషపర్వుని కూతురు. నాచగ్గరనె
ఎల్లప్పుడూ ఉంటుంది”, అన్నది. ఇంకా అంటుంది. “భూపా(గణీ :
నన్ను నీ దక్షిణ కరంతో చేపట్టినావు నన్నుగూర్చి ఇంత విస్మ్కృతి పొంది
యుండటం న్యాయమా” అని. మళ్ళీ, ఈ వేయిమందీ నా అధీనులు. నీవు
నన్ను వివాహమాడితే వీరందరూ నీక ఉన్నతి నిసారు సుమా !” అన్నది,
అందుకు యయాతి, “క్ష(త్రియుడనై న నేను బ్రాహ్మణ కస్యకవైన
నిన్ను ఎలా వివాహమాడేదిొ- అంటాడు, ' (బాహ్మణ కులజులు (బహ్ముపదార్థా
ట్ర్. "మహాభారత కథలు
చ్వేషకు అవడం మాములని రివాజయిన భావం. సర్వ్య(త అది నీజుం =!
hea న “త్తమ
నీ.ఆ కులానికి, (పాధా న్యత నివ్వటం జరుగుతూ ఉం ఆది,
గతా కలా లోని స్రీలను చసిక్షొ నడానికి కొన్ని నిబంధనల ననుసరించి ఇస తయ
లుంటుండిగాని బ్రాహ్మణ జన్యురాలయిన స్తీని ఇతరుడు 3 పెండ్లి ల.
పూరిం చేవారు శారు. త అ సమాజ య ఇప్పటికీ మస నద కరా
పైగా ప్రల కంచె పురుషునకు (ప్రాధాన్యత ఎకువ ఉం చేది. న హన
ము
డల టా అని చేవయానిని యయాతి అడుగుతాడు.
హా! ఆ ౨ క్షం. సంగతి నీశేంతెలుసు. నన్నట్లు గా “కు(క్ర కుమా
వహ అంటుంది. యయాతి వెంటనె అంగీకరిస్తాడు.
శెలిప్రినంతగా ఎవరికీ తెలియదని. అతడి. న౭ాశ్రి కం _
అయిఉంటుంది. పు శాసన స్రష్ట అప్పట్లో, అపుడు 'వుడ్రుడు ద్వ |
హూజితుడై. చేవయాస్ చెప్పినవాదం వివి “అపును: ఈమెచేయి. పట్టిన
తియే
py
[01
ఓల fh
జో
రో
టో
లు
fe ఓ
య్
వన
న
r
d
యోమెకు ధవ డు అంటాడు. బ్రాహ్మణు, డెవడుగాని ఈమెను "సేం ణ్తాడ డు
కదా. కచుని శాపం ఆయన నకు . తెలయకపోలేదు... య వారికి. పెంక్లిచేసు తన
= ఆవిప 8ఆశ్వా, శర్మి
ORA
జాడే
శా]
_ ఎంత అదృష్టవంతురాలు! కోరినట్లుగా వివాహితమై. సృకత్రుజ్ణి పొ
నాకు కూడ పుత్రులు కలిగే యోగం ఎప్పుడు కలుగుతుందో. నేను
యయాతిని ప్రార్థించి పతినిగా చేసికొ
యింబచు కొంటుంది.
,. ల]
దచచాతా కి
ని పు[త్రులను పొందుతాను అని నిశ్చ
ఒకానొక సమయంలో ఆయన తన యింటివై వై పు వచ్చినప్పుడు అడిగే
ది దేవయాని లాగానె--
(క్లో
“నన్నేలిన దేవయానికి, నరేశ్వర !, భర్తవుగాన నాకునుం
బోలగ భ ర్హవీవ యిది భూనుత ధర్మపథంబు నిక్కు-వం
బాలును, దాసియన్ , సుతుడు నన్నవి వాయని యర్థముల్ ముడి
వర్ణా
న్
నేను దేవయాని ధనాన్ని కావడంచేత నేనూ నీచేత wan
దాననే. నేసు బుతుమతిని గనక నాకు పృు(త్రుల్లో (ప్రసాదింపవలసి ౦ది ది.
“శుక్రుడికి మాట ఇచ్చాను కదా నీతో శయన విషయాన్ని పరిహరించుత్రానని”
జ యయాతి. అందుకు శర్మిష్ట వధూజన సంగమ విషయంలో అబద్ద
మాడవచ్చు కదా సీవు ఆడినది వివాహ విషయంలోనే గనక ఆడి ఆబద్ద
నుయినా ఫరవాలేదంది. అంతట యయాతి ఆమెను. (గ్రహించి.
ఆమె గర్భిణి అయి కుమారుని కంటుంది. . ఒకసారి దేవయాని. నీవెలా కన్నా
వీకు(రాణ్ణి అని అడిగితె ఒక మహా మునివల్ల నని అబద్ధం చెప్పేస్తుంది
శః వ్యవహారం ఇలాగే నడిచిన దై. శర్మిష్టకు ముగ్గురు వమారుణ అపుళారు.
వారిలో అందరికంటె చిన్నవాడు పూరువు,
ఆ ముగ్గురూ యయాతి ఎదుటఒకసారి అధికమైన తేజస్వులై ఆడుతుండగా
దేవయాని శర్మిష్ట, దాని దాశీలుకో సహో అక్క_డకువచ్చి ఉన్నప్పుడే 6 యయాతి తిని
అడుగుతుంది వీరెనరని. యయాతి చెన్పడు. అందుకని తానేవెళ్ళి ఆ పిల్లలను
అడుగుతుంది మీంవరి. పిల్లలని, వాచ్ళ' యయాతినీ. శర్మిష్టను చూపి మానాసా
చూ అమ్మా అంటారు. - దేవయానికి చాల కోపం వస్తుంది, తనను యయాతి
వంచన చేసినందుకు. వెంటనే pore Se ఆమెను పట్టుక
రావాలని యయాతి కూడ అక్కడకు వెళ్లా "Es
(షా
Tg మహాభారత కథలు
అదే వీలుగా చేసుకొని దేవయాని తండ్రికి వానిని చూపి ఈయన
శర్మిష్ట యందు ముగ్గురు కుమారులను గన్నా( అని ఫిర్యాదు చేసింది.
శుకుడు అప్పుడు యయాతిని శః పిసాడు, యౌవ్వన రాగాంధుడవైై నాకూతురు
నకు ఆ(ప్రియము కలుగజేశావు గనక జరాభార పీడుతుడపుకమ్మన్నాడు.
యయాకి, జరిగిన విషయము చెప్పి, శర్మిష్ట కూడ నాభార్యే గనక బుతు
ముతియె పు(త్రార్థ మడిగినపుడు కాదనడం ధర్మం కాదు కనక అలా చేశాను!
ఇందుకు అలుకజేయడం. న్యాయం కాదన్నాడు. ఇంకా ఇలా అన్నాడు. ఈ
దేవయావితో నాకు విషయోపభో గాలు తీరలేదు. జరాభారం థరించలేను. శాప
సివృ త్తి చేయాల్సింది అన్నాడు. ఆందుకు శుక్రుడు _ కరుణించి. అలాగయి
నట్లయితె నీ కుమాళ్ళలో ఒకడికి నీ జరను ఇచ్చి, వాని యవ్వనాన్ని నీవు
"(గ్రహించు నీక విషయోవభోగ తృప్తి అయినప్పుడు తిరిగి నీ జర నీకు
తీసికొని వాని యవ్వనము వొనికీయనలసింది అంటాడు. నీ ముదిమిని దాల్విన
పుత్రుడు నీ రాజ్యానికి అర్హుడు క్రావలసింది అంటాడు. ఈ జర మార్చు
ఎక్కడో మహాళ క్తి మంతులు. బుషులై నవారీ అనుగ్రహం వల్ల se
వంటిది. సాధారణంగా ఇలా మార్చుకోవడం జరగదు.
యయాతి సంతోషపడి ఇంటిక్: వెళ్ళంగానె-తల వణకడం, మొదలయిన
వృద్ధ లక్షణాలు కనుబడుతవి. అప్పుడు తన కుమారుల్ని నరసవారీ పిల్చి ఆ
జరాభారం తీసికొని యొవనమీయమంటాడు, ర్మెక్ట కుమారుడై. న పూరుపు
తప్ప ఇంకెవరూ ఒప్పుకోరు. యయాతి వాళ్ళను పలువిధాలుగా శపిస్తాడు.
తరువాత హపూరువు నుంచి యవ్వనం ధరించి వేయి సంవత్సరాలు అనుభ
విన్తాడు. చివరకు తిరిగి యౌవనం పూరువు ఏ నకిచ్చి ముసలితనాన్ని పొండి
పూరపునకు తన రాజ్యాన్నిచ్చి పట్టా భిషిక్షుణ్ణీగా చేస్తానని సకల సామంతుల నూ
సిలుసాడు,
ఆపుడు suse అహ ఇదేమిటి శ కిమంతుడయిన
పెద్ద కుమారుడు “యదువు” ఉండగా కేతజ్ఞుడయిన పూరువునకు పట్నం.
గట్టటం ఇది న్యాయసమ్మత మెలాగు? అంటారు. అందుకు యయాతి,
యదువు నా మాట లెక్కగొనలేదు_ .
ఆదిప. 83న. యయాతి కథ 78
తనయుండు దల్లిదం(డ్రులు పనిచినపని సేయడేని పలు కెదలో జే
కొనడేని వాడు తనయుండనబడునే పితృధనమున కర్షుండగునే.
_ అన్నాడు. “ఈ సాధారణ ధర్మం మాట ఎలా ఉన్నా నాజరాభారం దాల్చిన
పుత్రుడే నారాజ్యానికి కర్త అని శాసన కర్త అయిన జక్రుడె చెస్పినాడు అని
వారి నొడంబవచినాటడ. రివాజు ఒకటి ఉండేది దానికి విభిన్నమైన నీతిని,
శుక్రుడు వంటి వారు చెప్తే అలా జళగటమె శాసనం ఆ రోజుల్లో. అంతట
తాను తాపసియై అనేక వేల సంవత్సరాలు అనేక రకాలైన విధాలుగా తపస్సు
చేసి, దివ్యవిమాన మెక్కి- దేవలోక్రానికి వెళ్ళి బ్రహ్మార్షిగణ పూజితుడవుతాడు.
మళ్ళి ఇంద్ర లోకానికి వస్తాడు, అక్కడ ఇం(దుడితో కలిసి ఉంటాడు.
ఇంతకూ ధర్మార్థ శామాలను పృషాాలంగా అనుభవించినవాడు యయాతి
అనేది గమనీయం.
ఇం దుడు, యయాతి ఇంత గొప్పవాడయి నందుకు అచ్చెరుపు పడీ
పోతూ ఒకసారి ఆయన్ను అడుగుతాడు-“నీవు నీ కుమారుడికి రాజ్య పట్టాభి
షేకం చేసినపుడు అతడికి నీవేవేమి బుద్దులు చెన్సనావయ్యా. అవి నాకు తెలియ
జెస్ప”మంటాడు. అప్పుడు యయాతి, --
“ఎలుక గలవారి చరిత్రలు విను”మన్నాను, ఎజుక అంటే భగవంతుడే
సర్వ(త్ర ఉండి నర్వమైన పనులూ చేసున్న సంగతి. అంటే జ్ఞాసుల చరితలు
వినుమని అర్థం. సజ్జనుల గోష్టిలో ఉంటూ ధర్మం. తప
తెలిసికొను"మన్నాను. శాననం అప్పటికి ఇప్పటిలా (వ్రాతలోలేచు, తెలిసిన
వారినడుగవలసిందె తెలియవలసిందె. “తెలిసిన దానిని సమంజస బుద్దితో
అనుష్టించాల్సింది” అన్నాను.
ఇంకా “ధనమును తగిన వానికీయమన్నాను. ఆశతో వచ్చి అడిగిన
వారిని వృథాగా వెళ్ళి పొమ్మనక ఏదో కొంత ఇచ్చి పంపవలసిం”దన్నాను,
“మనసుకు [పియము, హితము, పథ్యము, తథ్యము, ఆ మోఘము..
అం 'పే పాపకరము కానిది_-మధురము పరిమితము నయిన పలుకులు ధర్మ
లల్లి మహాభారత కథలు
బద్ధంగా_ సభలలో పలుకవలసింది అన్నాను.
చివరకు, చెప్పాను_ “బాణాలులాంటి పలుకులతో ఇతరుల మర్మ
కాలను భేదించే దుర్జనుల వద్ద ఉండద్దు. కరుణ, ఆర్జ్వము అనగా, జ (కళ్
లేని నడవడిని కలిగి కు. శమము, కౌచము వీటిని ఎప్పుడూ శ్యాధ
యంలో నిల్పుకోవలసింది. కామ (కోధ లోభ మోహమద మాత్సరావ్ర అను
_గెలువవలసిండి. ఆవి గెలిచినట్లయి యితే, వెలుపలి. శతువులను గెలువడము “పెట్టీ
పని కాదూ అని చెప్పాను. ౨.
౮
_ ఇంద్రుడు చాల సంతృప్తి పడి, నిక నర్వగుణ కు. బలో
శలిగి౦ది ఏమి తపం చేసినావు నూరువేల ' సంవత్సరాలు పుణ్యలో భో 7 లము
నేజో. 'మహిమతో అనుభవించ గలిగినావంటే Su Se na se
చెప్పాల్సింది” అంటాడు.
ఇక్కడ యయాతి. తిరకానుబో వడటం జరగబోతోంది. తస తలు స్సు
సంగతి తానే చెప్పుకోవలసి రావడం ఇది ఒక కనుపడని లోతులో దిగటం
వంటిది. ఆయన ఇది గమనించక ఇలా అనేశాడు. “ను సురదై త్యయక్ష దాస
నర భేచర సిద్ధ మునిగణ (పవరుల భాసుర తసములు నాదగు దుష్యార మార
తవంబు సరియు గావమరేం డ్రా!” అన్నాడు.
ఎంత పొరపాటు చేశాడు: ఆపో తిండి లేకుండా తపం చేశాడ ం "సీ
సరిపోయేది. మునుల తపస్సుతో పోల్చుకోవడం గర్వం వ్యక్తం చేయడం
కోసం తప్ప చెప్పవలసిన మాట కాదు. ఇది ఇం (దుడు మ ధు.
చెంటనే యయాతి యొక పుణ్యపు లెక్కలో ఖర్చు (వాసి నిలవనున్నా చే
ఇక ఇక్కడ ఉండవద్దుగాక-మళ్ళీ అధోలోకంలోకి వెళ్ళి జన్మించి పుణ్యం
సంపాదించి రమ్మరటాడు. యయాతి కూడ తనపొరపాటు తెలిసకాన్నవాదై
“అయ్యా మళ ఫే అధోలోకానికీ మనుష్యలోకానికీ పంపవద్దు. అంతరిక్ష ౧లో
సద్భువనంలో సజ్జనుల స్నేహంతో ఉండేటట్లు. .. చేయాల్సింది" అంటాలేప్ర,
“సర వెస్సొమంటాడు కన.
ఆదిప.కీఆళ్వా. యయాతి కథ st
అక్కడ నుంచి.గొప్ప తేజస్సుతో వెలుగుతూ ee దిగి. వస్తూం
డంగా సద్గణాలు యీ కాం కేమిటని 'అచ్చెరువుతో తిలకిసారు. ఈ యయాతి.
కుమార్తె కొడుకులు యష్టకుడు, (ప్రతర్ధసుడు, వసుమంతుడు, బౌకీరుడయిన
శిబి వళ్ళంతా ఆ మ ఉంటున్నవారు - ఈ తేజోమూ ర్తిని కలిసి
ఆ పూజలు చేస్తారు. సీవెవరని అడిగించుకొన్నవాడై. తన కథంతా
ప్పకొంటూ * “ఇం (ద్రుడు ఇలా. కిందకు నెప్టేళాడు. నన్ను... అః వును మరి-
వో బహుక్రాల సంచిత తపఃఫలహాని యొనర్చకుండునే:”. అంటాడు.
తన తప్పు తాను తెలిసికొనడమే గొప్పతనం. చిత్రమేమిటంటే... తన తప్పు
తనకి తెలియటం ప్రస్తుత (ప్రపంచంలో . జరుగుతూనే . ఉంటున్నదేమో కాని
ఇతరులు చెప్పితే తెలియుటనేది మనకు అవుపడదు. ఈ యయాతి యందు
ఆ గుణం ఉన్నది: ఇంద్రుడు చెప్పగానే తనతప్పును శెలిసికొన్నాడు.
వాళ్ళకు అప్పుడు తెలుస్తుంది. ఈయన తమ కాతగారేనని. అంతటి
ధర్యాఒధర్యాలేవిటో చెప్పవలసిందని : వారు ఆయన్ను అడుగుకారు కాము
తెలిసికొనడానికి. ' దానికి చెప్పిన సమాధానం మనకు అనుసంధానాని కయిన
విషయం. Sl ar
- సర్వభూతచయకు, వత్యబాక్యమునకు,. ను త్రమంబు (65) ధర్ము
చొండెరుగ
ఒరుల నొప్పి కొకు ఉపతాప మొనరించు నదియ కడు
నధర్మమనిరిబుధులు.
ఇంకా సుగతి దుర్గతి ఏవో చెప్పుమంటారు-అందుకు- వేదవిధులు సరిగాచె చేసిన
వారు సుగతికి మార్గం కనిపెట్టుతారు. ఆ వేదవిధిని వదలి వేసి, ఇతర విధంగా
నడుచుకొంజు అడి అధమగతికి మార్గము అన్నాడు. వేదం చెప్పినట్లు నడచు
కొంటె వేదాంతం అబ్బుతుంది. జ్ఞానం కలుగుతుంది. మోక్షొన్ని పొంద
గలుగుతాడు. అది సుగతి. అది కానిచి దుర్గతె ననిభావం. ఇలా ఎన్నో మంచి
విబతూల్లు యయాతి ద్వారా వాళ్ళు తెలిసికొన్నారు.
ఈయన వర్ణాశ్రమ ధర్హాలను, పాటించి పరిపాలించాడు. అ సమాజ
82 క మహాభారత కథలు
_ 'శేయనస్స్నునే (ప్రధానంగాచేసి పౌరులు తమ నడవడులసు దిద్దుకొంటూ నడుళు
కొ నేటట్లు నిర్వహించాడని అర్థం. స్వధర్మం పాటింపజేశాడ ని అర్థం. తత్వజ్ఞ
లైన పౌరులు ధర్హాలను చెప్పి ఇతరులను జ్ఞానవంతులు గా చే సేటట్లు
చూసేవాడు బహుశ యయాతి పాలనలో. శకి మంతులు దుష్టశిక్షణ శిష్టరక్షణ
చేయాలి. వ -ర్రకులు క ల్రీలేని పదార్థాలు సరస మైన ధరలకు సరఫరా చేయాలి.
ఏవరు చేసే సమాజసేవ వారు అలా చేయాలి - క వర్ణా(శమ ధర్తాలు నడిపించి
నాడంపే ఆర్థం. అవి కులాల వారి, వారి వృత్తితో జోడింపబడి ఉన్న
రోజాలు గనక ఏ కులాల వాళు) ఆయా కులాల్లో వాళ్ళనే పెండ్లి చేసికొని తమ
వృత్తికి (స్పెషలై జెషన్) దోహదం చంకల అదె పరిపొటీ
. అయింది, అందుకె దేవయానిని పెండ్లి చే
కొనడానికి యయాతి మొదల్లో
సందేహించాడు. చివరకు చేసికొననే చే
ఇసికొన్నాడు. గురు పు(తికను చేసి
కొనడానికి కచుడు: అభ్యంతరం చెప్పాడంట అప్పటి ఆచార పూర్వకమైన విలు
స్స్ వలపై గలగౌరవం. వల్లనె.. అందుచేత యయాతి కేవలం కులాల కే (ప్రావాన్యశ
విచ్చాడని అమకోవటం ౩ వా స్తవంకాదు సమాజ సేవ-అదెస్వఢర్మం-(పతిపౌరుడూ
చేస్తున్నాడా లేదా? 'స్వార్ణపరుడు కావటల్లేదు కదా ! అనేది సరచూచుకొ నడమె.
సరియైన వరిపాలనం 'ఆది యయాతి జరిపినాడని అర్థం. అదె వర్ణాశ్రమధర్మం. :
al యయాతి కథం ఇక యయాతి. చిన్న కుమారుడయిన పూరవు
యొక్కంవ వంశంలోని. వారి సంగతి రాక వస్తుంది. య.
మహాభారత కథలు
(ఆదిపర్వము జా చతుర్ధ ఆశ్వాసము)
1. శకుంతలాదుష్యుంతమం
కౌరవ వంశం పుట్టు పురో త్తరాలు వైశంపాయనుడు జనమేజయునకు
చెవృటం ఆరంభించి యయాతి చరిత్ర చెప్పి, అతడి చివరి కుమారుడు
పూరువు రాజయినాడని చెప్పాడు. ఆ తరువాత వంళ వృక్షంలో వున్న వరస
పేర్లు చాలా చెప్తాడు. చెప్తూ వారిలో కొందరు మూ డశ్యమేధాలు చేశారనీ,
కొందరు తూర్పు దేశంపె దిజ్వయం చేశారనీ, మతినారుడనేవాడు సత్రయాగం
చేశాడనీ, సరన్వతీ నది అతనిని వరించి వచ్చి పెళ్ళీ చేసికొని పిల్లలను కన్పదనీ
ఆమె మసుమడు దుష్యంతుడనీ చెప్పి దుష్యంతుని కథ కొంత వివరిస్తాడు.
ఇలా ఎందుకు ఈ కథలు చెప్పారంటే ఆయా కాలాల్లోగల ధర్మాలని
తెలియజెప్పి, వినేవారు ధర్మార్ధ కామ మోక్షెలనే పురుషార్థాల ' నెలా సాధించాలి
అనే విషయంపె దృష్టి శేవాలన్ వ్యాసుని ఆశయం. అందుకె వై శంపాయనుని
ద్వారా దానిని (ప్రచారం చేయించడం కూడా ఆయన కోరింది.
దుష్యంతుడు నీలినుడి సు(త్రుడు, ఆయన చాల బలవంతుడు.
చిన్నప్పుడె సింహశార్దూలాలను లేళ్ళను పట్టుకొన్న విధంగా పట్టుకొ నేవాడు.
ఆయన రాజ్యంలో ప్రజాసమృద్ధి వెలసింది. రోగం శోకం వెళ్ళ గొట్టబడ్డాయి.
ఇలా ఉండంగా ఒకనాడు వేటకు బయలుదేరుతాడు. తన పరివారాన్ని. కూడ
వదలి దూరం వెళ్ళిపోయి ఒంటరిగాడై. ఒక నదీ తీరంలో చక్కని కాంతిని
ఇస్తుండే. కణ్వా శ్రమం చూసాడు. 'వేదాధ్యయనాలతో మార్మోగుతోంది
ఆ(శ్రమం. నర నారాయణ స్థానములాగా జగత్చావనమై ఉంది ఆ[శమం.
పరస్పర విరుద్ధమైన. జాతులకు “చెందిన జంతువులు పరస్పర (ప్రేమతో ఉండటం
కనబడుతున్నదీ. మహాను ధావుడైన శ్వర wu వస్తాను అని
మహాభారత కథలు 84
Val యా న్ ఇ ల! 3 టి
మగతా వారిని అక్కడ విడిచి లోపలకు వెళ్తాడు. (బహ్మాచెత్తలు కాదలచిగ
బుషులు ఇలా దూరంగా ఆశ్రమాలలో ఉంటూ ఉండేవారని తెలియాలి.
ఆశ డ కణ్వ “మహాముని కన్పడడు . శకుంతల ఆనే కన్య కన్చడి
3 ॥ న న య యం సలి | గ
అక్ష్ర పాద్యాదుల నిస్తుంది. కణ్యునకు పెండ్ల- భార్యా - పిన్దిలూ లయము
ఉండదు గదా ఈమె ఎవఠయి ఉంటుంది అనే వళ్నవచ్చింది. ఆమె
స go దుష] ంకుని, మనసును. హరిస్తుంది. తన మనసు ఆమెపై
ప్రసరించింది కనక ఆమె ధర్మరీతా చేపట్ట తోగిందే. ఆయి ఉండి ఉంటుంది
ఆనుకొంటాడు దుష్యంతుడు, - ఆంతటి విశ్వాసం =.ఈతనపై తనకి ఉన్నదని
[క ఆమెకూ ఈయన యందు అసుర క్రి. కలుగుతుంది. కణ్వముని ఫల.
ను తేబోయినారు వస్తారు. అప్పటి వరకూ. ఆగవల సింది అం టుంది
ప “అప్పుడు. ' గనీ వెవరి. కాతరన్న ఇక్కడెందు కున్నానని” అడుగుతాడు
ల
ఆమె తము సు కణ్యుని క టేమా నే నంటుంది.. ప. ఆంధుకు దుష్యంతుడు,
అదేం కాదు విజంచెపు' అంటాడు. అందుకు ఆమే, కణ్యముని ఎపరికో
రః ఈ (ప్రశ్నకు నమ్హాభావల చె ర లా అది చై
చెప్తా నుణక. అంతుంది:
ఈ దుష్యంతుడు కన్యను 3 చూచి ని (వవ శ్ర రించిన ' విధంలోనూ యయాతి
ఒంటరిగా దేవయానివి మొదట చి ద్రవ.ర్తించిన విధంలోనూ మనకు తేడా
అపజీరుతుంది. ఈయన కామవూరితుడపుభాడు అవ్పటి కప్పుడు. ఆ యా
D
లో కామో శత మొదట్లో. అదుపులో ఉన్నంత, గా
అనిపిస్తుంది. పరాశరుని కాలం' వచ్చే
nw ఇతో వం / లే
టప్పుటికి ఆయన సత్యవతిని ఒంటరిగా జలయానంమీద కలిసి కావ తృష్ణ
వెం నవొడె ఇక భారిగా చేప వే ఉద్దేశ్య వే మో
| క లి అంటె లేకుండా 5
పోతాడుజని తేరిసిక్రానాన wn తం న
ఖే న వ న్నాం. కా ల (క్రవే మేణ మారుతున్న మసుష్యస్వభాప
పవరహావుంటో ఈక తేడా ఉంది అనిపిసుంది. క. గ
ఇంతకూ రా శకుంతల తస కథను: తుంది న్ దువ్యంతునకు..
స్త మణ ప శ . ia Pre
ఆదిప. 4ఆకశ్వా, శకుంతలాదుష్యంతము 85
' విశ్వామి(త్రుదు తపస్సుచేత రాజర్షిమై, ఆమీదట త త్వ్వమెరిగి (బహ్మ
ర్షియై ఇంకా తపస్పాధనచేస్తూ ఉన్నరోజుల్లో ఇంద్రుడు ఈ తపః ఫలితంగా
ఇం(ద పదవిని పొంచుతాడేమో ఈ విశ్వామి (త్ర మహర్షి అని దానిని అభ్యంతర
పెట్టడానికి మేనకను పంపుతాడు. ఆమెమలయ వర్వతాలనుం చి వచ్చే గాలికో
సహో బయలుదేరి హిమవత్పర్వతం పె తపస్సుచేసికొనే ' విశ్వామి(తుని దగ్గర
పుష్పాలు కోస్తూ సోయలు వెదజల్లుతూ ఉంటుంది. ఇంతలో ఒకానొక దడీణ
గాలి వచ్చి ఆమె పైట జారిపోతుంది. ఆమె కుచములు, బాహుమూలలు, చిన్న
నడుము నూగారు అన్నీ మునీం(ధ్రునకు అవుపడుతవి. ఆయన లేచివచ్చి
ఆ మెను పట్టుకొంటాడు. వారిద్దరూ రమింపగా శకుంతల జన్మిస్తుంది, ఆ
. శకుంతల తలిదం!డులు ఈ వనంలో వదలి వెళ్ళిపోతారు. ఆ ముని (పభావం
వల్లనే అక్క-డి ప'క్షులు ఆమెను కాచి రకీసూడీంటవి. ఒకనాడు కణ్యముని
అక్కడకు వచ్చి ఆమెను తీసిక్ కొని తన ఆ(ళమానికి వెళాడు...ఆమెయే యీ
శకుంతల.
“మరి శకుంతల. కణ్యుడే తన జనకుడని ఎందు కబద్ధమాడింది.. అని.
ae | కలుగుతుంది. స్త్రీలకు. ముగ్గురు గురువులు (1) జనకుడు.
(9). అన్నపదాత (2) భయ త్రాతలు. "పురుషునకు ఐదుగురు గురువులు.. ఈ...
పై ముగ్గురున్నూ (4) వడుగు చేసినవారు. (5) అధ్యాసకుడున్నూ. కణ్బుడు
ఆ. విధంగా జనక సమానుడై. ఆమెను పెంచిన కారణం చేత ఆయన జనకుడని.
ప్వుకొన్నది. గరుకు జనకుడుగా చెప్సుకొ నటం అనౌచిత్యం కాదు.
న
. ఇంతసేపు ఆమెపె మోహ పడుతున్న దుష్యంతునకు ఆమె ఏ విశ్వా
మిత్రుని కుమా ర్తె అని , తెలియంగానే, మదన బాణపరంపర
లేకుండ తగలడం. ఆరంభించింది. అందుకని" “ఇంత అందమైనదానవు-
ముని పల్లెలో ఉండటమేమి కర్మ. నాకు భార్యవై రాజ్యలక్ష్మీ. పడు.
సౌఖ్యముల నందుకొసు” లో అందుకామె “కణ్వుడు. వచ్చి. నీకిచ్చి
నబట్లఖబితె అలాగే 'కానిద్దా 'మంటుంది. అందుకు దుష్యుంతుడు- -అలాక కాదు.
పప రాజా "అయిన విశ్వామిత్రుని కుమా రెవు. “కనక రాజ కన్యకవె.. వీవ్ర
గాంధర్వ. వివాహము చేసికో గల హక్కు కలిగియున్నావు. రాక్షస వివాహాం
86 మహాభారత కథలు
చసికోకలిగిన ఆచారం మాకున్నది. ఇందులో రహస్యంగానూ అమం (తే
కంగానూచేసికో గలిగినది గాంధర్వ పూర్వకమైన పెళ్లై. కనుక నీవు ఒప్పుకో.
నేను నిన్ను రహస్యంగానే పెండి
చేసికొంటాను అంటాడు. అప్పుడా మి
అంటుంది,
“అయితె నాకు పృట్టనయిన కుమారుడే నీ రాజ్యనికి అధికారి
అయేటట్లు బాస చేయాల్సింది. అలా: గరు స కరిత్, నాకు నీచెప్పిన పెండ్లి
కనుకా నంటుంది. .
వెంటనె పెండ్లి జరుతుంది. వారిద్దరూ. కలుస్తారు. దాని వల్ల శకుంతల
అ గర్భవతి కూడా అవుతుంది. దుష్యంతుడు వెళ్ళివస్తానంటాడు, డాజ్యానికి వెళ్ళి
నిన్ను తీసుకురావడానికి మం(తి వర్షాలను పంపుతానంటాడు. ఆమె ఆయన్ను
క నమ్మక చేయగలిం దేమిటి ? చం నంటుంది. దుష్యంతుడు వెళ్ళిపోతాడు.
ఆమె జరిగిన పనిని పునశ్చరణ చేస్తూ లజ్ఞావనత వదనయై ఉంటుంది,
కణ్వుడు వచ్చి ఈమె పరిస్థితి గమనించి. దివ్యదృష్టివల్ల జరిగినది తెలిసి
కొంటాడు. ఆమెను కహ్ంర మంచిపనె జరిగింది అంటాడు. ఆమెను ఏదేని
వరం కోరుమంటాడు. ఆమె నామనసె సెప్పుడూ. ధర్మమునండే లగ్నమై ఉండేటట్లు.
వరమీమ్మంటుంది. ఆ వరం ఆమెకు కణ్యుడిస్తాడు.. ఇంకా తన కుమారుడు
గొప్ప వంశకర్త కావాలంటుంది. అదీ ఇస్తాడు. అలా మూడేళ్ళవుతుండి..
అప్పటికి ఆమెకు పుథతు డుదయించడం ఏపుగా బలంగా ఉండటం సాహసో
పేతుడు కావడం జరుగుతవి.
కణ్యు డప్వుడను కొంటాడు-ఈ కుమారుడు తేజో వంతుడై నాడు,
ఇతడు యౌరాజ్య పట్టాభి షేకాని కరుడు ఆని,
అప్పుడు శకుంతలను పిలచి
అంటాడు.
అప్పటి ఆచారాలు తెలియడానికి ఆయనపలుకులు ఎంతో
ఉసయోగించుతవి.
“ఎట్టి సాధ్వులకును బుట్టిన యిండ్లను బెద్దకాల మునికి తద్ద తగదు
వసతుల కడన యునికి సతులకు ధర్మువు సతుల కేడుగడయు పతుల
నూనె”,
_ ఆదిప.4ఆళ్వా. శకుంత లాదుష్యంతము 87
అలాచెప్పి శిమ్యనికి పనిచెప్పి ఆమెనూ ఆదుష్యంత కుమారునీ దుష్యం
తుని వద్దకు సంపుతాడు. అక్కడ ఆమె జీవన నాటకంలో క్లిష్టమైన ఘట్టాన్ని
ఎదుర్కొానాల్సి వస్తుంది.
దుష్యంతుని దర్చారుకు వెళారు. ఆయన తనను చూచి కూడ ఎవరో
కొత్త మనిషి అయినన్లై (ప్రవర్తిస్తాడు. ఒకక్షణాన కోపపు దృష్టికూడ ఆయన
ముఖంలో అవుపడుతుంది. అప్పుడను కొంటుంది ఈ నరాధి నాధులను
నమ్మడం తప్పు. మరచిపోతే జ్ఞాపకం చేయవచ్చు; ఎరిగియుండి కూడా ఎరుక
లేనట్టుండే వారికెలా చెప్పటం : ఐనా ఊరికే ఎలాపోగలను గనుక ఆని, తన
సంగతినీ, ఆయన తనకు కణ్వాళమంలో కలిసిన సంగతీ, తనకు కలిగిన ఈ
కుమారుడు దుష్యంతుని కుమారుడన్న సంగతీ చెప్తుంది. వానికి యౌవరా
జాకి" షేకం శేయుమంటుంది.
అక్కడనె పెద్ద చికగవచ్చి ఉంటుంది దుష్యంతునకు. యౌరాజ్య
పట్టాభిషేకం అందరు సామంతులనూ పిల్చి నచ్చచెప్పి చేయవలసిన పని.
. కేవలం తనకే చెందిన విషయంక్రాదు. రాజ్యమంతకూ చెందినది, ఈ చిక్కూలో.
- పడినవాడై “నీ వెవరో నాకు తెలియోదంటాడు, ఇది అబద్దం. ఆయనకు ఆ
క్షణాన కలిగిన చిక్కూవల్ల నిజాన్ని బహిరంగంగా ఒప్పుకోలే క పోయినాడు.
శకుంతలను పెండ్లియిననాడు తనకున్న మనో విశ్వాసం, ఈనాడు లేక
పోయిందని చెప్పచ్చు. పైగా రాజ్య విషయమైన చీకా కున్నదిగదా ఇందులో.
ఈక అబద్దంతో శేక్షుంతచి (బ్రతుకు (బద్ధలై నిలుస్తుంది. ఆమె అలా
నిలబడిపోయి ఎంతో సెవు ఆలోచిస్తుంది చివరకు అంటుంది. ోసిక్ర్ర బుద్ధి
ఉందా లేదా?” అని కాదు. లా.
“రాజా నీవు ఛార్మకడపు, నీకు తెలియనిది ఉండదు. బహుళ నీవు
సి మనసులో నూ(త్రం అనుకొంటూ ఉంటావు = నీవూ నేనూ తప్ప. ఇం కెవరూ
నీవు చేసిన పని నెరగరుగదా అని, నన్ను 1 కాదంటే మరో సాక్ష్యం ఉండదు
గదా అని అనుకొంటున్నావు ! కాని రాజా! పురుషుడు చేస్తూఉండే పసులను
కనిసపెట్టుతూ ఉండే సాక్ష్యాలు చాలా ఉన్నయి... (1) తు (2) వంచ
88. మహాభారత కథలు.
రూాణు, (3) రమ్యను, (క) నంధ్యణ, (5) అంతరాత్మ, (8) యముడు,
(7) చంద్ర సూర్యులు, (8) రాత్రిం. బిగళ్ల, 'వీటికి. తెలీకుండా వురుషుడు
జ పనై నా చేయగలడా | ఇవన్నీ చూస్తుండగా సీవు నాకు వరమిచ్బావు నా
కుమారునికి యౌరాజ్య పట్టాభి షేకం చేస్తానని. నన్ను ఇలా అవమానించ
తగునా? అంటుంది. .
“సతియసు, మాము తకానరియ. నన వతయ నై న వనిత
నవక
a దృష్టి జూచునతి దుర్మతి కిహముం. బరముగలదె మతి పరికింప
గుణవతీ, పిల్లలు గలగినదీ అను[వతా అయినసతిని అనమానించిన
వాడికి ఇహమూ పరమూ ఉండటానికి. అవకాశమేలేదు. ఆలోచించి చూడు
మంటుంది. ఈమె దృష్టి అంతా తన పిల్లవాని ఉధృతికి సంబంధించి మా(త మెం
' ఉంటుంది. అనేది గమవీయం . తనను అవమానించటం దుష్యంతుడికి మాతం
Ses కౌదంటుంది. ' ఎంత చమత్కారం ఇది అసుకోవాలా ? లేడ
భారత స్త్రీ యొక్క ఆలోచనా పద్ధతే అంతా? ఇంకా భార్య యొక్క స్ట పానం
సమాజంలో ఎలాంటిదో చెప్త టా
డ్రై.
m రర్మాడ్డ కామసాధన న
గృహ నీతి విద్యకు గృహము. =
- ' విమల చారిత్ర శీక్షకా. చార్య కంటు
అన్వయ స్థితికి మూలంబు-
'సద్గతికి నూత గౌరవంబున కేక కారణంబు
ఉన్నత స్థిర గుణ మణుల కాకరమ ==
సదరు సంతోషమునకు సంజనకంబు,- భార్యయ-చూే
క అప యి. భర్తకు నొండుగావు (పియము
_ తే॥ గు. ఎట్టి ఘట్టములను, 'నెట్టీ యాపదలను_
నెట్టి తీరములను ముట్టవిడిన
వంత లెల్లబాయు నింతుల, ట్రజలసు
నొన రజూడ గనిన జనుల కెందు.
తిరిగి తిరిగి అలిసి సొలసి విసిగి వేసారి వచినవాసిక్
జ FD Yr _
౯ రోల ఊట "స్ట క
చూడంగానె ఎందుకు ఆ బాధలన్నీ నశించిపోతున్నవి ? భార్వుయిుక_ గుణ
గణ సముదాయసులవల్ల అనగా భార్య వల్ల. కనక
-విషయాన్ని-సంస్కతిని= = తెలిసికొసుమంటుం౦ది శకుంతల. తస ఛాయ
చూచుకొ స్ప ఖు జనకుడు వు వు (త్రుని చూచుకొంటాడు. ఇన్ని “అవ
అనే నూటలకే మొచ్చిందిగాని అసలె న రుజువు మార్గం - చెపాసు వినవలసి
డు 1 శే wer.
సము
ముతా హార కర్పూర సాం(ద్ర పరాగ (ప్రసరంబు
జందనము..జం [ద్ర జోత్స్నయుం
చక పుతగా త పసరిష్వంగ సుఖంబుసే కొ;
బ్యుత గాత పరిష్వంగమునట్టు జీపునకు పహృద్యంబే కడున్ శీతమే.
ఈతడ్ని కౌగలించుకొని సరీషించు- చందసములా - చం[ద జోత్స్న్నలా
న
నుఖం కలుగుతుందో లేదో చూ తు అరా (1)జా బానచసిన ey
'(2) భార్య నవమా నింపరాని ధర్మం, (8) పుత్రుని సుఖస్పర్శ చెప్పి,
"(4) సతి తొకఘు తప్పరాదనే విషయం కొస్తుంది
| నుతజల పూరితంబులగు నూతుల నూటిటి కంటె సూనృత
నా జాన జీ జ
(పత యొకబావి మేలు మతి పవత సూ టీటి కంకు నొక్క_స
be
(త్ళ్యూలు వది మేలు త(త్రతు శతకంబు కంటె సుతుండు మేలుత
౭
నుత సోతకందబు కంటి ఒక = ములు, సూడగన్
< శ శ
చేయి అశ శ్వ మేధములు ఒక పశె +ంలోనూ ఒక సత్యం
దూర ప పశ్శింలోనూ పెట్టి తూచినట్లయితె సత్యమె మె బరువు తూగుతుంది సుమా!
్త్న : న నగా | ల
ఎందుక ౦ ' (పపంచం సత్యానికె "ఎకుగ్రావ గౌరవం చూప్పకుంది సుమి
dia టే ఇద్ రా గారవమయితె | మ.
౦టుంది. ఇప్పటి రోజుల్లో కూడ సత్యాన్ని పలి వా నికి గొారవమయి చె_వైపం
అ శ 3 న _
కం ఇస్తూ ఉంటున్నది గాని సత్యాన్ని పలకటం మాథ్రం అక అరుణం
(ig
అక | రాకా జ ట్ భే
కొంటున్నట్లులేదు. గ్ గౌరవమయితే ఉందిగా ని సత్యానికి, దానాల, ఆయుః
కీసుః న్న వొళ్లు తకుగావ మంది అనా లి.
టీ క శ
90 మహాభారత కథలు
ఇన్నిచెప్పినా దుష్యంతుడు తస విషయంలో ఒప్పుకోలేదు. నీ వెవరో
తెలీలేదన్నాకు. వది మందిలో తను చేసిన పనిని నిజాయితీగా ఒప్పుకొ? నటానికీ
ఆయోకు ఆత్మ విశ్వాసం లేకపోయింది. స్వార్దానికి ఆ ఆత్మవిశ్వాసం
శకుంతలను మొదట కలసి" స్పుడు.వనికి వచ్చినంతగా పరార్దానికి = ఆమెకో సం.
ఉపయోగింప బడకపోయింది : పాపం ఆమె ఖిన్నురాలై పోయింది. ఇం కేది
దారి అసుకొంది. భగవంతుడి అనుకొన్నది. తిరుగు ముఖమయింది. ఇది
భగవంతుడి హృదయం కూడ తట్టుకోలేని నిస్టితి బహుశో. అప్పుడు ఆకాశవాణి
వినబడుతుంది అందరకూ, --
“ఈ శకుంతల నీ భార్యయే. ఈ పిల్లవాడు సీ కుమారుడే. ఈవిడ
పలికిందంతా సత్యమే. ఈవిడ సాకి. మహా పతివ్రత. విచేకవంతుడవై
వారిని గ్రహించాల్సింది” ఆని వినపడింది. ఇది చెవులకి వినపడిందో లేక
ఆ దర్చారులోని అందరి ముఖాలలోనే అవుపడిందో చెట్ల చేమలసుంచి వచ్చె
గంథంలోనే తోచిందో పగలూ ర్యాతులే పలికినట్లుగా గుండెల్లో మెదిలాయో-
దేవుడే అందరికీ ఒకే ఒక మనసు కలిగింపచేశాడో' మరి-సాక్ష్యంగా సర్వమూ
తోచిందో,. మొ త్తంమ్మీ శ్రిత దుష్యంతుడు శ శకుంతలనూ భరతునీ (గహించినాడు,
భరతునకు యౌవరాజ్య-ప పట్టాభిషే కమూ చేశాడు. ఆంపే సామంత రాజులందరి!ీ
ఇష్షమెన పని ఇది అనె అర్థం - భరతుడు ఒక వంశకర్త అవుతాడు తరువాత,
భారతాన్వయము అనేది ఈయన పేరు మీదనే కలిగింది.
ఈ శకుంతలా దుష్యంతుల కథలో విశేషం భర్త భార్యను ఎలక
పోవడానికి గల (ప్రయత్నం. ఇది ఆకాశవాణి మాటలవల్ల విఫలమయింది..
ఈ ఆకాశవాణీ ఆనేది ఏమిటి ? దీనిని దైవవాజీగా సామంత రాజులు సహో
ఎందుకు పాటించారు అనేది విచారణీయాం క దైవవాణి అనేది. ఈ
పపం౦ంచానికీ దూరమైనదై హళా త్తుగా ఆకాశం నుంచి ఊడీపడితె ఈ సామాజి
లూ పి ఒప్పుకొనే నేదే సనాలా ? లేక సామాజి కులంతా ఒప్పుకొని
ఇలా అయి చై బాగుంటుందని తమ తమ అంతరాంతరాల్లో అనుభూతి చేసిన-
చేస్తున-విషయమె వారికి ఆకా శంనుంచి వినిపిసోందా. అనేది స్మరణీయం.
సామాజికుల అత్యంత నిర్ణయమె వారికి అలా వినిసిసోంది అంటేనే సమంజ
tr er
న
ఆ విప. 4ఆళ్వా. _ వనూత్పత్హ్తి 91
సమనిపిస్తుంది. అది సామాజికుల నిర్ణయం కాదగిండి అవడం చేతనే వారంతా
డానిని మన్నించేది! సామాజిక స్వభావమె ఆకౌశివాణిగా వినబడుతునట్లు
త ర్హించబడిందనిపిస్తుంది వ్యాసునిచేత.
దుష్యంతుని ఆస్థానంలో సామాజికులు అంతావచ్చి శకుంతలను
ఏలవలసిందేననే తీర్పు ఇచ్చియుండవచ్చు, కాని అంతటి మహారాజుగకు
ఆంతటి పాలకునకు పాలితులు చెప్పారు ఆయన ఆ సలహాచేత పాలింపబడి
_ నాడు అనటం రాజస్య (పధానమైనవారి. రాజ్యంగానికి విరుద్దమయి ఉండ
కుండా (వ్రాయటం వ్యాసుని ధ్యేయం అయుంటుందనిపిస్తుంది.
ఇప్పుడయితే మరి సా మాజికులకు (ప్రధాని చెప్పిన మాటను కాదనే
(వజాస్వామ్యం ఉంది. గదా! అందుకని ఆకాశవాణి పలుకులు పలికే
ఆనసరంలేదు!
భరతుని తరువాతి వారెవరంకే వాని కుమారుడు ఉభమన్వ్యుండు,
మసుమడు సుహో్యతుండు వీని కుమారుడు హస్తి, వీని పేరు మీదనే హస్తి
కప్రరమని ఆ ఊరుకు పేరు వచ్చింది. వానికి వికంఠుడు. వీనికి అజామీఢుడు
జలిగారు-అజా మీథునికి సంవరణుడు. వీని కుమారుడు “కురువు” కలిగారు.
ఈః“కురు” పేరు మీదనే మీకురు వంశము సుమా! అని వై శంపాయసుడు
శా ప్పాడు జనమేజయునకు. ఇది పూరు నంగ వర్ణనం.
అలాగే శంతనుని వరకూ వంశోవృక్షం చెప్పేస్తాడు. శంతనుడు గంగా
డేవిని పెండ్లాడి భీమ్మని కన్నాడు అనంగానే ఆ కథ చెప్పవలసిందం టాడు
జనమేజయుడు. పడి
2 వసూత్సత్తి
కురుపు వంశంలో వారు విదూరథుడు, అనశ్వుడు, పరీక్షిత్తు భీమసేనుడు
(ప్రతివసుండు, (ప్రతీపుతు = ఇలా . వంశపరంపర కలిగించి. (ప్రతీపృసకు
92 మ హోభారత కథలు
శంతనుడు కుమారుడుగా పుట్టాడు. ఈయన గంగ యందు, భీష్ముని కంటాడు*.
ఇంతవరకు చెప్పెటప్పటికి జనమేజయుడు ఈ మనుష్యుడై న శంతనునకూ
అమర నదిదైన గంగకూ సంగమమెలాగయింది చెప్పాల్సింది అంటాడు,
ft లలో శ వ్
ఇంతా ఇష్ముడు, పాండవధా ర్తరాష్తల జస్మవృతాంత్రాలను చెప్పనలసిం
అమరులు. అన్నంత రూ (త్రం కోత త మనుష్యులతో సంబంధం తేని వాళ్ళు.
ఆసుకోగక్క-శ్లేదు. తపస్సు కసి మనుష్యులు కేవలం హిమాలయాల్లో వర కె
మృ శారు. ' వాళ్ళకు స్వర్గము దేవతలు అసఐడే వాళ్ళు
స్టలం. ఎక్కడో అవగత మయేవి. అక్కడకు సీళ్ళు కూడ వెళ్ళి వస్తూ
డే వాళ్ళు. న్వర్గానికి వెళ్తావు అంటే ఇప్పటికి “చచ్చిపోతాప” అనే
- నకవుతోండి. గాని. అప్పుడు స్వర్గానికీ మనుమ్య లోకానికీ రాకపోత
చం.
వేని. ఉపరిచర వ వసువు ఇం(దునితో 'స్నేహంగట్టి. అక్కడకు వెళ్ళి రావ
క విమానం కూడ నంపాదించినట్టు. కక ఆశ్వాసంలో
(21
అ txt చి
a
Er
కాకప్రోత అక్కడి వారి | భావాలు. త్రవర్త శ్తనం . మనుమ్యల ర రసం,
కొంచె ss ప టుంది. వారు మనుష్య లోకంలో ఎకన ప్రణవ
క్కడకు వెళ్ళి "ఉండిపోయిన వారుట, ఎక్కువ మనః _ప్రఖా
న్ మ
“౦
J ey
క్ భ్
శ
ft»
(గ
ల.
"వారి మనసులలో భగవంతుడు (బహోాశ్రి
ఎడద జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది అనచ్చు. అయితె వీళ్ళను కూడ
చెయి ధాది కొతువులు కీడిను
స యువులు పీడిస్తూనే ఉంటవి గాక. కాని అవే కేవలం
సు అన పరిపాలిస్తూ ఉండవు అనిపిస్తుంది. లోక
వ 1 అన స ర్
ర ఫాగం కొసమై వాద సక్వసాధా రణంగా (ప్రయత్నిన్తూ ఉంటారు. ఆలా
ఉలి జీ శస జో : వ్
ఇకక బ్వభావర కలిగించు కొనటానికి
. అందుకె. మనుష్యులు (ప్రయత్నిస్తూ
we ద చక సబ గానా న వ గదా
ఉండ వాళ్ళు, చంచ చచి స్వర్గానికి పోయి వద్దామని. ఇ
_వచ్చేవావ్ళ, ఇక్కడి వారికి
వాళ్ళు ఒకే ఒక
ఆదిప, కఆశ్వ, వసూత్చ త్తి 93
శరీరం కలిగి అలాగే ఉంటూ ఉండేవారు క్రారు. వాళ్ళు ఎలా వీలయితె అలా
శరీరాన్ని మార్చుకో కలిగిన కామరూవులు. అందుకని ఒకసారి నదిగా
మసుష్య లోకంలో
(ప్రవహిస్తూ ఉండే గంగానది, స్రీరూపకంగా అయి శంత
నుని _పేమించటం విడ్డూరమేమీ కాదు. మేనక వచ్చి విశ్వామిత్రుని మోహ
ఇంతకూ పూర్వం ఇక్వాకు వంశంలో మహాభిషుడు అనే ఒక గొప్ప
రాజు ఉండేవాడు. అతడు ఎంతో పుణ్యాన్ని గడించాడు. ఎన్నో అశ్వమేథ
యాగాలు రాజసూయ యాగాలు చేసినవాడు. శఈయనకూ స్వర్గంలో వారికీ
స్నేహం ఉన్నది. స్వర్గంలో బ్రహ్మ దేవుచి సభికు హాజరవుతూ. ఉండేవాడు
ఒకసారి అక్కడ సభలో కూర్చొని ఉండంగా. గంగాదేవి కూడ త్రీ
“రూపంలో అక్కడకు వస్తుంది, ఆమె కట్టుకొన్న చీర కుచ్చెళ్ళు హఠాత్తుగా
a)
జారిపోయి ఆమె శీ తొడలు మా కార్తిగా నభ వారికి అపుపడుతవి. సభలో అందరూ
న్ లో వనీ af అహ wf
(బ్రహ్మదేవుని ముఖమై (బహ్మ్మాః పధార్డ తత్త్వ దృష్టిలొ ఉండంగా ఈ మహో
ఛిషుడు ఈమె యొక్క. ఊరు మూలము సె సాఖిలాషతో చూస్తూ ఉండిపోతాడు,
వెంటనే (బహ్మ ఇచి గమనించి, కామ సంబంధ మస కారణ చేత ఆమెక
అవజ్ఞచిసి పాపం చేశావు గనక వెళ్ళి తిరిగి మర్వ్య యోని యందు పుట్ల
వలసింది అని శిక్షచేసాడు. ఆమహాభిషుడే (ప్రతీపునికి కుమారుడై శంత
అదేమిటి అతడు ఇతదుగా వుట్టడ మేమిటనిపిన్తుంది. ఇద్దరూ ఒకకేనా?
ఎలా అపుతారు ? రండు ఒకటి అవడమెలా ? అని సందేహం కలుగుతుంది,
కండు ఉంగరాలుంటివి, రండూ ఒకే మెటలు- బంగారం. ఒక దృష్టా అవి
శెండు. మరొక దృష్ట్యా రెండూ ఒకటే. అలాగే నము ము (ద్రమూ- = అలలూ,
అన్నం -మెతుకులూ, ఇలా ఈ ఉదాహరణలలో చెప్పినవాటికి, మనసూ బు సలు
ఉన్నట్లు మనకు తెలీదు. కాని మనుష్యు -లిద్దరికీ మనసులూ బుద్దీలు దేరు.
వేరుగా ఉండంగా వాడే gears: అర్థమేమని ? అతడికి గల.
9! నుహాభార్త కథలు
పనో బుద్దులె ఇతడికీ ఉండిపోయినయి గాని ' శరీరం వేరుగా పచ్చి దని
మ్ [ 0
టల ల అనీ వ.
అనచ్చు. మనిషి అనలగానే శరీరం జ్ఞాపకం వస్తుంది. ఒక రూపం. కలి
nm క న!
ఆ రూవం నిజానికి మనిషీ కాదు. ప. ప్పుడు రూపరి ఆలోగ,
ఉన్నా వానిని మనిషి అనం గతా! అందుచేత కసుపదే కిరీరీం నునిషిళొదు,
ర ఎక్క-డో ఉన్నాడు మనిషి, గ. ? మసిసుతోనా।
మదిలోనా ? కావచ్చు. కాని మనను మార్చు కొంటున్నాడు. బము% మార్చు
| వ
కొంటున్నాడు తను మాత్రం ఎప్పుడూ “నేబు” “నేను” అంటూ ఉంటాది
మనిషి. ఆ మనిషి మారడు వోలె సనిపిస్తుంది.
ఆపుడు బింగారు ముద్దలా అనువడే పదార్ధం జ దింగాలాన్ని రంగా
రాన్ని” ఆవి మసకు తెలియ జేస్తూ దానిని క en నోటు
“డంగరాన్ని” “ఉంగరాన్ని” అంటుంది న ఖర ముహో
భిపకుగా డ్ ఉన్న రాజు ఆ శరీళం వదలి వేసి, శంతను శ ఎద్దిట్టే
“నేను శొంతసుడను వేస శంతసుడను అంటూ. మసుతున్నాం తన్నృమాటు,
వట క rE ఎం వ aa x
అప్పట్ మన్ దిద్దుల నై శిత్యమె లేదా-.గుణములి' ఇప్పుడూ . పరిపాలిస్తున్న న జ
వాని (ప్రవర్తనకు దోహదమి స్తవి. అతడి బుద్ధి వికశించినదై తె ఈ గుకాల
పొవ్ళలో మూర్పు. తెచ్చుకొన్నవాడై. మరిదీ చెడూ అనే. గశయో Sea
బూర్గా జలము డౌ “క్కగలుగుతాడు అని. తెలియాలి,
శే
అధ TE అదోల జ్య లే ౧ చ క a=
ERY మనుష్య లొతొనిక్రీ రావలనినందుకు రౌరవ జెతసు.
hdres
ోనుభావునిగా మన్నించింది. మహాభిషుడు వ
డ్రైహ్యాతొ “ఆయా నేను పుణ్యచరి(తుడయిన (పతీపునికి సంతానంగా కోతి గ్గ
మట్టు బేయాల్సిం డి ఆనటంతో గంగ ఇంకా అతడ్ని మెచ్చుకొని త.
వచ్చు. పైగా ఈ మహాభిషునికి గుణ, రూప సంపద ఎంతో ఆకర్షణీయం గొ
a ఇ ఎ
ws . _ మెప్పుదలకు క్రా కారణమయి యుండవచ్చు, అన్నిటికం ఆ ద
ఆయనకు తన శరీర ముందు గల అభిలాష ఆమె యందు మనో జ బాద బాధ సుం
మెండు, శ్రా మళ్చ లోకంలో తీరగగలిగించదై గనక ఇతడె లక్క డ్
తో
తటపస్రపకితె తను ఆ స క్రొ
ఫ్రపడ్రి ఆయన తోట్ర సుభాన్ని ఆ ఆ అనుభవించవచ్చు అనుకొంటూ తిరిగి.
జ శ భోలే ఆంకా, అల wf
ఆదిప. 1ఆళ్వా, వసూత్పత్రి 95
దోవలో అష్టవనువులు ఖిన్నుల్లై కస్పడుతారు. వారు వశిష్ట es
. -. శాప్టించ్రడం వల్ల మర లోకంలో పుట్టవల సిన స్థితిలో ఉన్నారు. వారిని గంగ
... . ఉపళ్నింస్తుంది “ఇదేమిటి ! మీరు ఇలా దుఃఖితులై ఉన్నా”రని. వాళ్ల ఈ మెను
__ చూసి మహాభిషుని శాపకథను జ్ఞాసకం తెచ్చుకొని మేము భూలోకంలో ఎవ
రికి జన్మంచాలా అసుకొంటున్నాము. నీవు, పసృణ్యవంతురాలివి. నీక్ష జస్మ్౦
చాలని ఉన్నది, నీవూ మహాభిషుడు యా లోకంలో తిరిగి పుట్టిన తర్వాత
_ ఆతడ్ని వివాహం చేసికొని మమ్ముల్ని కనవలసింది. మేము ఇదరు పుణ్యవంతు
రకు పుట్టి వాళ్ళమై శాప సమాపి త్వరలో చేసికోగలుగుకాము అంటారు.
ఆమెకు అది ఎంతో సమ్మతమయింది. తన మననులో కోరికకు
వసువుల అభ్యర్థనదో హదమిచ్చించయింది. సరె నంటుంది. అప్పుడు వా ళ్ళడు
_ఉుతారు. ఇంకో చేలు కూడ మాకు చేయి తల్లీ ! మేము పుట్టంగానే మా శ
శాలను నశింపజేసేయి మేము తిరిగి మా పడపుల్లోకి వెళ్ళిపోతాము. నీకు కుమా
రుడు కావాలంటావా ఇదుగో ఈ ఎనిమిదోవాడు నీ కుమారుడుగా చాల కాలం
ఉండిపోతాడుగాక అంటారు. ఆమె ఆలాగే నంటుంది. ఆమె సంతోషానికి
అ౦తువేదు.
శాపం అనేది శిక్షయితె ఇలా న వెంటనే చంపించుకొని తిరిగి
వసు పదవికి వెళ్లిపోతామని యీ వసువులు అనడ౦ సమంజసమా ? శానని
కమా ఆనిపిస్తుంది. కాని “న్సీవ్చ మర్శ్శ్యయోనియందుూ పృట్టవలసింది అంట
పుట్టిన తరువాత (శేయోమార్గమో (పేయోమాగమో అనుసరించడం నీ
సంస్కారాన్ని బట్టి అనుసరించి తదసుగు౫ఐ౦గా ఇం కెవై నా జన్మలు ఎత్తవలసి
వస్తె ఎత్తపలసిందనే అర్థం. పుట్టటం ఆవంగానే వెంటనే శరీరం . చనిపోయి
గెట్లయితె, వనుపుల సంస్కారం పుణ్యసంసా-రం గనుక వెంటనే తిరిగి
మొదటి పదవికి వెళ్ళటం ఖాయమని వారి అరం. శాప విమోచనం అడిగితే
కూడ ఇలాంటి మార్గమేదో ఆ శాపమిచ్చిన మ హానుభావుడె అను గ్రహించడం
చూసాం. ఆ శాప విమోక్షణ సథకం వసువులు ఈ గంగ ద్యారా పూరి, చేసి
se వశిష్టడే అన్నాడట - చాలా కాలం మీరు భూమి మీద
ఉండగక్క_రేదు లెమ్మని ---
96 మహాభారత కథలు
గంగ ఉండి ఉండి ఒక్కనాడు యమనియమ (వతపరాయణుండే
నిష్టతో కూర్చున్న (ప్రతీపునికి హఠాత్తుగా చక్కని యౌవ్వనంతో (ప్రత
కమైనదై (ప్రేమతో దరికి వచ్చి ఆయన కుడితొడ మీద నాజుగ్గా చతికిలపడి
తుంది. మన్మధ వశమై ఉంటుంది. (పతీపుడు అచ్చెరువు పడిపోతాడు. ఇ
మిటి నా తొడ నెక్కావు అసలు ఎవరు నువ్వు అంటాడు. ఆమె చెప్తుంది
Nhat
{
ఫ్ ఉం
లీ
తాను గంగనీ ఆయన వ పద్గుజాలకు సంతసిల్లి భార్యగా ఉండటానికి తను
వచ్చిందని. (వతీపుడు లఅబలబ లాడతాడు. అగ్నిసాశీగా పరిణయమైన,
భార్య ఒక్కతెన గాని ఇతర్ద్లసు కన్నెతి. చూడని నస్ను ఇలా అనడం. భావ్యం
కాదంటాడు. సా కుడితొడ మీద సీపు కూర్చున్నావు కనక కుమా రారుడితో
సమానం. నీవు, ఎడమతొడ మీద నెక్క-లేదుగాక ఇంక్రానయం ! అని చెప్పి
| నా కుమారుని చేసికోవలసింది అంటాడు, ఆ మాటలు అనడమే తడవు సరె
అలాగే ఏర్పాటు జేయాల్సిందని గంగ వెళ్లిపోతుంది.
కా
SE
౦0
క
స్కి
"వ్వసుడై స శంతనకుమారునికి ప
క చక్కని కన్య కన్పడితె ఆమెతో నా.
జప్సు
ఆడిగినాను. ఆమె అందుకు
ఈ శంళసుడు ఒకసారి ఆ గంగా తీరానికి వెళ విహరినూ ఉండగా
ట్ తిరిగి వ్వసి రూపం దరించి పచ్చి ఎదుట నిలుస్తుంది. అతడు కళ్ళప్పు
+ ల స a .
తయిబ పిలువుతాడు. ఆమె కూడ తత తం చివరకు
2 = చ జ అ SCs క
రూ శ — జీ అతన్ని.
"దరు: కూసి లొ ర జు చట య. ల లగి జ జహా ది 2 . . 3
మ అం హూం Te స న mn rt 99. ఇటీ
ఆవ “లు అబు టల. లచిపెతానో*ి అనది శంతనుడు.
ఖో SE
ఆదిప. 4ఆళ్నా. వసూత్పత్తి. 97
ఈ కథలో గంగ "ప్రవర నం వింతగా అనిపిస్తుంది. పవి(త్ర భారత
నారీరత్నం అనే భావం మన బుర్రలో ఏ మా(త్రమెన ఉంటే ఈమె అలా
(పవర్తి ంచొలేదని ఘంటాపథంగా చెపాము. ఇలాంటి ఆమెకు వసుపులు జన్మి
సామనడం -చి(తం ! అనిపిస్తుంది.
కాని, ఆమె సురల నారి, సురలు భావ ప్రథాసులు. భావం ఏజృంభి స్తే సే
ఆలా నిష్కపటంగా బయటపడిపోతారు. మరి (ప్రతీవుని చేరటంలో ఈమె
భానగ ఏమిటనేది కూడ చెప్పజాలని సందర్భం. “సరే” నంె పెళ్ళి చేసి
కొనేదేనా ? అలాచే చేసికొన్నా తిరిగి తరువాత ఎప్పుడో కొడుకును గూడ చే!
కొని ఆ వసువుల జన్మకు కారణమయేదేనా ? అమరులలో వావివరుసలు
కొందరికి లేపు. ఈమె అమర స్త్రీ కసుక అలా ఉన్నదనటం ఒక ఊహ.
లేక, మహాభిషుడు ఈ (ప్రతీపుణ్ణి మెచ్చుకొని ఈయనకు పుట్టు
తున్నాడు కదా - ఈ (ప్రతీపుడి 'సైర్యం ఎలాంటిదో చూస్తాం అని పరీక్షిం
చడం కోసం వచ్చి ఆయన కుడితొడ నెక్కిందా?. అలాఅయితె అందుకే.
నా కొడుకుసు చేసికొనవలసిం దనంగానే వెళ్ళిపోయిందని కూడ సమాధానం
చెప్పుకోవచ్చు... .
అంతేకాక గంగ వయసు ఎంత? పుట్టబోయే + శంతన ఎడి వయసెంత
పీళ్ళ "పెళ్ళిచేసి కొనడ మేమిటి ? అనే శంక రావటం కద్దు. కామరూపులయిన
అమరులు ఎప్పుడూ పదహారేళ్ళ వయసులోనే కనపడగలరు. వయసూ, తలి
దం[డులూ, ఈ (పనలు యీమె విషయంలో ఉదయించపు, అది తెలిసే (ప్రతీ
పుడు త ఆ పిల్ల ఎవరో ష్ కులగో (త్రా లడగకుండ వివాహ
మాడ వలసిందని - చెప్పిపోతాడు..
వసువులు ఒకరి తరువాత ఒకరుగా ఈమెకు పుట్టడం ఆరంభి
రు. పుట్టిన పిల్లవాళ్ణే ట్రితకనీయకుండా తీసికొనిపోయి గంగలో ముంచేది
మె శోంతసుడు ఆమె నేమైనా అంచే లేచిపోతుంతే మోననీ బహుశ అప
ర్ల నం
తిష్ట అనీ ఊరుకొంటాడు. ఎనిమిదవ వసుపు పుట్టినప్పుడు మాతం ఆయన
కసురుకొంటాడు. “*నుప్వు పృ్యతఘాతివి. 'ఈ పిల్లవానిని చంపనీయనుపొ ”
గ
98 . మహోాభోదరత కథలు
మ్యంటాడు. ఆమె సరె అయితె నీకూ నాకూ ఇవాళతోనరి, ఇప్పుడు సో
సంగతి చెప్తాను విను. “నేను తిభువనపావనియైన గంగను. ఈ నీ పిళ్లలు
వెనిమిది మందిన్నీ వసువులు. వారు ఒకప్పుడు తమ భార్యలతో. సహా వశిస్ల
_ మహాముని ఆశ్రమానికి విహారార్థము వచ్చి అక్కడి కామచేనువును తోలుకు
పోతారు. అష్టమ వసుపు భార్య అది కావాలని అడగడం వల్ల కోలుకుసోతారు.
వశిష్టుడు అందరు వసువులనూ శపిస్తాడు మనుష్యులుగా పుట్టుండని వసువులు
గోల పెడ్తారు ఆయన ముందు. అజ్ఞానం. చేత యీ పని చేసిన మమ్ములసు
క్షమింపమని ఆడుగుతారు. నరెఅయతె ఎక్కువ కౌ కాలం మీరు ఆ కోరాడ ఉండో
కుండ రావలసింది. _ఎనిమిదవవాడు మా(త్రం చాలాకాలం ఉండాల్సిందే.
సంతానం లేకుండా కూడ ఉంటాడు అని. చెప్పాడట, అంతట ఈ వసుపులు
షో
ప
"i నన్ను ప్రార్థించారు మనుష్యునకు తమను కనవలసిందని. సీ న్నందుకె పెళ్ళి
చేసికొన్నాను. ఏడ్డురు వసువులనూ' పెకి ప పం పేశాసు, ఇతడు ఎలాగో ఉండే
: వాడే వాజి, వేష తీపకొనిపోకాపు. క రంక్షా 'లమయినా క్క నీకు వప్ప
శంతపుడికి | గుండె. కారిపోతుంది. * అనవసరం గా ఈమెను. తూ లనాడీ
ఈమే ఇచ్చే సుఖాన్ని వదలుకొన్నానే అని బాధపడతాడు. అంతే... అది ఆలా
| జరగాల్సి. ఉంది. గనక అలా జరిగంది. “అయ్యో అలాచేస్తే ఇలా జరగకుండా
' ఉండేదేమో. అనే మమష్య ఊహలకు దైవదృ
ర్త ఏపి డమ
: ఏథి అర్థం ఎమి ఉం
బహూ కాశ
ల్ల
శన
జో
పా
రారండి కరాష్ట్రంల జననం
శంతహుడీవీ వదోలి గంగ వెళ్ళి పోయింతరువోత ఆయన బుర్టిగో చక్కగా
శాజ్యయేలు కొంటూ ఉంటాడు, ధర్మంగా నడుచుకో న్నాడుణ. అ స్వధర్మం
ఆనే దాన్నీ నరేక్ణిణూ పాటీం చేటట్లుగా రొజ్యుం చేళొతని అర్ధం, న్వధర్యమం"ె
౩ దిప. శీఆళొన్స పాండవ ధృుతరాస్ట్రలి జననం $3
వ్య క్తి స్వార్దానికి మాత్రమె (బ్రతకటం గాక పపంచం కోనం, సమాజసేవ
కోసం (బతకటం అని అర్థం,
ఇలా చేస్తూ ఒకనాడు గంగ ఒడ్డుకు వేటకని 'వెళాడు. శంగానడి
అప్పుడు బహు కృశించి కసన్పడుతండి. ఇదేమిటా ఇలా ఉంచి అచుకొంటూ
ఉండగానే ఒక చక్కని కమారుచి చూస్తాడు. అతడు ధనుర్చాణాలతో అక్కడ
చిలువిడ్య సభ్యసి సిస్తూ ఉంటున్నాడు. ఇంతలోనే గంగ ప్రీరూపంలోవచ్చి ఆ
“కురవాని చేతిని పట్టుకొ ని తీసుకొ నివచ్చి శంతసుడికి అప్పగిన్తుంది. “ఇదుగో
ఇతడే నీ కుమారుకు డేవ(వ్రతు”డని, ఇతడికి అన్ని విడ్యల నూ నేర్పించానా,
అస్రవిద్యసు పరశురామునితో సమానంగా నేర్చుకొన్నాడు. వేద శాస్త్రాల
శృహన్చతితో నమానంగా ెలిసికొన్నవాడు. .ఈతడ్ని తీసికొని వెచ్చమం
టుంది, శంతనుడు నంతోషంతో ఈలమున్కలై కుమారుణ్ణి తెచ్చుకొ ంటాడు
ఇంటికి.
సాలుగేళ్ళయింది. ఒకనాడు రయేమునానది ఒడ్డున శంతనుడు “వేటాడుతూ
ఉండంగా చక్క-ని సువాసన నాాఘ్రాణిసాడు. ఇ'డెక్కజ్టుంచి వసోండో అను
కొంటూ ఆ వచ్చినవై పే నడచి, యోజనగంథిమైన సత్యవతి నడిపే బల్లికటా.
దాకా వెళ్ళి ఆమెసు చూసి మతి ఆమె పరం చేస్తాడు. “సీపు ఒంఉరిగా ఇక్క
డుండి యీ వని ఎందుకు చేస్తున్నా”వంటాడు. “మా అయ్యే దాశరాజు.
ఆయన నన్నిక్కడ యీపని చేయుమనడంచేత ఇలా ఉన్నానం టుంది.చాళరాజు
కూతురు చాల అందక శె అనే . (పఠసు అదివరకె విని ఉన్నాడు శంతనుడు
వెంటనే వెళ్ళి ఆ డాశరాజును అడుగుతాడు-తన కు చాని న. వివాహం
చేయుమని,
అందుకు దాశరాజు “ఒక షరతు పొటించొలన్నాడు. అదేమిటంపే
తన కూతర్ని ఇసాడు గాని ఆమెక పు కమారుడే శంతసుడి అనంతరం
రాజు. కావలసి ఉంటుందిట. శంతనునకు గంగ తనవద్ద ఉన్నన్నాళ్యచాలీషణ
ఎక్కువగా ఉండేది. ఇప్పుడు పుత్రీషణ ఎక్కువయింది. అంటే డేవషవతు
డంటే (పేమ, తన తరువాత రాజు కావలిసిన వా డతడుండగా డొశరాజుళ
[00 . మహాభారత కథలు
మాట ఎలా ఇస్తాడు పుట్టబోయే వాడికి గ్రాహ్యర్రే ఇస్తానని. అందుకని తిరిగ
ఇంటికి. వచ్చి. “వా సెనకట్టు కట్టుకొని” అన్నట్టుగా నుంచ మెక్కుతాడు.
దేవవ్రతుడు వచ్చి “నాయనా క "పమిట మ్ మనోవ్యాకులతకు కారణము”
అని అడిగినప్పుడు, లేమమీదగల వ్యా మోహమని ఎందుకు చెప్తాడు గనక ?
పైగా తనకు పుత్రులను కనాలాని ఉన్న దంటాడు. “జక పు._తుడు
పుత్రుడు క కాదంటా”రన్నాడు. నిజానికి ఈ అష్టమ వసువై న దేవ వతుడికి
పిల్లలు పుట్టరని గంగ తనకు చె ప్పసుకూడ చె ప్పిందీ. నామ సం కీ వనాల
అన్నట్లు ఆయన పుత్రులు ఇంకో కావాల నటు విడ్డూరమేమీ కా
చేనచ్రతురు వన్గట్ట్ విచారణ చేసి తేలిసికొంటాడు సత్యవతిని తస.
తం (డి మనసు నందుంచుకోన్నాడని. ' హుటా హుట్ దాశరాజు వద్దకు వెళ్ళ
అడిగేసాడు_“మా రాజుకు నీ వృు(త్రిక నీయవయ్యా వివాహానికి గానూ” అని.
.వాశరాజూ-మామూలు షరతును సూచిస్తాడు. పైగా “నిక ఆలిగినట్లయితే ఎంతట్
వారై తే మా; {తరి ఆగ గలరా!” ఈ విషయం 'వీలుగ పరిష్కరించి నా పుత్రికను
మీ రాజుకుగాను తీసుకొనిపోవలసిందంటాడు. అప్పుడు దేవవ్రతుడు ఆ సభలోనే
ఒక (ప్రతిజ్ఞ చేస్తాడు- ఈ సత్యవతికి కలిగే సంతానమే మాకు రాజు అపుతాడు.
ఆతడే కౌరవ కులస్టితి కారుడు కావలసి ఉంది అని. కొని దాశరాజు భరొక
సందేహం వెలిబుచ్చుకాడు. నీవు సత్య (వ్రతుడవె గాని, నీ కుమారులు పు పె
అవకౌళం ఉంది గదా అంటాడు. వెంటనె దేశ్యనతుడు నేను ఆజన్మ (బహ
చర్యం పాటిస్తాను నాకు సంతానం కలగటమనే (పస క్రేలేదు అని అలా =
రాజును ఒప్పంచి, సత్యవతిని రథంపై పెట్టుకొని తీసికొనిపోయి శంతనున
కిచ్చి పెండ్లి చేస్తాడు. భీమ్మనకు తాను వసువుగా ఉన్నప్పుడు వళిస్టు డిచ్చిస
శాపం సంగతి తేలిసె ఉంటుంది ఆనమయాన. ఆంతట్ కఠోర దీక్షనుసుశా
యాసంగా తనపై ఆంక్షగా తీసికోవడానికి. బలం ఆ తెలియడమె. మనసు
ఆందుకు సిద్దమై: ఉండటమె. పూర్వజ్ఞానం నల్ల _ యీాలాటి నా ప్రతిజ్ఞలు
“చేయగలిగే పుణ్యం లభిస్తుందనేది గమనీయం..
ఒకనోడు (ప్రతీవుడు యమనియమ ప్రతనిష్లలో ఉండి గంగ వచ్చి
ఆదిప.4ఆకొ ఏత, షః ఏ |
ప ప ర : ఆరరిధ్ని ధృుతరాష్ట్రల జననం t01
తన వొళ్ళో కూర్చుంటె నిరశించాడు, శంతనుడు "దాశరాజు కూతురను
మోహించి, కుమారుని (పతిజ్ఞిలను వీలుగా ఉపయోగించుకొ న్నాడు.
రోజుల్లో చెదశాస్త్ర విషయాల పై వాలపై ఎక్కువ మక్కువ ఉంచుకొనేవా
జనులు. ధర్మంపై ఆసక్తి ఎక్కువ ఉండేది. శంతనుని తౌలంనాటికి కా
ఆన క్తి ఎక్కు_వయిందనిపిస్తుంది. దాశరాజు నీషయంలో అర్థం పై మమకారం
ఎక్కువగా ఉన్నట్లు చూసాము. ధర్మార్థ కామాలు ఈ విధంగా ఒకొక్క
కాలంలో ఒకొక్క-టిగా విజృంఛిసూ ఉంటవట. ఈరోజుల్లో కేవలం . అర్హ
శ అరి న్
'మొక పే వాంఛనీయమైనదా అనిపిస్తుంది. కామమైనా తరుచు కనసడవచ్చు
గాని, ధర్మం అవుపడటమె లెదు.
జి
అయితె దేవవ్రతుడు (ప్రతిన చేయడం మా(త్రం లౌకికదృష్ట్యా కేవలం
పరార్థమే చేసినందువల్ల అతడు ధర్మంకోనమే చేశాడని_అనగా సమాజ
హితం కోసం స్వార్థాన్నిత్యాగం చేశాడని-చెప్పక తప్పదు. అదె కర్మయోగి
అక్షణం. .
అందుకనె అతడికి, పేపరు ఎరు వచ్చింది. శఈతడి పకి
ఎష్మమయిన ప్రతిజ్ఞ,
Wt
అలా శంతనుడు సత్యవతిని పెండ్లాడి, చిత్రాంగదుడు విచిత్రవీర్యుడు
ఆనే ఇద్దరి పు(తులను పొందుతాడు. వీష్ము డు చి(త్రాంగదునే రాజుగా ః
తాను పె పై మొద చూస్తుం డేవాడు సస. కొని చిత్రాంగదుడు దురుసు మని;
ఆతడు గంథర్వరాజుని వ మహాగర్విగా (ప్రవర్తించి ఆ గంధర్వ
రాజునకు కోపం తెప్పిస్తా ఆ గంధర్వరాజు పేరూ చిత్రాంగదుడే. రాజి
రాజి యుద్దం ఆరంభమై ma పోట్లాడుతారు. గంధర్వరాజు చి తాంగదుని
చం సస్తాడు. మరి భీష్ముడు ఈ సందళ్భ ంలో యుద్ధం చేయకపోవటానికి కారణం
తేలీదు. లేక భీష్ముడు యుద్దంచేసినా మరి చిత్రాంగుడై. స గంధర్వుడే గెలిచా
డేమొ. లేదా వారిది కేవలం ద్వంద్వ యుద్ధమయీ ఉండచ్చు బహుశ. అప్పుడు
భీష్ముడు విచి(త్రవీర్యుని రాజుగా చే చేస్తాడు. ఇతడికి “పెండ్లికాలేదు. వానికి.
మునుపు తేవాలనే అభిప్రాయంతో ఫీష్ముడు కాశీరాజు కూతుం డ ముగ్గురకూ
102 మహాభారత కథలు
స్వయంవరం జరుగుతున్న సమయంలో అక్కడ మూగిన రాజలోకం అంతా
వెరగుపడి చూస్తుండంగా ఆ ముగ్గురనూ పట్టితెచ్చి తన రథ మెక్కి-ంచుకొని,
“ఎవరొస్తారో రండి అడ్డం-వీళ్ళను మా తమ్మునకిచ్చి వివాహం చేయడానికి
గాసు తీసికొని పోతున్నాను" అని సవాలు చెసి మరీ వెళ్ళిపోతుంటాడు. సాల్వుడు
అనే ఒక రాజస్యుడు ఆ ముగ్గురు కన్యలలో పెద్దామెను వరించి ఉంటాదు..
అతడు కోపం ఆప్పకోలేక యుద్ధం చేస్తాడు ఫీష్మనితో. కాని గెలువలేక
వెళ్ళిపోతాడు. ఇంటికి తేబడిన ఆ “కన్యలలో అంబ తాను సాల్ఫుని (పేమించి
నట్లూ, తన తం డ్రి ఆయనకు తనను ఇస్తానని మాట ఇచ్చినట్లూచెప్పి భీమ్మవకు
తెలియని ధర్మంలేదు. కనక తన్ను సాల్వునివద్దకు పంపుమంటుంది. భీష్ముడు
అందుకు ఒప్పుకొని ఆమెసు పంపుతాడు.
అనే వారు..
మిగిలినవారు అంవిక, అంబాలిక
వారిని విచిత్రవీర్యునకిచ్చి నీమ్మడు వివాహం చేస్తాడు. రాక్షస
వివాహం చేసే సేటప్పుడు కూడ ఒకానొక ధర్మాన్ని. అనుసరించే చేసే వాళ్ళన్న
మాట. అంతకు మునుపే (వ్రేమించియున్నట్లయితె ఆమె. రాక్షస వివాహాం.
ద్వారా యింకొకడికి భార్య అయే అవకాశం. హ్. గమనీయం.
కాని దురదృష్టవశాత్తు విచి త్రవీర్యునకు. పిల్లలు. పుట్టకముందే ఆతడు
యక్ష్మవ్యాధితో మరణిస్తాడు. మగ మొకటి త లిస్తె భగవంతు డింకొకటి తలుసా
_- డన్నట్లు సత్యవతి కొడుకులు రాజులై 'వంకకరులు ౩ కావాలసుకొంటే అది సాగ
టానికి. వీలులేకుండాపోయింది..
అప్పుడు సత్యవతే క పిలచి, నాయనా! నీవే రాజ్యం
సింది. పెండ్లి చేసికొని పిల్లలను కనవలసింది. నీ ఒక్కడ చే ఈ వంసొం నిల
జెట్ట కలిగినవాడివి అంటు
ంది. భీష్ముడు అది వీళ్లే ల్లెదంటాడు . తన (ప్రతిన
పతినే నంటాడు. ఎలా ఆ (ప్రతిన చెల్లేది ? విచిత్రవీర్యునికి కుమారులు లేరు.
దా! అనె సమన్య వారిద్దరిని క్షణం బాధిస్తుంది. ఆఅ ప్పుడు భీమ్మడు మార్గం
చెబుతాడు _
ఏలవల
త క్షత్రియ పటల చంపబడిన రోజుల్లో
. క gen ంచి రాజుల వంశాలన్నీ నిలిపినారు. వారు
ఆదిప.4ఆళ్వా. పాండవ ధృుతరాష్తుల జననం 103
చక్కని పరిపాలకులై తామరతంపరగా పెరిగిపోలేదా ? ఆలాగే మనమూ ఈ
కురువంశాన్ని రషీంచాల్సిఉంటుంది అని, అప్పుడు ఒక కథసు చెపాడు. అది
ధీతముని కధ. ఈ పై మాటలు చెప్పి ఊరుకొనక ఈ ధీతముని కథ ఎందుకో
చెప్తాడు ఖీష్మడు అని బుగ్ధితో తర్జన భగ్జనచేసి తెలిసికొసడం మనకు కర్త
వ్యం. సత్యవతి _ ఓహో ఖూసురులచే క్షేత్రజ్ఞులసు పుట్టింప జేయడం అన్నాడు
గసక మన ఇంటి (పక్క పురోహితుడ్ని పిలు- అనలేదు, పారా౭ర్యు
డంతటి మహానుభాపుళ్లే అర్థించింది తన కోడం[(డ్రకు పిల్లలను (ప్రసాదింప
వలసిందసి. మహోనుభావులెపరో వారినీ ఈ అభ్యర్థన చేయటం ఆచారమనేది
గమనీయం. ఒకానొక కులంలో పుట్టిన మా(తాన (ప్రతివాడికీ యో అనకాశం
లభిస్తుంది అసుకోరాదు,
ఇంతకూ ఆ కథ ఏమనంటే _ యుచథ్యుడనే ఒక కర్మయోగి ఉం
టాడు. అతడు గృహస్థు. భార్య పేరు మమత. ఆమె గర్భవతి. ఆ సమ
యంలో బృహస్పతి వారింటికి అతిథిగా వస్తాడు. బృహస్పతి - అన్నంత
మా(తంచేత (బ్రహ్మతో ఐక్య మెనవాడు అనీ అతడికీ కామ(కోధాలు చిన్న
ప్పుడు కూడ లేవనీ అనుకోవద్దు. సాధనవల్ల చివరకు గొప్పవాడై దేవతలకు
గురువై యుండవచ్చు. కాగా ఆయన అతిథిగా ఉన్న స్థితిలో మమత మీద
మరులు పెంచుకొని యుచథ్యుణ్ణి అర్జిసాడు. యుచఖ్యుడు అందుకు సమ్మ
తిసాడు. తీరా బృహస్పతి మమతను పమీపించిన క్షణంలో ఆమె గర్భంలో
ఉన్న +పిల్లవాడు “ఇది అధర్మం అధర్మం” అని అరిచిచెపాడు. బృహసృ
తికి కోపం వస్తుంది. “సర్వభూశేప్పితం బియిన ఈ పనిలో నాకు (ప్రతి
కూలుడయినావు గనక దీర్హతపస్సుసు పొందాల్సింది” అని శాపమిచ్చి వెళి
పోతాడు. ఆ శిశువు దీర్చ్హతముడనే పేరుతో (గుడ్డివాడై పుట్టుతాడు కాని వే,
వేదాంగ విదుడపుతాడు.
ఆ తరువాత అతడు (ప్రద్వేషణి అనే పిల్లను “పెండ్లాడి గౌతముడు
మొదలై న చాల కుమారులను పొందుతాడు. చిత్రమేమిటంటే భార్యయైన
(ప్రద్వేషిణి మా(త్రం ఇతడ్ని ద్వేషిస్తూ ఉండేది. ఆ రోజుల్లో స్త్రీలు పళువు
లతో సమానంగా పురుషుల సంపదగా సమాజంలో చాల తక్కువ హక్కు
వల
ము.
గీ
లు, తెలివి,
లె
జీ
ఆ
ad
ఊ
కలిగిం చినని.
నే
భారత కధలు
తీ
EE
ఇ
అం
డొ
న్ని
న్న
వాడు) ఆమె నడుగుతాడు. నా
(3
రణల
విత్రా
గు జ
యె
[4
నీకు
ద్వేషిసాపు అని.
ఎ౦దుకు
i యు
ఉన్
ళం
గ్గు
కోడా !
wr
గు
5
భం
కర
ane.)
సాం తివిపంచడం
సనో
2] -
pe
స
జ "3 1
స
ఖః
నేనే
జీ
లు
నులూ
Ey ఖ్
జో
వీ. ఇ
63 ్య
౮ f,
సలి
ర 9
తే
౧
wy
ఇ
ళ్
నాయి
షు
శ
౪.
fw క
నూ ని
నీదే నా భార్య పు
ఖరించ టు
ళ్లే
fe
ణి
వాలాను
చ
-డికి పోతావ్
3
లా
A
శర
[తే
శ మి
ఆం €0
ఇ ఇ నటల,
ఉగ
మ
ద్ గాని, -- ఈ త్రీ నోశ్రాగు వలే చ్
ల్
డాడో
ఏ కలీ
చంపి వారి నంపదటఘు
కూలు
=
నెను ఒకి ధ
(ప్రమాణంగా . ఉం చుకొసి |
యింది. భరకు అసు
: ౩వలం.
మోది
బు
యడం కాయం
నం న
స్టీతి వలే
దూ
నా
జ
నాగ సౌ
ర అ
|
ఇ చేసాను గారి
ee)
ది
ధన్వంతులయ్యు కులజు లయ న్న
a
ఠి
శ
క
నే
టో
MoD
wey
అదె
శ
స
అ a
అన్నాడు
వచ్చిఎది.
ను పిల్చి ఈ ముసలివాజ
3
మార్చు
ఎలొ
ఇత్రార
సో
న
లీ
రాముని
శ
3 ge
చ 9, గ్
2 సం క
ఇల
ళు
ఈయనకు
ధీతముడు
ae
౦టుం౦ది, ఆ పి:
రు
షి న
న
YD) £3
' U7 ట్టు. pa
ఎ శే 3
ఈ nm 9
3 ౪6
| J te
pl Fa) £
క ( ఎట
mr} fd be
SRY సథ
శ] | ch |
nd 1a శ్చ గా
eg ta స్నా
3 స్క
fy 2 2
తి 3
“i
ఫీ వ
we £2
ఆవిప. 4ఆశ్వా. పాండవ (ధుతరాష్ట్రల జనన౦ 105
స్వాధ్యాయం చే చస్తూ ఉంటాడు వేదం. నదిలో ఆ కశ బ్రలూ శరీరం అలా
కొట్టుకుపోతూ ఉంటాయి. వేదపారాయణం జరుగుతూనే ఉంటుంది. ఒకా
నొక తీరానికి అలా వెళ్లే సమాయాన అక్కడ బలి అనే రాజు గంగాభిషేకం
చేయడం కోసం వచ్చిఉంటాడు. ఆయన ఈ మహానుభావుని కట్లు we
చూచి *ోనుసుత భర్త గా” తలిసికొంటాడు. తాను బలినని నమస్కరిస్తాడు
ఇంకా అడుగుతాడు మహాసుభావా కలో అప్ప (త్రకుడను నాకు పుత్రులు gE
టట్టు చేయాల్సిందని. ఇంటికి తీసికొ నిపోయి తన భార్య సుధేష్టను
ఆయనకు అర్సిసాడు.
కు ఈ (గుడ్డివాజ్లీ, వృద్దుని చూడంగానే చీదర కల్గుతుంది.
అందుకని ప. తెలీకుండా తన ఒక యౌవ్వనపతియైన దాది
కుమార్తెను ఆయన వద్దకు పంపుతుంది. ఆ పిల్లకు పదకొండు మంది పిల్లలు
కలుగుతారు, మరి $ పదకండేడ్డు అయిందో రేక అంతా కవల పిల్లలో తెలీదు.
బలి సంతోషించి ఆ పిల్లలంతా తన పిల్లలే కదా అని ఆ "ఉక తమునితో
అంటాడు.
అప్పుడు ఆ (గ్రుడ్డివాడు వీపు నీ పుత్రకులు కాలేరయా నీ దాసి
కూతురు స్తుతులు అని తెలుసుకో. నీ భార్య చేసిన
పని రడి అన్నాడు.
రాజు అలా కొదు అలా కౌదు- సుధేష్టరే పుట్టింప
పలసింది-అని ఆమెను పిల్చి
సుక ఆ ధీతముని 4 పద్దకు పంపుతాడు. ఆప్పుడు ఆమెకు అంగ రాజు అనే
నువోస త్త్వడయిన కుమారుడు కలుగుతాడు. ఇలా ధర్మ మార్షంద్వారా
బ్రాహ్మణుల వలస పుట్టి తత్రియులు పంళకరులయిన వారెంతో మండి
ఉన్నారు, కసకం
నియతాత్ము, జగత్సాపసు ధర్మ న్వరూపు, (బ్రాహ్మణు బయంగా
గావలయు వాడు సంతతి గావించు విచిత్ర వీరళమేత్రములన్
(బాహ్యా యుడు అం జే శేవలం (ద్రాహ్మణ కులంలో పుట్టిన వాని కీ యీ
సందర్భంలో ఆధిక్యం యిాయడమనేది లేదస్న మాట. నియతాత్యుడు జగత్వా
పసుడు ధర్మ స్వరూపుడయిస వాడు కొవలసి యున్నద'నేది ముఖ్యం. సత్యపతి
తన (ప్రథమ కుమారుడై న వేదవ్యాసుని తలచి పిలుస్తుంది. ఆయన్ను తన
కోడం(డ్రయందు వంళ కరులైస పృ్య్యత్రులను కనవలసిందని ఆ భ్యర్థిస్తుంది.
106 మహాభారత కథలు
ఆయన అందుకు ఒక సంవత్సర కాలపు (వ్రతం చెప్పి అది చేసిన తరువా?
నయితె సత్సు(తులు పుట్టుతారు అంటాడు. కాని అంవిక అంబాలి కలు ఆ (పత
జరపలేదు. ఎందుకనంటె సత్యవతి-దేశం అరాజకంగా ఉందిగనక అత ఫ్రీ!
సరం కనుక ఇప్పుడె నీపు వారి యందు పిల్లలను కనవలసింది, వాళ్ళూ "పె
వారయేవకకూ భీష్ముడు రాజ్యపరిపాలనం చూస్తూ ఉంటాడు ఆంటుంథి
అంవిక వద్దకు వెళ్ళి “మంగళా స్నానంచేసి నీవు పారాశర్యుని కోసం క
మందిరంలో వేచియుండాల్సింది. పుతుని కనవలసిందొని చె పుంది, [యొ
_సందేపొంచినా, “కులం నిలపడం గొప్ప పుణ్యం సుమా ఆన్ని వు ౯వావ్రలకం కే
అంటుంది.
అప్పటికె జనాభా ఎక్కువయిపోయిఉన్నా, ఇప్పుడు మనకున్న.
జనాభా లేరు. జసుల సంఖ్యను అభివృద్ది చేయవలసిన అవసరం అంతో
పూర్వం ఎప్సుకో ఉండేది. కాని వంశం నిలపడం అనే ఆశయాన్ని రస్తు క
ధర్మంగా భావిస్తూనే ఉండేవాళ్ళు. అందుకని పదమూడురకాలయిన కొమాయి॥॥
గుర్తించారు. అందులో జొరసునితో పాటుగా దత్తు చేసికోబుడిన వాని
క్షేేత్రజ్ఞాజ్జీ, ఇంకా కొందర్నీ కూడ కుమారులుగా గుర్తించి ఉన్న్నాయి. ఇకను
కేవలం, వివాహ వ్యవహారం తరువాత మళ్ళీ వివాహం విచ్చిత్తా ఆఅయేలో;
పుట్టిన పిల్లవాం(డే తన పిల్లలసీ, దత్తుడు కూడ. తన పిల్లవాడేనిని మా
శాసనము. అందుచేత వ్యక్తి చనిపోయిం తరువాత నియోగదిత్యా క
క్షేత్రజ్ఞాలు, ఆ చనిపోయిన వాని పు(తులుగా గాని వారసులు గాని ఇతె
భావింప బడటల్లేదు.
అంతటి వ్యాసుడు అంవికను చేరేటప్పటికి అం విక ఈ వొళ్టి
గప్పరుగడ్డము, పేద్ద కన్నులు, కన్నొమలు పెద్ద గుడ్డు పెద్ద శరీరం చూసి |
మూసుకొని అలాగె ఉండిపోతుంది. గర్భాధానమైన తరువాత. వార్టిసుడు
తల్లితో చెపాడు--బలపరా[క్రమ వంతుడయిన కుమారుడయితె కలుగుతాడు
మాతృ దోషంచేత (గ్రుడ్డి వాడవుతాడు- అన్నాడు. సత్యవతి ఆఅ య్య
కొంటుంది. అప్పుడాయన్ను “అంబాలికకు కూడ. మంచి రునూ ది
కనవలసింది.అంటుంది. మళ్ళీ అలాటి తంతె జరుపుతారు. అంబాలిక
అప్పగారిలా భయపడి, విహ్వలయె వెలా తెలా అయిపోయి అటో
పోతుంది. ఆమెకు వెలా తెలా అయినరంగుతో పాండు రాజూ పుట్టం*
అంవికా పు(త్రునకు (ధ్రుత రాష్ట్రడనీ అంబాలికా కుమారునకు - పాండంః
పేర్లు పెట్టుతారు. సత్యవతి ఈ ఇద్దర్నీ పెంచుతూ మళ్ళీ వ్యాసుని పిలిచి
ఆదిప, 4ఆళ్వా. పాండవ (థుతరాహ్రల జననం 107
అంవికకు మరో పుత్రుళ్లి బడయ వలసిందంటుంది. వ్యాసుడు తల్లి మాట
కాదనలేక సరెనంటాడు. అంవిక మాతం తాను శయన మందిరంలోకి వెళ్ళక
తన దాశీలలో ఒకామెకు అలంక్రారం చేసి లోవలకు
విదురుడు పుట్టుతాడు. ఇతడు నమర్హుడు, ధర్మి అపుతాడు ఈయన పూర్వ
జన్మలో యముడు. శాపవశంచేత ఇలా పుట్టాడు అని చెప్తాడు వైశంపాయనుడు.
బ్రాహ్మణుల ద్వారానే క్షతియ వంళాలు. నిలిచినవని మహో
భారతంలో (వాయడం విషయ [గహణ శ్ లేనివారిలో అభిప్రాయ భేదాలు
కలిగించడం కద్దు. (బ్రాహ్మణులంటే ఒకానొక కులంలో పుట్టిన వాళ్ళ అని
అనటం కాదు. ఈ పనికి ధర్మన్వరూప్పుడూ జగత్సావనుడూ అయినవాడే
కావాల్సి ఉండేది. ఈలాటి సన్నివేశాలు సకృతుగా మా(త్రమె జరుగుతుండేవి
అనేది గమసీయం. వ్య క్రీకిగల మహానుభావత్వమే ఈలాబి త్యాగ-₹ేదా-
యజ్ఞ విషయంలో పాల్గొనే అవకాళాన్ని అతడికి గడించి పెట్టుతవి. అంతే
CY nf
గాని ఒకానెక
కులంలో పుట్టటం పుట్టక పోవటం (పశానం కాదు అని
పిస్తుంది. వేదవ్యాసుడు ఏ కులంలో పుట్టినాడు ౩. పల్లె కుంంలోనా రేక
పర్వత కులంలోనా నదికి మసుమడై పుట్టాడా ? అతడు (బ్రహ్మ పదార్థ. తత్వ
పరిచయంగల మ హోనుభాపుడు కనుక (బ్రాహ్మాణుడని మన్నింప బడ్డాడు. ఈ
వర్మ సూక్ష్మం భీముడు సత్యవతికి చెప్పనే చెప్పాడు.
నందేహోలతో భారతం చదివితె (ప్రయోజనం ఉండదంటారు. అవుటి
ఛర్మం, పరిస్థితులను సమ్మగంగా ఆతళింఎు చేసికొంటేనే గాని సందేహాలు
విడిపోపు. విచక్షణాత్మకంగా ధర్మ సూక్ష్మం తెలియవలసి ఉంటుంది.
జనమేజయుడు, యముడేమిటి! విదురుడుగా పుట్టట మేమిటి ఆ కథ చెప్ప
వలసిందంటాడు. అప్పుడు వై శంపాయసుడు చెప్తాడు ఒకప్పుడ: మాండవ్యుడు
స ఆశ్రమంలో మౌనవ్రతం చేస్తూ తవసు చేసుకొంటాడు కొందరు దొంగలు
రాజఢనం అపహరించి రక్షకభటులు వెంటాడుతుంపి ఆ ఆశ్రమంలో
దాకొగ్రాంటారు. భటులు మునిని ఆడుగుతారు వారి సంగతిని ఆయన మౌన
వ్రత కారణాన మాట్లాడడు. వారి శోధించి దొంగల్ని పట్టుకుంటారు. వారిత్
పాటు ఈ మునిని కూడ తీసికొనిపోయి: రాజు ముందుంచుతారు. దొంగల్ని
ఈయన్ని కూడా శిడీస్తూ ఈయన్ను కొరత వేయవలసిందంటాడు రాజు. కరత
అంటే శూలం శరీరంలో (గుచ్చి దానిని మాతమే భూమిలో (గ్రుచ్చి, దాని
ఆధారంగా శరీరాన్ని ఆకాశంలో నిలపట మన్నమాట. ఆలా చేస్తారు మాండ
అలలో
వ్యుడిని ఆయస అప్పటికీ మవునం వదలడు. అలా' కొన్నాళ్ళు ఉన్నాక మౌనం
108 మహాభోర్త కథలు
వడలి ఉంటాడు. అప్పుడు కొందరు ముసులు పక్షీ రూపంలో వచ్చీ ఆయనతో
“జలా నిన్ను బాధించిన వారెవరు” అని అడుగుతారు. అందుక్రాయస,
“మీకు తైెలియనట్లడుగు తారేమయ్యా! సుఖం దుఃఖంకూడ అసుభవించడా ని!
వరుడు తనకై తానే కర్త. ఇతరులను అనడ మెందుకు” అంటాడు.
ఈ మాటలు నగర రక్షకులు వింటారు. ఇలాంటి మనిషి ఎంత మహాను
భొపుడో అని విడ్డూరపడి వెళ్ళి రాజుతో చెపారు. ఆతడు వచ్చి క్షమాపణ
కోని క ఈ వదిలించి వేసాడు. ఆ శూలాన్ని బయటి భాగం ద్ యి6
పడు లోపలిభాగం అలానే పరక అలా మీ కొంతకాలం గడిచి
లుం
ls
మ
“ఆయన ఘోరతపస్సు చేసి ఒకానొకప్పుడు యమునివురానికి వెళ్తాడు, a
యముడంచె ధర్మశాస్త్రం అమలు చేసేవాడు. ఈ చెడు చేస్తే ఇది దండన
. ఆని, క్రమీనలు శాసనం: చేయడమె అతడి పని. అలాంటి "యముడి. మాం
డ్యవుడు అడుగుతాడు = “దండధరా ! నేను ఏం తప్పు చేశానని నాకు శః
దండన కలిగించావయ్యా” ఆంటాడు. అందుకు ఆ ధర్మువు నీ చిన్నతనంలో
తూసీగలను పట్టి వాటి పృష్టంలో ముళ్ళ (గుచ్చి ఆడకొనేవాడివి. ఆ పాష
ఫలం ఇప్పుడసుభవించినావయ్యా అన్నాడు. అందుకు ఆ మహోమునస్ +
ధర్మం. సరిగాలేదు. సదునాల్తు సంవత్సరాలు దాపే వరకూ బాలుడు గాన
న] ప్పరుషుడై. పుట్టినవాడు. అతడు చేసే పనులలో దోషబుద్ది ఉండదు
ఆలాంటి పనులకు కూడ వానికి శిక్ష. చేయటం తగదు. ఇకనుంచీ నేన
చెప్పిన ఈ ధర్మాన్నే ధర్మంగా పాటించాల్సింది. ఈ నార నీవు తెలి?
కొనకనే యముడవైై శిక్షిస్తున్న కారణాన నిన్ను శపిస్తున్నాను. సీప్ప
మనుష,
లోకంలో. కూ ద్రయె
ాని యందు జన్మింపవలసిం ది” అన్వాడు. అందుకని 6
ధర్ముడే న అంబిక యొక్క దాసీకి వృ(త్రుడుగా . వలన మీర
జలంతో పుట్టా . 7
ధర్మం! ఆలా మః హోనుభావుల సూచనలతో హతో ఉత్త రుధవులటి
మారిపోతూ ఉండటం తెలియాల్సిన విషయం. ఎంతో అనుభవం కలిగినవా'
ఇలా ధర్మం కొత గా చేసి అంతా పాటించాలి అనటం భారతంలో ఆనే
సార్లు చూస్తాము. యౌచథ్యుడు. 'విధవరాం (డ్రకు. అలం కారాలు లేకుండా వలి
టం ఇంతకు ముండు, చెప్పుకున్నాం. ఆతడు కూడ గొప్ప అనుభవం క
వాడేననేది గుర్తుంచుకోవాలి: _ '
"ఇది పాండవ ్రతరాస్ట్ర వ ఏదురుల జక్మకథనం.
జక కథలు.
(కరర §ం — ma మాళ్వానము)
1 ధా క్ర దు జిక
“భారత కథలు. బాబాయి 'చెప్పుతుం"టె ప విని విని శ యూము పొద్దు
పోయినా క_ వెళ్ళి పడుకొంట నిద్రే ల శస్పన ఎన్నో ఆలోచనలు వచ్చేవి,
ఆ ఆలోచనలె బుద్దికి వికాసం కలిగించ. గలిగేవి అనిపిస్తుంది. వినేటప్పుడు.
కేవలం విషయ గ్రహణమె కలిగినా లోచిస్తే బుద్ధిలో వికాసం కలుగు.
తుంది, అదె మానవుడు cn కూడాను. .
ఉపరిచరవసుపు భూమాక్రికా కాలా చరించేవాడుట. asset
భూమీ, ఆకా శం, మొదలూ చివరగా. చెప్పారు. ఆకాశంలో చశించగలిగిన
వాడు," వాయుపులో, "తేజస్సులో వీటిలో చరించలేడా? తవ్నక' చరించగలడు:
ఆలా పంచభూతాల్లో చరించగలిగింది వరాత్పరుడె. - ఉపరిచరవసువు.
విధంగా పరాత్సరునికి (ప్రతీకగా వ్యానభాగవానుడు ఉద్దేశించి.
ఆసేరు పెట్టాడు ఆరాజుకు. ఆరాజు అరణ్యంలో ఉన్నప్పుడు (ప్రూాంకస్టితలో
ఉన్నాడు-అరణ మంటే అ ౨ -_ రణమోతలేని ప్రశాంతమనె. అర్థం: యళ
భార్యయైన. గరికను తలచి ఇంద్రియ స్ట స్గలనం 'చేసికొ ంటాడుట. ర
తన శక్తిని. భార్య మైనగిరికకు. అకులోకట్టి పంపటమనేది- చి(త్రమనిపిస్తుంది...
కొని. ఛార్యు' గిలిక అన్నవుడు.. గళ శట్టం: 'జీద్దాలన్లు "తేలుతుంది.
వేజులకు.తన' శసక్తిన పరోత్పు రుతు " షపినొడని చెప్పటంతో ఈ విశ్వాన్ని.
సృష్టి చేయాలని ఆయన" సంకల్చించటంగా వ్యాసమహర్షి. “సూచించాడు. -
_ నృష్టు చేచూలనె? సంకల్పంచ్తుంచు భారత: కళఆరోంభం కావటం
భారతం . -వేదార్థబృంహితం: అనడానికి: వక. సమళజసంగా ఉంది. ఐకె;
110 మహాభారత కథలు
ఊగ మెడలో కట్టి ఆ శక్తిని పంపినప్పుడు రండోడేగ ఎదురొగా నడ మఘ
టని పిస్తుంది. వేదంలోగల పూర్వీ సోంస (కరడికాండ)కూ ఉ త్తరమీమా
అటే
0స్
జ వ గ్ గ్ డీ Cy
(జ్షానోపనిషజ్ర్తు) "- కూ కనుపడుతుండే వ్యతిరేక భావం ద్య్యతకం
కా ఎని శ్
చ దా
క్తచింది కెండై. జలంలో పడుతుంది. జలం అంది జదమిం
అర్ధం. అందులో పడిందం కె సృష్టి అయిందని భావం.
అడ
సృష్టి 'అయింతరువాత జీవి తిరిగి పరాత్పరుని జేరటమె మోక్ష
ధన. దానిని తెలియజెప్పటమె వేడాలు చేస
రమమైన-ఆత్యంతికమైన ము క్ర నిచ్చేమార్ల క - ఉపనిషత్స్రతిపొదిక
స
అవని. ఉపనిషత్తుల జ్ఞాన మె
మ
మైన న మోత సాధనా మార్గం చెప్పి భారతం" పంచమ ' వేదంగా" తయారు
జేయ ఏదానికీ వేదవ్యాను ణు శః రచన చేకాడనేది స్పష్టమైన వీషయం, శః
మహాభారత రచనను వె వ్యాసమహర్షి వె మో సాధనా గ్రంథంగా (వాశాడనేది
నిజం. టు.
_ జడంలో సృష్టిని సూచించియె : అహ్సరన మీనమై వట్టుబడి కుదూదునీ,
కుమార్పైనూ వా? దని చెవ్పటం. సత్యవతి, సక్యాన్వేషణకున్ను అనగా,
వకృకికిన్నీ.. వ్రతీకగా.. పుట్టారనటం అన్ని
తెలియాలి. ఈ రెండు గుణాలు జీవిలో . ఉంటూనే ఉంటాయి. కొందరికి.
ఒకటి. ఎకఘ్క-వగా ఇతర్లకు ఆది తక్కువగా కన్నడుకార్లు. అంత, ఈ రెండు
గుణాలూ ఒకదాన్నొకటి ఆ శ్ర యంచుకొనే ఉంటాయన్నమాట, వారు 'డాశ రాజో.
చే పెంపబడ్డార్లు అంటే. ధశేం డ్రియాబకలి లిగిన శ Soe sree
ఉపనిషదాశయానికి సీ కుమారుడు
౫ శతా
న తా వ
me వ్నర ణలన్తు కళా. హార 2 డాక్టరు, వే
హా చదివి నవి:ఎరుగవచ్చున్లు.. . ఆయన. e వౌసిన_ క్త స రామాయణము.
భాగవతముల్లు . అదివరకే ఆమ్లా అయిన గ్రకిథముట్టుః= ఆంద్లులో.
కూడ
వొన్టసమ హక ార్షి పదము. లెన్నో స ఈ ర
ఏన, ఆదృష్ట్యా వప్పత్తీకరించ్చి. యున్నారు, .
" పుట్టిన జీవులు తిరిగి పరాతృ్సరుని. క కలవడానికి: ' చేసే. పయత్నమె
మోక్షసాధన. ఈ సాధన న మెట్లు మెట్టుగా. లా. కార్షి మహాభారత కథలో
మ. సత్యవతి పడవపై జనుల్ని నది స్తున్నదసటమె జీవుడు
పరాత్సరుని కలపగా నికి సంసారమనే సదిని 'డాటటానికి 6 వ రోజూ--ఎ ల్లహుడూ-
సం (ప్రదాయికంగా సాధన సాగిస్తున్నాడసి అర్థం, అలా చేస్తుంపే ఎప్పుడో
పరాత్పరుని అనుగ్రహం కలుగుతుంది. దాని, సూచనే పరాశ రుడు వచ్చి
ఆ మకు వరము లిచ్చి వ్యాస “జననానికి "(వ్యాసు డం టె జ్ఞానమని అర్థం)
అంటే జ్ఞ జాన దర నానికి కారణమైనా డని కథ మలచడములో వ్యాసమహర్షి
a Beis
ఖ్ grr . ఉం ఉఫ్ హ్ ఖే జై woh గ.
po వ ఇ వి క్ల w we ర జా wm "on
ల సు +
ఆలా. Re కా వల్ల వచ్చిన. జ్ఞానం. .సాధకునిలో 'నిల్చిపోతె
ఫరవాలేదు, . "అది నిలువదు. _- చీనినె సూచి స్తూ . పుట్టిన - చెంటనె
వ్యాసుడు తల్లివడ్డ సెలవు తీసికొని Ws అనగా ..-జ్ఞానం
ఫలాన అని తెలిసినా వాసనలు పోవు. మత్స్యగంధి యోజనగం థిగా మాం
నా వాసనలు, సువాసనలు మిగిలియే' ఉన్నయి. _అందుకని శంతనుడు వాటిచే
త న. సత్యవతిని తనకిమశైవి కోరినాడు...
"సాధకుడు. తాన్టు కరకకొండ్రకు - య - రాజ్యానికి. జు - కట్టునిడేటప్పుడు
సత్యా కన్వేషణ తరిగి పోతుందే మొనని * భయ లి. "సత్యాన్వేషణ - “మానితె
సాధకుడనటమే పోతుంది. అందుకె - శంతనుని, న సత్యవతీ. కామాట్లకే
రాజ్యమివ్వాలనీ, దేవ(వతునికిగాని వాని కొమారులకుగాని రాజక మివరాదనీ
దాశరాజు కోరటమయింది. శంతనుడూ దేవ(వతుడూ అందుకు ' “అ రగేకరించ
టం' సాధకుడు' సరై నదోవని వయనిస్తున్నాడని: ఆర్థం : . కాని: సత్యవతికి
కుమారులు. కలిగినా సంతతి లేపండానే చని పోయినారు" అంటు: కేవలం '
సత్యాన్వేషణ వల్ల సాధన పరిపూర్తికొడని, “ ఆగిధోతుందో.:: చ ఆనీ ఏ అక్థలా
(వకృతిష పూర్వకమైన" కర్కుకాభిడ” “ ఊండాలి: 7 కే త్రహార్పుస్సా రాన)
పాండురాజులు పుట్టటం ప WE వ. న
ర Fe
a wi
cl:
జనో?
న. మహాభారత కథలు
జీసీకోని మనగలిగిన వాడతడు. చితవీర్య విచిత్రపీర్యులు కేవలం
చెసి
(పక్క తికి. పవక అందుకె నిస్సంతుగా. ele ని జోధ..
క భారతంలో ఏ కథల లోనై నౌ ఇలాం టి అంతరార్థాన్ని వ్యాసమహర్షి తస
కచనలో చొప్పించి, మనకు మోక్ష క్షమార్ల సాధనాన్ని బోధించాడనేది
శోధించి తెలియవలసిన విషయం. —
శః కథల్లో ఇంత విషయం ద్యోతకమవుతుం శె భారతకథల్లో ట్విస్టు
ఏమిటి టి ట్విస్టు ఏమిటనే పరిహాసోనికేంత విలువనివ్వాలి?. అది ఆలోచించటం,
es చేయటం, అనే కీలకా లు తెలీక-అన్నట్టిది.
| ధృతరాష్ట్ర దుల జననం అయిపోయింది. ఇక ధర్యరాజాదుల సంభవ
కథ పీనాలి. వాగ్రసమహర్షి సంభవం. మొదలుకొని, 'ధర్యరా జాదులు పుట్టి
వారి- అస్త్రవిచ్యా పరీక్ష, అయే. వరకూ. ఉన్న కథకు సంభవ,పర్వమని పేరు.
ఇక వల జనన షా ఏశేషాలు రాబోతున్న i
'ధర్మరాజాదుల సంభవము.
has పాండురాజుల. ఉపనయనో లయిం. తరువాత అ
లోనూ. తాజవిద్యల్లో నూ వారు జిత (శ్రములవుతారు. కురుభూ.షుముం రాస్
సౌభాగ్యాలతో విలసిల్లుతున్నాయి.. (వజాన్నర్టీ స్ శ్రి నృద్దీ అవుతుండేది.
ధృతరాష్ట్ర్రడు పుట్టు(గుడ్డి కావటంవల్ల హిందూళాస్త రీత్యా క రాజా స్యుడుకాడు.
వీష్యుడు, సత్యవతిమాత్రం అతడీనె సింహాసనం ం మీద నుంచి, న.
నడుపుతున్నారు. లస
గాంధార రాజై వ ఫలమ్ .శుమా శై రాన ఏశెచ్చి. 'వృతరాష్రిన కెచ్చి
'పెండ్రిచేస్తారు. ఆమె. లలు. -శీఘ్మనీ.వ ఫరా (క్రమం. విస. నుభలుడు
ఆరస్టపంశ. క్షీ తత్తిని. మచ ఏకొని. అఇడుతు. ,ఒప్పుకొ న్నాడు, . “కొర్తిదురు. ఆరే
పీర్షిజాయడా'పు ట్టు గ్రుడ్డి. "అయిన . ఎధ్భుతర్నాష్ట్ర్రనళు. పుఖ్యకన్య అయిన.
గాంధారి నివ్వడమేమిటని, గాండ్రాది రిత్లూడ్రం వాన్లు, ఆయననే, జేపికొరట్లాన ని
ఆయనకు దృృష్టిలేదు కనుక తాన్లు' కండ్లకు . పట్టా లా. లోకా లను
చూడటమే మాని వేస్తున్నట్లు శపథం చేస్తుంది.
ధర శ్రకాజాదుల సళభవ ము శే
ఏమిటీ-పిచ్చ అనిపిస్తుంది. 'కొని. ఆమెతన..శీల్యవభాపవాన్ని... |
టించుకోవోలినే.అలాంటిఎసాహసం' చేసిందనుకోవాలి... ఆమె ఒకగ్రాలేగా
ఆమె: తోబుట్టువులు వది మండి కూడ ఆ ధృతరాష్ట్ర) నే జండ్లీచేసికొన్నారు,
అప్పట్లో. ఇప్పటిలా కామ (ప్రధానంగా పెండ్లిండ్లు- ba నవారు కాదేమొనని
పిస్తుంది. కేవలం స్టేటస్ కోసం ధన సాభాగ్యాల కోస ము. చే
పిస్తుంది. కామ _పన్ఫ్తి అనడానికి పీలు లేని. కాఠణ మే మంగే. 2]
ఒక్కటే వరించి 'చేసికొనడం కామ(ప్రనృ.క్తి త్తి వల్లనేన ను :తంకాసిక
శ్రీకృష్ణునీకి కొన్నివేల మంది థారస్రలాండటానకి. కారణం 5 సైట్
ఒక్క-టేకాటదు. ఆయన నిర్వృతి తత్వాను :సంధానకోడు, అ 'చేరిన
మా(త్రం జేత'వ్య.క్తీకి ప్రశాంతత, ఇం|డ్రియా :తీతమైన ఆనందం. కలుగు
అందే. -ఆందువల్లనే ' అలా. అంతమంది. ..ఆయన దరి..చేరి..తరించారు.
ముగిలీన ' వారి విషయంలో. కేవలం ధన సౌభాగ్యాలు తప్ప, ఇం కేవీ = కారణం
అనడానికి కారణం దొరకదు. కామం అనుభవించిన కొద్దీ పెరుగుతూనే
ఉంటుంది. అది తీరేదెప్పుడు? “ఇకచాలు” అనుకొం"టె ప్పటికది తగ్గి
పోవచ్చు. ధనవంతుడై భృర్తచేసే యజ్ఞయాగాదుల కర్మఫలం లో తమకూ
పాలు రాగలదనే భావం. ఉండేది. వారెక్. య. !
పొండురా జ స్పష్ట. "సెండ్రీ చేయాలని ఈ. సంకల్పించి. పిల్లకోసం
వెతుక్రుకాడః కూచుడనే యాదపరా జోకు వసుదేవ డనీ పృథ అసీ,, కొడుకూ
వన గ. ఉన్నారు. “వసుదేవుడు శ్రీకృష్ణుని ఈం(డ్రి. .వృథ వాని మేనత్త,
ఈమె వంకిభోజుని ఇంట్లో పెరిగిన పిల్ల. కుంతిథో జునికి, సంతానంలేదు.
అంధుకని ఈమెన్లు పె కొన్నాడు. వాని, ఇంటికి వచ్చే సళ్చురు ములకు
సేవణేసి తమ నమన : సంతోషం... చమసపసులో 'పొండుతూ. ఉ౦డేడి,
సంతోషనునేది, కబకానొక,వని.సాధిస్తాశు!: ఆవి సాధించిన వానికి కలుగు
తుళది. ఇది హాశెల్లిదుకొచి పడిందని.ఈసడించుకొరటూ పన్నిజేసిన. వానికి
వది అయినా ఉవస్టమముస _సళతోషర.ర్వాదు.. a
కపోరి: టోర్వాన. (నహ ని, ఆమె: 'వర్షిభర్యాత్యకమైన్న. కర
కింతో. సంతోషించి ఆమెను.,పీల్చి. జక; శుబ్రం 4 ఉషదేశస్తారు. . జాని
ప ౨ మహాభారత కథళ ౩౧
పుతుని వ పసాదించగలడని కూడ చేస్పాడు.. ఆవద్దర్యంగా ఈ మం [త్రం
వాడుకొనుమని. భావన . అప్పటికి పృథకు పన్నం దేంట్లు. ఆపహద్ధరశ్రిమం౫
అత్యవనరమె తప్పసనినరి అయినపుడు పాటింపపలసిందనే సంగా కరర
తెలియదు, ఆకాశంలో (వభాపూర్షుడై న .నూరు్యుని చూచి మంత్రం ఆస
చెండి. మంత్ర (ప్రభావం ' ఎలా ఉందో. చూదామని ఆశించింది. వంటనే
సూ మ్యడు సామానకి రూపంతో దగ్గరకు ea ఆమె తస తప్పో నెటీగి
కర ద్రతిమాఖుతుంది. . . మంథ్ర వ్రకావం “పల్ల
పుత్రుడు కలిగికే తనభారు. నవ్వరా అంటుంది.
రీ
ts
mt
a
Te
baa
సూర్యుడు ఆమెకు” వరమ్ స్తాడు... నీకు Ree కలిగినా కనా క్రతన్టం
దూషీతం కాదంటాడు? మం (క్రానికి తిరగులేదంటాడు. :-అప్ప్వుదు వృథప,
సద్యోగర్భర కలిగినదై వెంటనే స న. -ఎపరితీ ఆ సంగతి
తెలియలేదు: వ. SSS సు IEE TW
= carted
కు జ్ 7
యం జట్టే పిల్లనాథు. కవచ కండరాలకో సహా పుట్టాడు. నూరుశ్రని అగ
x5 ఫ్ పు ఆల. డ్ శ భో వ జీ స mn నీట్ న. sey జం స. |
(గహాంవల్లనే ఒకపెై ఏటిలో. వళ్ళి యున్నందున దాసిల్ “ఆయి బుల్లి
స ఉంచి గంగలో వదలుతుంది. ఆ పుట్టిన వాడే. కర్ణుడు. క్రో ఆు "సే
సుఖము, క్యా యణ 'అంపే సూక్త సంబంధ మెన సుభాన్ని బుణంగా ఆని;
శౌళ్యాలికంగా. - 'తెచ్చుకొన్నవాడని అర్థం... ఈ సుఖంళాశ్వుతం గా ఇతడ కి
ఉండేదికాదు. కుంభీకం ఆనే సాధన చే సేటప్పుడు ఆ'క్షణాస అమన; సంక
కలిగ. సుఖం కలుగుతుంది: "కాని మంభకం' “మూనంగానే మళ్ళి మసను వ్యు న
హాం చేస్తుంది, ఈ కుంభకయోగానీకి ప్రతీక రర్దుడు, 'ఇతోడి కిల సులక్ష్షణం
నూర్యుని జ్ఞానే కారణంగా కలిగింది; “కుంతి (మఖ). అంటే ఆళ్ఞాం కూ
శ
a
3
చై
స్ ంబంధమైన "ప్రక్యత' సంబంధవె మైన లక్షణాలను ఉ కలిగనట్టిదన్న “మాటి
త్ చస. జ 3
కర్ణుడు పెద్దయన మీదట్ ఈ భూసంబండ్రమైన స్వభావ్నాన్ని. ప. య ప్రుఐచు
క ని కామవిక ల దు్యేభనాదులతో బేరట్లర్య ఆరదు శే టగా ఈథ,
“= అల్నా ఏ గంగలో పేళ్చుతో ఉండి "ప్రవాహంతో * కొట్టుకూ: es
ఓక సూతుడు" పొనిని 5 'శీనకొనిపోయ' - భార్య= 'అయను"రాధకిచ్చ్* “పెర
ధరశ్రరాజాదుల. సంభవము 115.
మంటాడు. : ఆ పిల్లవానికి వసుషేణుడనే . పేరు సెట్టి. ఆమె (పేమతో.
పెంచింది. ఆమెకు (పేమ కారణంగా చన్నులు బేపుతవి. అతడు రాధేయు...
డెనాడ లాగ, ty | ఖు | య .
మాయు ౪ ఆ ల “జ
ఆ పృథన్లు స్వయంవర ౦లో పాండ రాజు పెండ్లి చేసికొ న్నాడు. ఈమె
ప్
గాక మ॥ద్రరాజు కుకూ "స్తై అయిన మాద్రి అనే యామెన్లు. కూడ పాండు
రాజు చేసికొంటా స భుజ సరా క్రమంకో' పాండురాజు ప్రాగ్షకిణాపర
రర దిగ్భూః ల రాజుల నందరనూ జయించి. అంతులేని ధన సంపదన్గు,
తెస్తాడు. వాటినన్నిటిని ధృతరా ష్ణు౦ని అనుమతితో సత్యపతికి, తన తల్లులకు '
విదురునకు (భాహ్యణులలో సు సుహృజ్ఞ్జన్గులకు ఇచ్చి (ప్రశంసల. నందు
కొంటాడు...
] కొన్నాళ్ళుయిర తర్వాత ' హిమాలయ - ప్రాంతాలకు తారలా పరి
వారంతో సహో వెళ్ళి వేటచేస్తూ ఉంటాడు. హ స్తినాప్పరం నుంచి*అన న్నపా
మాల్యాను లేపన భూషణాదు దులు క స
అక్కడ ఒకనాడు రెండు లేళ్ళ రమిస్తుం'టే వాటిసె.. బాణాలు వేస్తాడు,
దురదృష్టవశాత్తు ఆ. జీపులు కిందముడనే. ముని, “ఆయన భార్యా అయినారు...
వారు ఆ తఠతూపంలో ఉస్నువాలై ఆనందిస్తున్నారు. పాండురాజు ను..ఇూచి..
సీపు చేసిన వని తప్పుకాదా” అంటారు, చివరకు “సీపు నీ భార్యను
కలి పై. చని పోతావుగాక?' - అంటారు. - ఈ శాపంవల్ల పాండురాజు,
చాల. చింతపడి పోతాడు. తానీ వే పట. అనే వ్యసనంలో. పడినందుకు | . పళ్చా
త్రాప. పడుతాడు వెంటనే ముని ప్ప్షిలో ఉండి, సర్వ సంగమాలనూ వదలి
a
తర్వా లయుందూ న సమచి క్తుడై రోజుకొక చెట్టు ఫలం. తెచ్చి. శింట్లూ,
పస్సుచేస్తూ. ఉంటాడు.
భార్యలను వెళ్ళి లన కౌని,. వారు అందుకు. ఆంగీక
రించరు. . వాన - (ప్రస్టాశ్రమం =. స్వీకరించిన. విధంగా. ఆంతా ఉంటారు.
వాఠందరూ.. అక్కడినుంచి 'నాగకె. లం, చ్చై త్రరథం వెళ్ళారు:.. తరువాత.
హిమవ న్నగ, 0. చాటి సురలూ సిద్ధులూ ఉండే గంథనాూధనం,.ఇం (ద దుమ ALE
118 మహాభారత కథలు
హంనకః కూటం చూస్తారు. చివరకు శతళ్ళుంగమనే చోట చేరి ఘోర తవను
అల్లే
ఇహికంగా కీర్తిని గడించిన పాండురాజు ఆముషిశ్రకంగా ఎంతో”
సాధనను బేషీనవాడై నాడు. -- ఒకసారి (బ్రహా్రలోకానికి పోయే మున్గులతో
వాళ్ళు, ఆడవారితో నీవు రాలేన్స
మ్య న్నారు త్వుడై. స కారణ గా దేవలోకాలకు 3 వెళ్ళ లేకపో కున్నట్లు
గాండురాజు భావి "డు. మనోవ్యధను పొందిన పాండురాజుతో యిషుళలు
వ. ఆనవత్యుడవుకాప్పు -ద్వైవాధిష్టితమైన సంతానం సిక కలుగుతుంది".
అని. చెప్పారు, .. -
._ అంతగొప్ప పాండురాజుకు ఈ శావమేమిటి? ఫలాని పాపం చేళాడనీ,
ఆందు చేత ఇది. ఫలితంగా కలిగిందనీ అంటాం. మనిషికి శరీరం మనను
A Pe ar ప్ ఖ్ ర్య అ ఇ
మిజ్ఞ-షఇలా అనెక. పరి రికరాలునా యి, ఇవేవీ కానివాడు మనిషి. సీటినీ
షె | ఇ జ వాతి
నాడారణంగా మనిషి వదలి పోలేడు ఒక్క ధా్రస సమయంలో తప్ప, అవి
ee] య జ్
ఆధారంగానే ఆతడు చేసే పనులు నడుస్తూ ఉంటాయి. వాటికయిన కార్య
మార. oe బటల, న టి nme. గో
~ శః : ణంటంధంతౌా Va et [= ఫలితా సు కలుగుతూ సహా ఉంటాయి. ణే కొరి 2,
న Brus, Ce < క్ర
బం మన్ సిద్ధాంతం. బుద్ధి గొప్పవై తే. ఆతడు. గొప్పవాడంటాం, కాని.
sn గీ MO శ & ఇ
మరుత్షణొగ మనసు మురుగులోకి, వక. పావం బే బసిన జా పుతున్నాడు,
వాపప్పజ్యాల నేవి. చేసిన పనుల-ఫరికాలే.. అంటే వాటిని అనుభవిస్తే పోత
వని అక్థం; ₹దా జ్ఞానం. కలిగి జీన నుక్రక్తుడయిశే పోతవి. అని. “తెలియాలి,
శరపతిష మట నుల సె ఆ జి |
ఢరెడ్రెపత్ని మె చ కుంకిని పిలచి. శ | తజాలన్లు కనవలసింధిగా ] అభ్యర్థిస్తొడు
నికోపోటు కే త్రజుడు దత్తుడు, కృత్రిమ పుత్రుడు,
కార్లు -పల్లలకుగాన్లు భార్యను. చేరడానికి ' శవం అడ్డు ఉంది గనక
న
పాండురాజు? బార్రన్లు
తయో అ un ws:
గూడ తృ నడు, దు విద్దుడు ఆనే వాళ్ళు కూడ ఆతగ్క్రబం ధువుఖ మళళ.
చాయ. రాగార్హుతక కాడ ఉంచేది, జౌరనుని-.తరునాత కే త్రజుడే. ఉత మడు,
కౌని కుంతి సరశేపొస్తుంది, ప్యుషితావ్వడనేనాని. కథ చెప్పంది...
వానెలా' షా ణు
వ | & a కూత కనవచ్చునని: అంటుంది, హ్యపి
తాశడ నూరు 'అళ్వ్వవే పబుధాలు. చేస ఆదాన ఇ నట (
సనవాడు. అయన చేపే. యజ్ఞాల్లో దేవతలు.
భది-వం., భర్యరాజాదుల సంభవను 1
(వత్యతంగా వచ్చి హవిస్సులను పొందేవాళ్ళు. కాని అతడు అనవరత కామ
భోగంవల్ల యక్కరుజను పొంది చనిపోయినాడు. పిల్లలు లేరు. భార్య
మైన భద్ర వాని శవాన్ని ఆశ్షేషించి ఏడుస్తుంది. ఆప్పుడు దివ్యవాణి వినవచ్చి
నచై పృషిషికాశ్వు డే చెప్పినట్లు : చెప్పంది. శనీప్ర శుచివై శయనము నం
దుండి నన్ను తలుచుకొను, స్వప్న రీత్యా నీకు గర్భం కలుగుతుంది” అని,
ఆమె అలా చేసి గర్భవతి అవుతుంది.
శః కధను కుంతి చెప్పి తు తనకూ అలాగే పుత్రులు
కలుగగల రంటుంది. అనగా పాండురాజు నిర్యాణం తరువాత తనకు
పుతులు కలిగింపజేసి కొనటం (ససావించింది. పాండురాజు అలా ఊరు
కోలేదు. కేత్రజాలయిన కుమారులు తనకు అప్పుడే కావాలన్నాడు.
చాల పూర్వంలో స్త్రీలు, పశువులూ, వస్తు సంచయమూ అన్నీ పురు
షని సంపదగా భావింపదిడేవి. స్త్రీలకూ పనులకూ మనసులకు, మాత్రం
స్వేచ్చ ఉండేది. సంతానం కోసం పురుషులు | ఏ త్తీనై నా కలి సేవారు.
ఉద్దాలక మహర్షి భార్య బుతుమతి అయియున్న కాలంలో ఒక వృద్ద అతిధి
ఆమెను కామిస్తాడు. ఆమెకు అదివరకే మహామేధావియెన కుమారుడున్నాడు
ఆతడు శ్వేత కేతువు, ఇదిచూచి అతడు దానిని తప్పు సంగతిగా భావిస్తాడు.
ఎందుచేత అని (ప్రశ్నిప్వై సే కారణం చెప్పలేము. ఆది ఆతడి బుద్ధి వికాస
మనాలి. ఆ శ్వేత కేతువు ఒక ధరశం తానుగా చేశాడు _ “ఇది నా
సతులెన్నండు పరపురుషార్థి నుల్గాజ నదు. -అన్యపురున సంగమంబున జేసి
సకల పాతకములునగు--ఇకన్లుంచి ఇది మర్యాద. మన్గుష్యులంతా దీనిని,
పాటించాలి” అన్నాడు. ఈ మర్యాద పాండురాజు కాలంనాటికి శాసనంగా
పాటింపబడుతున్నది-ఒక్క్య ఉ త్తర కురు దేశాల్లోతప్ప.. అవ్పటినుంచి నిజ
పృురుషభ పరపురుష విసర్జన సతులకు ధరశ్రమనేమాట నిజమె. కాని భ ర్త.
నియోగించి నప్పడు అట్లుచేయక పోయినట్లయితే అది దోషమని మనువు
చెప్పాడు కన్గుక, నేను చెప్పన్నపని సీవుభేని - _వు(ళులను కనవలసింధని
ఫాండురాజు చెప్తాడు. కలాశషపాదుడు. కేత్రజాడయిన కుమారుని వశిష్ణుని
వియె
ర
జ్
సం
is ' మహాభారత కథలు
వల్ల పొందాడు. అంతేకాదు నేనూ - మా సోదరులూ కేత్రజులమె,
అన్నా!
అప్పుడు కుంతి పాండురాజు ఆదేశంపై యమధర్యురాజును తనకు
దుర్వాసుడిచ్చిన మం(త్రవ్రభావంతో (ప్రసన్నుశ్లి చేసికొని గర్భవతి అపు
తుంది. ఒక సంవత్సరం తరువాత పు(తుని కంటుంది. ఆతడి పే పేరు యుధిష్టి
రుడని ఆకాశవాణి వినవచ్చినందున ఆపేరే పెట్టుతారు. కొన్నేండ్త తరువాత
మళ్ళీ పాండుని కోర్కెమీద కుంతి వాయువును ఆరాధించి భీమునికంటుండి.
ఇక్కడ శతశ్ళంగంలో భీముడుపుట్టిన రోజుననె హస్టిపరంలో _ గాంధారికి
కం దుర్యోధనుడు : పుట్టుతాడు. ఆ.మరునాడు ధృతరా
ట్టు
హని వైళ్య భార్యకు యుయుత్సుడు పుట్టుతాడు. అప్పటినుంచీ రోజుకు,
ఒకొక; క నూరుమంది పుతులూ ఒక పుతికా-నేతికుండలలో
నులచి పుట్టుకారు. ప. ల
ఆ నేత్రి కుండల కథేమిటం చె, శతళ్ళంగంలో కుంతి ధర్యారా ఓకా ను
కన్నవ్పుడు డు గాంధారి గర్భం దాల్చిఉన్నది * తానింకా ప్రసూతి రాలేదా
వ్యధతో ॥ గాంధారి తనగర్భా ఖనిఎ కొట్టుకొంటుంది మష్టితో. దానిన ల్ల గర్భా"
వాతం ర అది. ఒక మాంసఖండంగా పడిపోతుంది . ఈక gs
న?
పారాశర్యుడువచ్చి ఆమెను మందలిస్తాడు. ఆ మాంసశే నుంచి నూర్లురు
న. చెప్పి దాన్ని నూరుకోతలుకోసి Sue .
చెనాడు. వాటిని నె 'తకుండలలో పెట్టి రోజూ నీళ్ల చళ్లుమంటాడు. దుర “తద |
నాదులు ఆ కుండల; నుంచీ పుట్టినవారె. పాండురాజు ఆ తరువాత తపనుచేసి
ఇంద్రుని పు పుత్రుడు కావాలని కోరుకాడు.. _ఇంగద్రు డను(గపిస్తాడు, అ ప్వుడు
కంతి ఒకసం వత్సరం (వతంచేసి తరువాతఇం ద్రునాహ్వానించి న
తల ఇదు '
అర్జునుని కంటుంది. అర్జుడనే పే రుకూడ, ధర్య్మో,.. ఫీముల విషయంలో
త క రు పెట్టటం వల్ల వచ్చినది.
బే
"కుంతికి సంతాన
ప. ౨ కలిగింది. కట కలిగింది. కాని “మా కి
అర వాండురాజు ._ విచారించి క్రంతికిగల. ల .మాదికి. “కూడ
ధరశ్రరాజాదుల సంభవము 119
పడఆసంకానం కలిగించవలసిందని కోరుతాడు. ఆవిధంగా ఆమెకు అశ్వనీ
"దేవతల నుపాసించడం ద్వారా కనలు పిల్లలు కలిగి నకులుడూ సహదేపుఢు
అనే పేర్లతో పిలువబడుతారు.
పాండవుల పేర్లన్నీ ఆకాశవాణి పెట్టిన పేర్లని వ్యాసమహర్షి (వ్రాశాడు...
ఆ పేర్లకు అర్థాలు ఉన్నయి. యుధిష్టిరుడం టె కరశ్రకాండయందు యుద్ద
ముందు స్టిరు డె ఉండేవాడనీ ఫీముడ౦ "టె భయం లేనివాడనీ అర్జునుడం జె
ము జా ప్రవ ర రకుడనీ, నకులుడం"టె వై రాగ్యవు శ్రి త్తి కలవాడనీ, సహాదేవు
డంటి జ్ఞాన (ప్రకాశకుడనీ అర్ధం. ఆ అర్థం ఆపేరుల వ్యుత్సత్యర్థాలలో
ఉఊంది. ఇవన్నీ సాత్త్విక వృత్తులనె సూ చిస్తున్నవి. ఆ సాత్త్విక వృత్తులన్నీ
సాధకునిలో ఉండేవే, మోక్ష సాధనామార్గం చెప్పడానికి వ్యాసమహర్షి
కీ రికథన్లు ఆధారం చేసికొనడానికి వీలుగా వారి పేర్లు మలచి మహాభారత
దచన చేశాడు అనేది గమనీయం.
అవసానకాలం. ఎప్పుడు పసం తెలియదు, వసంతకాలం
వచ్చి అరణ్యం ఎంతో మధుపును వెదజల్లుతున్న రోజుల్లో ఆ తిలోకసుందరి
ఆయిన మ మా(డ్రిని పాండురాజు కామించి కలిసి శాప వళంచేత హఠాత్తుగా.
చనిపోతాడు. అన్నీకెలిసినా విధివశాన్ని దాటటం అసంభవం. ఎందు.
కనంపె- . ..
తెలివివేరు ఎజుకవేరు. ఎజుకశేవలం . బుద్దికి సంబంధించింది
మా త్రమెకాదు. అది మనసుకూ బుద్ది కీకూడ అతీశమయింది.. అందుకని,
శరీరం, మనసూ. బుద్దీలు ఏకం చేయబడి మోత్త విషయానికి ప్రాకులాడి
నప్పుడె ఎజుకకలిగి “నిలిచేది. ఇంకా. బుద్భిస్థాయిలోనే ఉన్న మనలాంటి.
వారికి, పాండురాజులాటి వారికి, అనగా యింకా సోధనాస్టితిలోనే ఉన్న.
వారికి-అతీతమయిన విధివశం అనేది తప్పనిసరి అవతుంబుందం
శ ఇంతకూ మాద్రి పాండురాజు శరిరంతో సహగమనం చేస్తుంది.
శంతి ప్రమారులయిదుగురకు రక్షణదారుగా ఉంటుంది,
Fer) మహాభారత కథలు
[ శ
కి, కౌరవుల విద్యాభ్యాసం
శతకృంగంలో ఉంటూ పాండురాజు పిల్లలకు 13 నుంచి 17 సంప
wi వయసు వచ్చేటప్పటికి శాపనళంళలేత re మా(ది సహాగ
కం. చేస్తుంది. వారి అ్టికలనూ కుంళిం, పాండపులయిదు గురసూ
అక మహామున్లులు తీసికొని వస్తారు హ ఎలా
ధృతరాష్టు)డూ దురో్యోధనాదులూ మంత్రులు సరోహితులు (బాహాశ్చి
ణులు పొరులూ అంతా ఎదురువచ్చి ఆహ్వానిస్తారు పాండవుల్నీ, క కుంతినీ.
ఇ పాండవుల తేజస్సు అందర్నీ ఆకర్షించింది. వారిని వెంట పెట్టుకొని మచ్చిన
_ శవన్వి రాజాస్థానంలో అందరితో అంటాడు-“పాండురాజు సీరిని ఒదలి
“వెళ్ళి పోయినాడు. కుంతీదేవికూడ సహగమనం చేస్తానంటే చు... వారించి.
ఈ పిల్లలతోపాటు తీసికొని వచ్చాము. అకు న. మీరు వీరీఎ ధరిత్రి
బుద్దితో రక్షింపవలసి ౦ది” అని.ఆలాచెప్పి వారు వెళ్ళిపోతారు అంతర్థాస మై.
అంతట పాండవులు పిత్సమేధ ళాస్త్రవిధిగా చేస్తారు. కాలంగమయుగ్తూ
ఉంటుంది, ఒకనాడు కృ శ్షద్వెపాయనుడు పచ్చి తనతల్లి అయిస సత
పతితో అంటాడు.“ అమ్మా జరిగిపోయిన కాలంకం పె రాబోఢేశకొలం
చెడ్డదిగా ఉంటుంది. ఈ ధృతరామ్ట్రిని ౩ సుతులు ధరాశచారాలనుంచి తసి
పోతారు. సక్వృత్తిలేని వారవుతారు. కోరవకులానికి ఎగ్గు పుట్ట బోతున్నది.
వీటివల్ల - చింతకలిగి - నిన్ను వేధించకముందె జాాగత పడటం మంచిది.
సంపత్తు చంచలమయింది. "అది వదలిపోయి మనసును ఏడిపించకను,౦చె
మనమె దానిని వదలటమనే యుక్తి ని తెలిసికొనాలి. ఆ చింత ఏదో ధృత
రామ్టళడు పడతాడుగాక. నీవు తపోవనానికి వెళ్ళిపోవలసింది” అనా న్నాడు.
So అలాగెనని, భీష్కాదులకుచెప్పి. కోడం డ్రనిద్దరనూ తీసికొని కస
తపసు
సికోడానికి జనానికి వెళ్ళిపోయింది-అక్కడనె శరీరత్యాగం బే ఇనింది.
కష్టాలువస యి. మనసు ఏడుస్తుంది. వ్యకి కి అయ్యో ఏడుస్తున్నాను
ుకొంటాడు. నిజానికి కష్టసుఖాలు ఒకటి తరువాత ఒకటి కలిసి
మెలిసి.
ఆదీ-పం. కౌరవుల విద్యాభ్యాసము . 121
వస్తవి నుఖాలకోసమని (ప్రాకులాడి వెళ్ళితే అక్కడ కష్టాలు మనకు అంటు
కొంటయి. ఈ కష్టాలూ సుాలూ రెంటిని దూరంగా ఉంచటం వేదవ్యాసుడు
ప్పేటోధ. వ్యక్తికి సుఖదుఃఖాలు పుష్కలంగా గృహస్థాశ్రమంలో కలుగు
తవి. ఆ -తరువాత వాన్యవస్థం తరువాత సన్న్యాసం ఈ వరసన్లు వ్యాసుడు
తల్లికి మామూలు మాటల్లో బోధించాడు.
పాండవులూ కొరవులూ రాజధానిలోఉండి చదువులూ ఆటలూ(ప్రారం
_ భించారు. వీరందర్నీ ధృతరాష్ట్ర)డూ భీషశ్రివిదురులూ సమానంగానే మన్ని
స్తున్నారు. కౌని ఆటలాడటంలో భీముడు అందర్నీగెలిచి ఇతరులకు అసూయ
కలిగిస్తున్నాడు. శక్త, బలం అధికారం. ఇవి యధాతథంగా చెడ్డవి కాక
గా బలహీ;ఓలకూ సిరికివారికీ దుర్చుద్దులకూ ఈర్షస్టను జనింపజేస్త యి.
స సవలక శరా క కొర వుల్లో రే'కె త్తించింది.
గిలుపుసేయు నెడ వడి
బజచు నెడం వెనగు నెడ నపారబలంబుల్
మెజయునెడ ఫీమునకునం జా
తజ లతల దొడగి అర్తం రాజసుళుల్. -
కొరవులు ఫీయుడ్ని ఒంటరిగా గెలుననేలేరు. ఎప్పటికప్పుడు, ఎక్కండి
కక్క-డ సామూహికంగాచై నా గలనా వాలని (పయత్నాలు చేస్తుం చేవారు. ఉద్ధ
తులు కావటంచేత వారికి కొంత పొగరుండేది ఆని అర్థమవుతున్నది. వీళ్ళ
మసఃస్థిత్రి యిలాఉ౦డ్ గా ఫీముడు-
పదలక
సగి పదుం(డ్రం
ప. నొకి క్కి- పెట్టి పట్ట ధరి(తిం
5 జెదర బడ వెచి పవనజు
డదయుం డె విష లొలయ నందర ర నీర్ను్
ఇలా ఈర్ష్య ఎకువ అవడం ఆరరభిం చింది క్షే జు క్షణానికీ. రవ రవ
ఎక్కువయింది. చివరకు దురో క శకుని, వళ్యనపం క! సర (ప్రదిలిచి
న్
9 మహాభారత కథలు
ఫీముడ్ని ఎలాగయినా ఈనన చంపేసి ధర్మరాజును బంధించి మిగతా
వాళ్ళనూ అ లాగే చేసి ఆపాండనంగా తాను రాజ్యం చేయాలనే కుట్రకు
గుతాడ. కానీ ఎలా భీముడ్ని చం పేది!
ఒకసారి (త్రాళ్ళతో నిద్రపోయే భీముడ్ని కట్టి గంగలోకి విసురుతారు.
f
- ఆతడు కట్టు తెంచుకొని ఈది బయటకు వస్తాడు. ని[దపోతు న్నప్పుడు వ
గ
- సర్పాలను తెప్పించి క కాటు వేయిసారు. ఆ సర్భాల కోరలు అతడి చరశ్రంలో
_ దిగలేకషోయినయి. భీముడు నిద్రలేచి పాముల్ని చితక(ద్రొక్కి- వ.
విప్పుమీద ఒక్క చెబ్బి చరుస్తాడు. వాడు నెత్తురు కక్కు-కొని నేలకంటుకొని
_ క్షణంలో (ప్రై ఇ మొదుల్తాడు. ఒకవ్వుడు విషాన్నం పెట్టుతారు. భీముడోది
గబాగబా తిని హరాయించు దుకొంటాడు. అలా కౌరవులు చేసిన పనులన్నీ
కృత ఘ్నులకు చేసిన మేళ్ళులా ఫల శూన్య మైపోయినాయి. ఇలా కొంతకాలం
భీష్ముడు కృపాచార్యుని పిల్చి. వారికి విలువిద్య నేర్పుమన్నాడు.
కృపాచార్యుడూ ఆయన సోదరి కృపి వీరిద్దరూ శరద్వంతుడనే వాని
_సంకానము. గ్ గొతసుడి కొడు కు శరద్వంతుడు. శరద్వ౦ తుడు శరములతో సహో
పుట్టినవాడు. ఘోర తపస్సు చేసి శరములన్లు పొందాడు. ఇం (ద్రుడొకసారి
. జలవది | అప్బరన్లు ఈయన నద్దకు పంపీశె శరద్యుంతునికి రేతఃపతనమై
₹రచముల మీద పడుతుంది. రెండుగా అపుతురెది. ఆ నెండు భాగమయులూ
కృపుడు కృపిగా నబునారు. వాళ్ళను శంతనుడు ఇంటికి తెచ్చి పెంచాడు
భీమ్మ్యడితో పాటు పెరిగిన ఆ హి పాండవకొరపులకు ఉపార్యాయన్ .
టే న
వీరికి విలువిద్య నేర్చింది. కృషాదాడ్యుడొకటే కాదు. (దోణాచార్యు!
మరొక మహానుభావుడున్నాడు. ఆయన భరద్వాజముని కుమారుడు. భరద్వా
ఆకా రి హరిద్వార్లంలో తపసు. చేసుకోనే కా కాలంలో ఘ్యుత్తాచి అ్తనే ఆహ్సర -
అ, కడలాడటం , చూచి మోహ్రపడ్నుతాడు._ మ్వైోహ.౦ శరీరంలో జనించే“
విశారాల్లో ఒక టె. బుద్ధిని పరాత్సరునిలో ఐక్యం చేయడం తపస్సు. "ఇరవయి.
1
అఆవీ-పం. _కొరవుల విదాష్ట్రభాశసము
'నాల్లు గంటలూ తపసులో న్గున్నవారికి .ఈ వికారాలేమీ చేయవు. కాని కాస్త
ఖాళీ వస్తే మససుతస సంస్కారాన్ని బహిర్గతం చేస్తూ ఉంటుంది. అప్పుడు
"బుద్ధి చచ్చిందని కాదు, కాని ఈ మనళ్ళరీరాలన్లు ఎదిరించే శక్తిలేక అది
| తకుువదైె పోవటం కద్దు. అలాగే భరద్వాజముని మనసు రమించినదై
ఆయనకు క లక ఆయన ఆ రేతస్సును ఒక కుండలో
నుంచి రక్ష సాడు. అప్పుడు (ద్రోణుడు పుట్టుతాడు. (దోణునకు కుంభసంభవు
డన్న పేరు అందుకె వచ్చింది. ఈయన జు(క్రుని అంశతో అనంత నాడు!
i సెరిగినవాడు.
_భరద్వాజునికి పృషతుడనే రాజు స్నేహితుడు. ఆయనకూడ ఒకసారి
ఈ ఆ(్రమానికి వచ్చి తపసు చేస్తాడు. - ఒకానొక సందర్భంలో ఆయన
మేనకను చూసి రేతస్క-౦దన ము "చేసికొంటాడు. (ద్రుపదు డనె కుమారుడు
' దానిద్వారా కలుగుతాడు. మేనక దేవలోకానికి ' చెందింది. వాన మనః
(ప్రధాన్గులు. సద్యః ఫలంగా పిల్లలు. పుట్టటం ఇలాంటి వారి విషయంలో
"వింటూ ఉంటాం ఎక్కువగా. కాగా (దుపదుడూ (ద్రోణుడు: ఆ ఆ(శ్రమ౭లో
స్నేహితులుగా షెఠుగుతుంటారు. (ద్రుపదుడు తన తండ్రి res
తెలిసి వెళ్ళి తాను రాజరికం షస 4 i
(ద్రోణుడు నక వానివద్ద అస్త్ర శస్తాలు నేరుస్తాడు. కృపా
చార్యుని చెల్లెలయిగ కృపిని పెళ్ళి చేసికొంటాడు.. ఒక పుత్రుని కంటాడు.
అతడు అశ్వక్టామ. వీదతనం భరించలేక (ద్రోణుడు, పరశురాముడు భూధ౫
సంపదలను (బాహ్మణులకు దానం చేస్తున్నట్లు విని ఆయన వద్దకు యాచనకు
వెళ్తాడు. దురదృష్టవశాత్తు పరశురాముడు అంతా దానం చేసే సేసి కేవలం
శరాసనోలతో మాత్రం మిగిలి ఉన్నాడప్పటికి. అందుకని అవి ఆస్నీ
ఆయన పరంచేస్తాడు. ద్రోణుడు గొప్ప ధథనుర్విద్యావిదుడు మాక
- -మచవుకాడు: _ ఆ-తరువాత. మళ్లీ ధనార్థిఅయి (ద్రషదుకు స్నేహితుడుగదా
అని ఆతడీని భనం. ఆర్థిద్దామని వెళ్లాడు.
Hi ఎ మహాభారత కథలు
కాని అక్కడకు వెళ్ళిన పనిమాట అలా ఉంచి చిరిగి జీర్ణీంచిన.
వస్తాల్లో జ డై తాను ఆ రాజుగారి బాల్య గా చపుకొనేవ్పటికి
లుగురి ఎదటా చిన్నతనమనిపించి “నీకూ నాకూ ఎంత తేడా
స్నేహదు ఎలా ఉంటుంది నీకూ నాకూ వళ్ళు వెళ్ళు" అంటాడు.
ద్రోణుడు త: 0 భరించలేక (గుడ్తనుండి నీరు (గ్రక్కుకొంటూ తన
బావమరిది ఆయిస కృపుడున్నచోటుచేరి ఫీ ఖషుశ్చిని కలిసి (బతుకుతెరుపు చూచు
కోవాలని వస్తూ ఉంటాడు.
దోవలో
(౫
క్ ఒక ఆట స్థలంలో ఈ కౌరవపొండవులు బంతి ఆట ఆడుతూ
ఉంటారు. అది బంగారుబంతి. అది వెళ్ళి అ క బావిలో పడుతుంది,
..ీదానిలోనుంచి ఎలా. వస్తుంది బయటకు అది” అసి ఆల్ రోచి స్తూ పిల్లలంతా.
ఆందోళనలో ఉంటారు... (గోణుడు అక్కడకువచ్చి విలువిద్య నేర్చుకొనే
వాణ్ళు ఈలాటి పరిస్థితుల్లో. చింతించాల్సినపనిలేదు. నేను చెప్తాసు-బేసి
చూపిస్తాను చూడండి: అని, భాణం నిల్పుతో సంధించి నీటి అడుగున
ఎక్కడో నక్ష(త్రంలా కనుపించే బంతిలో గుచ్చుక పో యేట్లు వేస్తాడు... ఆ
బాణం ఆ బంకిమీద' గుచ్చుకొని అలా నిలబడి ఉంటుంది. ఇంకో బాణం
తీసి ఆ మొదటి 'బొణ౦ చినరలో . గుచ్చుకొ నేటట్లు | కొట్టుతాడు. ఇప్పుదు
రండు, బాణాలు ఆ బంతిమీద ఒకదానిమీద ఒకటి నిలుచుని ఉన్నాయి. ఇలా
మళ్ళీ మళ్ళీ బాణాలు గుచ్చుతాడు. చివరిబాణం పైపైకి వచ్చి బేతికందేనరకూ
కొట్టాడు. ఆ బాతాలన్నీ తాడును లాగినట్లు. పైకిలాగి బంతిని తీసియిసాడు.
ల
అద్భుతమైన ఈ (ప్రతిభకు అచ్చెరువుపొందుతారు పిల్లలు. మా
తాతగారి దగ్గరకు రమ్మని భీష్ముని దగ్గరకు ఆయన్ను తీసికొనిపోతారు
భీష్యుడు ద్రోణుని గొప్పదన౦విని యున్నవాడు కావటంచేత వానిని ఆదరించి
ఒక ధనుర్విద్యాలయంలో ఆయన్ను [_ప్రధానోపాధ్యాయునిగాచేసి పిల్లల న్లు
అక్కడ ధనుర్విద్య నేర్చుకొనవలసిందనే ఎట్లు చెస్తాడు.
శ ళా
“= ఇలా (ద్రోణుడు కంక: గురువయినాడు, పిల్లలందరతా
గురువు మొదటనే పరిచయం . అయినవాడు కావటంవల్ల ' శాల. అత్యంత
ఆదీ--పం, . కొరవుల విద్యాభ్యాసము ల 126
శం మైన ఆదర గౌరవొలున్నాయి. మొదటి 5 రోజునే. (దో? ణుడు శీష్యు.
మీకు అస్ర్రవిద్యలయితే నేర్చుతాన్లు. కొని నాకు ఒకానొక .ఇష్టమె
విలచి
ల్ని
రై
పః
ఉన్నది. దానిని తీర్చగలవారు మీలో ఎవరో ముందుకు రండి అన్నాడు.
_ అదేమిటో ఎవరికీ తెలీదు, శిష్యులు వెలవెలబోయి ఊరుకున్నారు. ఆర్జునుడు
“నేనున్నాను అంటూ ముందుకువసాడు. (ద్రోణుడు మహాసంతో షవడకాడు.
అప్పటికి ఆ సంగతి అంతనరకే నిల్చిపోయినా “పాండవుల్లో ఒకడు గురువు
గారికి దగ్గరపుతు న్నాడు. మనలోకూడా ఎవరై న గొప్ప. విలువిద్య నేర్వగల
+. వాడు ఉండాలి అని మయూచిఆచడం ఆరంభించారు రు కౌరవులు. వీరితోపాటు.
cA
కర్ణుడు కూడా నేర్చుకొంటూ ఉండేవాడు. కరుడు ఒకొ క్కప్బుడు అర్జునునితో
సరిసమానమైన నేర్పును కరిగిఉంటూ, విద్యావిషయంలో అర్జునునితో
మత్సరించుటూఉ ౦యే దుర్భుద్ధితో దుర్యోధనుడు ఈ మత్సరాన్ని ఊ(దిక్త
పరచి కర్ణుడు తన జట్టువాడు అన్నట్టు (ప్రవర్తించేవాడు.
ఇక అశ్వజ్ఞామహూడ విద్యామత్సఠళంతో అర్జునుని మించాలని (ప్రయత్నం
చీస్తూం జీవాడు, చీకట్లో వలువిద్య నభ్యసించడమనే ప్రక్రియ అర్జున్లునకె
తోచి ఆది అభ్య సిస్తాడేమో కోననే భయంతో అళ్వక్టామ ఒకనాడు వంటళొ€
_ ““ధిపఠితో' అర్జునునకు చీకట్లో. ఎప్పుడూ అన్నం పెట్టకు అంటాడు. చి,
శుమిటంెసే ఈ చీకట్లో ఏలువిత్యను అశ్వక్టామ నేర్చాడో లేదో తెలీదుగాని
ఆలాగే నా గ్రతపడుతునా టై? పవళాత్తు ఒకసారి రాతి, భోజనం చేస్తూం
డగా గాలికి దీపాలు ఆరిపోతవి. ఎన నుడు ఈ మా|[శ్రానికి భి భోజనం అపడ
మెందుకని భోజనం మామూలే నన్నట్లు రిచేసాడు. అలాచేసి ఆలో
చిస్తాడు. ““కన్చడని వస్తు స్తువుల్ని వెలా జు "బుద్ధిలో నున్న జ్ఞానం శర్రీ
రంలోకి ఇంకింది కాపడం చేత అలవాటుగా తిన్నానుగాక అని వికుర్శించు
కొని జ్ఞానం ఇక [దెయాలకు (వసకింప నేవి, విలువిద్యను చీకట్లో అభ్య
- సించడం ఆరరిభిసాడు. రా వెళ చేళ వింటినారి భం. భం మంటూ. - వినషతు
త్తుఠిీ. ద్రోణుడు, విని లేచివచ్చి _అర్జునుణివ, న. సంతో. మెచ్చు
కొంటాడు: అప్పుడంట్లాకు-. క్ష
శ" త a mH ఇ ఇ
pony . “ ల చ - ad
§ గ మహాభారత కథలు
“నాయనా has ఎక్రూ-వ ఎవరూ ధన నుర్ధరులై ఉండకుండ ఉండే
“టట్టుగా నీకు విద్య ఘనంగా గరపుతాన్లు” అని కా ల(కమాన ద్వంద్వసంకీర్ష
శతి
మ. . విధమూ రధ, మహీివాజబి,. వారణాల్న ఉండి, దృఢ; చిత
తులలో బాణాలు. వేయడమూ, బహు విధ వూూహాభేదనోపాయాలు
ము, రహస్యము అన్నిటినీ క్ర గగ చెప్తాడు. .
గని
ల! బి ©
J
ర త్రం
మానవుడు వేరు .మనోబుధ్యహం కారాలు చేరు అంటాము గాని-అది
'పాఠనకోసం చెప్పే మాట మాత్రమె. సాధన ఫలించినప్పుడు సర్వమూ
' పఠరమేశ్వరుడేనని తెలుస్తుంది. కాగా మానవుని బుద్ధిననుసరించి . మనసు,
శరీరం, దొనిచుట్టూ. వాతావరణం పరిస్థితులూ ఉంటయిగనక బుద్ధినొ క్కు-దాన్ని
* సంస్మ్యరించికే ఇవన్నీ వాటంతట అవి సంస్కరింపబడతాయి అంటారు,
మరి పాండవుల, బుద్ధికీ, కౌరవుల బుద్ధులకూ శేడావల్లినే గురువు (పేమ
"పాండవ మధ్యముడై న అడ్డనునిమీచనే (ప్రసరించింది. పాండపుల బుద్ది
కారణఠగానని ఒప్పుకోకపోతే మరో భగవంతుడెక్కడో ఉండి మీటనొకు
- తున్నాడనే చెప్పాలిగాక. మరి చీకట్లో అన్నంతిన్న. (ప్రతివారికీ ఈ లాటి (పయో
- జనం ..ఎందుకు.. కలగలేదనేదానికి సమాధానమేమిటి? . దేవుడందామం౦ "టు
య. ఆతడు. పక్షపాతి అనికూడా అనా ల్సివ వస్తుందే. అలా అంటే అతడు దేపుడన
క భిడటమే: న్యాయముకాదనిపి స్తూందిగదా: ఎపరికి వారు ఈ విషయం
మనోబుద్దులకో be తెలిసికోవలసిన విషయం అని పిస్తుంది.
pre పారణ్యధన్లుడనే. ఎజుకరాజు కుమారుడు ఏకలవ్వ్యుడనే
వాడు ద్రోణుని వద్దకు వచ్చాడు. తనకు విద్య నేర్చుమని. అతడు నిషాద
జాతికీ చెందిన వాడు గనక అతడ్ని తన పాఠశాలలో చేర్చుకోనని (దోణుడు
కప్పి. పంపివేశాడు. గరుడుని, కాలంలో నిషాధులకు హక్కు-ల్లే పు. వొళ్ళు
. కేవలం పాపం చేపే సేవారని (ప్రతీతి. అది పాత సంగతి.
న. a నషామడు అంకే త పోపి కనక నా పాఠశాలలో" ఫక్ప్లేదని
వ ణుజీన్నాశనేది కథ." ద్రోణుడు నిషాద 'కులాన్నంతనూ సీరసించొ అలా
వెళ్ళగొట్టాడనటం వల్ల (ద్రోణునికి కూడ రజ ప్రమీగుణాలు "వ్రకోపించుతూ
కోరవుల వీద్యూభ్యునము ig?
త్ో
ఆదీ-పం.
_ ఉన్నవనేది గమనింపదగిన విషయం. ఈ కథ ఇంకా చెప్పుకొంళు అలాటి
. వైమనస్య పూర్వకమయిన తత్త్వం (దోణాచార్యునికి ఉందనె అనిపిస్తుంది.
ఒకనాడు పాండవ కౌరవృలంతా వేటకు వెళ్ళారు: పీరి' కక్ష. మురిగింది.
"ఆ శబ్దం విని ఎవరో బాణాలు ఎక్కడ్నుంచో వేస్తే అవి 'వచ్చి ఏడు బాజాలు
ఆ కుక్క నోట్లో గుచ్చుకొని 'మొటగడానికి' వీలులేకుండా చేసినవి. అర్జునుడు
విస్తుపో తాడు. శబ్దం విని ఊహాచేత ఇంత సూటిగా కొట్టిన వాడెవరని వెతుకు
తొడు. తీరా చూస్తే ఏకలవ్యుడు: ద్రోణుని విగ్రహం 'ముందు 'పణతుడై
నిల్చి విలువిద్య సాధిస్తున్నాడు. ' వెళ్ళి (దోణునకు "చెప్పారు "ఆంకా.
(దోణుడూ ఆశ్చర్యపోయి చూదామని అడివికి వస్తాడు వాళ్ళతో. ఏకలవ్యుని
1 కలుస్తాడు. ఏకలవ్యుడు నమస్కరిస్తే గురుదక్షిణ" ఏమిస్తావని (దోణుడడుగు
= తాడు, అందుకు య. డు “ఇదిగో నా శరీరం. మొత్తం మీ పరంచేస్తాను.
"ఇదిగో ఇది నాకున్న సంపద, ఇదంతా ఇచ్చేస్తా స్సు. ఇదుగో పీరు నాకున్న
_' పరిజనం. వీరీని మీ పరం ' ( ఆజ్ఞ ఇవ్వండి : అన్నాడు."
ఈ మాటల వల్ల టి "కూడ పూర్వంలా “శేవలం అ
"'మనబటల్లేదు- - దోణాజాళ్యుని కాలం నాటికి =. అనిపిస్తుంది... అప్పుడు
"ద్రోణుడు “నీ శరీరమంతా. అక్కర్లేదు. నీ కుడిచేతి బొటన (వేలు-- ఇమం
టాడు. అప్పుడు అర్జునుడూ - (ద్రోజణుడూ తమను మించిన ధనుర్ధారి ఇం కేవరూ
ఉండడని తృ ప్తిపడుతారు. ఇడి స్వార్ధపరుడై న వ్యక్తి ఆలోచించే. రీతిని
'తలియజే సే కథ. స్వార్థ పరుడు ద్రోణుడన్నంత నే సక క ఫరవా లేదు, అలాంటి
స్వార్థం తప్పనుకో వటం ధరశ్ర౦. వ్యానుడీ కథను చెప్పింది ఆ స్వార్ధపూర్ణ
మనను యొక్క పరిణామం ఎలా ఫేంల రక్ అని నాసిక్ అనిపిస్తుంది.
చేతి బొటన వేల పోయినంత మా(త్రం లేత. విలువీద్యా పాటవం
. నశించదు. మ పట్టుకో వడానికి ఎడమ చెయాలి. వారిని లోగడానీ కీ వదలడానికీ
పడిచేతి నాట్ల(వేహ "అవసరం. వెనకనున్న పొడినుంచీ- ఎచాణర లాగడానికి
"కొంత కుడిచేతి బొటన వేలు ఉపయోగించుతుంద్. 'అరిదవల్ల ఏకలవేశ్చని
' "రాఘవం మాకం "కొంత తగ్గించాడు క్రోణుడు యష్! స్ట.
"4 అలా
28 వుహాభారత కథలు Be
.. ఏకలవ్యుని కథను ఆ రోజుల్లో కులద్వేషం ఉన్నదని చెవ్బడాని!
వ్యాసుడు (వౌళ శాడనటం. సరికాదు, “*ప్పుత్ర్రర్ర౦ ఈర్ష్య స్వశ రె య.
వన్నీ వ్యక్తి అధిష్టానంలో కలిగే వికారాలు. ప్ర క్తి అహంకారంతో *నేగో
_ అన్నప్పుడు వాటన్నిటితో తాదాతత్ర్యం చంది నేను ఆంటూజ ౦టాది,
- అది .చూచి మనం అతడు మంచి ఇతడు చెడ్డ అంటూ ఉంటాము. మంకీ
చెడూ అనేది మనకున్న న. బట్టే ఉంటాయి. ఆ సంస్కార
"ఆవతలకు . నెట్టి ఆలోచి స్తే కొక్క-ప్రుడనిపిస్తుంది- మొత్తం (ప్రపం!
మంథా ఒక యంత్రం. ల చిన్న చిన్న పనులు చేయడానికి ఏర్భాట
చేయబడ్డ “మరోలము మనం, లేదా కడ్డీలు ఆస్రి యం (తంలో “ఆనిరి"ిమనేం,
అనిపిస్తుంది. నట్టులులేకపోశే కడ్డీలు లేకపోతే ఆఫిరిలేకపోతే ఏ ఒక్క!
లేకపోయినా మిగిలినవి పనికిరాపు, అని అలా అలా నడపటానికి కొరోణు
| యం (తం. నడవాల్సిన అవసర రమేను అనిపిస్తుంది. ఎఐశలే నడిపించే వాదెపడ
అంటే నిశ్చయంగా ఫలానా కోడ్ అని చెప్పలేక భగవంతుడంటాం, ఖీ
_ తత్వవిషయం శాంతి పర్వంలో కవ త వారు (వాశారు,
g
చేధవ్యానుడు శః ఏకలవ్యుడనే "పేరుతో కథ బేప్పటం ఆక
- పోధనా.. విషయాన్ని చురుకైన చదువరికి చెప్పి వేదాంతంలో ఉన్న ఉస
షద్బోభలను చెవ్పటాని'కేనని _అధ్యాత్య్రవాదులంటారు. ఏక-( ల |, ప్యుట
ఆపే. (వళ్ళకిని' తొలగించి నవాడు అని అర్థం. అసగా “నేను? జట
- (ప్రకృతి నేన్గకారు-అనీ, నేనే బ్రహశ్రైమను, అనే స్థితిని కలిగినవాడొని టర్థి౦,
ఆదె దత సిద్దాంతాలకు ఆధార మైసట్టి “(జ్ఞానం బ్రహ్మ! అనేది గుర
ద్వారా తెలిసి “త త్వమసి" “అనేది విని అహం (దిహ్మాస్మి అనేది అనుభూ)
చేసియన్న సి సతి "ఈ ఏకలప్యునిది అని సూచన. ఆఅలాంటివాడికి ఇఇ
గురువు శేయగలిగిందేదీలేదు.. ఆ తరువాతి సాధన స్వయంగా ఎవరికినోగ
-చేయాలి,- అలాచేసి “సర్వం అల్విదం బ్రహ్మి అనేది (ప్రపంచంలో. సర్వ్యగ
- భగవంతుడున్నాశనేది అవుభూతి. చేయటమె మిగిలిళది. అందు క్లే ఏకల పని!
- ఇక తాను గుర్తువుశానుండఫని లేదని డోణుడు తోసీవేసిన. కారోణం, ఇ
అర్జును ని ' సంగతి, ..జ్ళంగ్రుష్టం” 5 కోయించటం అంక అర్థం, అంగ
అది-సం. కౌరపుల విద్యాభ్యాసము 129
(| పె శరీరవిషయకమయిన ఈహలు నాశం చేయాలని బోధ. అది ఆర్డున్లు
నికి తెలియణెప్పటం. అప్పుడే బుజు ప్రవ ర్రనకు (ప్రతీక అయిన అర్జునునకు
తిరుగులేని సాధన సమకూరుతుంది.
ఇదేమిటి! పాపం ఏకలప్పుని అంగుష్టం కోయించి అర్జునునికి ఈ
ధాశ్రితిశ్రిక టోసేమిటి అస్గుకోవద్దు. కథ- కథే. దాన్ని తెచ్చి ఆధ్యాత్యికంలో
శొనపపద్దు. వ్యాసుడు కొన్ని సౌంశేతిక, పదాలద్వారా ఈ ఆధ్యాతిశ్రకమైన
అర్ధాన్ని తత్సంస్కా-రం కలిగినవారికి తెలియజేయడమే వ్యానమహర్షికిగల
ఆప్త. కథలో ఇంత మంచిగా చెప్పబడి పేర్లు పెట్టబడినా సాధకుడొకడే.
అంతా వానిలోగల తత్వాలకు (ప్రతీకలె.
ఇక కథాభాగానికి వస్తే (ద్రోణుడు విద్యా ర్గులకు శాస్త్రవిద్యలో పరీక్ష
|
శే
పెట్టాడు. ఆకాశంలో వడీనిపెట్టి “బాణంత్' . కొట్టాలి రండి అందరూ.
నన్నాడు. శిష్యుడు బాణం ఎక్కుపెట్టి వత. నేహ ద్రోణుని ఆజ్జకోసం..
"(ద్రోణుడు :-“నీకు పక్షీ Wades - 1
చిష్యు దుఆ
ోణుడు: మేమూ sass గడా!
శిష్యుడు : ఆ
(ద్రోణుడు: -అయికెసరి. తరువాతి వ వాణ్ని వంపు నువ్వు, అనేవాడు. .
అలా వచ్చినవాళ్ళలో అర్జునుడు మా(త్రం తనకు కేవలం పక్షి తలకాయతవ్చ
ఇం కేడీ నతు “ఐతె కొమైయ్యి” అని ఆజ్ఞవచ్చింది..
అర్జునుడు కొళ్లుళాడు. దీంతో అర్జునుడ్ని క . నెట్టాడు
ద్రోణుడు. ః
మరొకసారి ద్రోణుడు ee గ౦గా స్నానానికి వెశే అక్కడ
రిక సవ. దోణున్ తొడ పట్టుకొంటుంది'. ఆయన. చేతకానివా డులా
“(తాహి త్రాహి” అంటాడు. - ఎవరూ ఏమీ" చేయలేక దిగాలు - పడుతారు: -
అర్జుస్గుడు చీకటిలో అభ్యసించిన ఏద్య ఆధారంగా. గురుపుగారి దిగంచలాలు _
సీళ్ళల్లో కూడ ఊహించి మొసలినె దాణాలుతో కొట్టి చంపుతాడు. దాంతో
ద్రోణునికీ' అర్జునుని. యందు నిశ్చయమైన నమ్మకం, కలుగుతండి, ఇతడు
(ద్రుపదుళ్లైనా కొట్టిరాగలడని, యువ స్ట
మహా హాభారత కథలు
(ఆదిపర్వము---షష్టాళ్వాసమృు
విద్యా ప్రదర్శనం-గురుదక్షీణ
"ఆచార్య (ద్రోణుడు శిష్యులందరికి విద్యాదానం చేస్తున్నా, రాకుసూరు
లకు చేస్తూ ఉండటంలో ఎంతో సంతోషాన్ని పొందుతున్నాడు. దానికి
తగ్గట్టుగా 7 దుర్యోధన్లుడేమి2 భీమార్జున్గులేమి: అత్యంత కౌశలాన్ని కలిగిన
En తయారవడం చేత వీరి విద్యా (ప్రదర్శనం మహారాజుల ఎదుట '
చేయించి మెప్పు పొందాలని. ఆయన ఆశయం .:..ధృుతరాష్ట్రంనికి ఆ సంగతి
విన్నవించుకొం కె అందుకు "ఆయన అంగీకరించి ఒక చక్కని విడాష
సందర్శన రంగాన్ని తయారు చేయించు మన్నాడు.
అలా తయారయిన రంగంలో పెద్ద స్టలం- గుర్రాలు ప రుగె త్తే రదుకు
వీలయినంత సె పెద్దది-- చక్యాని సక ౪ ఉండేట్టు "చేశారు, చుట్టూ
(పేతపలకు ఆగ గారం (సే పడియంలా ' తయారుచేశారు. పపాత
కిబకీటలాడుతూ జనం, ధృతరాష్ట్ర గాంధారులు, కుంతి, సరాగం అంతా '
తమ తమ స్థానాల్లో ఆశీన్లులయి' ఉంటారు, | os
భూ I~ పిండి కట్టు తో ద్రోణుడు సు ఆ
వస్తాడు. ఆయన కుమారుజై న అశ్వత్థామ కూడ ఆయన్ను
వస్తాడు.. ముందుగా పుడ్యాహావాచనమనె ఢ్రతువు చేస్తారు. ఆ
wae చార్యులు తన వెంట ధర్మరాజూ, దుర కతనుడూ ఎడా
సవారీ రంగస్థలంలో es
శైలని జా
న్
గ
be
ex
ben
అంలోకి
ంచి
dd
జ
మ
క
అలా కట్ట? కత్తిసాము? విలువిద్య. hoes ఎన గనె క్కి న
సగవారిని వెంటగంటటంలో దక్షత ఇంకా అనేక ఆయుధాలను ఉపయోగించ
ఆది-ష, విద్యా(పదర్శస 0--గురుదక్షి అ 181
టంతో కౌళ లాల్టిన్ని చూపించడం ఆరంభించారు. జన్గులెంతో పొ గడుతున్నారు
వీరిని. భీముడూ దురో శ్రిధనుడు గదాయుద్ధం ప్రారంధించాకు. ఇద్దరికీ
మససుల్లో మత్సరమున్నది. అది కొందరి ((పేక్షకులకు తెలీదు. రెండు
పర్వతాలు తాకినట్లున్నది. కుడీ ఎడమా అనకుండా కొట్టుకుంటున్నారు.
కాళ్ళతో తొక్కిన వేగానికి భూమి అదురుతున్నది. హుంకౌరాలు చేస్తుంటే.
ఆకాశంలో గుభిల్లని వినపడుతోంది. వీరిలా యిలా యుద్ధం చేస్తున్నారని
విదురుడు ధృతరాష్ట్ర9నకూ గాంధారికీ చెప్తున్నాడు, జనులు కొందరు దురో
ఛనుని కౌళలాన్నీ, ఇంకొందరు భీనుని సాహసాన్నీ మెచ్చుకొంటున్నారు.
ఒకర న్నది. ఇంకొకరు కాదంటున్నారు. వారిలో వారికి తగాయిదాలు నచ్చే.
టట్టున్నయి. అది గమనించి (ద్రోణుడు రంగ భంగము “కాకుండా వారి
(పదద్శున ఆపవలసిందని చెప్పి అర్జునుడి ధనుఃకౌశలం చూడవలంసి ౦దని
(పేతకులన్లు 'హెచ్చరిసాడు.
ఒకొక్కరికి ఒకొక్క సమయంలో (ప్రకాశమూ (ప్రశస్తి కలుగుతుండడం
(ప్రపంచంలో మామూలు. అర్జునుడు తన కవచం చాపంతూజీరాలతో రంగ
(ప్రవేశం చేసేటప్పటిశే “ఓహో ఇతడూ- అఖిలాస్త్రవిద్యలు నేర్చినవాడు..
భర్షతపంళంలో వెలుగు వెలగగలిగినవాడు. కుంతి కడుప్పన పట్టిన ఘనుడు”
అని మెచ్చుకొంటున్నారు జనం. ఈ, మెప్పుదల్క గలగల ఆకాశంలో ఒక్క
సారిగా రేగంగానే ధృతరాష్ట్రండదరిపడి “ఏమిటిది: ఏమిటిది? అంటాడు.
విదురుడు అది ఫలానా కారణం వల్ల అని చెప్పగానే ఎంతో సంతోషాళ్చ
రాలను అన్గుభవిస్తాడు. ఓహో ఈ కుంతి కొడుకులు నా వంశంలో గల
దురితమనే . అరణ్యాన్ని క కాల్చిపా రేస్తారు గాక అనుకొంటాడు. తన
(గుడ్డితనం, తన పెత్తం(డ్రి గర్వపోతుతనం, తన, తండ్రి యక్షక్రివాకధి.
గుర్తు తెచ్చుకొన్నాడు కావలె. mm er
అప్పుడు అర్జునుడు babs చేసి తు. వరల రల
దుర్వారజల ము నూ, అనిలీసోజంకో - అత్యంత. అధిక మైనగాలినీ, మేఘ :
అన స'9౦తో' మహాయమే ంఘభయాన్ని.: పుట్టిస్తాడు. : ఒకు శ్షణాన: తాను: ఒక
ఫర్యుతంలా అపృపడుతాడు.' అంతలో అవృపడడు_ ఇంతలో చిన్నవాడుగ్గా ...
9 మహాభారత కధలు
మరోళణంలో దీర్చుడుగా, సూక్షుడుగా రథణులో, బయట, ఆన్నిచోట్ల
అవుపడుతూ విద్యలను (ప్రదర్శించాడు. (ప్రజల కౌళ్చర్యాన్ని కలుగజేశాడు.
_ ఇంతలో హఠాత్తుగా కద్టడు రంగడ్వారానికి వచ్చి భుజస్సాలనంతో
గొప్ప శబ్దాన్ని చేసి జనులంతా సం (భమించేటట్లుగా. చేస్తాడు. ' చితమెన
సంగతేమిటం'పే. ఇది రాకుమారుల విద్యాకొళల (ప్రదర్శనకు మా(త్రమే
ఏర్పాటు చేయబడిన రంగం అవడంచేత, కౌశల (పదర్శనానికి కురువంశ
కుమారులను తప్పు ఇంకెవ్వరినీ ప్రవేశ పెట్ల లేదు. ఎవరి
కుమారుల ప్రదర్శన ౦ వారికి సొఖ్యమిస్తుంది,
(దోణుడు అంటేనే అర్ధం “జ్ఞానవృ త్తి కలవాడని. ఆయన తెలివితేటలకు
యోగ్యతకు తకు-వవాడు కాదు. కాని సాత్త్విక పృ త్తి కలవారికి తామసవ్వు త్తి
కూడ ఉండటంకద్దు. అలాంటి తామసవృ త్తి ఉండిన కారణ వల్లనే (ద్రోణుడు
ఏకలవ్యుని బొటనవేలిని గురుదక్షిణగా కోరినాడని వ్ లా మసం
+ (దోజుక్జి విమర్శించవచ్చు. "అంతేకాదు అతడికి కల ఆ తామసప్పు త్తి లేళం
హ్ వల్లనే. నుహాసం (గ్రామంలో తాను తాసమః య. కొరపుఅతో జేరి
ఉన్నాడు. సా _త్తినకుల నుకొనే వారే కౌరప్ప ఈ తామసము డ్రి లే
కారణంగా ఇలాటి ఇరుకుల్లో పడటం ba ధీష్రుడూ కర్ణుడూ కూడ
అలాంటి కారణాలవళ్లే ఆ పక్షంలో చేరారు.
ఇంతకూ కట్టడు ఉత్సాహంకొద్దీ తనూ తన విద్యాకౌ కలాన్ని చూపించా
లని ఆశపడి వచ్చాడు.” ఇతడు చేసిన భుజస్ఫాలనం వల్ల కలిగిన ధ్వనికి
అందరకూ కలగుండు పడినంత పనయింది. “ఇదేమిటి” అని ఆశ్చర్య
పడుతూ పాండవులు (దోకాచార్యుని వెనక్కు కదిలారు. కౌరప్పలు నోళ్టూ
కళ్లూ తెరుచుకొని కర్టుని అభినందించారు. రంగస్థలంలో ఇద్దరు పాక్షికు
లున్నట్లవ్నపించింది. కర్ణుడు ఉద్దతుడై అవుపించాడు. _. దాలనూరుకిసిలా
ఉన్నాడు. శరాననాలు ధరించాడు. బంగారు రంగులో ఉన్నాను... జనాన్ని.
(తోసుకొంటూ వచ్చి కృెపాచార్యునికీ. ద్రోణునికీ నమస్కరించి అర్జునునితో .
అధటాడు, “నీవే, కాదయ్యా నేర్ఫుకాడవు మేమూ. ఈయగలం ఇలాధట్లి
అలీ
"అది-స. నిద్యా (ప్రదర్శనం - గురుదక్షణ
Ta (పదర్శనం*” అంటాడు. అకర్జునుసకు అది కొంచెం సిగ్గు కోలిగించే సనిఘటన
ఎ మయింది. దురోకధన నుని కీ సంతోషమెంది.
కండు కక్షలుగా విడిపోవటం-మనసుల్లో - ఇదీ మొదలు, కౌరవ
పాండవ పక్షొలని స్థిరపడటానికి నాండి ఇది.
ఇక ధృతరాష్ట్రుని సంగతి. అతడు పుట్టు(గుడ్డి కావటంచేత హిందూ
me: ప్రకారం రాజ్యాధికారంలేదు. సత్యపతి, భీముడు, వీరిద్దరే
ధృతరాష్ట్ర, పాండురాజ, విదురులు పుకేపరకూ రాజ్యం చేశారు. కేవలం
(ప్రతినిధులుగా. ఆ తరువాత కూడ విదురుని మంథత్రిగాచేసి, వారిద్దరూ నిదు
రుడూ పాలనం చూస్తూ పాండురాజు చేత దేశాలను జయింపజేశారు. ఇప్పుడు
“పాండురాజు పోయినాడు, ఇక తసశెవరు శ క్రిమంతుడైస వాడు బాసటగా
".. ఉందేవాడు? ఆరు! అని సరా(క్రిమం వింటూ అతదు సరై నవాడసుకొని ఉంటాడు
. ధృతరాష్ట్రుడు. తన కొడుకులకు తగినంత ధర్మం. బలంలేదని అతడి.
ఊహా, కర్ణుడి ప్పుడు (పదర్శించబోయే విద్యాపాటవంతో తరువాతి సంఘటన
లతో ధృతరాష్ట్ర) నిలో తామసగుణం వృద్ధి కాబోతోంది, అది భారతం
వినేవారు గమనిస్తూనే ఉండాలి గాక.
ద్రోణుడు కర్టునకుకూడా ఆచార్యుడేగనక సంతసంతో “నీ (ప్రజ్ఞ కూడ
చూపించాల్సింది” అంటాడు. వెంటనే కట్టడు అర్జునుడు. చేసిన యుక్తు
లన్నిటిసీ శ్రమలేకుండా చేసిచూపిస్తాడు. దుర్యోధనుడు ఆత్యంత సంతో
షాన్ని పొంది కర్ణుని కౌగలించుకుని “సీపు నా స్నేహితుడివి కావాల్సింది.
నా చేత ఈ కురురాజ్యాన్ని ఏలించాల్సిండి, సా ఐశ్వర్యం నీవుపయోగించు
కోనాల్సింది'” అంటాడు. కర్ణుడు అది ఒప్పుకొంటాడు. వారిద్దరికీ అలా
మాట కరారు అయిపోయింది, అంతటితో ఆగక కట్టుడు “ఇప్పుడు నేన్లు
అర్హున్గునితో ద్వంద్వయుద్ధం చేయాలి” అంటాడు. న
జ జే అర్జునుడు. వెంటనె “విన్ను పిలుషకుండానే యా రంగస్థలానికి
నచ్చి ఎదుటివారి ఫరిమూణ మెరుగకుండ ఏ మాట్లాడుతు న్య్నాపు- oe ప
184 ప మహాభారత కథలు
ష్
bi పోవాల న్గుందా” అంటాడు. Mo నిబంధనలు
య
కోయి. బాణాలు త్రీసికొనిరా నన్నెదిరించడాని కి” అంటాడ కర్ణ స
ప. “వాళ్ళు దంద్వయుద్ధం వోయాల్చిందే అనే నినాదం ఆరం
భించాడు. కద్దుడు రంగస్థలంలో ద్వంద్వయుద్దానికి వచ్చి నిలుసాడు. అప్పుడు
(దోణుడూ, - ధర్మరాజాదులూ “సరె చేయండి ద్వంద్వయుద్ధం, వెనుతీయా
ల్సిన పనేమిటి" అంటారు. |
అర్జునుడు స(రున యుగాంతకాలాన లుడా అ న్నట్లు వెళ్ళి డ్వంద్వ
యుద్ధానికి "నిలుస్తాడు. కర్ణుడు పర్జన్యాస్తా?: న్నివేసి మేఘాలు. కల్పిస్తాడు.
ఆ మేఘాలలో మునిగిపోతాడు అర్జునుడు. ఆతడు చీకట్లో ఉండడాన ఎవరికీ
కన్నడడు. కుంతి కెవ్వున 'కేకవేసి మూర్భపోతుంది. సూర్యుడు తన
కుమారుడైన కర్ణునిపై దివ్యకా ౦తుల్ని (ప్రసరించి (ప్రతి ఫలిం వజేస్తాడు,
కుంతి ముఖంపై చల్లని నీరుచల్లి సేదతీర్చుతాడు విదురుఢు. _ ఇంతలో
అర్జునుడు వాయువా స్త్రమేసి ఆ "మేఘాలను చెదరగొట్టిపోయేటట్లు చేస్తాడు,
కుంతి, పాండవులూ అర్జునునిచూసి సంతోషిస్తారు. అప్పుడు కృపాచా రుడు
వారిద్దరిమధ్యనూ నిలచి మళ్ళీ ఆకేవణా నిబంధనను చెపాడు. అప్పటికి
ఆ ఆ ద్వంద్వ యుద్ధం ఆవడమే. ఆయన లక్ష్యం. ఆకేపణేమిటం'పే
ఈ అర్జునుడు పాండురాజుకు 'పు(త్రుడు. ర
చరిత కలవాడు. ఈతనికో నీవు రణం చేయాలన్నట్లయితె . సీ వంశాన్ని
తల్లిని తండ్రిని తెలియచెప్పాలి. ఇది ద్వఠిధ్వ యుద్ధాలకు పూర్వం. పాటిం
చాల్సిన నిబంధన. ఆలాచెప్పె అప్పుడు నీవు దొరవని తెలిసినట్లయికె' నీకె
దురుగ నిల్చి ద్వంద్వయుద్ద. (క్రీడను జరుప్పకాడు- అర్జునుడు. అలా కాక
పోయినట్లయితె ఇలాటి ద్వంద్వయుద్ధాలు చేయడానికీ. వీల్లేదు. ఇది రంగస్థల
నిబంధన, యుద్ధం ఒకరినొ కర్ని చంపుకోడానికయితె అతడెరూ ఇతడెవరూ
ఆని అందరకూ తెళాసే అవసరమూలేదు-ఆ అవసరం తీరేదాకా రణము
ఆగనూ ఆగదు. ఇలాటి శేవల పోటీలలో సమాన ప్రకివళ్తి శ్థిగలవారినె
(ప్రకర్ష జేసిచూపు మనడం న్యాయం, . ల .
అదీ. విద్యా (ప్రదర్శనం-గురుదక్షీణ 1965
ఆచార్యుడై న కృపుగమాటలు అందరకూ శిరోధార్యం కావడం చేత,
ద్వంద్వయుద్ధం ఆగిపోయింది. ఇంతకూ కర్ణుడు తస కులవిషయాలు ఏవీ
[a
చెప్పలేదు.
హ్
అందువల్ల దుర్యోధనునికి తన' పక్షంలో గల వీరునికి కలిగే ఇలాటి
నిబంధనల అడ్డంకిలేకుండా చేయడం కర్తవ్యమని తోచింది. తాను చెప్పిన
ద్వంద్వయుద్ధం చేయాలనే నినాదం ఫలించక పోవటం వల్ల తనకు
దర్పం తగ్గినందుకు తాసు మాట్లాడవలసివ వచ్చిందన్నట్లుగా నటించి అంటాడు.
“రాజవరుడై స పార్టుతో రొజుగాని యీత డని పేయగాదగడేని వీనినెల్ల
వారులు జూడంగ నీ క్షణంబ రాజు జేసెదనేనంగ రాజ్యమిచ్చి". వెంటనే
" ధృళరాష్ట్రంనకు నచ్చచెస్తాడు. తన మాట కోసం కర్ణుని రాజుగానే చేయా
లనే కుమారుని మాటకు ధృతరాష్ట్రుడు కాదనలేదు. ఇందులో _ అధర్మ
మేముంది గసక. ఆ అప్పటికప్పుడు కర్ణుని. అంగరాజ్యానికి అభిషిక్తుని
చేస్తారు. కీరీట మణిఖాషణాలతో కట్టుడు వెలిగిపోయి దుర్యోధన్లుని కరి త్రి
సమర్థతను” హృదయపూర్వకంగా మెచ్చుకొంటాడు. తనను తాను సర్వస్వం
ఇచ్చుకొనే పరిస్థితి. దుర్యోధన్గుడు తన స్నేహాన్ని ఎప్పటికీ కోరుకొన్నం
దున, .అందుకు ' “పల్ల అని "స్నేహము అనేదానికి అవసరమయిన (ప్రవర్తన
ఏబోదానిని చేవట్టుతాడు కర్ణుడు మనోవాక్కాయ కరశ్రల..
కర్టునికి రాజ్యాఖి షేకమయిస సందర్భాన్ని పురస్కరించుకొని సూతుడు
వానిని కౌగలించుకొన తలమూర్కొంటాడు, అప్పుడు తెలుస్తుంది. అందరికీ
కర్ణుడు సూతపు(తుడని. అప్పుడు ఖీముడొచ్చి- “ఓయి నాయనా నీవు
సూతకులస్తుడవా! ఏదో రథం తోలుకోక అర్జునునితో పోటీకి దిగుతున్నావా:”
అని ఎగతాళి చేసాడు. పైగా రాజ్యం కట్టుకొన్నావు- “క్ర రురాజులు పాలించ
దగిన రాజసింహాససం కుక్కకిచ్చినట్టున్నదే” అంటాడు. |
దుర్యోధనుడు అది విని 'వచ్చి “వాయుపుకు పుట్టినవోడా:' నీవలా
పలక్కూడదు, ఎంత దిష్టి ) తేజుడితడు? లేడి కడుపున పులి పుట్టుతుందా?
ఇతడు ప్రరిపంటివాని కే ఇ పట్టి ఉంటాడు, కూరుల పుట్టుక; డేనకల' పట్టుక,
136 మహాభారత కథలు
నదుల పుట్టుక ఎవరు చెవిగలరు? గాంగేయుడెవరికి పుట్టాడు, కృప్పకు,
(ద్రోణుడు వీళ్ళ ఫ్రిట్టుక లెలా కోలిగినయి: ఆ మాటకే బై మీ అందరి జన్మల
ఇలాంటివి కావా? దానికేమటి: దిన్యలక్షణలడితుడూ సహజ కవచక్షంగం
మండితుడూ ఆయిన ఇతడికి ఒక్క అంగరాజ్యం మాహేమిటిగాక ఇతడు
సకలమహీ రాజ్యానికి అర్హ "డంటాడు.
ఇదంతా కుంతి చూసి తన (ప్రథమ పు[డతుడు వాని సహజక్షవళ్ల
కుండల ధారణమూ జ్లాపకానికి వచ్చి అతడా అనుకొంటూ మన్నక ఊ
| | డొ .
కుంటుంది, దుర్యోధనుడు జరిగిన దానికి సంతోషించాడు. విడాకి( ప్రదర్శనా
రంగం దురోశిధసునికి గొప్ప సహాయకారి ఆయింది తాత్కాలికంగా,
భారత కథ జరిగే నాటికి వివృడు అంటే (బహి పదార్థత శః
జా క. గుణ కరశ్రవళంచేతనే (బహ్య్ముక్ష్యతియ పై శ్యకూ(దుల a
గమనించాలనీ భగవంతుడు చెప్పిన సూత్రం ప. హారికంలో మర్చిపోయి
నారు జనం. మసుళసనం (ప్రకారం ఎవరు పుట్టిన ౦ వోరికి ఇదమిత్టమస
మాత్రం తెలుసు. వషరి వంశం వారికీ న = అనటం తప్పేం
కాకపోవచ్చు. కాని ఫలాన మీగతా కులాలు మా కులంఠంపే తపన
తరగతిని అనే దురభిమానం కూడ కొన్ని కులాల్లో వచ్చినట్లుఅవుపడుతు౧ది,
ఆదే పతనకాలం. కనుకనె భీముడు సూత కులాన్ని సభలో తక్కువగా
మాట్లాడటంజరిగింది. దురోకిధనుడుకూడ సూతుడు కద్దు నితం (డి అనేదిఒప్ప
కొనకనే లేడి కడుపున పులి పుట్టుతుందా అనసేడం జరిగింది. కృపుడు తెలివిగా
“నువు దొరవయితే అప్పుడే దొర అయన అర్జునునితో పోరగలవు అనే
సమభావం చెప్పి ఊరుకొన్నాడు-కులవిచక్షణ చేసిన ట్లు అపుపడకుండా, ఈ
దురభిమానం (ప్రజల్లో తమ తమ కులాల నిషయమై ెరిగియుండటం చేతే
ధరాశ్రధరాశ్రలు సమంగానే చెప్పినట్టు-అఆర్థం చేసి కొ నుటల్లేదనే హెచ్చరిక
త్రీకృష్ణుడు భగవద్గీతలో. న అయింది. శ
అను
"ఆరోజు వూరి రి అయింది. తరువాతి రోజునే దో కుడు ' * సమ్యలకు
అందరనూ పిలిచి, “సాకు గురుదక్షిణ ఇవాళ మీరివ్వోల్సి ఉంటుంది, అదీ
కదీ-ష. విదాక్రిపదర్శానం_గురుదక్షి ఆ
మిటం౦కే ఐశ్వర్యం చేత అవలిప్పుడై న (ద్రుపదుడు నన్నవమ నాని ంచొడు.
పట్టీ తీసికొని రావలసింది. అదే నాకు కానలసింది” అంటాడు
జ wr సనో
చుపదుడు ఆంటే వట్టి భూ సం బంధమెన కర్యులు చేసేవాడని అర్థం,
(ద్రోణుడు శ్ఞానకాండకు చెందినవాడు-ఇద్దరికి నఖ్యం నిలవదుగనక వైరం
అందుకు “ఓ! ఈమాత్రం మాలో ఎవరమైనా చేస్తా" 'మన్గుకొరిటూ గబా
గబా రధా లను శోయకుపో తారు పాంచాల రాజ్యాన్ని ముట్టడించడానికీ
కౌరవులు, పొండవులు వారిచర్యకు ఆశ్చుర్థవడుతారు, ఎందుకనం"టే పాంచాల
రాజ్యం చాల గొప్ప ఆర్యరాజ్యం (ద్రుపదుడు చాల శౌర్యవంతుడు. ధరి.
పైగా వీళ్ళు (ద్రోణుని ఆశీర్వచనాలు పొందకుండానే పొగరుతో వెళ్ళిపోయి
bog ee (పపంచాలను నడిపే శక్తి ఒకటున్నది. అది పొగరు
ఏ ఆది సామరస్యం. డాని సేరే ధరాం. ఆధరో్యం
ందరపాటును హర్షించదని తెలుస్తున్నది పాండ
పులకు. వాళ్ళు ఆంటారు - “ముందు పజ వెళ్ళిపోయినారు - వీళ్లు
పొంచాలురను గెలుపగలరా: నమ్మకం లౌదంటారు. తాము (ద్రోణుని తీసికొని
అందరూ ఆయన సనుసరించి బయలుదేరుతారు. వారు చేయాల్చిన మొదటి
నిజమైన యుద్దమిది! గురువు కనుసన్నల్లో పాండవులు చేస్తున్నారు. ఇంత
వెళ్ళిన కౌరవులు వెనుకకు న పాండవులను కలుస్తారు.
3
9 ల్
*
అంతా మళ్ళీ చుుందుకు నజుస్తారు. ఫాంచాలుని సేనతో తలపడ
తారు. భీమసేనుడు మహా ఖీథత్సం చేస్తు ంటాడు. పాంచాల రాజై న (ద్రుపదుడు
అర్జునునితో తలపడతాడు. అతడు వాని ధనస్సు విరిగేటట్లు కొట్టుతూ బాణాలు
వేస్తాడు. '' ధనుస్సు విరగంగానే అర్జునుడు క శ్రితీసికొని ఒక్క ఉరుకలో
వేళ్ళ (ద్రుపదుని రథమెక్కి. (ద్రపదుని పట్టుకొని బింధిసాడు.. అతడ్నికెచ్చి
(దోజాచార్యుని కోళ్ళముందు షడేస్తాడు. . (ద్రోణుడు పూర్వ ' స్నేహీశ్యడై న
(క్రువేదునతో ఎకసీశ్యేమాడి తనకు అవమానదు 'చేయటోన్ని ' గుద్తబేసీ
““మహారాజక్ట నుదాంథధకాధమదవి వదిలిరధా”' అంటాడు. ర
187
188 ౪, మహాభారత. కథలు
.. దీనితో పాండవుల పలుకుబడి వృద్ధి కావడం ఒక పక్కనూ, త్ర
పక్షము వ్యతి రేక, పక్షంగా నిశ్చయిలచుకొన్న దుర్యోధనుడు చింతపడడమూ
కలిగింది. పాండపుల నిజయ కారణంగా ధృతరాష్ట్రిడు, పె
గుణుడూ ఆయిన ధర్యరాజునకు యౌరాజ్యపట్టాఖిషేకం చేసా
ధృతరాష్టు9డు రాజు- ఎవరినైనా యువరాజుగా అభిపే షేకం, చేయ
వచ్చు ఒక'విధంగా. కొని. ప్రజలనూ సామంత రాజులనూ కూడ సంప్ర
దించటం ఆచారం, వారంతా ధర్యారాజునే వరించారు.. అందుకే ధర్మరాజును
యువరాజుగా చేశాడు రాజు, "ధర్మరాజు “పరిపాలనం -ఖీమార్జునయముల
కోర విజ్బంభణం పజలను బాగా అలర జేస్తున్నది.
ఈ రో క జ్రుల్లోనే ' (ద్ దోణుడు అట్టనునకు, (బహ్యశిరమనే దివ్య బాజాన్ని
ఫ(ప్రమాగ నివ రోగ అతో సహా ఇస్తాడు. ఇచ్చి, “దీనిని నాకు అగ్నివేకుడనే
ఇల
*
J ముని ఇచ్చినాడు. 'నీవు “దీనికి అర్హుడవు గనక నేను నీ కిస్తున్నాను. దీనిని
మా న్యులయందు ద్రయోగింపవద్దు. నిన్ను బాధించేవారిపైననే వేయనల
సిండి” అంటాడు. ఇంకా “నాకు సీపు-గురుదకిణ మళీ ఇవ్వాలి. "అది.
ఏమిటం'పే సీవు నాతో ఎన్నడూ (ప్రతియుద్ధము చేయకుండా ఉండవలసింది:
అలా వాస. ' చేయాల్సింది” అంటాడు.: పాండవులు ఎంతో. సంతోషంలో.
ఉండిపోతారు, కౌరపులు ఈర్ష్యలో మునిగిపోతుంటారు. అందుకని న్నా
ఆరంభిసారు నెమ్మదిగా. :
ఇక్కడివరకూ సంభవవర్వమనే ఉపపర్వంలోని కథ అయింది. ఈ
త 1 ఐదో ఉపపర్వం. పొష్యం, పౌలోమం, ఆ_స్పకం అంకావ
తరణ.పర్వం. అయింతరువాత జగదుత్ప త్తి కథ నుంచీ ఇంతవరకూ సంభవ
పర్వమనె అంటారు. మరీచి, దత్తుడు. పుట్టటం నుంచి దేవదానవులు వివిధ
ప్టము కలుగా పుట్టటం, శంతన. భీష్మ దృతరాష్ట్రా)దుల , జననం కర్ణ ప్రాండన.
కౌరప్పుల. జననం, కౌళవురు పెరిగి ఏీద్యావంతులవడం ఆరితా చేరి శ్ఞః
నర్వమయింది. య.
పం
7
విద్యా" (పదర్శనం-_గురుదక్షిణ 189
Ta బోధ స్తున్న మర్చిపోరోనీ విషయం, భగ!
సాధన అంచె అదె పత శానసాధనకు పరమా ర్ధంగా ' కలది. అని వ్యాస
సిద్ధాంతం. అధాాతశ్రి సాధన చేయడానికి అధికారం కావాలంటారు సాధకునికి.
అంకె కసీన సల్లక్షణాలుండాలని అర్థం. పాండవులు సాత్విక లక్షణాలకు
(ప్రతీకలు... అధికారికి కావలసినవి, (1). యుకాయు క్ర వివేకజ్ఞా జ్ఞానం
(2) ఇహాఒము(త్ర ఫలభోగ విరాగం. (8) శమదమాది. షట్కా సంపత్తి
(4)ముముక్షుత్వము (5)ళ రీరదార్థ కిము (అభయం) ఈఐదింటికి వ
వారు వరుసగా అర్జునుడు, నకులుడు, ధర్మరాజు, సహదేవుడు, ఖీముడు-
ఇలా పాండపులు. సాధనకు ఉండవలసిన సాత్వికవృత్తులున్నూ కౌరపులు-
తామసిక పృత్తులున్నూగా వున్నారు. రెండూ. సాధకునిలో ఉండేవే. ఆ సత్
వృత్తులు దుర్వుత్తుల్ని ఓడించి న్వింతితత్వం ఎరిగి మోతం పాపి పింప జేయ
గలగటం ఆదైషత సాధన. అదె ఉపనిషత్తుల్లో చెప్పిన బోధ. అది విళదీ
కరించట్లం వల్లనె భారతం సంచమ వేదనుయిందనేది ఊహా మాత్రంగా
తెలిసి ఉప(క్రమించటం ఇక్కడ కోరదగిన విషయం.
ల
కు (టు
_లాకొగృహ దహనం '
జతుగృహపర్యం ఇక్క-డ్ మొదలు. కురుకుసూరుల "అ. స్తం శ స్త
సంధాన పాటవ (పదర్శనంలొ కర్ణుడు అర్జును కెదురుగా నిలవటం దానిని
దుర్యోధనుడు బల పరచటంతో ఫీషం డట వక్షదుసీ కౌరవ వత్స్తమనే ఊహాలు
దయించినవి. (ద్రుపదుని గెలవడానికి వెళ్ళి “దెబ్బతిని ' కి కౌరపులు రావటం
అర్జునుడూ సోదరులూ (ద్రోణునితో వెళ్ళి (ద్రుపదుని. పట్టి.తెచ్చి కొద్ధత కం
చూవడం ఇవి చిత్రమైన పరిణామాన్ని కలిగించినవి.
పాండవుల్ని సర్వులూ మెచ్చుకొంటున్నారు. దురి రో్యోధసునికిది. గుండెలో
ముల్లు లొ ఉంది. కురువృద్ధు లు ధరోశ్రిరాజు గుణగణాలు . మెచ్చుకోవడరతో
వృళరాష్ట్రడు ధర్మరాజు కే.యువ Sey షేకం బేశాడు.. దుర్యోధనాద్గులళ్లు
140 మహాభారత కథలు
పలుకుబడి లేకపోయింది. అందుకని దురోకధన్లుడు కర్ణళక్రుని దుశ్నానన్లుల్ని
పిలచి వారితో మంతన మాడుతాడు. నృపసీశి అంటేనే తన వారిని పిల్చిపీం
చేయాలో చర్చింఛి అలాజేయటం. వారిని అలా పిల్చి దుర్యోధనుడు నృపనీ8ి..
ఏమిటో ఇప్పుడు చెప్పండి అంటాడు, అప్పుడు 'గణికు'డనేవాడు చెప్తాడు,
(ర్రాయి ఉచితమైన దండనా నిథానాన్ని పాటించాలి. జనులందరూ '
తమ తమ కర్తవ్యాలు పాలించేటట్లు చూడాలి, దానినే వర్ణాశ్రమ ధర్మం '
అంటారు” అన్నాడు. వర్ణాశ్రమ ధరశ్రమంటపే వ్య క్తి సమాజంలో మెలగాల్సిన
తీరు. సమాజసేవ, అందులో రాజుకి కూడ కొన్ని నిధులుస్నయి. తదను.
సారమయిన నీతి ఉంది. ఎవరు దుళ్చరితుడైనా ఆతడు గురువైనా, సుకు
డయినా దండించ్చాల్చిందే. శ_్రుపులనుండి అపాయం రాకుండా నలుగుర్నీ'
ఇలాగే విచారించి మసులుకోవాలి* తన పొరపాట్లు శ్యతులకు తెలీకుండావారి
పొరపాట్లు తెలిసి సరేతరించాలి. శత్రువులు బలహీనులయిశే వారిని అణచి.
పాళయ్యాలి బలవంతులయి తేవారితో నమ్మిన "ఫే ప్యవహారిస్తూ, 'నమశ్రికుంఢా l
ఉండాలి. మం(త్రాంగం చేస్తుండాలి. మం తాంగమరొపటే. శపథాలు చేయటం.
అంజలి ఘటించటం అభివాదనం సామప్రియ .భాషు : మిధ్యావినయాలా.
ఇవి పాటించి వారిని వంచించాలి. అదనుదొరికేవరకూ అలావుండి సర్పంలా.
కాటు వేయాలి, అవసరమున్నంతవరకూ మట్టికుండను వాడుకొని ఆ తరువాత.
రాతిమీదకు విసరినమే చేయాలి. అపకారిని దగ్గర పెట్టుకోరాదు. అలాపెట్టు.
కోవటం చివరి కొమ్కునెక్కి. అక్కడ నిద్రపోవటానికి సమానం. ఇస్తు.
డెలాగయినా ధర్యరాజాదుల్ని చంపడం నీకు కర్తవ్యం. ముందు వారిని.
దూరంగా పంపి ఆ తరువాత వారిని దూషించటం ఆరంభించాలి" దీంతో.
కుట. పథకం. రచన ఆరంభమయింది...
దురోకధనుడు వెంటనె తండ్రి దగ్గరకు చేరాడు. ఇలా అంటున్నాడు.
“నాయనా! రాజులందరి ఎదుటా నీవు ధర్యారాజుకు యొవరాజ్య పట్టాభిషేకం
చేస్తేసావు. దానివల్ల ఎంత అపకారం నీకూ నాకూ అపుతున్నదో గమనించావా?
కనూర్చులు కొందరు అనటం నేను విన్నాను. నీవు రాజ్యపాలనం చేయడానికి.
్త ప చేస క శ షు లక్ న్ న
స్తమద్ధుడవు, కాదట. _వీమ్యుడున్నా. అతడు నిరృతి మార్గంలో చేరడానిశే.
కు(ట్ర-లాక్షాగృహదహనం 14]
(ప్రయత్నిం చేవాడుట అందుకని ధర్యురాజు వూ(తమే రాజ్యాని కర్హూశట-
ఎందుకనటం కే అతడు గుణవృద్ధుడట ధరశ్చశీలుడట. _ పరా్యకడ లైన
శడుశ్రిలు కలవాడట. అతడు రాజయి తే వృద్దులు అః మాత్యులు బ౦ధువులు
అందరూ ఎకుగావగా పూజింపబడతారట. నిదురునికి కూడ ఇది ఇష్టమేనట.
ఇలాంటి కర్ణ పుట భేదన మైన మాటలు విన్నాను. ఇది నీకూ నాకూ కూడ ఎంత
దుస్పహ మైంది?
దీనిని తొలగించుకొనాలంటే కనీసం కొంతకాలం ఈ పాండవుల్ని
ఎక్కండి కై నా పంపి ఉంచి తరువాత క మనసులు కుదుటపరచు
కోవచ్చునని పిస్తున్నేది. సీవే మంటావు?” అంటాడు.
ఈ మాటలు అదివరకే ధృతరాష్ట్రందూ విన్నాడు. అందుకని దుర్యోధనుని
తిరస్కరించి చీవాట్లు పెట్టలేదు. తన తద కడై న పాండురాజును' అప్పుడు
తలుచుకొని దుఃఖిసాడు. అతడు తనకు కుడిభుజం. అతడిప్పుడు ల లేడు.
అళడదినరకు చేసిన మేలుకు ఈ పాండపులకు తాత ఏలా కలిగించేది
అనుకొంటాడు ,
దుర్యోధః నుడు “ఇప్పుడు ' సీ తమ్ముని విషయం తలచవద్దు. ధర్రిరాజే
రాజయితే ఇక వారి సంతతే (ప్రభువులవుతారు మేమంతా భరణానికీ మా (త్రం
తగిన వాళ్ళుమవుశాము ఆలోచించు"
ధృతరా షుడు “ఆమాట నిజమే. ఆ సంగతినె తలచి ఎప్పుడూ విచా
రిస్తూ ఉంటున్నాను. కాని వాళ్ళను కేవలం మననుంచి విడదీసి పంపేదెలా?
సమష్టి కుటుంబాన్ని పగులగొట్టిటమెలా? అలా చేయడానికి కుటుంబ..సభ్యు
లయిన గాంగేయ విదురులూ కలశ: శాళ్వక్థామ గౌతములు అసకాంటాలా
స “ఒప్పుకొంటారు. ఎలాగంపే అశ్వక్ఞామ నా మి్రుడు.. అతడ్ని
(పీమించే అతడి తం (డ్రి (దోణుడు అందుచేత మన పక్షం. ఆయన
బావమరది-కృషుడు కూడా అందుకె మసపత్షం. ఈ ఇంటిని ఎప్పటినుంచో
కనిపెట్టుకొని ఉన్న భీ ష్కుడు మధ్యస్థుడు కనుక ఇప్పుడు పాండవుల పక్షము
ఇయిపోవడు గాక. పక్షపాతి అయినా విదురుడొక్కజే ఏమి చేయగలడు!”
‘H2 “ మహాభారత కథలు ''
జ్ కీకి
౪
అందుకు ధృతరాష్ట్రుడు “*సరేనంటాడు.
ఆ మీదట దుర్యోధస్తుడు తన మాట వినే మంథతులను పిలచి, వా
వోొరణావత౦ చాలమంచి వాస మోగ్య మైన స్థలమని సొండపులకునచ్చనవ్న;
సిందని పంపుతాడు. వారు వాండప్పల మససుల్లో వారణాపతంలో కొన్నా
నిపసించి రావాలన్న ఊహను పుట్టిస్తారు. ఆది *అనవరత సరభి కుసుమ?
భారన(మ శాఖావిశాలతరు వన రేఖాలంకృత” మంటాదు. “మనోరమా;
సుఖానుభోగభాగి మహాభాగ జసనమృద్ద మంటారు. పృణ్యనదీ హవా
థోభిత” మంటారు. పాండపుల 3 వారణాపతం వెళ్ళాలస్ప ఊహలు జని
జేయటం రాజనీతిఫలం. వారికలా సృట్టటం వారికి (ప్రాపానుభవ కారణం
కొన్ని రోజులకు ధృతరాష్ట్ర )డు పొండవులనుపిర్చి “మీరూ. క్ర
కూడ ee కొన్ని రోజిలుండి రావలసింది నాయనా! అక్క
పాండురాజుకూ మ నా తం(డ్రులకూ పితృతర్పణ ంచేసిరావలసింది".. అం
పాండురాజును తలచి కన్నీళ్లకార్చి హృద్యంగా మాట్లాడుతాడు, 'అదిచో
(ప్రజలు చాలామండి తామూ ధర్యరా; శాదులతోపాటు వా: జై "వతం వెళ్ళి క్రొ
రోజులుండి వద్దామనుకొంటారు. (ప్రజలు ధక్మోరాజు పక్షంలో ఉనా
అనేదానికి ఇలాంటి రుజువులు భారతంలో ఎన్నో కనపడుతని. విదురుడు క
' వారితో కొంతదూరం వెళ్ళి ధర్మరాజుతో చెప్తాడు-అన్ని విషయాలు గ్రహ
గలిగిన నీకు వేరే చెవ్పనక్క-ర్లేదుగాని, “ఎటు గణజెప్పవలయు నెరిగిన ౦తపని
లేక మిమ్ము బాపిన కురుపతి హితుడపోలెమీద నెగ్గుసేయు.!* “నాకు
సిన విషయం (ప్రకారం మీరు రండ విషాగ్నులవలన (వ్రమాధమె
కుండ కాపాడుకొంటూ ఉండాల్సింది” అంటాడు.
ఇలా వీరిని సాగనంపకము౦దె దుర్యోధనుడు పృరోచనుడనేఐ
పిలచి “నీవు నాకు సరమ విశ్వాసపరుడవు, ఇది ఇతర్లకు.. చె'ప్ఫేదిక
నీవు వారణావతంలో ధర్యురాజాదులు ఉండేందుకు. ఒక గృహాన్ని నిర్మీ
ల్సింది. లక్కతోను, మండే పదార్థాలతోనూ కలిపి ' చక్కగా. గ్శ
తయారు. చేయాల్సింది. వారు అందులో. ప్రవేశించిన కొన్నాళ్ళకు &
చూడకుండ సమయంచూసి ద్వారం దగ్గర ఇంటికి నివృంటించి తగల?
ae
అ కు[ట్ర-లాకాగృహదహ నం 148
నారు చనిపోయిన నిషయం వచ్చి నాకు చెప్పు. నీ మంచిచూసే నిషయం
~~ ఏకచ్భ(క్రాధిపతిని కాబోయే నాకు జెప్ప సక్కూన్లేదుసుః నాకి అని పంపు
ఆడు.
"పాండవులు అక్కడకు వస్తున్నారని తెలిసి అక్కడ అమాయక
: (వజలు' వీరికి పెద్ద స్వాగతమిసారు. ఆనాడు పాష్గుణ శు శ్రఅష్టమి. రాజ
మందిరంలో కొన్నాళ్ళుంటొరు. అప్పటికి పృరోచగుడు తయారుచేసిన గృహం
కయారయిందనీ అందులో చేరుడనీ వారిని కోరుతారు. తీరా అందులో చేరి
- పురోచన్లుని పూజించి పంపినాక ధర కిరాజాస్నూ ఖీముడున్నూ ఆ ఇంటి గోడలు
'లక్టీతోనూ నేతితోనూరై లంతోనూ ఉన్న వాసన కొట్టుతున్నట్లు పసికట్టుతారు.
అప్పుడు ధర్యరా జు ఫీముడికి చెప్తాడు “ఈ రహస్యమైన విషయం ఎవరికీ
ఇక్కడి వారికి తెలియనీయవద్దు. ఈ పురోచనుడు' చేసిన పని ఏమిటో అంద
రకూ శెలి సేంతవరకూమన'కె మ నంచెపకపోవటం మంచిది. మసం ఇక్కడ
నుంచీ పారిపో వడమూ మంచిదికాదు. అలా పారిపోతే దుర్యోధనుడు మనని
వెళుక్కుంటూనే వచ్చి హాని కలుగచేసాదుగాక. విదురుడు మొదటనే
చెప్పాడు విషాగ్నుల వల్ల భయం కలుగకుండా శాగరూకులై ఉండాల్సిందిఅని,
లోకపు తీరే అంత. రాజ్యపదస్థుడు రాజ్యుంలేని వానిని, పక్షబలాఢ్యుడు
_పక్షబలంలేని వానిని, విపులార్థవంతుడు అర్థంలేని వానిని దూషిఠిచటం
మామూలు, మనలను దురో శధనుడు దూషిస్తూ ఉంటాడు ఇప్పుడు. తను
చేసిన తెలివి మనం శెలిసికోలేకుండ ఉన్నామని. దూషించసీ” అంటాడు.
"Al అప్పటినుంచి జాగరూకులై ఆయుధ హాస్తులై ఉంటూ ఉంటారక్కు-డ.
మనకనిపిస్తుంది ఈ ధరశ్చైరా జు లేనిపోని బాధనుతెచ్చి పెట్టుకొ న్నట్లున్నాడు.
న ఇంట్లో ఉండను లేచి పోతాను అంటే ఏంపోయింది' అనిపిస్తుంది. పైగా
_దర్యోధన్తుడ్ని అలా దూషిస్తూనేఉ ండసీ అంటాడేమిటి అనిపి స్తుంది. వారణా
“వళంలోని జగ్గులకు దుర్యోధనుడికి తమపట్టగల వ _ర్త్వనం తెలియదు. ఇప్పుడు
_చర్యోధనుడు తలపెట్టిన పనిలో గృహం 'కగలడి పోయి, తాము తమ శెళివి
వర ఇయటపడి తే వారణావతంలోని వారికి కూడ దురో శిధనుడంపే రోత,
' ధర్మరాజాదులంే (సీమ కలగటం తథ్యం. ఇదీ ధర్మరాజు ఊహా,
భీమడికి అలాగే కం కాని జరిగింది వేరు,
44 _ మహాభారత కథలు
విదురుడు ఒక మనిషిని వారణావతం పంపి, ధర్మరాజుప కుద.
చేస్తాతు రాబోయే కృష్ణచతుర్దశినాడు ఆ లాకొ గృహానికి రాత్రిపూట నిపష్పం
టించుమని పురోచనుడికి ఆదేశం వెళ్ళిందనీ, అందుచేత ఒక కందకం ఆ.
ఇంగ 02 ఊరిబయటకు వశ్శేందుకు వీలుగా (త్రవ్వి ఉంచాల్సిందని అలా.
రోచనుడ్ని వంచించి తమను తాసు రక్షించుకోవ నలసిందనీ కబురుచేస్తాడు, -
ఆ ene మనిషిచేత కందకం (తవించి 'పెట్టుతాడు అరణ్యాలదాకా ఆనాడు
కుంతీదేవి అందరకూ అన్నదానం చేయిస్తుంది. పురోచనుడే ఒక నిషాద
వనితనూ దాని ఐదుగురు పిల్లలనూ ఆ ఇంట్లో కుంతికి పనిచేయడానికి పెట్టు.
తాడు. అధి పాండవులబేసే. పనులను చూచి సమాచారం పురోచనుడికిజాకీ
చేస్తూ ఉంటుంది. వాళ్ళంతా తాగి ఆనాడు ఆ ప్రక్కనవడి నిద్రపోతాప,
భీముడు ముందేవెళ్ళి విరోచనుడు పడుకున్న గదికి ద్వారంవద్ద నిప్పంటించి
తముకళ్ళనూ తల్లినీ లేపి ధర్మరాజును తీసికొని ఆ కందకంలో నడిచి. ఊరి
బయటకు వెళ్ళిపోతాడు. లక్క- ఇల్లు ఆ నిషాద పనిత దాని బిడ్డలయిదుగురికో
సహో దగ్గమయి పోతుంది. దుర్యోధన వుడు లాక్షొగ్భః కాదసహవం ఒక త్రీ
ఇంకా ఐదుగురి బూడీద కనపడటం సంగతి తెలిసి సంతోషిస్తాడు, కందకం
లోంచి వారు వెళ్ళిపోయినాక విదురుడు పంపిన వ్య క్తి ఆకందకాన్ని బూడిదతో
పూడ్చి పాండవులు అలా వెళ్ళిపోయిన సంగతిని, వెళ్ళి విదురునకు చెప్తాడు
అతడు సంతోషిస్తాడు. భీముడూ తల్లీ అందరూ తాము రోచ న్లుని చక్కగా
వంచించినందుకు. తాత్కాలికంగా సంతోషించి ఉంటారు. తతా.
లానికి జరిగింది ఇంచుమించు అందరి మనసుల్లో ఒకో కానొక శాంతి అనచ్చు
వందుకనం'టే దుర్యోధన్తునకుగాని, ధృతరాష్ట్రినికుగాని, విదుపనకుగాని
చేయవలసినపని అప్పటికేదీలేదు. క్షణంలో కలిగే మార్చు స్వభావాన్ని ఎదగ
కుండానే మనుషులు (బ్రతుకుతుంటారు. క ఏ క్షణానికాక్షణాన సుఖాన్ని, "అస్యా
దిస్తూనే ఉంటారు జగత్తులో. వారణావళ ప్రజలు మా(త్రం పావం దుఃఖించారు.
లాక్షొగృహదహన కథలో అంతరార్థం ఉంది. కం
పొండవుల్న సాధనలో పురోగమి౦ చకుండా దుర్వృత్తు లయిన్ కౌరవులు వరించే
(వపయత్నమే వారణావతం వారిని పంపటం, శరీరంలో అన్నమయ, ప్రాణ
న పాండవ వన్న ప్రవేశం 145
వయ, మనోమయ విజ్ఞా నమయ ఆనందమయికో శాల్లో మొదటిదాన్ని తరవాతి
దానిలో కలిపిచేసే సాధన ధర్మరాజ భీము అర్జున నకుల సహదేవులు చేస్తు
న్నారీ వె వారణొ నతంలో. అప్పుడు విదురుడు (తెలిసినవాడు) దురుష్త్రత్తుల
వంతనం౦ సాత్త్విక వృత్తులకు తెలియచెప్పి వారిని రక్షించడానికి ఒక"
సొరంగం (తవ్వించాడు, .వీముడు లాక్షెగృుహాన్ని త గులబెట్టటం అంెటేసా చక్రిక |
వృత్తుల్ని (పజ్వలింప చేశాడని అర్థం. సొరంగంన్లుంచీ మిగతావారిని రక్షిం
నిననాడు భీముడు. ఫీముడు యోగానికి (ప్రతీక. ప్రాణాయామయోగంవల్లనే
. వ్యక్తి రక్షింపబడతాడన్న దానికది అరం. వారంతా కుంతిని అంటిపెట్టుకొనే
న్నారనటంలో 'కుం' అంకే భూమి. ఈభూసంబం౦ంధ మైన జీవనం తప్పని
సరిగా సాధనా సమయం అంతలోనూ కలిగే వుండాలితప్ప నేలవిడిచి సాము
చేయరాదనేడి సూచన అని తెలియాలి. స లాకొగృహద హన కథనం.
తి. పొండవ nel
. పాండవులు సు కాలే సమయానికె కందకం గుండా "ఈది .
వియటికు వెళ్ళిపోతారు. అకడ మిగతా (పపంచంతో ఎలాంటి సంపర్కం. |
ఉండదు. ఇది చిత్రమైన పరి: స్థితి. పదిమందితో కలిసి సంకీర్ణమైన విధంగా. .
ప్రవ ర్రించనక్క్లేదు . Bis రప శరీరం. వాళ్ళు ఆలా నడిచి.
ఉండటంచేత శరీరాలు -ఒక్రా భీషబడికిత ప అందరివీ అలిసి పోయినయి,
శిండ ఆ ఉదయంనుంచి ఇంచుమంబు లేదు. ఇక మన సేంవనిచేస్తుంది ది!
అందుకని నిద్ర ముంచుకువస్తోంది వాళ్ళకు. తూలి పోతున్నారు. భీముడు
వని భుజాలమీద చంకల్లోనూ పీపుమీద, నెత్తిమీద ఎక్కి0చుకొని నిద్ర
పోనిస్తూ నడిచి వె నతన
ఫీమడికి మాత్రం నిద్ర ఎందుకు రాలేదనిపిస్తుంద. అతడి శరీర.
విల0వల్లి శారీరకంగా అలిసి పోలేదతడు. వీళ్ళందరూ. ఇలా ఉన్నారు అని.
చూస్తున్నది. బుద్ధి, . తానొక్కడే వాళ్ళకు ఈ (ప్రపంచంలో అప్పటికీ ఆత.
నింధుప్ప, కక్షించాల్సినవాడు. న రబుశ్రిన్నా రాదుగాక. కర్తవ్యం
116 మహోభారత కథలు
ఒకటి పెట్టుకొం"ె సర్వసాధారణంగా 1 స ఆలాదుః న్ ముడు వీళ్ళందక్నీ ఆ అ
ఎత్తుకొని సూర్యకిరణం చొరరాని వసంలొ * తీగలు, రాళ్లు గడచి నడచి ౬
పెద్ద వటవృక్షం (కింద వాళ్లను దింపి _వారిపంకదూమ్తా ఉంటాడు. వాక
సె Soe తలక్రింద చేతులుపెట్టుకొని ని(ద్రపోతూఉంటార్
“కులపాంసన్గులై యహిళాలే నరా చుట్టాలను పొంద
దూరంగా ఉండేవాడే ప్పుణ్యుడు. ' (గామంల్ * ఉండే వృక్షం, రా శ్లదెబ్బి
తింటూ ఉండటంతప్పు (ప్రయోజనం వృత్నాని కేమీఉ డదు. “పరహిత ఫ
వంతులు సుస్టరమూ లాన్వితులు అపాపధీరులు న సం[శయాన జీ
స్తారు. వీళ్ళ పనంలో ఉండే పృక్షొల్లాగా ఒకళ్లనొకబ్ల పెన వేసికొని. ఇ
ఆకాశమెత్తున ఏజృంభించి మనగలుగుతారు ' అన్గుకొంటున్నాడు. 'ఊఈ।
వదలి లేచివచ్చిన పనిని తలచి “అయ్యో పలల స పకా దటంలే దత
గమనీయం.. ధీర నాయకుడు భీముడు.
bh]
ఇలా అనుకొంటూ చెైక్కి- దూరదూరాలుచూసి ఎక్కడో సరస
ఉన్నట్లు గమనించి దిగి అక్కడకు వెళ్ళి నీళ్ళుకాగి తామరాకుల్లో నీళ్ల స
తీసికొని వచ్చి తల్లినీ తముశ్రిత్నీ నిద్రలేవడం ఇష్టంలేక_ఆలా జా(గక్త
పెట్టి ఉంటాడు. ఇంతలోకి జామసెపయింది. సూర్యుడు దిగిపో యినాడ
రాత్రి ఆయిండి. ఇంతపరకూ జతు గృహసర్వంలో సి తథ.
4. హిడింబ పథ
అప్పుడు హిడింబ అనే ఒక అసుర అక్కడకు వస్తుంది. త
అన్న పంపగా వచ్చింది. హిడింబాసురుడు పాండపుల్నిచూసి మన్గుష్యుః
ఆ వనంలోకి ఎలా వచ్చారా అసుకొ న్నాడు వాళ్ళను తెచ్చి చంపి వః
మాంసం పెట్టాల్సింది తింటాసు అని హీండింబను పంపితె ఆమె వచ్చిండి
వచ్చి 'భీముడ్ని చూసీ (పేమలో వడి మాహిస్తుంది. అన్న పన్గుప్ప పాటి
చడం మానేసి, భీముడి, అనుసయిస్తుంది. చక్కొని దూపంతో' అతడి. ఎ
టకు" వస్తుంది. ఫీడు దబోయసాడు- నీ వెక్కడ్నుంచి. వచ్చావు. వెళ
వెళ్ళ దూరం గా”నంటాడు. అప్పుడు పాొడింబ ఉన్న విషయం చెప్పేస్తుంది.
నేను నిన్ను మౌోహించాను. మా అన్ని టవిుశ్రల సందరనూ చంపుమని
ఫంసాడు మనుష్యుల్ని తినేసాడు. వొళ్ళొస్టు నిద్రలేపి అవతలకు పంపేస్తే
తప్పు వీళ్ళంతా చనిపో వటం ఖాయం” అంటుంది. “నన్ను పెళ్ళిచేనుకోనల
సింది నేను మేలు చేస్తానంటుంది.
నీముడు- “మీ అన్న ఒక్కడు కాదు అలాంటి వాళ్ళు వేయి మందిని
రావీ-ఫరవాలేదోని గొప్ప ఇెప్వుకొంటాడు. మన కెలా అనిపించినా (పేమించి
వచ్చిన ప్రీకీ ఇది వీరమయిస మాటగా అనిపించదు. అతడు మహా వీరుడని
పీస్తుంది. తీరా హిడింబుడు రానేషస్తొడ. ఫీముడు వాడితో తలబడుతాడు.
వాడు అరిచే అరుపులకు ధర్యరాశాదులు లేవనే లేస్తారు. వారు తీరా లేచి
చూస్తే ఈ పాడింది ఒకతె కనుడుతుంది. “ఎవరు ను"హ్వంటారు,
'కాడ్రింబ అంతా చెపుతుంది. అదుగో వాళ్ళు అక్కడ 'పోట్టాడుతున్నా
త అర్జునుడు వాళ్ళ దగరకు వెళ్ళి చూస్తాడు. భీముడు సరదాగా.
పాడింబాసురుడితో ఆడుతూ కొట్లాడుతున్నాడని పిస్తుంది. అప్పుడంటాడు
అద్ధనుడు. “రాతి ఆయిసక్ కొద్దీ పి శాచాలకు బభం జా సీ, తెల్లారితే, పారిపో
కచ్చ ఎందుకొలస్యం వాణ్ణి కడ దృామంటాడు. ఫీముడ వాడ్ని పట్టుకొని
వందసార్లు గిరగిరా తిప్పి పడేన్, డుం నిరిచి, వెన్ను పగలగొట్టి విసిరి
పారేస్తాడు.
పాండవులు ఇంతసేపూ తమని కాము విధివళానికి పదలేసి గుజ్జు
వెట్టి నిద్రపోయారు. నిదలేచేటస్పటికి పిధి వారికి కావలసిసంత ఆశచూప
ఇం ఆరంభించింది. భీముడు ఇంతబలపంతుడని కనీసం ఇంత సాహస
. వంతుడని వారికి తెలియడం ఇదే మొదలేయా. యౌరాజ్య పట్టాభి షేకం తర
వాత ఉద్ధ్యతిలో నున్నవారు ఒక్కా రాతిలో సర్వమూ వదలి అడపుల
. పాలయిన “క్షణాన దుఃఖం మరిచి పోటానికస్నట్లు వాణ్ళు అలా మూడు పూటలు
నిద్రపోయినారు. ఇప్పుడు తిరిగి పెద్ద ఆశయ ఫలాన్ని పొందెనవా్లై ఉవ్యక .
న ష్
“మిస్తున్నారు. వీరి మసి సత్వం గ్రహించి శాస్న్న మసం సంతరింపగలగాలి
-. అనిపిస్తుంది. :
148 - మహాభారత కథలు
- హిడింబ వీళ్ళ ననుసరిస్తుంది. భీముడు వద్దంటాడు, చం పేస్తానంటాడు,.
ఆమె-కుంతినీ ధర్మరాజునీ శరణువేడి అసునయిస్తుంది. థధరశ్రిరాజు. ధర్యం
చెపాడు: ఈమె ధర్యవంతురాలు రక్షించటం మన ధరక్రిం అంటాడు, సె
యందు రాక్షసభావం చూడవద్దంటాడు. “వృధా న్యార్థభం గం చేయటం రాక్ష
సత్వం . తమకోసం ఇతర్లను బాధించటం అసురభావం. హిడింబాసుపథ్ల
తన తిండికోసం వీళ్ళను. చంవుమనటం అసురభావం. కాని, తాను త్ర
అన్న వంపినవని మాని మనను రక్షించడం ధర్యభావం. ఈమె రాక్ష
కాదు, అసురా కాదు అంటాడు. కుంతి భీమునితో ఈ పిల్లను పెండ్లిచేసికొని
పుత్రులను కనవలసిందంటుంది. హిడింబ రాబోయే విషయా లుకూడ తనక
తెలు స్తవన్నట్లు చెపుతుంది. “మీరంతా శాలిహో త్రునివనంలో ఉండబోశాథ.
ఆక్యడకు కృష్ణ. దై వపాయనుడు వచ్చి నిముశ్రలను పరామర్శ చేస్తాడు” అని
చెప్త చిది,: వాళ్ళు. ఎంతో.. సంతోషిస్తారు. తమ మేలుకో రే ఆయన. నిజంగా
వస్తాడా. : ba sus
అక్సా అలా బయలుదేరి వెళ్తారు కాలహో త్రని ఆశ్రమానికి, అక్కవి
సరోవరంలో స్నానం, చేస్తారు. శాలిహో త్రుడు వీళ్ళను ఆహ్వానిస్తాడు, వీవు
కుత్సిపాసలు. పదిలించుకొన్నవాశ్లె సుఖంగా ఉంటారు. అప్పుడు . హీడీంపి
చెప్పినప్లే కృష్ణ ద్వైపాయనుడు ప పచ్చి పరామర్శిస్తాడు. “కొడుకు మాట విని
ధృతరాష్ట్ర్రడు మీకు అపకారం చేశాడు” అంటాడు. లక్క-యిల్లు కొల్బటిం
ధృతరాష్ట్రుడికి కూడ తెలుసుననె కృష్ణదె పపాయనుడు అ భిప్రాయపడినాడో
లేక కేవలం ధృతరాష్ట్రుడు దుర్జనుడని చెప్పడానికే అలాంటి విధముగా
మాట్లాడాడో తెలియదు. ““దుర్దు; నుల్ని సమ్మకూడదు నుసా” అని మా(క్రమే
ప్రబోధించట్లం చూస్తాం. ఇంకా మీకు అన్ని ధర్మాలూ తెలుసు. జరిగింద
నికి చింతపడకండి. ఎందుకంటే నుందు ముందు మీరు మళ్ళీ పైతృక
మైన ఆ రాజ్యాన్ని పాలిసారుగాక. ఇలా మీరు బాంధవులక ందరకూ మూరంగా
రావలసి త ఇ పురాకృత షు” అంటాడు. పురా! భృతను. అం పె
అదివరకే" చేయబడి నది" అని అర్థము. అనగా భగవంతుడు. అప్పటికె ఆది
భావించిన మీదట జరిగినటునం టేదని భావం. అర్జునునికి ప. శ
we హీ డీందో వథ 149
అర్ధన్లుడ్నీ " నంహరించెయ్యవయా. అందర్నీ '*కృతకృళ్యు". డవుతావు; -
దో ఓ
అంటాడు (శ్రీ కృష్ణుడు. అనగా తాను 'భగవంతుడుగా చేసినథాన్నె తిరిగి '
చెయ్యమని బోధ. వేదవ్యాసుడు అదె వారికి సూచిస్తాడు,
“ఇక్కడ కొ న్నాష్ఫండి ఏకచ్యక్రపురం. వెళ్ళవలసింాదంటాడు. ఈ
' హీడీ౦టి' పేర కమలపాలిక అనీ, దానియందు ఖీకునికి మహానత్త్వుడయిన |
కొడుకు పుట్టుతాడనీ అతడు మినుశ్రలను అపత్తులో రక్షిస్తాడు కూడాను. అని '
.చెష్బీ వెళ్లిపో తాడు. .
“ శాలిహో (తుని తపః (వ్రభావంవల్ల సరస్సులోని. నీళ్ళు. es న్కు.
. 'ఫానలు కలుగవు, పాండవులు అని (తాగిసమీదట (పాణాలు. నిల్చుకో
నికి వేరేతిండి తినవలసిన పనిలేకుండా సరిపోయింది.. ర |
స పెండ్లాడుకాడు. వాళ్ళిద్దరూ పగలంతా - అక్కడక్కడా తిరిగి భోగ -విష --
తం అనుభవిస్తారు. రాట్రుణ్ళు ధర్యరాజాదులతో ఉంటూ ఉంటారు,
కొంత కాలానికి సద్యోగర్భంలో కామరూవధరుడై న న షటోతగ్టాచుడు వారి ' .
రికీ పుటుకాడు.. పెద్దరూపం ; విశాలమైన, భయంకర మైనముఖం, జుట్టు.
'. లేని పెద్దత్రలతాయ, శంకులులాగుండే చెవులు, వికృతమైన కళ్ళు, నల్లటి _
. హథం,. వికటమైన వ(జంవంటి కోరలు వీటితో పుట్టాడు. వెంటనే సవం |
. . వస్తుడవుతాడు, pa ప్రశ స్రకుళశలుడపుతాడు' రాక్షస పిశాచ బలాలు వచ్చి.
_ వాజ్జే, సేవిస్తుంటవి. అతడు తల్లిదండ్రులకు (మొక్కి. “నేనూ మా అమ్మా
-వెళ్ళపోయి. మా చోట వే మము౦టాము. మీరంతాఎప్పుడు, నన్ను చూడాలంటే
అప్పుడు తలుచుకొనండిచాలు నేను నస్తాను కా మరూప్పజ్ణి** అని శెలవు
| పృళ్చుకొని వెళ్ళిపోతాడు, స న ఇన్నాళ గడిచిన దీన్ని సినిమాలా _
_మోచిస్తారు. . : న | మ.
. పాండవులు ఇ Cy er దగ్గర. sie '్చ్రిమా నీ పలి గ్నాస్త్రమ. “కలిసి.
కొని శేర్చుకుంటారు-కొన్నాణ్ళు. ఆ తరువాత ' జయలుదేరి.. కృష్ణణ్వాపాయ.: :
. వుడు జె ప్పిన ఏకచక్రపురం' చేరుతారు. ఆక్కడ, 1పచ్భున్నం గా :ఉరిడదల చి
ట్రాహ్మణుల వేషం వేనకొని. ఒకానొక ' (బ్రాహాఢ్రణుని. యింట్లో" కొప్పర్యం ”
150 మహాభారత కథలు
ఉంటోరు. భిక్షాటనం చేస్తూ “తెచ్చిన "అన్నాన్ని తల్లికిసే ఆమె
J అవనీ గి జాలీ
ఫీముడికి పెట్టి మిగతాదాన్ని మిగిలిన ఆందరకూపంచియిచ్చి '
ఇది ఒక (క్రొత్త ఫి, పప. ప ఏందుకు వాళ
మన; వస్తుంది. మరం చేసారు?
అని కొండంత hg ఉంది ఆ తల్లి. ఫీడు సే పది
కం, వేదవ్యాసుని వచనం ఆ నమశికొనికి ఆధారం. ఇది.
సిజి. పొండవులందళికీ శతళ్ళంగంలో ఉండగానే పోండురా ఈ
ప్పుడే ' ఉపనయనమయింది. వాళ్లంతా అక్ష_డే వేదాధ్యయన
అధ్యయనం . ఇప్పుడు తాము ఢాహ్యణ కులజులమని చెప్పి
జేయగలిగిందనవచ్చు. కులాల [పత్యేశత అప్పటికి బాగా దే
చిందనిపిస్తుంది. అయితే ఇంకా పెండ్లిండ్లు చేసుకొనడంలో శ
ఆంతగా అడ్డునస్తు న్నట్టులేదు. భీముడు హిడింబ చేసికొ గ
ఒక ఉదాహార' తం. ముందు ముందు అర్జునుడు డు (బాహ్మణుడసి
(దోట్దిని చేసికొంటాడు. ఈ విభేదాలు ఒకరినొకరు సప
డానీ కేగాని' ఇప్పటిలా కక్షలుపెంచి సాధీంచుకోడానికి కాద
చదుపుతుంబే తెలుస్తూనే ఉంటుంది. ఇంతవరకూ హెడీంలు
విభాగంలోని కథ.
హిడింబ కథ చెప్పటంలో సాధనలో. a వృత
అడ్డంకులు వన్తవనీ, అందులో ఈ హిడింబ ఒకటనీ సూచన
అల్బ విఘ్నూలనుదాట గలిగేదీ ధైర్యం. అభయం. భీముడె
(ప్రతీక. అభయం కలిగి ఉంటేనే సాధన విజయవంతమయేది .
హిడింబ లొంగింపజేయబడి సాధనకు సహాయపడింది. &
తామసికుదై నా ఫీముతు ఆభయుతు కావటంవల్ల లొంగిపోయి
బదులు 'సౌధనా సహాయమే.. భేశాడనేది గమనీయం.. అల్పఆ
కాడ 'అభయుడై న సోధకునకు లొంగిపోయి సొభనకు సహాలన
పదమైన విషయం. ఇది సాధనా న.
~
5, బకవధ.
ఒకనాడు పాండవులు ఉంటున్న ఇంట్లోనుంచి ఏడ్చులు 'వినవస్తవి.
ఇంట్లో కుంతీ, ఫీముడూ మా(త్రం ఉంటారు. కుంతి వెళ్ళి వాళ్ళను అడిగి
శలనుకొంటుంది. ఏమయిందం'పే ఆ వూరిబయట ““బకు*” డనే రాక్షసునికి,
ఒకానొక. కరారు (ప్రకారం, రొ “జు కొక్క ఇంటినుండి ఒక మనిషి బండె
| డన్నంతో రెండు ఎనుబోళులతో వెళ్ళి ఆహారం కావాల్సి ఉంటుంది... స్త
వంతు ఈ యింటికి వచ్చింది ఆనాడు. (బాహ్మ్యణుడు తాను వెళానంటున్నాడు,
భార్య తౌ శానే వెళతానంటోంది. కుమా_రె తాను వెళశానంటోంది. పసివాడు తన్లు
నరణాకోలుతో చం తలను బకుణ్ని, వాశ్ళెనర్నీ న పంపను .- నేనే
| హోశానంటున్నాడు ద్రాహ్మణుడు.
అప్పుడు వాని'భారక ఒక సత్యమెన'విషయం చెప్పంది, మనుష్యులకు
ఏ విధంగా గాని అతి(క్రమించడానికి వీలులేని ఆపదవచ్చినప్పుడు సంశాపించి
వ్రయోజనంలేదు, ఆది 'తెలిసికూడ .సంతాపించడం పరమ తెలివితక్కువ.
అంటుంది. అన్ని ఆపదలకూ ఏడపడమే పని, కాదనిఅర్థం. చావు వచ్చి.
నప్పుడు బాధ కలిగినా ఏడవటం అనవసరమైనపని అన్నమాట! కర్త
వ్యంగా ఇన్సుడు తాను బలిగా వెళ్ళిటమ జు ఆంటుంది. వీరి సంభాషణం
వింసే ఎంత నిస్వార్థంగా కుటుంబంలో ఒకరికోసం ఒకరు త్యాగం చేసు
కొనేవోరా: ఆ రొ శ జుల్లో ననిపిస్తుంది, “నన్ను సినిమాకు తీసికుపోక పో తే
ఎందుకు పెళ్ళి చేసికొన్నట్లు: మాకు సరియైన తిండి 'షెట్టలేనివాడివి మముక్రిల్ని
ఎందుకు కన్నావు?” ఇలాటి ఇప్పటి మాటలకీ అప్పటి నిస్వార్థమైన _మాట
లకీ ఎంత తేడా కూతురు అంటుంది, “నేను ఎప్పటికయినా ఇతర్హ్ల ఇంటికి
వేళ్ళవల సినదా న్నేకదా నన్ను పంపండి బలిగా” అంటుంది.
" బ్రాహ్మణుడు ఆ ఊరి పరిస్థితిని. పప్పుతూ. ప్రహరి లు వస్తే
రాజులు యుద్ధంచేసి లేదా ఉపాయం చేత (వజలను రతీంచేవాను ఈ రాజు...
అది చేశకాకుండా ఉన్నాడు. - చై గా ఇతడు పాపి. దాహ్మణులయినవార్తి
వర్ద పోకచక్యుకూడ'రా జూలు .తీసికోరోద౦ంటూ ఉరిమే ఈ రాజు తను భకీరీచ
152 మహాభారత కథలు
డానికి అరినిగొంటున్నాడు వి(ప్రలన్లుంచి "అంటాడు, -- “ఊళ్ళల్లో
ఎందుకు నిపసిసాము భార్యా పుత్రులతో ? రాజు ఉన్నాడనీ అతడు ర
చేస్తాడనీ: వచ్చీ ఉరటాము అలా కానప్పుడు,*ఏల గృహస్థ వృత్తి? సుఖషేగ
పన౦బున నుని కష్టమో అంటాడు, ఊరిల్మోరాజు ఆ'న్నవాడు౦డి రక్షించి
నప్పుడే 'ఊరూ._ ఉండటంగాని లేకపోతె వనమే మేలుట ; (పతి యూరరాజు
ఉంటాడు కావఠె.” లేదారాజు తరపున రక్షకుడు, అప్పటి పరిపాలనా | క్రమాలు
తెలియటానికి ఇలాటివి ఎంతో sre
అపకు కంతి తన కుమారుణ్ణి పంపపలసిందని, అతడు న
చంపివేయగలిగినంత సమర్జుడసీ, అంతకు" కొందరి రాక్షసులన వ
చంపాడనీ అందుచేత ఏమాత్రం భయం గ చెప్పి వప్పిస్తుందీ,
ఎంతో సేపటికివాణ్ళ ఒప్పుకున్నవాళ్ళుయి తరువాత, అంతా సంతోషపడతారు.
భీముడు ' పండగనాడు.లాగా' సరదాగా: ఉన్నట్లు ఊగుతున్నాడు, తనకు మంచి
_ పని కలిగిందని. సోదరులు వచ్చారు. వాళ్ళ సంగతీ మాటలూ అతడు వినిపిం
చుకోలేదు. వాణ్ళు ఆశ్చర్యపోయి తల్లినడుగుతారు..భీడుడెక్కడన్నా యద్ధం
సంతరించాడా ఏమిటన్నారు. కుంతి చెప్తుంది. జరిగిన విషయమంతా. దర్మ
రాజు ముక్కుమీద (వేలు వేసికొని “అదేసుటమాశ్రి "భీముణ్ణి రాక్షసుని వద్దకు
వంపుళావా ఎంత.పొరపాటు” అంటాధు. “ఏం అంటే అది చాలా సంది
గ్ధమైన జయంకదా అంటాడు." అవ్సుశామె అలాకాదు నాయనా ఈ -వీనుని
బలం మీకు తెలీదు: నాకు తెలుసు. అతడ్ని పసివాడుగా ఉన్నప్పుడు ఎత్తుకొని
కొండ ఎక్కుతుండగా చెయిజారి (కిందపడ్డాడు. అప్పటికి పదోరోజు అతడు
పట్టి: అవ్హుతుగా వాని 9 తాకిన baa నుగ్గు నుగ్గయిపోయినయి,
అంతేగాక మనం ఇందువల్ల కకించేది మొదటగా ఈ (బాహక్రిజ
కుటుంబాన్ని, "తరువాత ఈ ఏకచ[క్రపురంలోగల బహి క్ష్యత్రియవైశ్య
భా ద్రులంతరనూ. (బ్రాహ్మణులు, రక్షింపబడఢితె సత్పుణ్యలోకాలన్లు పడయ
వచ్చు, క్ష్యతియులు' రక్షింపబడటం చేత “ బుధులు" అంతా మెచ్చుకొంటాథ..
చెశ్యశూ ద్రలు'రక్షింపబడట౦వల్ల సర్వ(్రజానుఠంఖపము - అవుతుంది. ఇలా:
అని..వేదవ్యానుడు చెభ్బగా వీన్నాను - ఈ. విధంగా. చేసిన: పృణ్యకరివర్లి
అరసు, -. బక వథ.: ...; 1568
నీకూ నీతదా్యలకూ అనవరత శ్రీ సుఖాయుగై శ్వరాకాలు కలుగత'భి
అంటుంది. ' స .
ధర్మరాజా కుంతికి తెలిసిన ధరాైనికి మెచ్చుకొని, ఫ్ముని వళ్ళి
' కమ్యుంటాడు..
ఫీముడు తనకు తగిన బలంకొ సం బాగా తిండి తినాలంటాడు. ఆ
on
ఇంటి (బాహశ్రణుడూ చుట్టాలూ కలిపి ఎంతో అన్నం పిండివంటలు పప్పు
నేతికుండలు పెరుగు కుండలూ తెచ్చి ఇచ్చి తినిపిస్తారు.
తరువాత ఒక బండిలో అన్నం నింపి దున్నపోతులను పూన్చిబకా
సపడుండే చోటికి వెళ్ళి కొంతదూరంలో నిల్చి ఆ అన్నాన్నంకా తానే
కంటూ బండిమీదే కూర్చుంటాడు. బకాసురుడు కాలయాపనకు ఓర్వలేక
అడచుకుంబూనచ్చి భీముడి వీపమీద ఒక్క-(గుద్దు (గుద్దుకాడు. దాన్ని
నీడ డు లెక్ట చెయ్యడు. వాడొక చెట్టు తెస్తాడు. ఖీ డు మరొకచెట్టుపీకి
యుద్ధం చేస్తాడు. '
లొ ఖో ఒన్న ఆ శో 3 అమి ౨ జ క. వ క్ en ay
చివరకు మల్లయుద్ధం చెన్తారు, భీదండు వొత్ట్ మెడా నడుమూ పట్టు
కొని వెన్నుమీద ఒక్త పోటుతో విరగదీసి చంపిపడేసాడు. బకాసురునితో
ఉంటూ ఉండే రాక్షసులంతా భయపడిపోతారు. వాళ్ళను భీముడు బెదిరిస్తాడు.
“మీరు ఇక మనుష్యుల్ని తినడం మానేశారా సరేసరి లేదంటే ఇదుగో
సీ కిలాగానే నాశనం అయిపోతారు జాగ్రత్త అంటాడు, .
భీ డు పాండవుల్లో (ప్రథమంగా _పపంచానికపయోగించిన వాడని
పిస్తుంది. చిన్నతనం వదటి జీనితంలో దిగి నవాడితడె. హిడింబను పెళ్ళాడి
ఘటోత్కచుని కుమారు నిగా బడయటం,హిడింబాసురునీ' బకాసురునీ ఇద్దరనూ
చంపి (ప్రజోపకారం చేయటం, ఇవీ అతడిని గూర్చిన. ముఖ్యమైన.
సంగతులు, మంచి ఆశయానికి రూపం ఇచ్చినట్టివి. ఇది బకవధ పర్వం.
ఏకచ(కప్పరం అనే మాటలో అంతకార్థసుంది. షట్ప(క్రాల సాధన
మొత్తంగా వున్న దాన్ని సూచించేది ఈ మాట, ఇక్కడ సద్వృత్రులయిన
154 మహాభారత కథలు
పాండవుల జ్ఞానాన్ని (పంచకోళ జ్ఞానాన్ని) షట్ప్ట్కక సాధననూ (బ్రాహ్మ
ణులుగా ఆయి నడిపారనటంలో (బ్రహ్మ్యపడార్థ తుత్త్వసాధన అలా చేయా
చెప్పటం అనేది తెలియాలి. బకుడు తామసవృంశ్తి. అది ఒకొక్యాళ్ళనె శ్ర
వద్దకు తెప్పించుకొని తింటూ చాలా సంయమనం చేస్తున్న కొంగం
ఉందనేది తెలియాల్సిన అర్థం, అభయుడై న భీముడు (అంటే యోగసాధన
వల్లనె ఈ తామసిక వృత్తి విచ్చిన్నం చేయబడింది (బశాలి) అని భావంగా
' బెరుగాలి,
ఒర" ఒప్ప
జా! ఫల dey రత కథలు
( అదిపరగము-స వ్రమాశా ౧సము )
1. జీవితంలో (పఠొ కించే పయత్నం.
సాండవులు ఏకచ(క్రనృరోంలో (బాహ్మ్యణులుగా చలామణీ అవుతూ
ఉంటారు, అలా ఎంతకాలం వుంటారుగనక. ఎవరి స్వభావం వారిది. రాజ్య
పరిపాలసం చేసో, పగవాళ్ళసు జయించో యళోధనాలను సంపాదించటం
నారి స్వభావమయిశే, వారిని (బ్రాహ్యణ వృత్తి పెట్టుకొని , జీవించునుంతే
అది ఏంతకొలం సడుస్తుంది. ఇక చై (త్రరథం అనే విజ్బంభమాణ మైన కథ
చెప్తున్నారు వ్యానమహర్షి.
(బ్రాహ్మణులు, క్షత్రియులు, వై శ్యులూ, శూ ద్రులూ . అని విభాగం.
అయింతరువాత (బాహాశ్రిణుల ఏిద్యా_పకిభ వలన గౌరవస్థానం ' సమాజంలో
వారికీ ఈయడఢం. జరిగింది. గొరబం పొందుతూ అలాగే ఆ ధర్మాలతో: ఉండి
పోవడానికి ఏం కష్టంగగుక అంటారు సామాన్యులు. సుఖమయినా కష్ట
నయినా: ఎపరికి వారు తమకు. ఇష్టమైన కర్యులనే చేయాలని ఆసిస్తూ ఉంటా
రనేది మరువకూడదు, “అత్కబుద్దిస్పుఖం వై వ” అని రక్తపుకూడు తినవలసి
వచ్చినా -రాజస్వభావం కలిగినవారు భిక్షమెత్తుకొని హాయిగా పొట్టనింపుకొనే
బ్రాహ్యైణ. వృత్తిని చేయడానికీ ఇష్ట షపడరు. ఏ కులంలో పుట్టిన రాజసిక్లు
డైనా రాజరిక (పవృ శ్లినే కలిగివుండటం కద్దు క్షధా.
_ ఇంతకూ ఆ వూరుసుంచి ఎక్కడికి వెళ్ళిపోదామా అనే ఆలోచనలో
పాండవులున్నారు. ఒకనాడు ఎక్కడెక్కడో తిరిగి వచ్చిన ఒకౌనొక
బ్రాహ్మణుని ద్వారా కొన్ని నిషయాలు వింటారు. (ద్రుపదుడు పాంచాలరాజు.
ఆయన రాజ్యపాలనం ఎంతో బాగా చేస్తున్నాడు. ఆయసకూ, కొరవ, కుసూరు
కు విద్యగరపిస (ద్రోణునకూ, స్పర్ధ వచ్చింది. ఆ: కారణాన. (దోణునికి
(సయ శిష్యుడయిన జఅర్డునుడు ఈ. ద్రుపదుణ్ని ఓడించి, కట్టి తీసికొనిపోయి
(దోణుడి మందుంచాడట.. అస్ఫ్సుడు (ద్రోణుడు, (ద్రుఫదుఖ్ణి అపహర్షించాడట
156 మహాభారత కథలు
ఆ కారణంగా (ద్రుపదుడు పుత్రకామేష్టి యాగంచేసి, అగ్నిహో త్రంలోనుంచి
ఒక పుత్రుణ్ణి ఒక పుశ్రికనూ పొందాడు. ఆ స్వక్రుడు ద్రోణుని యుద్ధంలో
జయించకలి గేవాడుగానూ ఆ ప్పకిక, అద్జునునంతటి విద్యాపారంగళునికి
భార్య కాదగినట్టిదిగానూ ఉన్నారు. ఇద్దరూ అలా అగ్నిద త్తలై ఆయనకు
సం న పించారు.
పాండవులు లాక్షొగృహంలో నశించినారన్న సంగతి విని ద్రుపదుడు
చింతించాడట. ఐతే వాని పురోహితుడు “ఉప (శ్రుతి” ఆధారంగా లెక్కలువేసి
(ద్రుపదుడు తన ప్పుత్రికకుగాను స్వయంవరం ' పెట్టినట్లయితే పాండవులే వచ్చి
ఆ మెను గ్రహిస్తారు. అని చెప్పి స్వయంవరం -సెట్టించుమ న్నాడట, ఇది:
విన్నారు" పాండవులు. తమకు ఈ అజ్ఞ నాతంన్గుంచి వి ము క్తి కలిగే కాలం దగ్గర
పృతో ందనుకొ న్నారు. స్వయంవర ప్రత్యేకత ఏమిటం'పే “ఆకాశంలో 'ఏక్కడో.
మత్స్యం ఒకటి తిరుగుతూ ఉంటుంది. ఒక మహాధనుపున్లు ఏర్పాటు చేశారు,
"దానిని సంధించి మత్స్యయం (త్రం కొట్టిన వానకి తన కూతురయన కృష్ణ”
అనే ఆమెను, పెండ్లి. చేస్తాడుట (ద్రుపదుడు. అది పెద్ద విల్లు. సర్వసాధార
ఇంగా ఎపర్లూ. ఎళశగబెట్టజాలనిది. స్వయంవరం వసారా శు క్షపక్ష
. అష్టమిన జరుగుతుందనికూడ ఆ'వచ్చిన (బాహశ్రణుడు' 'షారకవలప
చెప్పాడు. :
2 .. = క: సంగతులు పాండపులేగాక ఊరివారు అంతా విన్నారు. పొండపులే
అక్కడికి వెళ్ళాలని మనసుల్లో - నిర్ణయించుకొనడం అది వారి: స్వభావ
విషయం, పైకి “అవును దక్షిణ పాంచాలానికిపోడాం.' ఎందుకం కే, అక్కడి
.పొరులు (బ్రాహ్మణులకు కుడుములతో అన్నం పెట్టు తారట” అంటుందికుంతి,
కుడుములు తినడానికి ఇష్టపడటం శాహ్యూణుల న్వభాపంగనక దానిని గుర్తు
చేసికొని మరీ కుంతి ఆ వూరివాళ్ళన్సు నమిశిస్తుంది తాము! శ్రాహ్యాఖలే
అయినట్లు.
"తరువాత్ ఒకనాడు.ఆ వూళ్ళో . సెలవు పుచ్చుకుని బయలుదేరుశారు
పాండవులు: 'స్వయంవరం. 'ఇంకా:'డెబ్బయి. ఆయుదురోజులుంది.. "నడిచి
-వెల్లాలి+ 'డూరభారం. రా(్రింబవళ్ళు, నడిచి వెళుతుంటారు, .
నా. జీవితంలో (ప్రకాశించే (ప్రయత్నం 157
మధ్యలో ఒకానొకచోట కృష్ణద్వెపాయనుడు తటస్థ పడుతాడు. ఈయన
జ్ఞానానికి (ప్రతీక. ఆయనకు వీరు సమస్తారాలు చేస్తారు. వీరు స్వయంవరా
నికీ వెప్తన్నారు గనక, పెళ్ళికూతురు ధ్యాసలోనే ఉన్నవారై ఈయస ఆమెను
_ గరించిఏంచెపుతాడోన'నే ఆదుర్దాతో ఉన్నారు. ఇదిగమనించి వ్యాసుడు చెప్తాడు.
శక్ర పెళ్ళికూతురు పూర్వజన్మలో ఒక మునికన్య. భర్త లేడు. ఆమె శివుడ్ని
గూర్చి పెద్ద తపస్సు చేసింది. శిపుడు (పత్యతం అయి “ఏం కావాలని
( అడిగినపుడు, పతి, పతి, పఠతి, పడి, పతి అని బదుసార్షంటుందిట. ఐతే
_ వీప్ర ఈ దేహాంతమయిన మీదట ఐదుగురు భ ర్త లం'డేటట్లు దీవిస్తున్నాను
అంటాడు. శివుడు. ఆ మునికన్య ఇప్పుడు, "కృష్ణ"గా ఉద్భవించింది
' యజ్జగుండంలో. మీకు ఐదుగురకూ శుభమప్పతుంది వెళ్ళిరండి” అని చెప్పి
వ్గపోశాడు వ్యాసుడు.
“ఈ సంభాషణం పాండవుల్లో (సళివాొ వారికీ (కృష్ట షస) వీలయితే పెళ్ళాడు
: గామనె' ఆశ కలిగించింది. పైగా ఐదుగురూ ఆ అపాశియిని చేసుకొం'పే
ఏమపుతుంది అనే విషయం. హాస్యంగా గాని ఆశగా గాని అయిదుగురూ
వ అన్గుకొంటూ' (పయాణ౦ చేయడం ఆరంభించారు.
3 అలా వెళ్సన్న కారక క్రమంలో గంగలో స్నానం చేయాలనే
“ ఉద్దేశ్యంతో ఒకానొకరా(శ్రి కాలంలో వెట్తింటారు.. చీకటి. అడవులు,
ఒక వెలుగుతూ ఉండే కొరివిని అర్థు వనుడు పట్టుకొని దోప చూప్పుటూ ముందు
| నడుస్తుండగా తల్లీ సోదరులూ నడుస్తూ గంగ దరికి వెళ్తుంటారు. అక్కడ
| అంగారవర్దుడనే యక్షుడు తన భార్య అయిస ఫీససితో. స్ళ్ళల్లో సరసా
లాడుతూ వీళ్ళు అక్కడకు వస్తున్నందుకు కోపగించి ధనన్సు' (మోగించి
_ ఇదంతా నాదైన (ప్రదేశం, మీరు రాకండి వెళ్ళండి” అంటాగు. అప్పుడు
.. అర్జనుడు, త్రిభువనపావసీ అయిన ఈ గంగ నీదేమిటి? మేమేమీ మాటలకు
aR జడిసి ఫోయేవాగ్నం కాదు, జాగ్రత్త త్ర అంటాడు, - అషుడొక యుద్ధం ఛే చేస్తారు
వారిద్దరూ .
158 మహాభారత కథలు
అర్జనుడు ఆగ్నేయాస్ర్రం వేసి అ౦ గారపర్దుడి రథ తగుల సె
సాడు. అంగారవర్దుడు తప్పనిసరిగా కిందకు దూకి SA అతడ్ని
పట్టుకొని ఈడ్చుకొని పోయి ధరశ్రరాజు ముందు పెట్టుతాడు అర్జనుడు,
వెంటనే అంగారవర్దుని భార్య, ఫీనసి వచ్చి “అయ్యా ఆయన నా భర్త
వానిని రక్షించాల్చింది” అని కోరుతుంది. ధర్యరాణా అతడ్ని వదలి వేయ
మంటాడు. పాండవుల్లో ఒక చిత్రమైన పద్ధతి అవుపడుతుంది. ఇతర్లన్స
తమించడానికి ఇది ధర్యం అని చెప్పడానికీ ధర్యరాజూ కే పెద్దరిక మిస్తారు,
ఇంకొకర్ని నిర్దించాలన్నప్పుడు భీముడూ, అర్జునుడూ భాధ్యత నెత్తిన వేసి
కొంటారు. నకుల సహదేవులు హంగుచేస్తారు. ఆజ్ఞలను పాటిస్తారు,
ఈ నియమము వాశ్ళెప్పుడూ కప్పవట్లులేదు-ి నరక దౌప పదిని ఐదుగురూ
"పెండ్లి చేసికొనడం విషయంలో స —™—™
-అంగారవర్హుడు లొంగిపోయి అర్జున్లు నివద్ద ఆగ్నేయాస్ర (పయోగం
_ తెలియాలనే ఉద్దేశ్యంతో పాండవులయిదుగురకూ నూరేసి గంధర్వ హయా
లనిచ్చి అర్జునునకు చాత్తుషి అనే విద్యను చెప్తాను నేర్చుకోవలసిందనీ,
దాని కోసం ఆరు నెలలు (వతం చేయవలసిందనీ చెపాడు. అర్జునుడు
గుజ్దాల ను మాత్రం తీసికొనడానికి అంగీకరించి ఆగ్నే
యా స్త) (ప్రయోగం వానికి తెలియజేస్తాడు. చాక్షుషి విద్యను నేర్చుకోలేదు,
ఓడిపోయిన వానినుంచి విద్య నేద్చుకోవ డం అర్జునునకు న్యూనత అనిపీం
చింది. అడేగాక ఆరు నెలలు ఈ వేషాలతో ఒకచోట ఉండే అవకాశమే
ఇకాడ. అంగారపర్టుడి రథం ఆగ్నేయాస్త్రం -
దగ్గమయిం తరువాత అంగారవర్ణుడు చి(త్రరథుడనే “పేరు తనక్రతానే
పెట్టుకొ ంటాడు. అందుకనే బహుశా ఈ పర్వాన్ని చై తరథ మన్నారని
పిస్తుంది. అక్కడి చోటు పేరు చై (త్రరథం అని కొందరంటారుకూడ,
అప్పుడు సంభాషణలో అర్జనుడు అంగారపర్దుని అడుగుతాడు. మేడు
ద్రాహ్మణులముగా వస్తున్నాముకదా!: నీవు మమ్ముల్ని తృణీకరించి
పలికినావే అలా సర్వసాధారణంగా. ఎవరూ చేయరు" సీవెందుకు అభా
చేశావు” అంటాడు. అందుకు అంగారపర్డ్ణుడు - .
ఆన, తపతీ సంవరణము i59
“మీరు (బాహ్మ్యణులు కారసీ పాండవులనీ తెలుసునాకు. నారదుడూ
పిద్ధసాధ్యగణాలు ఇలా మీరు వేషధారులై ఉంటున్నారని మాకు ఎప్పుడో
చెప్పారు. మిముశ్రలను గు ర్రింపలేనివాశ్ళెవరు గనక, నేను ఆడుదానతో
కలిసీ కౌామ(ప్రవృ_ి త్తిలో ఉండటంచేత గొప్పవారైన మిముశ్రలనుకూడ
్రల్రానచేసి మాట్లాడే దుర్చుద్ధి నాకు కలిగింది. అదీగాక మీరు (బాహక్రిణ
పుర స్తృతులయి “యున్నట్లయి శే అలాటి వరుషవాకుల ననకపోయేవాడ్ని.
*నురగరుడ విషోరగ యక్షరాక్షస పిశాచ భూత గంధర్వులు నోపరుధి క్రరింప
(బ్రాహ్య్రాణపుర స్తుతుల బుణ్యమతుల, భూతల పతులన్** అంటాడు.
మనుష్యుల మాట అటుంచి (బాహ్యణులనూ (బ్రాహ్మణులను ముందుంచు
కొని నడచుకునే క్ష త్రియలనూ పరుషవాాకులను సురగరుడ మొద
లయిన వీరెవ్వరూ తిట్టరు. వారికి వీరి శక్తి 'తెలుసున్లు. :
“మహారోజులై ఉర్విజన్గులకు హితాన్ని చేయాల్సిన మీరు ముందుగా
ఒక పృ రోహితుని పెట్టుకొ నడం కర్షవ్యం సుమా” అంటాడు "అంగార
పర్దడు. అసురులా దేశంలో లేకుండా చేసి రాజ్యం చేయడం కేవలం
అభిజాత్య శౌర్యం ద్వారా అం'పే పుట్టుక కారణంగా మాత్రం సంభవించ
కలిగింది కాదు. శౌర్యంతో పాటు బాహ్యణ శక్తి కూడా ఉండాలి”
అన్నారు. (బాహశ్రిణ కులంలో ఎవరినో ఒకరిని తెచ్చిపెట్టుకున్నా చాలు అని.
కాదు ఇక్కడి భావం. (బాహ్యైూణులనిపించుకొనే మహాత్యులకుగల శక్తకోసం
ప్రయత్నించుమని ధ్వని. వారి దైప సంపత్తి దైవళక్తి రాజులకు తోడు
కావటరి అతిముఖ్యం అని చెప్తాడు.
2 తపతీ సంవరణము
ఈ సందర్భంలో నె ఒక కథను చెపాడు అంగారపర్జుడు. సూర్యుని
పమారెయైన “తపతి” చాల కౌంతిమతి. అమెకు తగిన వరుడు సంవరణు
డని సూర్యుడు అనుకొని కూడ ఊరుకొంటాడు. ఎందుకంటే వరుడే వచ్చి
సీ పిల్లన్లు నా కీయవలసిందని అడగటం ఆచారం అప్పట్లో. ఒకనాడు తపతి |
భూమికి దిగి విహరిస్తుంకే సంవరణుడు చూసి మోహించి తనను వివాహ
మాడుమని ఆమె నడుగుతాడు. ఆమె, అలాంటి కన్ నేను చేయను మా
నాన్నగారీనడుగు, నీకు నన్నిన్తైడు అప్పుడు పెండ్లియాడుదాము. అంటుంది.
wey
160 మహాభారత కథలు
సంవరణుడు సూర్యునిగూర్చి తపస్సు ఆరంఖిసాడు. మరి అక్కడకసోమే
అందుకని ఇంతలో ఆయన పుఠలోహితుడైన వశిస్థుడు నచ్చి చూచి
సంవరణుడి ఆథిప్రాయమెరిగి తస తపోమహిమచేత సూర్యతోకాసికి శ్రానె
లీ
వెళశాడు-అక్క-డ సూర్యుడు దీజశ్రిండల౦ అంతా నినుషాసకి మూడునంద్య
ఆరోవయి నాలుగు యోజనాల వేగంతో తిరుగుతూఉన్నట్లు చూచి ఆయనకో
సమానంగా వేగంపొండి తానూ తిరుగుతూ ఆయన కూతురి. న తపతిని సంప
రణునకు ఇవ్వాల్సిందని అభ్యర్థిస్తాడు. చిపరకు ఆమెను వెంటబెట్టుకొనివచ్చి
సంనరణునకిచ్చి పెండ్రి చేస్తాడు. నంవరణుడు సంతోషించి పన్నెండేండ్ల
రాజధాని కే వెళ్ళక అక్కడనే తవతితో విహరిస్తూ ఉండిపో వడంచేత రాజ్యా
నికి కీడువచ్చే పర్వితి కలుగుతుంది. అప్పుడు స్వరోహితుడైన వ
శాంతిక పొష్టికమనే యజ్ఞాలను చేయించి రాజ్యాన్ని రక్షిస్తాడు. ఇది చెప్పి
పురోహితుని తప్పక పెట్టుకోవాలని చెప్పడం అందుశేనని అం గారప పష్టజ్లు
పాండవులకు బి బోధిస్తాడు.
వళిష్ట మహామునిని వుఠరోహితునిగా కలిగియండడంచేతనే ఇవ్వషం
గొప్పవారయినారట. * “బలమజి కాను[కోధంబులు రెండు జయింపబడి, తపో
వీర్య బలం బులజేసి చేయునని నిచ్చ నెప్వునియేని. పాదసంనాహంబుల్”
ఎవరికి తపో వీర్యములుంటాయో వారికి కామ(కోధాలు మా (త్రమే కలిగిన
వారు అ కావాల్సి ఉఠిటుంది సుమా, అన్నాడు,
లి, వశిష్ట మాహాత్మ్యం
అర్జునుడు అప్పుడు "అయితే వశిష్టుని మహాత్య మేమిటో చెప్పాల్సింది”
అంటాడు. నిజానికి వాని మహాత్యం తపతీసంపరణులకు పెళ్ళి చేయడంలోనే
తెలియవచ్చు. కానీ ఇలా అడుగడంలో అర్థం కేవలం మహాత్యం విషయం
చెప్పుమనికాదు ఆయన గుణగణాలు అంతువక్తేట్టు చెపితే అలాటి వాణ్నీ
తామ. పురోహితునిగా రకలోతన్యతని ఉద్దేశ్యం,
రిలో పరీ
హా వశిష్ట
అప్పుడు అంగారపక్టుడు చెపాడు “రి క్రసా ది కోన్యాకోట్ది
న
సాలించే రాజైన పశ్యామి శ్రడు Pe అలిసిపోయి సేనతో
తన, వశిష్ట 'మహోత్య్యం igi
మామని ఆగ్రమంలో అతిధిగా దిగుతాడు. వశళిస్థుఢు తనకూ, పరివారానికీ
ఉదరికీ ఏంపెట్టి పోషించగలడని _విశ్వామి(త్రుడన్లకొానే సమయంలో
ఫోవ్టుని దగ్గరున్న కామథనుప్ప కావాల్సిన మభరాహార స తోసహో
భ్నిటీనీ పొదుగుద్వారా కురిసినదై అందరనూ తృ ప్రిపరుస్తుంది.
ఆతిథ్యం ఆయింతరువాత నశిస్టునితో విశ్వామిత్రుడు సీకు ఇ ఇంతకం పె
అందమైన ఆపుర్ని లత సెస్తాను. క త. చనువు fy es
అందకు వశిష్టుడు ఆన్ని ఆపుల్ని నేను పోషించలేను, * పుతో ఆతిధ
లను పోషీంచకలు గుతున ష్మను-నాకు సి సంపద ఆ ఆకర దయాకర అంటాడు,
కామి త్రడప్పుడు బలవంతంగా ఆ కామభేన్లువును పట్టి తీసికొనిపో
ప్రయత్నిస్తాడు. క కామ 'ఛేనుపు వశిష్టుగిము ౦దుకువచ్చి ఇదేమిటి టి నన్ను ఆధరశ్చి
ప
=
వటలయిన వీళ్ళుకిచ్చావా అంటుంది. ఆయన మాట్లాడడు. కామచేనువు
ఉన్న సంగతి నెణిగి ఒరకగసారిగా విజఫ్రంథించి య కు పిస్తుంది. పెద్ద
వైన్యోన్ని. పట్టిస్తుంది. "'పెద్దయుద్ధం లేవదీస్తుం ఆందులో వికశాషము త
సైన్యం చిత్తుగా మీ న డి పోతుంది అపుడు నిశ్చయాని నికి క వస్తాదు విశ్వామ్మితుదు_
క్షిశ్రబలంకం'టి తపోబలర ఎంతో గొప్పదనీ వశిష్టుడు అందుకని చాల
గొప్పవాడనీ వెంటనే తపస్సుకు వెళ్తాడు. మహాతపస్వి న న
అయినా శుకం మా(త్రం కోపం స్పర్థపో లేదు.
కాగా కలాశ్రషపాదుడని ఒక ఇత్వైకురాజు. ఉండేవాడు ఆ రోజుల్లో
ఆయనకు పురోహితుడు వశిష్టుడి. కౌని ఏిశ్వామి[తునకయికె తాను కలాశ్రష
సాదునికి పరోహితుడుగా ఉండాలని కోరిక ఉండేది. అదను చూస్తున్నాడు.
ఒకప్పుడు య పాదుడు వేటకువెళ్ళి అ అలసిపోయి. వశిష్టా (శ్రమ ంలొ శ్రమ ఎర
సందామని వస్తుంశే ఎదురుగా వశిష్టుని నూర్గురుకుమ మారుల్లో "పెద్దవాడైన శృంగి
సూఉంటాడు. కలాశ్రషపాదుడు గర్వంతో ' “ద్రారితొ లతగవేం మేము. వస్తుంటే"
శని బదరుతాదు . య. శృంగి నేను, రాజబోటలో 'ధరశ్రపథంలో ' వెళు ౯
న్నాను. "నేను తొ వలసిన వినేమి ట్ అంటాడు. రాజో వెంటనె తనబేతి
కోలకో శృంగిని న. వేస్తాడు. "శృంగి: వెంటనె వానిని శపిస్థూయు
రాక్షనుడిపై మసుష్యులను తివేవాడివి: కాల ంనిన ఆనె. సి కలాశ్రిష షపాముగ
162 మహాభారత కథలు
వెంటనే శరణు వేడటంవల్ల శృంగి అనుగ్రహిస్తాడు. కల్యాషపాదుడ రాక్షసా
కారాన్ని పొందలేదు.
"కాని, అదనుకోసం వే చియన్న విళ్వామి[తుడు కింకరుడనే రాక్షస్సగ
పంపి కల్యాషపాదుని అంతరాత్మలో ఆవేశించి ఉండుమని ఆదేశిస్తాక్ల,.
ఆ తరువాత కింకరుడు అలా ఆ వేశించినంతే నపూ కలాశ్రషపాదుడు రాక్షస
న్లా (పవర్థ్తి రిస్తూ, ఆవేశించని కొంచెంసేపూ రాజుగా తన కర్తవ్యాలన
'చేస్తూనూ ఉంటున్నాడు. ఈ రాక్షనుడి (పవిర్శగం తోనకురాసడం శృంగి
శాపంమూలానే అని కల్యాషఫాదుడు అనుకొంటున్నాడు. వశిష్టుని కం!
జులపై అలా రాజుగారికి స్పర్థ రేగింది.
ఇలా ఉండగా ఒకనాడు ఒక (వాహైణుడు వచ్చి ఆరాజును “శప.
మాంసముతో సహా భోజనము పెట్టించవలసినదని అడుగుతాడు. రాజ,
+సరేనన్నా, రా(త్రివేళదాకా ఆ సంగఠినె మర్చిపోతాడు. అర్థరా (త్రి గుప్రప
వస్తుంది, ఆ విషయం వెంటనే నంటవాణ్ని పిల్చి మాంసంతోసహా హో పండీ
ఆ (బాహ్యాణుని పిలిచి భోజనం పెట్టవలనిందంటాదు. అప్పటికి తిరిగి రాక్ష.
సుకైన కింకరుడు ఆవేశిస్తాడు రాజును. వంటవాడు అర్థరాత్రి. మాంసం
ఎక్కణ్ణుంచి తెస్తాడు. రా; జాలకంకే మృగాలభయం రా (తుళ్ళయినా ఉండక
పోవచ్చు గాని ఈ వంట భట్టుకు మృగాన్ని వెతికిచంపే ఛై ర్యంలెేదు,
ఆందుకని రాజుతో అయ్యా మాంనం ఇప్పుడు దొరకదంటాడు? - రాక్షసావేశ
పరుడయినంధున కలాశ్రిషసాదుడు మనిషి మాంసం అయినాసరే తెచ్చిపెట్టు
పోయి అంటాడు. వంటవాడు వధ్య+ల వద్ద మ. మనిషిని తెచ్చి వండి
(వ్రాహశ్రిణునకు భోజనం పెట్లాడు.
“తింటూ తింటూ ఉండగా (బాహ్రాణునకు అనుమానం వస్తుంది. వెంటనే
దివ్యదృష్టితో. ఆ మాంసం నరమాంసమని తెలుసుకొని రాజును పిళ్ళ
శపిసాడు.. ఇకనుంచీ నువ్వు. మన్గుమ్యల్నే తినేమనుష్యాదుడవవుకాప
ప్ొ మంటాడు. అవ్వుడు క లాశ్రిషపాదునకు. రాశనసాకారత' ర కూడా వచ్చేస్తుంది.
వెంటనే. శ క్రీయెొక్క ఆ (శ్రవ మానికివచ్చి . శ డీసి మాషించి తినేస్తాడు.
బన, 'వశిష్ట మహాత్మ్యం 163
నే
్యామిత్రునిచే (సప్రచోదితుడై వశిష్టుడి మిగతా 99 మంది
పమారులనూ చం పేష్టాడు. అప్పుడు సళిష్తుడు--- |
సుతల రాక్షస నిహతుల జూచి పరమ.
యోగధరుడయ్య బు(త్ర వియోగళోక
భరముదాల్చె వళిష్టుం డపార భూరి
_ భరణిభరను నగేం(ద్రుడు దాల్చునట్లు
శావమా(తాన, నిమసంలో కలాశ్రషపాదుని నాశనం చేయగలిగినవాడు
శిష్టుడు, కాని అలాచేయకపో వడం అతడి విశిష్ట గుణం. పోనీ ఆనలు
ఆయనకు దుఃఖమే కలగలేదంటాసూ ఆంటే కలగకపోలేదు. శోకం ప్రస
లై ఉంది ప హృదయంలో ఆగలేక దావాగ్నిలో పడిచద్దామని అగ్నిలో దూకు
కాడు, అగ్ని ఆక్షణాన చల్లబడి అయన్ను -సేదతీరుస్తుంది.కంఠానికి రాయి
కట్టుకొని సము(ద్రంలో దిగబడుతాడు. సము(దము తన తరంగ హస్తాలతో
| ఎ క్తీతెచ్చి బయట పడేస్తుంది. ఇలాకాదని మరు పర్వతం ఎక్స్కీ- ఆక్కడ
| నుంచి తలక్రిందులుగా దూకుతాడు. అతడి శరీరం ఈకలా తూలికలా మోను
కొచ్చి గాలిదేవుడు దింపేస్తాడు. మళ్ళీ ఆశ్రమాన్ని తన నూర్గురు కుమా
రులూ లేకుండా చూడలేక వేగంగా వెళ్ళిపోయే నదిలో. . దూకుతాడు. నది
ఆయనను అంటుకోగానికే ఇష్టపడక నూరుపాయలై పోయి బెట్టు చేసింది.
ఆచోటునె శత(ద్రు అనే శే పేరుతో పిలుస్తారు. ఇలా జాలా (ప్రయత్నాలు విఫల
మయి ఆశ్రమానికి వచ్చేటప్పటికి శ క్రియెక్క భార్య అయిన ఆదృకశ్యంతి
గర్భంలోనుంచి వేద స్వాధ్యాయం వినపడుతుంది. . అప్పటికి దృష్టిలోకి
వస్తుంది వశిష్ణు నకు శృంగి భార్య పన్నెడేండ్లనుంచి గర్భంతో ఉన్నదనీ ఆమె
కడుపులోని వాడు తప నస్సంపన్నుడనీ అతడు పుట్టింతరువాత తాను మరణించ
డం సంగతి ఇలోచించడం మంచిదనే నిర్ణయాని కివస్తాడు. —
క్ బా
కొన్నాను, అవుతుంది. ఒకనాడు అతనే రాక్షసుడుగావచ్చి
అదృశగ్టంతిని (మ్రంగడాని కి రౌ ద్రాకారంలో ఉంటాడు. " అవ్వుడు- ఆదృశ్యంతి..
భయపడటం వశిష్ణనికంట పడుతుంది, అందుకని _వళిష్ణుడు ఆ కలార్థష
164 నుహోధారోత కథలు
పాదునిమీద మం,త్రజలం హుంకరిస్తాడు, వెంటనే కల్యాషపాదునివై గ్య
బాహ్యణ శాపం తొలగిపోయి రాజూ రాజయి. నిలుస్తాడు, వశష!
నమస్క-రిసొడు. అప్పుడు వరి మడు "నాయనా (తాహొడిణులకు అవక చే
కుండా, రోషంలేకుండా మసనవయా్య ఇందుడైనా ట్రాహ్మణర క
చేసిన నట్లయి తే అవమానాన్ని టొంది (పతాసహీ: నుడ పోతాడు" అ౦టాడు,
ఇంతని(గ్రహం కరిగి ఉంటున్నందుకే వశిస్తుడు మహాత్ముడనడు,
ఆయన హుంకారంకూడ కలాశ్రషపాదునకు మంచినే చేసింది! తనకు కలిగ
బాధకు (ప్రతి (క్రియగా కల్యాషపాదునేమీ చేయలేదుగాక. అదృశ్యంకి భణ
పడితే ఆమెను రక్షించడానికి తన శని పళిష్టుడు ఉపయోగించాడు. పరార్థం
చేసినపని ఇది అని (గ్రహించాలి. ఆ తరువాత కొన్నాళ్ళకు అదృళ్యం&!
పరాశరుడు అనే బాలుడు పుట్టుతాడు. అతదు సెరుగుతూ తళ (డిని రా క్షసుక
చంపినాడని తెలిసీనవాడై. కోపగించి లో కొసంహోరం చేస్తాన౦టాడు. అస్సుడ
మళ్ళీ వశిష్టుడే మన్గుమని ఆ న. వారిస్తాడు. అందుక్షగాప్ట.
పూర్వం జరిగిన ఇలాటి కధె వస్తాడు. అది బొట్వడనే వానికథ, ఒక
ప్పుడు కృతవీర్యుడనే రాజుకు భృగువ౦ళ౦0లోనివాడ.
పురోహితులుగ ఉంటారు. అతడు అనేక (క్రళుపులు చేశాడు. ఎన్నోదానాణ.
చేశాడు. _వతీసారీ భృగువులకు చాల సొముశ్ర దానం చేసేవాడు, అలా భృగు
నంశ్యులు ధనవంతులవుతారు. ఆ కృతవీర్యుడు పోయిన తరువాత, అశని,
తరువాత వచ్చిన ఆతని సంతతివారు లుబ్బలయి డబ్బు డబ్బు అని సతతం
చింత చేస్తున్నవారై తమ డబ్బంతా ఈ భృగువంళజులు పాలయింది
ని చెప్పుకోవడం ఆరంభించారు. అంచుకు భార్గపులు భయపడి, కొ౦దథ
తమ సాము రాజుకు ఇచ్చేశారు. కొందరు. డబ్బు దాబేశారు. అందుకని,
ఆ రాజులు వాళ్ళు ఇల్లుదోచీ ఆ డబ్బు గుంజుకొని, రాజధన వంచకులై నారీ
ఛార్గవులు అని వారిని చంపివేయడం ఆరంభించారు. ఇది రాజులకు
(బ్రాహశ్చిణులకూ. మధ్య వై చె సషమ్యంగా గాక కేవలం లు బ్దత్వం కారణంగా కలిగీనే
పోరాటం. నిజానికి భృగువంకంలో ఒకొమె తనని వారందరూ ' చంఫబకగా
ఛాను గర్భవతియై; తన విడ్డన్హు రక్షించ గ్గానికి హి మవత్సర్య తాలకు సా
లీ
gs వశిష్ట మహాత్మ్యం" 165
. పోంది, ఆ రాజులు ఆమెను వెతుకుతూ వెళారు. ఆమె తన గర్భం ఊరు
ప్రదేశంలో దాచుకొంటుంది. ఇది ఎలా సంఖథవమో తెలియదుగాని, రాజులు
లమ వద్దకు చేరిననాటికి, భువనోవప ప్రవ సమయోద్భవ భానునిభ 'పభావితు
శయన కుమారుడు ఉద్భవం చీ కరకు ఆతరే బొర్వుడు. వాడ్ని ఆరాజులు
గాచిన క్షణాన కచ్చచెదరి అంధత్వం వారికి ప్రా పిస్తుంది. వాళ్లు అప్పటికి
పడిపోతారు. వచ్చి ఆమెను శరణు వేడుతారు. ఆమె లు మిము
శ
గ్నేమీ చేయలేదు నాయనా. ఇదుగో భాను నిభుడై న ఈ కు(ర్రనివల్ల మీ కండ్లు
os
ఫోయిపు౦టని. ఈ కుమారుడ్ని చేను నా గర్భంలో - నూరు సంవత్సరాలు
ప్రస
wh
మూశాను “ఇన్నాణృ్ళన్నూ తండ్రుల, వేదవేదాంగ పారాయణం "వింటూ
ఫళ్యమా నేర్చికొన్నారు. ఇతడు మహా తపోనిధి. ఈతడ్ని (ప్రార్టించాల్పింది” .
అంటుంది, హాఠలాగే వానికి (ప్రాధేయపడి అంధత్వం పగ
మెఫోకాద,
కొంచెం పెద్దవాడై. రుషిడు తన తం (డ్రులంకా ఒక్కసారిగా. పర
స దుఃఖించి, సకలలోక _ప్రకయార్టం, ఘోర తప పను.
' చేయడానికి ఉస (కమిస్తాడు. ఆ తపస్సుకు మూడు లోకాలూ తపించిపోవడం.
: ఖరంభి స్తని. బొరుపడి పితృదేవతలు" వచ్చి బొర్వునికో “నాయనా సీ తపసు
వేడిమికి లోకాలు తల్లడిల్లు తున్నాయి. ఈలాటి తపస్సు మాసవేయవలపింది.
స్రీ రోషము ము. విడువవలసింది. మేము చేతకాని వారమై చన పోయినవారముకాడు.”.
ఇక్కడ ఉండటం ఇష్టం లేక మేను శరీరాలను ఆ విధంగా: య. .
పోయినాముగాక. ఈ మాత్రానికీ సీపు సర్వజనోప [ద్రవం చేయడం అన
సరం, నీవు ఈ రోష షపూర్షమైన ప పసి మా వాని వేయడం ధరం 'మాకడది | ఆ
ఫీష్ణమైనదినీ లి". అన్నారు. |
. అపుడు పౌరుడు వారితో వాదిస్తాడు. ఎనేను గర్భస్టుడవై. “యున్న.
స్పర్ష. ఈ రాజులు. మిముశ్రలనందఠన్లు హింసించిన - సమయంలో మీ. “ఆర్త
నాదాలు విన్నాను. ఒకరు" ఇంకొకరిని హింస చేసేటప్పుడు. మూడవవాడు
౪ హింస చేయడం తప్పని 'తెలిసి-ఆలా చేసేవానికి చెప్పి” 'చుఖ్శంపక పోతె-
ఆ ఫ్లాశ్యలో - -ఆమూడోవాడికి కూడ పాలువస్తుంది.. ఆందుకని "ఆలాంటి
స్వదర్భుం వల్ల నాలో కోపం రేగింది, ఇది తవ్ఫని ఎవరూ. 'ఇప్పకపోవటం
186, మహాభారత కథలు
వల్ల ఈ లోకఠమీదనే ఆ కోపం వచ్చింది నాకు. దీనికి దోవపీదిగ్యా,
చూవక (మింగి వేశానంపే అది నన్నే కాలేన స్తుంది, anne భరిం
చాలి. మీరే చెప్పండి” ఆంటాడు. ఇ
పితృదేవతలు అప్పుడు “ఆ (కోధానలాన్ని సముద్రంలో వదలవు
నీంధి. జలధిలో వున్న సీటిని అది దహిస్తుందిగాక.” అంటారు, మరి ఇ
ఏ విధానంతో చేయగలిగారో తెలియదు. ** ఆ కోపానలమె సము [ద్రంలో
చేరి బొర్వానలమని అనిపించుకొంటుంది. అది అశ్వముఖరూపంలో వ్చి
ఆ సము[ద్రజలాలను (శ్రాగివేస్తూ ఉంటుందని వేదంలో కథ కూడ ఉంది,
ఈ కథ వశిష్టుడు తన మనుమడైన ఫరాశరునకు చెప్పి “నీవు కూ
కోపం ఉపసంహరించాల్సింది” అంటాడు. పరాశరుడు కోపం తగ్గింపడేనీ
కొని, లోక సంహారంకోసంగాక రాక్షస వినాశంకోసం స సత్రయాగం చేస్తా.
మని ఆరంభిసాడు. అలా రాక్షసులు వరసగా వచ్చి హోమగుండంలో పకి
దగ్ధులై పోతుంటారు. ఈ రాక్షసులు పులస్త్య మహామునికి పుత్రులు, అంధ,
కని పులస్త్యుడు మొదలైన మునులు వచ్చి ఈ పరాళరుణ్జి (ప్రార్ధిస్తారు,
రాక్షసులయినప్పటికీ వారిని చంపకునాయనా-నీ కోపాగ్నిని హిమాలయానికీ
ఇంకా ఉత్తరాన వేయవలసింది అంటారు. ఆయన “అంగీకరించి అలా
చేస్తాడు. ఆ యగ్ని వృక్షలతాగుల్మ శిలాభక్షణం చేస్తూ. ఉంటున్నది.
- ఇలా, ఈ 'కథలు అంగారపర్దుడు అర్జున్లునకు చెప్పి వళిస్థుని మహో
త్యాన్ని వర్షించి, “అలాంటి పురోహితుడి “ 'పెట్టుకోవలసింది.. అం౦ధుక్ష
ధౌమ్యుడని ఉన్నాడు. మహానుభావుడు, న 'పురోపొతునిగా ba
వలసింది” అంటాడు.
._ అప్పుడు పాండవులు లేనని, త హయాలను (ప్రస్తుతం
అంగారవర్దుని వద్దనే ఉంచి అవసరం వచ్చినపుడు తీసికొంటామని చెప్పి.
గంగనుదాటి వెళ్ళిపోతారు. వెళ్లి దేవల మునికి తమ్ముడై న ధౌమ్ముని కలు
సారు, ఆయన్ను తమకు పృరోహితుడుగా నుండుమని ప్రార్థిస్తారు. ఆయన
ఒప్పుకొని వారివెంట. వస్తాడు. అలా వాళ్ళు పాంచాల పురానికి. అనేక
మందికోపాటు'' ప్రయాణం. చేస్తారు, ఈ 'ఆళ్వాసంలో ఇంతవరకుగళ
కథంతా చె చై. తరథమనే ఉప పర్వంగా. విభాగించబడింది. -
ఈ. ఆశ్వాసంలో ధరాశ్రలన్లు వలొ వలా చేయాలో. శెరిడకేతణః
ea న కథలన్లు. ఇహాకు అనిపిస్తుంది,
శటీంస్, సు ఇ - 67
4. (వౌపది స్వయంవరం
(దుపదునకు యజ్ఞగుండంనుంచి అభించింది “కృష్ణ . ఆమెను అర్జు
నునకు ఇవ్వాలని ఆతడి ఆశయం. పాండవులు (బతికున్నారో లేదో తెలీదు.
వారీకోసం అ న్వేషిస్తున్నాడు. ఆకాశంలో మత్స్యయం॥[త్రం పెట్టి ఒక మహా
కాద్మకాన్ని ఏర్పాటు చేసి దానికి బాణం సంధించి మతాన్ని కొట్టినవానికి
“కృష్ణ నిచ్చి పెళ్ళి చేస్తానని ప్రకటించాడు. మ ప అరధ్దును
దైనా కౌవాలి అంతటివాడ్డై నా కావాలి,
re ఆ సము చూదామనే మ స్ కాంపిల్యనగరం
హౌ, దోవలో వే ఐదవాకసుడవుపించి ఆశీర్వదిస్తూ, మీకు అక్కడ శుభం
కాబోతోంది అంటాడు. చాలా సంతోషంతో వారు చేరి; ఒక .కుంభకారుని
/ ఇంట్లో ఉంటారు.
౪ న తట రోజు వచ్చిండి స్వయంవరానికి అంతా రావలసి9
దనె దండోరా 'వినిపించించి. చుట్టూ అప్పటికె విడిసియున్న.. అనేకమంది
రాజులూ రాజకుమారులూ ' దుర్వోధనాదులుతో సహా గబాగబా రథాలమీద
గుళ్టాలమీద వచ్చి స్వయం వర (ప్రదేశ ంచేరి (ద్రుపదునిచే - సాహుతులై.
కూర్చుంటారు వారివారి స్థానాల్లో, పాండవులు ద్రాహక్రిణులకో పొ టుజచ్చి
వారితో కూర్చుంటారు.
దుపదుడూ పురోహితుడూ పెండ్లి ఉపకరణ వస్తువుల్ని పట్టుకొని
వచ్చి అక్కడపెట్టి ంపజేస్తుంటారు. "కృష్ణ పెళ్ళికూతురై ఒక - వుష్ప
మాలతోవచ్చి విణదుంటుంది.. 'దృష్టదు్య మ్నుడువచ్చి అందరకూ వినబడే :
' భట్టుచెపాడు. ఆమత్స్యయం (త్రంచూపి అక్షడఉన్న పెద్దవి బ్లుచూపి'ఈవీల్లుకు'-
సారినంధీంచి' 'కిందినీటిలో పెైమత్స్య్యయం (తపు వీడచూసుకొని మత్స్యయం
శ్రాన్నిపత గొట్టినట్లయితె. అలాకొట్టిన వానిని ఈకృష్ణ వలల కా మీరు .
ఇ వచ్చీ (ప్రయత్మ్నంచోల్స్ంది?, అంటాడు, పట తో
ఈ స్వయంవరం చూడటానికి చేవతలుకూడా కైననిలిచి వే చియున్నారట,
ఆ స్వయంవరానికి శ్రీకృష్ణుడు, సాత్యకి, భోజుడు మొదలై నవారు కూడా
వచ్చారు (శ్రీకృష్ణుడు ముందుగా ద్రావ్యాణులలో పాండప్పులయిదుగురనూ గుర్త
: పట్టి, అదుగో ఆపార్టుడె ఈ యం ౦ శ్రాన్నికొట్టే పిల్లను పెళ్ళాడుతాడు*. అని అక్ష
కొన్నాడు.
భారతకథలో శ్రీకృష్ణుణ్జే మొట్టమొదటసారిగా (ప్రవేశ పెట్టింది ఇక్కడనే, లక్ష
లాదిజన ౦లో ఒకడుగావచ్చి చూస్తున్నవాడుగా నే (వ వేళ పెట్టబడ్డాడుగాక, ఎవరికీ
వారు అను కొంటున్నదానికీ ఈ 1 శ్రీకృష్ణుడనుకొంటుస్నదానిక తేడా ఎంతో
" వుంది, శక్తిమంతులు తమరి. తామే ఆమత్స్య యం(శ్రాన్ని కొట్టి పెళ్లికొడుష
న వసన నా వోచనలు చేస్తున్నారు. తొత్తులు తమ ఏలికలకవీలుగా, ఆలోచిస్తు
.. న్నారు; ఇంకా కొందరు, మన కేం చేతనవుతుంది. చూదాం ఎవరు: కొళఆరో
తమషాఅనుకొంటున్నారు. శ్రీకృష్ణుడు మూర తనకు పరిచయం. లేని పాం
వుల్ని గుర్తుపట్టి ఐదుగురూ (బాహ్యణులలో విలక్షణంగా ఉండటంచేత వారే
నుజని :నిశ్న్చయంచుకొని అప్టనుతు తప్పక శయం (త్రం కొట్టగలడు అను.
. కోవటంవిశేషం: ఈయన చేతకానివాడు శ క్రిమంతుడుకాని వాడూకాదు.బనా.
. తను.గెలవాలని కోరికలేదు. 'అదిపిశేషం. ఈయన ఆలోచన స్వార్థహూర్ణ ంగాశం-
: శ్రదు ఈయన ఆలోచన ఎప్పుడూ భగవంతుని ఆలోచనతోపాటుగా ఉంటుంది,
. అదీ ఈయన గొప్పదనం. ఈయన యోగి. యోగీశ్వ రేళ్వడుడుకూడా. . ఈ
మహా రాజులంతా ఆ కృష్ణ అందాన్ని చూచి మదన 'బాణబాధికు
లయి తాము వచ్చి ఆ విల్లును ఎలి, నారి తగిరించాలని ప్రయత్నం చేశారు.
| వాళ్ళు ఆ విల్లును వంప వలేకపోయినారు. శిశుపాలుడు, జరాసంధుడు. శల్యుడు
కర్ణుడు, వచ్చి ఆ విల్లును వంచుదామని ప్రయత్నం. చేశారు. కాని, .వాళ్ళుక్తూడ.
౪ నారి పూర్తిగా బిగించడానికి ఇంకా. మినపగింజంత, యవధాన్యమ్షంత, !
.. పెనరగిరిజంక, 'వెరట్రుకమా (త్రచాసి సిలో తప్పిపోయినారు.. వెళ్ళిపోయినారు.
. ws “అబ్బా ఆ ,విఖ్లు- వట్టి. వల దీనినెనచ్లు.. .. మో వెట్టిగ్రలై”
Cs
ఆదీ-నే. డ్రవడీ న్యాయం వరం “18
"చివరకు ధర్మరాజు సమ్మతితో" అర్జునుడు రంగం- మీదకు: వస్తాడు,
4 యబ్బ ఈ వావనవాడి సాహనం ఇంత ఉందా*"అ సుకొన్నారు కొందరు.
_ “శకొట్టితె వీడే కొట్టారిరాో haus ఇంకా కొందరు. అర్జునుడు వచ్చి
రడ గురువుని ve కొని నమస్కరించాడు. తరువాత విల్లుచుట్టూ (ప్రద
' కిణంచేసి నగ క ఇది వాని బుజువర్తనానికి నిదర్శనం.
- సర్వత్ర ఉండే భేగవరతుడు ఆ విల్లులో కూడ ఉండిఉంటాడు కనుక ఆ భగ
. వంతుడికి నమస్కారం చేశాడు. అతడికి కేవలం భుజళక్తీ' మేధాళక్తి
మాత్రమే మేకాక భగవంతుని ఆన్లు గ్రహం. (పజల సుహృద్బానంకూడ .ఎక్కడి
వక్యడ' సహాయం చేయటం మనర గమనింపదగిన' విషయం అనిపిస్తుంది.
ఇరితకూ ఆ విల్లు తాను మామూ'లుగా " సా ఏను మా(త మేన న్నట్లు టుగా నారి
"కట్టీ బాణర సంధించి, యం (త్రాన్ని కోపేపోడు. or
ఈ అందమైన మహాసీ రుణ్ణి.. “కృష్ణ పూలమాలతో అలంకరిస్తుంది.
i రాజులంతా ఆమె అల్లా చేస్తుందనుకో లేదు. ఈక. బాపననాజ్డి నే నెను "పెండ్లి చేసు
.కొని ఏం బాగుపడతాగు. అస్సి రిరగబడోతుందనుకొ న్నారు బహుశః, తీరా
ఇలా జరిగేటప్నటికి అందరికీ కోపం. వస్తుంది. దుపదుడు ఆమెను అలా
॥ తయారుచేశాడు కనక ఆయన్ను దండించారి అని అతడి మీదకు యుగ్గానికీ
_ వస్తారు. ధర్మరాజూ నక్రలుడూ సహాదేపుడూ' అర్జున చుడు యంత్రం కొట్టం
గా ఇంటికి వెళ్ళిపోతారు. ఫీముగూ అట్టనుడూ "ఇద్దరూ మాత్రం అక్కడే
ఉన్నారు, _చయపదుడు (బాహ్యాణుల ల వెనుక చేరుతాడు. ' ఫీమాడ్డునులు కి కొర
వేల్ని లంగా శలుస్రల్దే కర్టుణ్హే చిత్తు ఓడిస్తారు.
శ కర్ణుడు హన “అయ్యబాటో: నాతో te బాగా యుద్దం
క కేసేవాళ పరళురాము డూ. ఇం ద్రుడూ: 'అర్హున్గుడేనే.!నీవెపరబ్బా* అంటాడు.
అందుకు అర్జునుడు నేను వాళ్ళల్లో ఇచళినీ: కాను నిన్ను యద్ధంతో జయించ
నికి: తయారుగా. ఉన్నవాజ్ఞి- అశిటాడు. : భీముడు. శట్యుజీ ' ఉతకడం చూసి
'కొరవుటంచీ శ్లెవరో'. తెలిసికోవాలనుకొంటూరు:' ఇదాచూస్తూన్ను కృష్ణుడు...
న జోక్రస్థం. కలిగించుకొని అక్కడున్న. రాజులఅతోఎధరశ్రం ' గాలం ఆని
(| అర్థిస్తున్నట్లు ' “ఎవరూ చేయలేనివని చేసి ఈ కృష్ణ" "ను గెళ్బుపన్నా"
కనీ-సీ, (ద్రౌపదీ స్వయంవరం ITE:
' కోని ఇక్కడ విచి_తవిషయ'ం ఏమిటం'పే -బిదుగుళోకూ ఆమెను చేసి. .
కొనాలనె కుతూహలం కలగడం, ఇద్దరు ఇంకొ ఎక్కువమంది ' స్రీలు ఒక.
గనే చేసికొనటం (కొత్త కాదప్పటికి. కానీ ఇద్దరూ అంతకంటె ఎక్కువ
మంది. మగవారు ఒక్కూప్రీ ని చేసికొనటం అరుదె. ధర్కోరాజు తముశ్రళ్ళందరి
వననులూ, తస మనసూ, ఆమెపై కి పోవడం గమనిస్తున్నాడు. వేదవ్యాసుడు. :
ఏకచ(క్రపురం వదలి తాము వచ్చే సమయంలో 'కసుపడి పూర్వజనశ్రిలో ఈ.
కృ 'పపనికన' అయియుండినదనీ ఆమె “*పతి' కావాలని” " అయిదుసార్లు
అడిగిత, “నీకు ఐదుగురు భ ర్హలుంటారు వచ్చే జన్మలో” నని ఈశ్వరుడు
అను గ్రహించాడని చె చెప్పినదగ్గర్నుం వీ ఈ అయిదు గురకూ కృష్ణను "జేసి
కొనాలళనె ఆస క్తి కలిగియుండటం గమనించి ఇలా త్ర నుకొన్నాడు. క్ స ట్ట
కను ఈమెను. సెండ్రిచేసికొంటాడుగాక, వీళ్ళుకూడ ఆమెను చేసికొంయపే .
మాతం శానెందుకు హర్షించలేడు? ఒక పురుషుణ్ణి ఏక్కు-నమంది స్త్రీలు చేసీ
కొని సుఖపడటల్లేదా? అందుకని, . శ a | య Se) |
' “వేదవ్యాసుడు మనకు గురుపు, ఈ తల్లి మనళు గురువు. వీరి వచ
గం (ప్రకోరమే మన ఐదుగురికీ ఈమె పత్నిగా పరిగహింపబడటాసికి కేవ
9౦ మన మనసులే అడ్డం. వాటిని నియమించినట్లయికె అలా జరగడానికి
ఎలాంటి అభంళకమూూ ఉ౦డదు. మిగతా 'పపంచాని ర్" మన ఈ వ్యక్తి
గతవిషయ మైన సంగతిలో ధరాశ్రిధరాశ్రల వివేచనం క. అన్నాడు. | "
ఇంతలో కృష్ణడూ బలరాముగూ లి పలికి వస్తారు. వచ్చి ' “మము శ DC
లను మీరు ఎరుగకపో వచ్చు. మేను కృష్ణ బలరాములం, ఈ కుంతి మాకు.
అత్త అని వెళ్ళి కుంతికి నమస్కరిస్తారు. పెద్దవాడు గనక ధరకరాజుకుకూడ
నమస్కరిసారు. వెంటనే అర్జున నకుల సహదేవులు. 'బలరామకృష్ణులకు |
నమస్కరిస్తారు. "అప్పుడు ధర్యరాజు అంటాడు “మేమూ .కొరవులకు.: పనికీ .
రానివాళ్ళమయి దూరం వెళ్ళిపోయివపచ్చాము. బ్రాహ్మణ వేషదారులమై ఎన్న
రికీ తెలీకుండా ఎక్కడో. ఉంటున్నాము. హాహైంపేమలేని వానికెవరికీ మక క్రై
అనుగు క్రింపగల్తిగే అవక్షాళం ' ఉండదుగాక, మీరు నున బశ్ఞిలన్లు. ఫలా. ౪
7
శి మహాభారత కథలు
గుర్తింపగలి గారు?” అన్నాడు. అం'పే “మీకు మాపై ఇంత (పేమాఖఒల్స
రధ.
ఆ 6
: బలరామకృష్ణులు “మీ కేజను ను, ధైర్యం, గొప్పగుణాలూ చాలునయ్యా
మిముశ్రలను తెలిసికొన డానికి?” అని వారి గుణాలను భూషిస్తారు. కష్టాల.
యితే అనుభవించారు ఇన్నటికి. ఇకమీక్రు మేలే కలుగుతుందిగాక, చూచి '
పోవచ్చాం. చూచాం. వెళ్ళివసొం” అని తమ గుగారాలక్షు వెళ్ళిపోకాద,
అప్పుడు భీమార్జున నకుల సహదేవులు భికెటనానికి వెళ్ళి తిరిగ
వస్తారు 'అన్నప్పమూటలతో. కుంతి కృష్ణను పిలచి ఆ థ్ ధోజనం రెండు భాగాలు
చెయ్యి. ఒక భాగం అదుగో ఆ "పెద్ద ఆకారంగల నాడికి తశ్రుయి, కెండ్షో
భాగంల్లో నలుగురకూ పెట్టు. మిగిలినది నీవూ నేనూ తింటాముగాక అం
టుంది, కృష్ణ అలాగే చేస్తుంది. ఆంతా తింటారు. దర్భల పడకలు ఐదు
గురకూ వేస్తుంది. అత్తకూ వేస్తుంది. తాను వారి కాళ్ళ (వక్క ' వండుకొం
టుంది. ఇధంతా దృష్టద్యుమ్నుడు అక్క-డకు _పచ్చస్నం గావచ్చి చూచి వెళ్ళి
తండ్రితో. చెప్తాడు, ఇష
'“సాయవా కృష్ణ యిలా అతి సంతోషంతో ' 'బేస్తున్నది. వారిని వ.
గించు కోలేదు నిండు మనస్సుతో ఉంది” అంటాడు. కూతురు అల్లుని “ఇంట్లో '
సంతోషంగా. ఉంటున్నదని వినడం తండి కోరుకోనే వషయం, పదక
ధృష్టద్యుమ్నుడు ముందుగా ఆ విషయం చెప్తాడు తండ్రికి. ఎలాంటి సరిస్థ
తుల్లో ఉన్నా మనసులో సంతోషం. కలిగించుకొని దాటికి అనుకూణరై
యుండటం మేధానంతుల, సొత్త్వికుల లక్షణం, అది కృష్ణకున్నదని
సూచన, = తండ్రికీ అది సంతోషకర మైన విషయం. rn.
ఇక ఆ ఇరట్లోనారి an వాన్లేవో అక్కడి. విషయాల
ఇక్కడి: విషయాలు చెప్పుకొంటూ రోథ సింధురాశ్వు విషయాలు. మాట్లాడు”
తున్నారు." సదు వీషమ్:: మహ వ్యూహ నిశ్శేచనోపాయముల్ళు. .చెనికిక'
సంగతలు చెప్పుతున్నారు. ఆయుధ క రహస్య 'గ్రయ్మక్తులు. నలుక వ
రీస్, ద్రౌపదీ స్వయంవరం 178
పన్నారు. వారి భావ సుక్ష,తి యాన్వయులని చెప్పుతున్నది. కాని చూడడానికి
దాహ్యిణులవలె ఉన్నారు. (వాహ్ముణులో, క్షక్రియులో. ఆయి ఉంటారు
గాని ఇతరులు కాలు సుమా” అంటాడు.
ఇక్కడ ముఖ్యంగా గుణాలను (ప్రవర్తన న్గుబట్టి వారు (బాహ్మ్యణులని
వశ్రియలని నిర్ణయించడానికి చేసిన ప్రయత్నం గమనీయమైనది. (బ్రహ్మ
క్షత్రియ వై శ్యళూ(దులనే వర్గాలే గుణకర్యలచేత విభాగమైయున్నవనేది
భగవంతుని మాట, అందుకనే గుణాలను వారి కర్యలనూ గమనించి దృష్ట
ద్యుమ్నుడు పాండపులను క్ష(తియులయి యుండవచ్చునంటున్నాడు - చూడ
డొనిరీ బ్రాహైాణ వేషంలో ఉన్నారు! మిగతా వాళ్ళకు చెందియుండరు అనే
కూట మిగతా వారిమీదగల స్పర్గగాని ఈసడింపుగాని ' కాదనిపిస్తుంది. ఈ
సంగతిని (ద్రుపదుని పురోహితుడు పాండవులున్న చోటికి వచ్చి, “అయ్యా
మీరెవరో చెప్పాల్సింది”అని అడిగినప్పుడు తెలుస్తుంది. అవ్వుడుధరశ్రరా జు
అంటాడు, ఇంక మే మెవరమయితేనేమిగాక. మత్స్యయం (త్రంకొట్టి. మే మెప్పు
డయితే గెలుచుకొన్నామో ఆ' తరువాత మీ రాజు మా సంగతి స.
Ses అంటాడు.
. అయినా చెబుతానొ ర్త విషయం--అకారు్రకం గా-పెట్టట ౦ ఆలక్ష్యైన్నికొట్ట
టం అనేది నురొకళ్ళుచేయగలి గింది అవుతుందా? కులహీనుడూ . అకృతాస్థ్రడూ
చేయగలడా అంటాడు. అంటే అర్థంకులహీనులని ఇతర్లను తిట్టడంకాదు. త్తమ
నర్ణమీ శద అభిమానం మా త్రమే. తాము. రాజు; న్యులనే. ఊహానీయడానికి
చెప్పిన మాటగా అర్హంచేసికొనాలి అనిపిస్తుంది. చివరకుఅంటాడు. మీరాజు
మనోరధం సఫలమయిందంటాడు. అం'పే సి అర్జునునంతటివీ రుడే, బయం కాస
కొట్టింధి, ఇని చెప్పడం. నళ
అ పురోహితుడు వెళ్ళి (ద్రుపదు నికి ఈ విషయం చెబుతాడు . “ద్రుపదుడవ్వుడు
చాతుర్వర్థాలవారు ఉపయోగించే రధాలను పాండవులున్న చోటికి పంప్పృతాడు.
. ఆహ్వానాలతో సహ, అప్పుడు వారంతా రాజయోగ్య మైన, రధం.లోమా (త్రమే
విక్కి. (ద్రువదుని:ఇంటిక్షి వస్తైరు; ఇధి గుణ (ప్రధాన మైనే రచన... (కుం
, అనేవి ధానం, భారత్త' కథనంలో ఇది వ ముఖ్య విషయం, క Og
174 | మహాభారత కథలు
అలా రాంగానే రాజయోగ రధంలో గో ఉన్నవారిని చూచి క్ష (తియులేసినీ. అన
కొంటాడు (ద్రుపదుడు. కాని పెకి అంటాడు, అయ్యా మీరు మాయో కృఖ
వచిన మం (తసిద్దుతో తమ(శియులో (థశాహ్మాణులో శె తెలియటల్లేదు. సన
(ప్రవరతెలియచెప్పితేనేగాస సనుగా ఈమెను వివాహపు చేయున ఏ సుహ, జః
వేళ ఈమెన్గు మీరుతీనుకొని పోలే పోతారుగాక అని ధావం వెల్లడిచేస్తాప.
ఇంత వరకూ (డొపదీ స్వయంవరం పర్వం
గ్, వైవాహిఠ పర్వం
ఆహుతుల్లై తన ఇంటికి వచ్చినవారిని *మీ₹ పరో చెప్పాల్సింది, ౪
ద్రుపదుడు కోరినప్పుడు తాయి పాండపులమని ధర్యరాజు తెలియపరచి జః
- ““అ(గ్రజుడైన ధరశ్చ్రరాజు" నంటాడు. (ద్రుపదుడెంతో. సంతోషిస్తాడు, మూ
దలు నం చివరకు కృష్ణను అర్జనునకిచ్చి వివాహం చేస్తానంటాడు...
జో
పంపక ధరశ్రరా జు'*అర్జునుడు మూడోవాడు. పై పిస, ఏ, ఇద్దరయన్నాము, వ మా
నివాహం కాకుండా ఆతనికెలా చేయడం అని ధరశ్రిసం చేహం లేవదీస్తాడ
_అం'సే వీరిద్దరి పెండ్లి అయ్యేవరకూ కృష్ట పెళ) ఆప్రతాము .అనితర్ణం కావచు
మాకే నుందు 'పెండ్లిచేయాల్సింది అనీ కావచ్చు. (ద్రుపదుడు వెంటనే ఈ
“కొని అంటాడు ఆలా అయితే ధర్మం (ప్రకారం నీవే ఈ కృష్ణను పెండ్లి ఆ
" వలసింది అంటాడు. ఒకప్పుడు యుపరాజు అయిన ధర్మరాజుకు 'కూత్వరః
కధ్వథాతః Petey
కాని ధర్మరాజు తన మనసులోని విషయం తముశ్రల మనసులలో [| గ
యం బయట 'పెస్టేస్తాడు. మము ఐదుగురుం ఈమెను. 'నివాహామాడుకాం, వ
అమ్మ కూడా అలాగే ఆశీర్వదించింది. ఆమె చెప్పిస ట్టు చేయడం: మూవి
అలనాటున్నూ అంటాడు. (ద్రుపదుడు విస్తు పోతాడు. ధరాశ్రినికి' నిధి, ఆయి!
- ఢఠ్య్రరాజుకు ఏమీజెప్పకేక*'చూదాం: నివూ నేనూ కుంతి ఛృష్ణడ్యున్నుడితి
ధించి ఏంచెయ్యాలో అది రేప్త.జే చేద్దాం అంటాడు, . అభథడు కంల 90
జీన . వైవాహిక పర్వం 175..
. విదులను పిలచి: రచ్చులో పరిష్య-రిద్దామ నక పోవడం గమసీయం. ఇది వ్యక్తి క్రి
గత విషయం అనేది మర్చిపోరానిది.
మరునాడు వేదవ్యాసుడు వస్తాడు ఈసమస్య శ్ తీర్చఢానికి, ధర్యరాజు-నేను
హస్యానికి కూడ ఎన్నడూ ధరా్యానికి వ్యతి రేకంగా ఊపీంచను గాక. మా
అమ్మ చెప్పిన ప్రకారం మేము ఐదుగురమూ ఆమెను సెండ్లాడుతాము, జట.
బడనే బుషికూతురు పూర్వం. ఏడుగురు యుషులకు ఒకే భార్యగా అయింది
దాక్షెయిని అనే మునికన్యక, (ప్రచేతసులనే వారందరికి బార్యగా ఉన్నది. ఈ
' కథలు మనం విన్నాం అన్నాడు. (ద్రుపదుడు మా(త్రం “నీవు కొంచెల తమా
యించాల్సింది , లో కవంద్యుదైన ఈ కృ ష్ణ్టదె పాయన్లుని ' చెప్పసియి??
అంటాడు. అందుకు వ్యాసుడు oe చెప్పింది ధర్యమేను? ఈ
ఫంతి దేవతామూర్తి ర్తి. ఆమె తప్పుచెప్పలేదు. ఏఎందుకనంకే వీళ్ళు చెప్పే,
నలుకులూ EO ఉద్దేశకిమూ ఒకపే. అది నాకు తెలుసు. కనక, వేరుమూట '
చెప్పక ఈ ఐదుగురకూ కృష్ణ నిచ్చి పెండ్లి చేయాల్సింది" అంటాడు. *
రహస్యం నీకు కావాలంటే చెప్తాను సీపు లోపలకు రావాల్సింది” ల. .
ద్రుపదుని లోపలకు ఏకాంతంగా తీసికొనిపోయి కృష్ట యొక్క పూర్వజన్క ...
కథ చెప్తాడు. తు షట
te “ఈ కృష్ణ మూడు జనల (క్రిందట మౌొద్గల్యుడనే వాని భార్య.
ఆమె, పేరు నాలాయని. మొద్దల్యుతు పఠిమ కుష్టురోగంతో బాధపడుతుంటే
వాడు, తన తపళ్ళ క్రీతో తన బాధల: ఫోగొట్టుకొనే ప్రయత్నం మాత్రం
చేయలేదు. నాలాయని చాలా పఠి(పైత. ఒకసారి భర్త వదలిన ఉచ్చిష్టం.
. కింటుంే అందులో భ_ర్శదెన ఒక (వేలి భాగం తెగి పడి పోయినట్టిది
కన్నడుతుంది. ఆమె దానిని తీసీ అవతలబెట్టి మిగతా అన్నాన్ని తింటుంది.
ఇది మౌద్గల్యుడు చూచి ఆమెకు సుఖదమైన పరం ఇవ్వాలనే అభిప్రాయం
'చూపకాడు. ఆమె ఆయన్ను ఒక యె రౌవ్వనవంతుడై. తనను - అనుభవించా. - :
ల్చిండశి అంటుంది. ఆయన: అపడ తపళ్ళ క్తి కిచేత యవ సనవంభుడై ఆమె వ
ఇష్టప్రకారం వంచవిధాలయిన కొమరూపధారణం. చేసీ అనుభవించి ఓ తృస్తుడై. స్త
వెళ్ళిపోతాడు (బ్రహాశ్చితో కానికి.. ఆమెకు మాథ్రం: కామత్స్యప్తి కాలేదు, -'....
170. మహాభారత కథలు
లపశో త తరువాతి జసశ్రితో కౌశీరా జప్ప(త్రిగా పుట్టుతుంది, కొని.
ఆమెకు పెళ్ళి oy కాలేదు. ఆమె అందుకు తపించి పెద్ద తపస్సు.
చేస్తుంది. ఆ తపస్సమయ యంలో ధరశ్ర,వాయు, వాసహాళ్విన్లులు పచ్చి శమప
పుట్టినవారికి. ఈ మె భార్య అయితె బాగుండునని కోరుకొని వెళ్తారు. చీవ్యష్ట
ఆమె తపస్సుకు శివుడు మెచ్చి (పత్యత్షమవుతాడు. “నీకేం కోవోలన్సి
అడుగగానె ఆమె పతికావాలి, పతినివ్వాల్సింది, పతిదానం చేయాల్సింది.
పతి పతి అని ఇలా అయిదుసార్లు కోరుతుంది. శివుడు “సరె నీక్ర జన్యాంక్ర
రంలో ఐదుగురు పతులపుదురుగాక. అను(గహించాను” అంటాడు, ఆపె,
బదుసార్లడిగినప్పుడు (క్రిందటి జసశ్చలో మౌద్గల్యుడు ఐదురకాల కామరూప.
లతో ఆమెను అనుభవించిస వాసనా _పోద్బులం వల్ల అడి గివుంటుంది,
శివుడు అ౦తరాంతర బై మెన మగసులన్లు గ్రహించగలిగినవాతు గనక ఐదుగుట్.
భ _ర్తలను అను(గ్రహించా నన్నాడు. ప.
ఆమె మాత్రం “అయో లోకంలో పన వన ఈ నంగకి క
నాకు జరగబోతోంది” అని ఆశ్చర్యపడినదై అలాంటి వరం అయితె నక్ష
వద్దు అంటుంది. శిపుడు మాత్రం ఆ అయిదుగురతో భార్యవి. ఉండటమే .
నికు ధరశ్రంగా నేను Eee అంటాడు. అప్పుడు ఆమె,: శక
ఆంతర్యం బయటకు చె ప్పేస్తుంది. అలా అయితె ఆ ఐదుగురితో నాక.
(ప్రత్యేక సంగమం అయేటట్లు చేయాల్సింది. నేను ' కుమారిగానే. ఉండేటట్లు.
ప్రసాదించాల్సింది. పతులకు వుడయ్రాష చేయడం కామ భోబేచ్చతీరడం
సౌభాగ్యవతినై యుండటం అనేనికూడ నాకు (ప్ర సొదించాల్సింది అంటుంది...
వాటినా మెకు శివుడు అనుగ్రహించాడు. పైగా ఆమెతో ee.
ఇం ద్రుణ్ని నా దగ్గరకు తీసికొనిరా ముందు అంటాడు. |
ఆమె వెళ్ళి గంగలో నిలుస్తుంది. . ఆమె కళ్ళవెంట. “నీళ్ళు చొట్లు'
బొట్లుగా పడుతుంటే ఒకొక్క బొట్టు ఒకొక్క బంగారు. .కమలమయి"
సీళ్ళలో తేలి వెళ్ళిపోతుంటుంది. ఇంద్రుడు అదియాచి ఆశ్వర్యవడి అమె.
దగ్గరకు వెళ్ళి ఎవరునువ్వు అంటాడు. ' అప్పుడామె “నా వెనకనే రావలసిరద్ది
నీకు నేనె వరో అప్పుడు: తెలుస్తుంది?” అంటుంది., అలా ఇద్దరూ... కివుడున్న-
సీస్, వె నాహీక పర్వం... 1 71 3
' చోటుకు వెశ్ళేటప్పటికి శివుడు వరుణుడి రూపంలో ఉన్నవాడై ఒక చక్కని
సంహాసనం మీద గొప్పగా కూర్చొని ఒక అమ్మాయితో జూదమాడుతుం
వాడు. ఇం(ద్రుడు వచ్చాడని వరుణుడై తే లేచి మర్యాద చేసేవాడు గనక _,
అలాంటి మర్యాద ఏమీ లేకపోవగాన + ఇం|(దునికి కోపంవచ్చి ఆ శివుణ్ని.
రబాయిస్తాడ.. శివుడు రౌ_ద్రాకారంతోచూసి ఆ అమ్మాయిని పోయి వాణ్ని
పట్టి తెమ్యంటాడు. ఆమె లేచి పచ్చి ఇం(దుడి చెయిపట్టుకోగానే నేల. మీద
పడిపోతాడు ఇం ద్రుడు. అప్పుడు రుద్రుడు “నీ వేదో బాగ గొప్పవాడవను
కొంటున్నావు, బలవంతుణ్నన్గుకొ ంటున్నావు. 'అదుగో ఆ పర్వత ' శిఖరాన్ని “
విరిచి తెచ్చి పెట్టు చూద్దాం” అంటాడు. | nt
ఇం|ద్రుడు వెళ్ళి ఆ శిఖరాన్ని పట్టి నికిచేటప్పటికి అక్కడ తనవంటి
వాళ్లే నలుగురుండటం చూసాడు. 'తానే మొ ఏ త్తం అయిదుగుర న్నట్లు భావిం
చాడు, ఇదేమిటీ అనుకుంటాడు. “నీవు ఐదుగురుగాసయి మన్గుష్యులలో
పృట్టవల సింది. ఇదంతా దేపతలకు, స న అన్నాడు
శివుడు. ఆ అయిదుగురూ ఈ పాండపులె. కనక సందేహించకు అన్నాడు
వ్యాను.
. చేవతలకు : మేల లేమిటి అ అప్పట్లో భూలోకంలో వైన వన్వతుడనే
రాజు, 2 నత్రయాగంచేస్తూ (ప్రాణి హింస చేయటంల్లేదు. జనులందరూ
ధర్మాన్ని, చక్కగా నడుపుతూ అంపే (ప్రతి వ్యక్తీ తాసు సమాజానికి ఎంత
ఎక్కువ సేవ చేయగలడో అంతటి సేవసూచే స్తూ మనుతున్నారు. భూమి.
“మీద జనాభా ఎక్కుపయిపోయినారు, భూభారం జా ప్రఅవుతున్నదిగాని మస్గు
షులు చావడం అనేది కనవడటంలేదు. దేవతలు లన కా ఉం౦టు
న్నారో అలాగే £7 మనుషులూ ఉండి పోతున్నారు. వీళ్ళకు “మరణం లేక '
పోతే ఈ జనాభానంతనూ పోషించడ మెలాగ. వాసు యజ్ఞాలుచేసి దేవతల్ని '
తృప్తల్నిచేస్తే దేవతలు వాళ్ళకు కావాల్సినపన్నీ ఇవ్వాల్సి. ఉంటున్నది. ఇది
దేవ్మ మాన వులమధ్య క కోరారు. పరస్పరం భానయంతోః”. అనేదీ. సూత్రం. ల
' అంధుకుని . -గేవతలకు ఇబ్బంధి కలుగుతున్నది... -ఆ జనాభా. తగ్గాలంకే ఏ
హ్. సేనేగాని. సడవదు. ఆ యుద్ధం. మహ్తాయ్తుడ్థం అయియ్యండారి, ౪
178: మహాభారత. కథలు'
'చికీ ఇడుకూ. ఆయిన. యుద్దం అయు్యుండాలి దేవదాన వుల. యర్
నవ 'రామరా పదులు యుద్దంపలె. అందుకు మహోతుశ్రలయినపోకి వక్షం.
శి ౦ కాసా
శవచిణు
కుక ఇం (యుడు. అయిదుగ్నా a) ఖూసుమీదో సొంత...
వులుగా జనిశ్రిరచడ 0-అయింది.
ప్యొాసుడు మకా క విశేష ంచెప్పతాడు. నారాయయుజే (శ్రీకృష్ణుడు గా దేవుడుగా.
పుట్టాడు సుమా, శ్రీకృష్ణుడ ఈ; సాండవులకు స సహాషకగా' i
ఉంటాడు అంటాడు. 0౦కొ నమ్మకం కలగడానికి గా స్సు చె న్యాసుడు (దువ య
దునకు య “చూడు ఈ క్ర ప్ల యు రృ పూర సడ లో సిర్వూప్రాలు. '
ఈ పాండవుల దివ్యకూపాన్నూ” అంటాడు. ద్రుపదుడు (ప్రత్యక్షంగా వారి.
అనుభూతి చెసాడు *పెంద్రికి ఒప్పుకురిటాడు..
అప్పుడు, (బ్రహ్మాండమైన వే వేదికపై. (ద్రౌపదిని ధర్యరాజునప
ఖ్ స్ ఒర వీ ఇ లు ' a Ree
యందు వివా హూం చేస్తారు. శిపుని పర్ (పభాపం wt ల. కస్యాత్వం
దూషితతకాదు. త్రం ఖీమా కార్డు న సకుల నభా “పులక ఆమెనే 'వపనగా:
ఇచి వీహాహం' జేస్తారు,
శ్లః పెళ్ళివల్ల స్తాధెంచింతి ఐదుగురూ ఏక కుటుందింగాఉండి ధరం నడిపి
(టికి తికి (ప్రజల్ని “పాలించటం' రౌజక్రిపాలహసికి వారి ' ధర్యమే: "మూలమై
నిలవాలి. అే' వ్యాసుసి ఆశయం అని పిస్తుంది, . ఖార్యన పొంది "పటు.
సభుశ్రలు "వేరుపడి జహికంలో వంగ ఏక సమష్టి కుటుంబంగా
తకం నడిపి రాజక చీలడం ధరం అని సూచించవలెనని అనిసీస్తుంది.
[మ
అప్పుడు వై గమీ చట్టం వంటిదిలేదు. ఒక మనిషి ఇద్దర్ని పెండ్లి
చేసికొని సేచీల్లు హక (బ్రతుకు నడవగలిగితే దానిని సిషేధించటం
అనవసర్షమే. శాసనం చేయాల్సిన వని ఉండదు. పేచీలు, పోట్లాటలు కూనీయు
యుద్ధాలు వచ్చే. అవకోశం వుంటే వై గమీవంటి శాసనాలు అవసరమవృ
తున్నట్లు. అప్నట్లో పాండవులయిదుగురూ ఒక నియతి. (ప్రకారం ్రౌపకిని..
(ఫేమతో 'చూమకొనే సంగతి వై వైయ్యక్రి క్రిత విషయం మాత్రంగానే. ఉంది,
దానిని విసుకు తన' " ప్రోపకంవల్ల చై వైఐ వీషయర ఆన చెప్పి శండో వక్క"
నుఆచి: ప్ంట కా అని ఫ్రిస్తుశిది..: ఇలానే 'కథన్లు. అరరే చేసికోగలరి. ట్
త్! వె వాహిక పర్వం 179
_ కథాపరంగా నూ తతా్యాాల వ్యవహోరింకగానూ (దౌపది వివాహంలో
ఇంత చిత్రమైన, విషయాలు౦డ్ల్షట్లం సరె, ఆంతరార్థనరంగా ఏమి అని
పిస్తుంది?
ధరిశ్రిరాశాదులు సాత్త్విక పృత్తులు, కౌరవులు దుష్టపృత్తులు, అన్నీ
_సొధకునిలొ ఉండేవి. ఏటికి పరసృరం పడదుగనక కౌరవపాండవృల
యుద్దంలో పాండపులు గెల్చి, ము _క్తీసాధన పల్లి ఉస్నతి నందటమనే పరమా
ర్థాన్ని స్థాపించడానికి వ్యాసుడీభారతం (వాసి "పంచమ వేదంగా వేదాంత విష
యాలు “గుంభనగా తెలియ చెప్పుతున్నాడు.
= “సాత్త్విక వృర్తులెన (1) యమదమాదులుతో కూడిన. : కర్యమాగ్గం,
(2) వోయునిరోధం చేసే యోగః మార్గం ' (శ్రీ) బుజు(ప్రవర్హ ర్హథామౌర్షం
(ఏ) వైరాగ్య మార్గం (క్ విజ్ఞాన ప్రకాశనూర్గం. అనేభ్వొటికి. ధర్మరాజా దులు
- వరుసగా (ప్రతీకలు, ఇన్ని సదుషృత్తుల ద్వారా ముక్తి పొందాలనే సాధనను
వ్యాసుడు సూచిస్తున్నాడు. ఐదు సత్ వృత్తులూ మూ 8కి అవసరం. పాండ
.. వృలు (ధ్రౌపదియందు ఆసక్తికలవారయినారం.మె యు ్తీ వ్ తపనయందు (వప్ఫ
ఆ wae - సిర్వ్యుతి _ సాథస్తయందు దిగుచున్నవా రయిన్లారని. , అర్థం.
న్నదొఫతీ ముక్తి తపనకు ప్రతిక. స? ఆమెను. వివాహాం, చేసికొన్నారు
నభ సృట్తలకూ : ఒం కీతసన ఉండినదై సాధన సంపూర్తి
ల "కాబోతున్నదని అర్థం. చః విషయం భారత ౦ కద త్తం: పూర్తీ ర అయ్యేవరకూ
చదువ టలు చూచి “ఆలోచించి (ప్రవపరచుకోపోల్సిన వీ పంపర:
ఇలా ో కేవళం ము క్తిసాధననూ దానిలో ఉండే ere కష్టస
లనూ తెలపడాని 3 కి ఖో వాసు సుడీ మహాభారత ౦ వోసింది. న
'ధర్మవిరుద్ధమ! స్ప (ఈ 5 గ్ * జుల్లో) ఆని పించే నివాహం "జేసకోన్న పాండవుల్ని
“నాయకులుగా చే చేసి సరంతరం ఉపయు రం ఛై వలసిన శ పంచమ శీడాన్ని
-అలా ఆయని, (వప్రాయాల్సినంత అవసరం కనిపించదు. కథను చమకా-ర రగా
కప మనసులో నిల్చిఉ ౦జేటట్లుచే స్తూ అంతర్గత మైన జ్ఞానసాభన నుమ క్తి క్రి
- సాధనన్లు తీ(పంగా యోచించేవారికి తెలియజేసే ఆశయంతో వ్యాసుడీభారతం
'గద్రాశాడ్లనీ: 'అందు"ె' ఇది పంచమ వేదమని 'తనబఢుతున్నాదసీ, “తెలియాలి.
= శఅభి ప్రాయాన్ని స్థీరీకరి స్తూ కళా ప్రపూర్ణ, సరస్వతీ కంకాభరణ. శ్రీ వదుల
. సూర్యనారాయణ ళరశ్రగారు తకు. అంతరార్థ భారతంలో (వోనీ యున్నారు.
అదీ 'అచ్చు శయన ల సీయుస్నురి : ఆయన ఆదీనరకెఃఅ ఇతోరార్థ ' రహో యణడు
ల -.అంతరార్థభాగపతట అనే పు స్పకాలు.. 'శవ్ర్సి.. . బ్రచురించియునాన్నరు... స్మ pa భక
ము హాభా రత కథ ప్రపం
( అదిసర్గము..అ స్ట మ .
ఓ విరు జ్ర ము స 0
దౌవదిని ధరి ఫిమార్దున సకల పతి పతా ఓక
'శరుహాత ఒకరికి చ్చి పెండ్లిచేసాడు (దుపదుడు. ఐదుగురూ ఇ౦(దుని అం
లేను:అనే భావం భ్యాసమహార్షి చెప్పటంచేత తామైదుగురూ ప అంశా
లేననీ అన్గుభూతిన పాండవులు పొందారు,
సత ఎప్పుడో పోయిసయి, ఇపహృటి ఈ శరీరాలకూ పూర్వ
శరీరాలకూ ఏమిటి సంబంధం. పూర్వా జసశ్రనుంచీ ఈ జన్మకు వచ్చి శరీరం.
ధరించీన ' వారోకరిననీ, ఆ జన్మలో వారికి అంతిమంగా కలిగిన పరిణామ భలం
" (రజర్టింటుఫోర్సు) వంటిలక్ష్యం _ బ్రగేవా స అంటారు-పల్ల ఈజన్రిఇల్లాటిష
తుల్నికూర్చుకొన్నదనీ. అంటారు అధ్యాత ఆఇచ్చ లేదాహననవ్యు
_ఇర్మదుని అంశలు ఐదుగురూ oe హమాడినా రు అని అంటారు,
వ కాని చుట్టూ ఉన్న జనుల౦తా ఇది అధర We) అనలేదా "అనిపిస్తుంది.
భట అధర్మంగా. శాననమేదీలేదు ఇప్పటి. వ్యాసమహర్షి అ
“అధరం కాదన్నాడు. ఆయనే అప్పట్లో వాననక ర్త . అందుకని అది అధర్మం
మ. నిజననచ్చు. పైగా. "pre దాః ఫరషంగాకే. (Son
“ఉం
. కృష్ణుడు మొదలై సవారు ప వ(జవై. ewe మరకత మౌక్తిక, విభూ
_'పణాలూ. నావా దేశ వస్తారిలూ 'పెండ్లీవారికి పంపి ఆదరించారు, (ద్రుపదుడు
ఎన్నో కాన్గుకలిచ్చాడు. ఉన్నవాళ్ళు ఇతర్లకు.. పెట్టటమే. . అప్పటిధనం,. కీ.
శననుబేవాబు. చఛ్యారికు ఎక్కొంంటు. మాత్రమేకాదు, (వజతరికో, ఒకానొక.
గ్ తిక. విల్లువకు గౌరవం. ఇచ్చి మనేవారు. మసం ఇస్సుడు . డబ్బుకు: విస
లి-అష్ట విదురాగమనం' - 181:
ఇస్తున్నట్టుగా. ఇం(ద్రియాలకం'పే మనసు, మనసుకం'పే బుద్ధి అంతకం పే
అతీంద్రియ విషయాలకూ విలువనివ్వటం చూస్తాం.. ధర్యం అనేది ఫలాన
అనుకొంయే దానిని దాకేవారు కారు. (ద్రౌపదీ . వివాహం దైవకార్యమని.
వ్యాసుడు చెప్పిన దానిని తెలిసి హర్షించి పాటించారు.
వ ఆధ్యాత్మికంగా వ్యాసుడు షు. రచి౦ చేటప్పుడు మోక్షసాధనాన్ని =
దృష్టిలో పెట్టుకొని దానినే బృంపొతం చేసే ఉద్దేశ్యాన్ని "సాధించటం "గమ
నీయ మైన విషయం. సాధకునికి ధర్మరా జాదుల రూపంలోనున్న సాత్విక
వృత్తులూ కౌరవుల రూపంలోనున్న తామసిక వృత్తులూ ఉండనే ఉంటవికాని -
._ సొత్విక వృత్తులను అణచి వేయాలని తామసిక వృత్తులూ, తామసిక వృత్త
| లను. అణచివేయాలని సాత్విక వృత్తులూ మెలగటం తథ్యం, సాత్విక
వృత్తులకు. ద్రౌపతి అనె “ముకి తపన” పె దృష్టి ఉంటుంది. అష్టాంగ
మోగి (ధర్మరాజూ). ప్రాణాయామ (పవనబంధ) యోగి (థీముడు), a
బుజుమార్గయోగి (అర్జునుడు, ఐహిక. వాంఛారహిత యోగి (నకులుడు),
క్ఞాన ప్రకాశ్షికయోగి (సహదేవుడూ). అందరూ ను క్రితపన క్రై ప్రయత్నించే
వారె. ముక్తి తపనకు (ప్రతీక మ ది. వారందరికీ. గ్రౌపతి భార్యఅయిందని .
కథలో క్లిష్టత తెచ్చి పెట్టినా సరె ఆధ్యాతిశ్రక విషయం నష్టం చేసేపని.
వ్యాసుడు చూనుకొన్నాడు. ష్ అ 4
| క్రిక్, కథ 'దొపతిని చూచి కుంతి ఎంతో సంతోషించింది. ఆమె
మంచి గుణాలరాశి అని మెచ్చుకున్నది. హరియందు లక్షీశ్రికి, చం(దునందు
రోహిణికి, ఇం(దునందు శచికి, వశిష్టునియందు అరుంధతికి ఎంత" (ప్రీతి
ఉందో. అలాంటి (ప్రీతితో స్ భర్మ లయందు (ప్రీతి. కలిగి ఉండుమంటుంది. క
వారంధరి. యందూ పుత్రులను పొండాల్సింది: అంటుంది, ఇంకా అతిథులను
పూజించుమనీ, అన్నదానం చేయాల్సిందనీ భూమిలో నున్న (ప్రజలందరి
మీద దయకలిగి ఉండుమనీ చెప్తుంది. ఉన్నంతలో ఇతర్లకు పెట్టుమని _
చెప్పడం, కూడ. అప్పటి ప్ర్రీల గవజల. సంస్కృతి. .ఇవ్పుడు. మన. పిల్లలకు. జే
అలా. చెప్పున్నామా, అన్నది మనకై మనం. విచారించుకోవాల్సిన . విషయం, ...
ఎ
_ "ద్వారా చం పేయాలి” అన్నాడు. ఈ ఫలితంకోసం ఎలాచేయాలో అలా, అపగత
దోషం లేకుండా అదీర్చసూ[త్రంగా ఉండేటట్లు చేయాల్సింది అంటాడు.
పెగా కర్ణుణ్ణి కూడ. ఈ సుడిలోకి తీసికొంటూ అంటాడు--ఖీముడు సహో
_ యంగా వెనక ఉన్నంతసేపూ అర్జుసుడ్ని ధేవతలయినా ఓడించలేరు. అందు
కని భీముడ్ని చంపేస్తే అప్పుడు అర్జునుణ్ణి ఓర్చడానికి కర్టుడున్నాడు
గాక అంటాడు.
అసలు పాండవుల్ని నాశనం చేయాలనె మంతనం వీళ్ళ ఇంతకు
ముందెప్పుడూ ధృతరాష్టుంనితో చేయలేదు. ఇప్పుడు ధృతరాష్ట్రడుమా (త్రం
వీళ్లతో ఏకీభవిస్తూ మాట్లాడుతాడు. ఏం చెయ్యాలో చెప్పండి అన్నమీదటనె
మ
అతడికి దురోకధనుడు పె విధంగా చెప్పడం అయింది.
కర్ణుడు కూడ అక్కా డేన్నాడు గనక అతడు అందుకొని ఆ విషయం
మీధ మాట్లాడుతాడు. ఏమన్నాడంటే,
“నేనలా అన్గుకోను-ఆర్యపుత్రుడయిన (ద్రుపదుడు వినయ సంప
_ న్నులయిన ఆ పాండు ఫు (తుల్ని విడనాడుతాడా?: మనమయితె వాళ్ళను వదిలి
వేశాం, వాళ్ళని మనం శత్రువులుగా చూస్తున్నాముగనక గాని లేకపోతె
మనమే వారి వినయ సంపన్నత పల్ల పదలకపోయేవాళ్ళం అన్నట్టు చెప్పుతు
న్నాడు కర్ణుడు. ఇతడి (ప్రసంగం విన్నప్పుడు వాని నిష్పాక్షికత బుజుభావం
చెప్పుకోతగిండి _అనిపిస్తుంది. ఇంకా అంటాడు. వాళ్ళయిదుగురూ ఆ పత్ని
యందన్లుర_క్రులె. వాళ్ళల్లో వాళ్ళు ఎందుకు భేదిల్లుతారు?'” ' అంటే కనీసం
_అమెకోనమయినా వాళ్ళంతా ఒకటిగా ఉండటం మానరని ధ్వని. పైగా
_ అంటాడు-““వతులు పెక్కం (డు రగుటిది సతులకోర్కి- అందుచేత “కృష్ణ,
షారియం దేల అననుర క్షయగు?” అని. ఇక “ఖీముడ్ని చంపటానికి ఎన్ని
ఉపాయాలు చేశారుమీరు! ఏమయింది గనక అంటాడు మరి.ఈ మాటలకు .
" థృతరాష్ట్రు)డేమీ అనలేదు. అందుచేత దుర్యోధనుడు చేసిన ఈ దుష్టపు పను
లన్నిరిట్లోనూ థృతరాష్ట్రండికి పాలున్నదని అనిపిస్తుంది. ఇంతకూ కర్టుడిచ్చిన
' సలహా ఏమం౦పే ఇప్పుడు పాంచాలుడిమీద యుద్ధం (ప్రకటించి వొళ్ళస్త
గెలిచి పాండపుల్ని పట్టుకొద్దామంటాడు.
ధృతరాష్టుందు కూడ ఇచే బాగుందని అంటూనె మతిమంతులున
ఫీష్య (దోణులను కూడ సం(ప్రతించాలని వాళ్ళను పిల్చి వీళ్ళిలా అంటున్నా
రని చె 'స్పేసాడు. కుసూరులతో ఏకీభవించిన ధృతరాష్ట్రండు ఫీష్మ(దోణుళకో
సం(పదించాలసుకో వటం తెరినితకుు-న అనిపిస్తుంది. కానిఅది దై వఘటన,
ఇలాటి తెలివిమాలిస పనులు వద్దనుకొన్నా ఎప్పుడో ఒకప్పుడు జీవితంలో
జరుగుతుండటం చూస్తాం. వాటికి కారణాలు ఫలానా ఫలానా అనీ లేదా.
సైకాలజీలో అలాంటి (పవృ త్రికాడ ఉండటం మామూలేససీ చెప్పచ్చుకాని
దె వఘటన” అని అంటేనే స సర్వత్ర అన్వయిస్తు స్తుందనిపిసుంది,
(a అంటి
ఇంతకూ భీష్మ Vat ళమిలు పూర్తి రిగ ఈ ఉపపాదనకు వ్యతిలేకిస్తాడ, |
పైగా ఫీష్యుడంటాడు దుఠ్యోధనుడితో _7*సీశెట్లా ఈ పెతృ పై తామహం
బైన రాజ్యంతో అన్షీత ఉస్నదో అలాగే వారికీ ఉంది” అంటాడు "వాళ్ళ
సగం మీకు సగం ఈ రాజ్యం. స? సగం వాళ్ళికిచ్చానో నీకు క్రీర్షి కలుగు
తుంది. ఇవ్వలేకపోయావో మహాపకీ ర్తిని పొందుతావు” అంటాడు. పూర్వం
ధర్మరాజును మొత్తం రాజ్యానికి యుః పరాజుగా చేయటం మాట ఆంకా
“మనసుల్లోంచి వదలి చెరిసగం అనటం చిత్రం. ఇది మధ్యవ నిగా భీమ ఖు
చేసిన తిపాదన.
ఆ రోజుల్లో ఈ కీర్తికి అపకీ రికి చాల హా వృత మైన్ వీలుపణ'
న్నాయి. కీర్తి నిలపడం జన్మఫలం అంటాడు ఖీష్యుడు.. కీ ర్తిలేనివారికి.
జీవనము నిరర్ణకమట. భూమిమీద నిత్యమయిన ధనము న్ ర్హియేనట,
కనక కీర్తి క. “ధనముినకె ఎక్కువ విలువ. ఉన్నట్లుగా
కొంత సూచన కన్పడుతున్నది. “నిత్యమయిన' ధనము” అనే మోట
అనడంవల్ల: కనీస ౮ ఆఅవృటి సం నకి: ఆలా ఆర్థమయినట్లు వసం
వెన్సక్షొవచ్చు. - ఇంకా్య.. త కం.
“5 a వ.
॥ ఇ గ్! గ
శ ౨. 2. వీదురాగమనం కీ
కీర్తి రియు నపకీ ర్తియు జన్గులకు స్వర్గనరక నిమిత్తంబులు.. కనక
. అపకీర్తి రి పరిహరించి పై తృకంబై.న స ఈ రావ్యాన్నిి. హంపపంట పంచివారితో
బిద్ధసఖ్యుడ వై శ్రీ ర్రినిలపాల్సిరిది” అంటాడు భీష్ముడు.
ష్. 1దోణుడు. కూడ. “ఫీష్ముడు చెప్పింది _బహా్య్రాండమైన ధర్యం.
పాండవులు (బతికి ఉన్నారని తెలిసి వాళ్ళా పైతృకమైన రాజ్యం వాళ్ళకిన్వక
ఈరిశే. దిగ్యమింగుదోమంటే, ఇంగద్రుడికి మాత్రం శక్యమవుతుందను
కొన్నారా?” అంటాడు.
అప్పుడు దుష్టుల చిత్తాల్లో భయమె కలిగి ఉంటుంది. అందుకని ఆ
విషయ విమర్శనం వదలి కర్ణుడు ఫీష్య(ద్రోణులను తిట్టుతాడు. వౌళ్ళూ
వీళ్ళను తిట్టుళారు. విదురుడు అపుడు విషయ నిర్ణయా నికి వచ్చినవాడై
ధృతరాష్ట్ర)డితో పె పెద్దవాళ్ళు చెప్పింది వినడం మంచిది. బొలురయిన. ఆరే
_ అన్గుభవం' లేని ఈ దురి es చెప్పింది సరిగా ఎందుకుంటుంది
గనక: పాండపులు తమకే. తాము అజేయులు. ఇప్పుడు (ద్రుపదుడు మహో
ఐలసంపన్నుడు చుట్టమె తోడై నాడు. ధృష్టద్యుమ్నుడు న్నాడు వారితో పాటు
సమంగా ఉన్న వీరుడు. బలదేపుడు కృష్ణుడు సాత్యకి వీళ్ళంతా ఇప్పుడు
వారికి మి(త్రులు. ఇంతటి మహామహులు వైపం అంటే భి కి కలవా వె,
పీన వృపిళ్చి వారి రాజ్యం వారికి స్తె సీక్ర ఎంత భ కి చేసారో ఆలోచిరిచు:; ఇక
_ వాళ్ళి యుద్దం చస్తె- యుద్ధంలో పార్టుడు, వై రివాహినిని సంహారం
చేస్తుంటే ఇంద్రుడు అడ్డం 'రావెరుస్తాటు సుమా: 'ఫీముడ్ని అడ్డగించే
వాశ్లైవరు? నకుల సప హచేపుల నెవరెదిరంచగలరు?. ధర్మరాజు నంగతి. చెప్పా
లంటే ధరశైం, ధృుతి, సత్యం, కరుణ వీటిని తన వశంలోనే ఉంచు
కొ న్నాడా అన్నట్లుంటాడు. ఇలాంటి వప యుద్ధం చేదాం పదమనే
దుళ్చుద్దులుంటారా?, అంటాడు. అంటె . మంటమీదకు వెళ్ళిన' శలభాల్లా
హవడరి భాయమైన పుడు పోదాం పదండి" యుద్ధానికి అనవచ్యునో-. జని
ఊహకు వదలినాడు. |
ఖ్ (లంకా, వృతరాష్రిడి. ' మనసుమీద' వ్రమోగిస్తో “ఫీ పుణ్యాన ' 'ఆ
నిక్కు ( 'బురట్లోంచి, (తికి బయటపడ్డా ' వాట్ల. నీకు వచ్చిన. అవక ని
18 మహాభారత కథలు క
కడుకొ-ను ముందు. వాళ్ళన్లు (పేమతో చూడు. ఇప్పుడీ దుర్యోధనాదం
చెప్పిన మంతనాన్ని మన్నించావంటె అభిలమహీ అ _అపాద్మషై
పోతుంది. జాగర్త” అన్నాడు విదురుడు.
దాంతో మహారాజై స ధృతరాష్ట్రుడు యుద్ధం మాట మానివేశాద..
పెగా విదురునే పాంచాలప్పరం వెళ్ళి పొండవులన్లు తీసికొని రావలసిందు.
పంపుతాడు. చిన్నప్పుడు భీముని చంపడానికి చేసిన అనేక ఉపాయాం
ఎలా వ్యర్థమె పోయాయో అలా దుర్యోధన కర్ణులు ఆరంభించిన యర
(ప్రయత్నం కలక వాయిదా పడిపోయి వ్యర్థమైపోయింది.. ల %
విదురుడు కానుకలు తీసికొనిపోయి (దుపదుడికి చ్చి, “పాండవుల.
. ట్రతికి యున్నట్లు విని ధృతరాష్ట్రండు సంతోషంలో మునిగినాడనె అబద్ధం.
నిజాయితీగా చెప్తాడు. వొరిసి తీసికొని రాపలసిందని నన్ను పంపినా.
కౌరవులంటాడు. అందుకు _దుపదుడు (శ్రీ కృష్ణుడితో సహా అంతా మీరంకా
ఎలా. చెప్తే అలాగే నంటారు. అక్కడనే ఉస్న (శ్రీ కృష్ణుడు తెలివిగా.
అంటాడు, “ఈ పాండపులకు కీడు ఎపరు తలచగలరక్కడ ఈ విదుథ
డక్కడున్నంత సేపున్నూ,. పంపండి పాండపుల్ని హ_స్టినాప్పరికి= నేను
చెప్ప న్నానుకదా వాళ్ళకీక అంతా సుఖమే ఆప్రతుంది" అంటాడు అందుప
ధర్మరాజు ;. తత
క గురుముఖ్యులు ధృతరాష్ట్ర వి
"దుర భీమ్మలు గురులు మాకు ద్రుపద (వభుడున్
గురుడు మరాంతకుడు జగ
ద్గురుడిందర మతము సను నగున్ శుభయుక్తుల్,
ఈ విశ్వాసం ఈ సందిగ్ధ సమయంలో ఇలా (ప్రకటించి. చెప్పటం
ధర్మ్యరాజుయొక్క- రాజనీతి అనిపిస్తుంది. విదురుడూ భీష్యుడూ ఎప్పుడూ
పాండవులకు చెడు తల పెట్టనేలేదు. ధృతోరాష్టు)డు కూడ బయటపడి. పాం:
వుల్ని తెగతెంపులు చేనుకొ న్నట్లుగా. అవుపడకపోవటం ఇదుగో ధర్మరాజ
యొ క ఈ (ప్రవర్త రన వ ఏ లనేనని పిస్తు రది, ధృతరాష్ట్రుడు కేనలంగో చెడ్డవారుగా
వ్రవ్తింవకపోవటానికి ఇ కారణం. ధరశరాజు (ప్రవర్తనలోగల ఇంత ఆకర్షణ (|
ఆది-లప్ట రాజ్యార్థ్ లాభము P= 187
వినే! . “వీని మాటకు ఏ వ్యతిరేకం తన మాట వల్ల జరిగినో! తనను
ప్రజలు సీచంగా చూసి అధః పతనానికి తొక్కు-తారోనే భయం ధృతరాష్ట్రుడికి
వ కడుపులో ఉంటోనేఉ౦ది. అందుకే లోపల ఒక ఉద్దేశ్యం కలి
పెకి. చెపే ప్పేది మరొకటి అయింది అతడి ననడడిలో.
ని 5 రాజ్యార్థ లాభము
అప్పుడు విదురుడు పాండపులన్లు వెంటబెట్టుకొని హస్తినాపురానికి.
వస్తారు. ఈ పాండవులను చూడ్డానికి ప్రజలు ఎగబడతారు. మి (ర్రులెకి
చూస్తారు. ఆ తరువాత మళ్ళీ కౌరవులూ పాండవులూ ఒకేచోట ఉండటం
ఆరంభిస్తారు.
. ఈ స్థితికి పొండప్పలకయి'టె ఒక్ విధంగా బాగానే ఉండవచ్చుగాని
రురో ్యధనుడు తన సహచరులతో కలసినప్సుడల్లా గాసిలిప పడిపోతు న్నాడు.
హృదయ. వేదనతో తట్టుకో లేకపోతు న్లాడు. ఇలా ఐదేండ్లు గడిచి ంది.
ఒకనాడు ధృతరాష్ట్రుడు (శ్రీకృష్ణ a విదుర (ద్రోణ. Pe
_ దుల సమక్షంలో పాండవులతో ఇలా అంటాడు--
_ ఆ॥ సర్వలోక కరి సాక్షీయీి కృష్ణుండు. సాక్షి గాగమీకు సకల వృద్ద
రాజు లోద్ద నర్ధ రాజక మిచ్చితి బాండురాజ విభప మెల్లి రనముణగొనుడు
అని ధరశ్రిరాజుని అభిషిక్తుని చేస్తాడు. ఇక అక్కంజ్ఞించి పాండవ (ప్రస్థమనే
చోటుకు వెళ్లి మ రాజ్యం మీరు ఏలుకుంటూ ఉండాల్సింది అంటాడు. అందు
కని అక్కడకు పాండవులు బయలుదేరి వెళ్తారు. ఒక పట్నం కట్టాల్సి
వస్తుంది. శ్రీకృష్ణుడు అప్పుడు ఇం ద్రుజ్జీ తలచుకొని రమ్మంటాడు.
ఇంద్రుడు వే ప్ “ఇక్కడ పట్నం నిరి్రంచా ల్సింది వీళ్ళకు” అంటాడు.
ఇంద్రుడు విశ్వకర్మకు కబురంపుతాడు. ధౌమ్యుడు దైపపాయనుడూ సూత్ర
J విన్యాసంచేసి శాంతికవిధులు చేసిన. మీదట .విశ్వకరశ్ర ఇం(ద్ర(ప్ర స్త స్పప్పరమనే
_ పృరాన్ని కుబేరుడి పుధంలాగా వరుణుడి. ఛరతలాగా వాటికి సమానమై 403
శ నిరించుశాడు, ప
188 ' మహాభారత కథలు'
Me వట్టణ వర్ణనం ఎంతో రమ్యంగా ఉంటుంది అని అంటీ అరే.
న ఆం య భల. ఈం తదివేవాగ్ళశే చ చది వ్ ప్వుడే తెలియాలి,
ఒక మంచి దినాన ధర్మరాజు 'ధొమ్యపురస్సర మహీసురవరవేద
ఘోషలతో స్పర్యసవేశం చేసాడు. అప్పటినుంచి మూడుపువ్వులారుకారు
లుగా వారి రాజ్యం అభివృద్ధిపొందుతుంద మహిమానిత్వంగా. “సర్వవర్డా
(శమ, సంరక్షణము, న జాత కు రాజుగాబడసి సురాజ్లి యయ్యెవసుధో
అంటాడు నన్నయ్య. ఈ మాట మంచి రాజ్యం. ష్ వ్ న చోటనల్లా
వాడు" తంట్లారు. హూర్వకవులు, (
న సంరక్ష అం'పే రాజ్యంలో అనేకమంది వ్య కులం
. టారు. వ్యక్తి వేరు. సమాజం వేరు, వ్యక్తిగత విషయాలు వేరు, సామా
జిక క వినయ. న వ్యక్తికి తానున్న పరిస్థిశుల్లో కొన్ని క _రృవ్యాలుంటవి,
చేయటం, వాని ధరం. ఈ క ర్తవ్యాలేమిటి అంటే తను.కుటుంది మేనే
కం లేదా భర్త రగా, తండిగా, మామగా, బంధువుగా , స్నేహితుడుగా, పొద
డుగా ఏవీ కుర్తవా, గ్రాలు చేయవలనసిఉంటాడో వాటిని చేయడం అతడి కర్త
వ్యం అవుతుంది, డినినే వాని “స్వ 'ధర్వుం” అనేవాళ్ళు. స్వధరశ్రం “అంచె
వ్యక్తి క్త నమాజంలోని ఇంకొకరితో చ. గల ను అనుసరించి
చేయవలసిన. వని. ఇంకో మాటలో చెప్పాలంటే వ సబూశానికి.బేయ
వలసిన సేవయేదో అదే వాని ప ఈ వ తప్పటానికీ
వీల్లేదు వ్యక్తి _ వ్యక్తి కి అలా ఇతర్లకోసం.. (బతుక్రునడపటం. వాడి స్వధర్మం
చేయడనువుతుంది. “స్వధర్యం నుంచి ఎన్నడూ నికంపితుడు కాకూడధు”..
ఎందుకనం తె _అలాటివొడు సమాజ సేవ నుంచి తప్పినవాడ్డై దుష్టుఢుగా పరి
గణీ౦ప్రబడతాడు . కాను చచ్చినాన కె యుద్ధంలో ఉన్నవాడు వెనక్కు పారి
పోవడానికి లేదు. తనకు. తిండి పూ ర్తిగా 'లేకపోయినాసరె _ తలభిదండ్రుల్ని.
పోషించితీరాలి. ఇలా వ్యరికి. తాగున్న. పరిస్థితి నిబట్టి. బాధ్యతలు క్త _ర్తన్యాల
వచ్చివ్యక్షతి. : శిష్య ళోననం “కౌమార వృద్ధాష్యస్థ తల్లో. వివిధ క _ర్హబా
sue TF Ns
+ | జ్ '
భణ గ్
వ్ఛాగ 0 పరుండ యు Me
*
"ఠా డో. స్టే లాభచుు
ఫేరీ 9
య జ
న eT సరత
యం హేల { లా
మున్ప పో ంబ ae జగిశ్రంచటం సూ (తష స్
దృష్టిలో పెట్టుకొని మనకున్న రొ జుల్లోకూడా వాట కు సచ్ సస షయక
స్వాధాఫ్రియిం వ్షయుిం తూనే జుంటి ఉండేవాళ్లు. Cre ఏ ఊరికే ఆ &:
వరాశ్రరుల:ండి ఊళిరిసి రక్షిస్తుం దేవాళ్ళు, వైశ్యులు ee కడా వసు సథ
| అయనే
శరా చేసి ప ర్రకం చేసేవాళ్ళు జామ కూడా పస్తు సరఫరా
సంటివి కమశ్రరం, *కమ్మురం, వడ్రంగం, నెతంసా' ఎ ఇలా "సరఫరా
జలా
గ
టే
వ
లంగా. "ఈ జీవన చటం. అలా నం కాండినిగూ
sree శ్యల కులం. -పేళ్లే,వర్షం పేళ్లు కావటంవల్ల మిగతా
అందరినీ శూ(ద్ర. వర్ణమన్నారు గుణమం "కే తెలీన్నివారు. స్వధరశ్చం అనే
మాటకు బదులుగా. “హరా శ్రమ ధరం" “అనేది. వాతజం ఇలా (ప్రజలకు
“అలదోటింన పోయింది . వర్ణాశ్రమ "భర్యరి 'నడిపేవారరాటే " అర్థర ఎవరి స్వధ
.క్యంనాటు
పుట్టావు యా
'బేసుకొనేటట్టు : చూ సేవారనే .: .అక్టేంగాని .
కులానికి తగినట్లు చేస్తున్నావా చేదా అనేది ( అమ
ఎప్పుడూ లేదనే విషయం గమనించాలి. వ్యక్తే తన పరిస్థితు
నికి చేయవలసిన సేవ, చేస్తున్నాగా లే లేదా అసి చూడట మే
పాలనం అనేది (గ్రహించడం ముఖ్యం...
పోలీసు "పోలీసు
వారు స మే. కులంలో
ము చేయటమే
తుల్లో తాను సమాజ
ag)
వర్ణా లారా ధర్మ
పని చేయటం, ఉపాభ్యా యుడు ఉపాధ్యాయుని పని
'చేయజం,. విద్యార్థి 'పిద్యా.వ్వాసంగం "చ చేయటం, స్రీ కుటుంబ" క్షేమం చూడ
టం, ఇలా ఎవరు ఎవరు ఏఏ ఆ (శ్రమాల్గో లేదా. ఉకిస్టితుల్లో-ఉంటాలో జారు
సమాజసేవ చేసేటట్లు చూడటమే, వర్ణాశ్రమ ధరోక్రి కలి 0౦ అని ఆర్థం చేసి
కొనాలి. ఇది ఎంతో పరమమైన -భావము, (Conception) . అనిపిస్తుంది.
pn]
ఇంత కూ ధథర్యరాజు ఇలా రాజం చేసుకుంటున్నుట్టు చూచ్చుకొని.. =
గాత దుర వస్తాడు. ఆయనదగ్గర మంచిచెడు 'తెలుసుకొనండి”
ర్రీకృష్ణకు.
సొరి
చెప్పి బయలుడేరి ద్వారకకు: వెళ్ళిపోశాడు..
వో షో
"190 మహాభారత కథలు
త ఆర్జునుని ప్రీర్ణయ్యాతలు
మవోభారత కథలతో దేవతలు దేపమునులు పచ్చి మనుష్యులతో
మాట్లాడి ఇలా చెయ్యండి అలా చెయ్యండి అని చెప్పటం . చాళలో
చూస్తాను. ఇది పట్టి అబన్దమేనగుకొం టె ఇక చెప్పాల్సిందీ ఏనార్సింకీ
ఉండదు. వాళ్ళ ) జీవికాలన్నీ అలా చేవతలు శాసించిన మంచికోనం, ప్రొప
లాడ్షంశోనూ, "రాక్షసులు పెట్టిన :బాధణు అన్గుభవించడంలో న్గు. సంపూ క్ర
అవుతవ ని' అనిపిస్తుంది . కష్టాలనెల్లా ఆదుకోన్నారు సుఖాలన్లా' “ తస్యా
దించారనేది మనకు శెలిసికోతగిన.. విషయం. కొని వారికి కలిగిన అన్న
భూతులే ముఖక్టింగొ దేవ వతలతో కలవడం నసున్గులునచ్చి. చెప్పటం" వ మనప్ష
వా! తకాల్. ౯ ఆ సరదాల re క అనిపిస్తుంది, a
ఇం (ద థక్టవనేజేర్టిణ విశ్వకర అనేవాడు వచ్చి నిరేక్రీంచి వళ్ళిం
తర్వాత, శ్రీకృష్ణుడు పాండవులను విడిచి ద్వారకకు 'వెళ్తూ “నారదుడు వ వచ్చి
+ మంచి చెడూ చెప్పిపోళాడు గాత: మీష-అలా . 'నడుచుకోవలసిందోని.
' వళాడు. “(నార దఅం'పేనే అర్థర' జ్ఞాన విషయం చె'ప్పేవాడనేది ఖం.
మంచిది: ) |
చెప్పినట్లుగానే నారదుడొకీనాడు వస్తాడు, పాండవ్షలనికా, . సం
మంతో ఆయనకు నమస్కరించి స్వాగతమిచ్చి తెచ్చి కూర్చోబెట్టి (ద్రౌపది
. చేత నమస్కారం చేయిస్తారు. ; అప్పుడు డ్రావదిని:. + “లోవలకువప,
నారదుడు వారితో చెప్తాడు... bee Fr
Gr
“నాయనలారా! మీరు ధర్యం 'తెలిసినవారనీ పూజ్యులసీ ఉ్రన్యోన్య
" నహాయులనీ నాకు తెలుసు. ఈ (ద్రొవతి, మీ అందరకూ ధర (శవ శయం
సందేహంలేదు, అది శివుడు ఆమెకు కు పూర్వజన కిలో. ఇచ్చిన ప వరం, కని.
౪రీ ఆష్ట. ఆట్టునుని తీర్థయాత్రలు 191
J శ గ కర న ష్య ష్ 5 శ్ లకి అ a ల్
ఈ క్రమము లోకంలొ ఏరుద్ధమైనట్టది. ఆకొరణంఇత ఈ సుందరి కార
ఇంగా మీకు పిఫీతి పృట్టకుంధా చూచదుకోబారీ. ఒకపుడు. (పియులయిస
దారు పొటుచుకొని
న ny
సహోదరులు ఒక్కవడుచు కారణంగా ఒకరి,
ధక ౫ అని ఆ కథ వివరిసాడు.
గానీ pe ప: tn లో ష్ లు
1 హిరణప్టకశిపుని వంశలలి సికుంభుడనే ' వాడికి ఇద్దరు. కొడుకులు.
| నే | శో . wy ఒర శ" ఆలీ అవే ws" ధి షన
సుండుడు, ఉపసుందుడు, బలబంతులు చెలివై నవారు. తపస్సుజసి ఫరాలు
6
' పొందికేనేగోని సర్వము పొందలేమని - అనుకొన్నవానై మహ త్తరమే॥।
శవస్సు చేస్తారు. దానివల్ల ' వారికి చాలా: శక్తులు. న గయ: హై
పత్యకమై 'ఏమి కావాలసి అడిగితె, కోమరూపం, కామగమనం౦, సకల
మాయావి త్తం, ఇతరులచేత చంపబడని.తనం, చినరకు అమరత్వము కావో
అన్నారు, '(బహాకు అమరత్వం ఇప్వుగలి గే శీ లేదట అందుకని అది
నవస స 5 ల్ 1
CE
(బ్రహ్మ తనకే కెఠాను అమరుడె.. ఇతరులకు మాత్రం అది ఈయ
లేడ్తుట, ఆమరుడం "టె. జ్లీవనుశ్రక్తోయు అమరుడన బడుతాడు మ రుము క్రిల్లో.. మరి
ఆజీవన్ము క్తి కి రావాలం కేవలం వైరాగ్యం, త్యాగం శక్లానం ద్వారా
రావలసింజేగాని శక్తులు రావాలని తపస్సు చేస్పెరాదు.. అదీ ఒక శ ర్రీగా
ఒకరినుంచీ ఇంకొకరికి పాతం చేయగలగిన విషయం కాదస్నమాట, “త్యాగే
నైక ఉమంళక్వమానకక. క
a ఆకక్రట ఆ; సుందోప సురదమలు. . అంతవరకు. చాలు లెమశ్రిను
. ॥ కొన్నారు. 'మెగళాది,తమ- తమ శెలివితేటల్లో గడించవచ్చనుకొ న్నారు, _ఇక
దె రై వ్యలశు నరదా కలిగించటల,. ; నురగరుడ .ఉ రగకిన్నర, మనుష్య, లోకా
| లన్నీ కామరూపంతో తిరుగుతూ జీవన్ము క్తులకూ వాళ) దొ దొరక్క పోతే
| కనీసం. మునులకూ. చివరకు is వారికీ' ఎగ్గు చేయడం ఆరం
-నిందారు, మరిచి: అనే 'ప పన్గులన్నిటికీ 'ఆ డ్లరిపెట్టి యజ్ఞాలు ' ముదలయిన
- వాటిని పాడుచేస్తుండేవాట్ల. "ఎవరికి బాధ ' /కరిగతై వారు ఊరుకోవడం
ఎకిక న గరకు వాళ్ళు వెళ్లి మొరి పెట్టుకొంటారు. (బహు
192 మ హాభారోత కటల టు త
గో ఇ . క్ష ల గానా. జ
విశ్ణ్వకర్యను పిలిచి చక్క-ని అమ్మాయిని ఇని ఇవ్వు. ఆమెను. సుంద్యో
సుందుల దగ్గరకు పంపి ఆమె కారణంగా ఫారిద్దరకా వై రం పుట్టించి ఒక
ఈ!
నొకరు చంస సుకునేట్టు ఇద్దామంటాఢు.
అర 8లో త్తమ వ సృష్టిస్తాలు. ఆ మ్ అతిథలో కసుందరి, య.
వెళ్లి “సుందోపసుందులు చచ్చే పని చూడు''చుంటారు, ఆమె'వీకి దరి
వస్తుంది, వారిద్దరళూ ఆమె మీద మోహంకలిగి చెరొకచెయ్యి. పట్టుత్రలాగ
తారు. ఆమె అవప్టతంటుంది. మీ యిద్దరిలో ఎవరు ₹0డోపాఠీని చం
సారో వా రితో నేనుంటానంటుంది. ఆ కాళణంగా వాణ్ళు యాద్ధంచేనిపూర్వర్లు
"స్పృహ. (పేమ మర్చిపోయి ఒకరినొకరు పొడు తం ఇద్దరూ. చస్తారు,
ఇది చెప్పి నారదుడు “అలాటి చిక లేదా బుద్ధి మీలో రాకూడదు కనక
య. ౪ ళీ CREE ॥ గ wet
కదుగురూ ఐచేండ్లు అమెను ఒరక్టొద్ర* ఎడుగా. ఒక్ఫొర్రరి ధరశపళ్నిగా
అనుభవిస్తూ ఒకరిపరమై ఆమ పున్నప్పుడు వారున్న “ఇంట్లోకి కశకొకేద.
పోకుండా బాసచెయ్యాలి, అలాచేసి అంధుకు తప్పినట్లయిక పన్నెండు ఏండ్ల
తీర్థయా తలు చేసిరావలనిఉ రటుంది "అని నారదుడు పాండవులకు ఏర్పాటు
చెప్పాడు. "వాళ్ళు "అందుకు ' sec నొరోదుడు' సంతసించి
4 » త we a On
కెలా కాత జ 3 క
శ గా
> :
+ న. శ్ర .
క్ జగ | భే " ణి క sa "లో are
* wm: త
ఈ నియమం పరిస్థితులకు ఏంతో తగినట్లున్నది. "నిజానికి (ద్రొభడి
పెండ్లి అయి చాలా ఏండ్లయింది. వారు హ_స్టినాపురం వచ్చింతర్వాళనె
ఐదు సంనత్సరాలున్నారు ధృతరాష్టుడి సదనంలో. మరి ఈ నియమము.
'యధాతీథంగా కాకపోయినా హోరు ఏదో టక నియమౌన్ని'పోటేస్తూనే తండి
"తము రడాలి, ఇప్పుడు వోడు "జే చే సీంరః ల్లా “మునివష్ట "ఆ "నియమాన్ని కకం
'పొటిస్తాముని' జాన: "శేయటొమె”వ దన్ విషయం ' క
శః 04 ఇ
శక ఖల క శ శ్వ ws 4 ఇక
గి " + లో
వ "a i జ a
ప!
ar
om
+ ఈ-బాన చేయడంలో ఆధ కతెశ్రకమైన. అర్థ - + ఉందని విస్తురోకి, క్
'ఆష్టాంగయోగ సాధనచేస్తూ' సాధకుడు .వవనబంధ యూగరమీడగాని=ముటై
మార్గేయోగం మీదగాని -దృష్టి(త్రిప్పి- విఘ్నం | "కలిగ ంహరొదోని అర్థం.
“అలాగే (స్రయే యోగంచేస్తుండేవారు హానికి 'వి ఘస్టంగా ఇతర యాగోలగ్లూఆగ్థ
అర్లునుని' తీర్ణయా తోలు . 193
యంపరాదని అర్ధం. అజా నిఘ్నం కలిగితె మళ్ళి తన యోగం ఆరం
థించాల్సిం డెననిటోధ. .
కనాడు ధర్మరాజు ఆగాలో (దౌపది ఉన్న సమయంలో ఆయుఢా
గారాల్లో కీ వెళ్లి గాండీవం అ అంగులూ తెచ్చుకోవాలని అర్జునుడు జొరబడు
లం
తాడు. ఆయుధాలు తీవికొని ఒకానొక బ్రాహ్మణుని ఆవృ్పను దొంగలెత్తుకు
కారణాన ఆ దొంగల వెంటబడి వాళ్ళను నిర్దించి. శేనుపుశు
పట్టి తెచ్చి ట్రాహశ్రిలు? నికి వప్పజెప్పాడు.
"ఆ తరువాత ధర్యరాజు వద్దకు వచ్చి తృనూపణ చెప్పుకొని శపథం'
ప్రకారం తీర్ణయా త్రలకు' వెళ్లాలనీ' అందుకు అనుమతి ఇవ్వాల్పిందనీ కోరు
ag)
తాడు. ధర్మరాజూ ఎంకో చెప్తాడు. “ల్వుబా. _వెళ్ళునక్క- ర్లదయ్యా! సీవ్చ
ట్రాహఢణసొక్తు నప, హరించిన వారిని ' నిర్జించడానికయిన కర్షవ్యాన్ని
- స లేదు కనక క నీవ్న వెళ్ళనక్క-న్లే*దంటాడు. శ్షసధథా నికి
ఉల్లంఘన అయ్యిన ం ధులకు ప్రాయక్సి త్తమక్క-న్లేదంటాడు. అందుకు,
ఆడ్లున్లుడ్ల 6 మన 'మననుప్, మననియమపాలనం మనకు పాపాన్ని ఈయ.
వని, వునక్ష, ఇెల్లిసినా భూజన 'వరివాదం పరిపాలి కనడానికి బో రానడమే
కడ్డి", మంటాడు. వెళ్లి పోతాడు. .
క్
జ
అర్జునుడు బుజు_ప్రదర్తనమనె సత్వృత్తికి (ప్రతీక. ధర్మరాజు
అష్టాంగయోగసాథనకు (కవ్రతీక. అష్టాంగయోగన్స్ఫు త్తితో సాధనచేస్తూ బు జా
న ప్రవర్త ర్త పేరు పెట్టుకొని అష్టాంగయోగ. నియమానికి భంగం చేయరాదు.
| అలా జేస్తే సాధన ల! స్పపోతురది. డే ప్రకా (గమైన సాధనచేయటిం సాధ
ఫీ ముఖ్యలక్షణం. అది తప్పిపోతే మళ్ళీ దశేం(డ్రియాలూ ఇ మ = బుద్టీ
మొ శం పన్నెండింటి సి జరిగి దోవలో పెట్టాల్చిపస్తుంది, = ఎండింటినీ '
శిరిన్ న" దోచలో పెట్టాలి అనేది చెప్పడానికే 12 ఏండ్లు తీర్థయాత్రలు చేయా '
లని నారదుడు చెప్పాడు. * “ఖు స్ట శ
*చూడువు శ్రీ చేదుల. హతనా కాయల: శర గార. అరతరార్థ మహా:
-
క
194 మనోగణాక్త |
i
బలు
అలా అగ. నుడు ఎళూ శోష్ట్రవిధుల ils వెళూ ఊఉ తమ ఏఏ
[4 (t=) ద, ma 1
యాబు 'తెలినీకొంటూ టారి దారం చెలి గంగను స్ట్రా జి స్తూ అక్కడకొ న్నాళ్ల
0 సక! '
(| శ
నం, కనాడు అగ్నిలో 0 సున నకి ఏ
ఉంటాం ఒకనాడు అన హోమ ఒదామని తపన. భిస్తుస్న సమయంలో
ఒడ నాగకన్య తి ఈథడి యౌ సన దార్థ్యతకు పంసశమై మోహి౧చి అమాం
లి ది సి అలీ ఆలీ వాలి ఇ క డ షో 3 |
తం తీసికొనిపోయి తన యింట్లో పెట్టి అక్కడ అగ్ని తయారుచేసి పెట్టు
ఖో ళ్లు
తుంది... చిత్రంగా ఆకూ కాచి చేస్తూ ఆఅరును మట సహోమంజేో న్స్ గీ 2 పిల్లా:
6
ఇంత న్యామోహితవె నాపు ఫ్ర: సీపేశేమిటి! కథేమిటి! చెప్పు మంజరీ,
లగ
క శ్ర
అవ్నుడామె తాను “ఉలూచి” అనే అమ్మాయి అనీ అతడ్ని చూచి మోహ
పడిపోయిందసీ, నిజానికి అర్జునుడయిన న్లానిని గూద్చి తాను, అదివరకే
నాగుఖు ఫాడే గీతాల్లో భో ఎంకో వినియున్నదనీ' చెప్పింది, Ae
అర్జునుడు అయ్యో నేను తీర్ధయా (త్రలు చేస్తున్నాను. ప్రహ్మతర్య
(వ్రతం: షాటిస్తునా నంటాడు. ఆమె ఐతే ఇక నేన్లు ఇప్పటికిప్పుడు. చచ్చి.
పోశానంటుంది. నన్ను లకే E సీ తీర్ధయా (తాభంగం ఏదీ కాదంటుంది.
అర్జున; స డప్వుడా మెను పంక్లాడి ఆ వ. ఆమెతో ఉరడి, . సదోక్రగెర్భం వ్యారో
ఇరాపంకుడనే కొడుకునుకని తెల్లవారేటప్పటికి ఇరిగిపచ్చే 'గనంగ వడ్డువ బేర
తాడు. ఈ నాగకన్నెలకు సదో గర్భం దాసట పూమూలో లేకపోతే. 'ఎటేరికి '
అలా పృ్ప్యతులు కలగడానికయినా (ప్రక్రియ ఏదై నా ఉన్నదో" తెలీదుకాని
వ్యూ
ఇలాటివి ఎన్నో భారభంలో. చదువుతాము. ' . ఘటోత్కచుడు, ".యష్ట
ద్యుమ్నుడు, యాజ్జ్ఞసేని,, నీస్టు కూడ అలా ఉదయించినవా కేగణా!
i "1
ఈ కథకు కూడ ఆధ్యాతి్రకమైన ఆర్థం వేరేఉంది. అక్కణ్నుంచి
మళ్ళీ బయలు దేరి అర్జునుడు హరణ తీర్థం, నై న గిల శాదణస్టం, చూ
మునూ చూచి, కళింగదేళం గడిచి గోదావరి శ్రీవర్య్ణతం చూచి
వేగిదేళం వస్తాడు. ము చూచి (దుర్గ కొండ) . కావేరికి వెళ్లి
కొధిక్రి, సంద, ఉహుం గంగలనూ కలకత్తా దగ్గర సాగరసంగమ.
చి
au
చిపరకు దుః పు గారు చే 0 క అ కడ ని శ్రవా కఫా ము, డ్ “రాజూ. అతడు
ఈయన్ను పిల్చి భా. ఈ ఆర్జుసుడు (బ్రహశ్రచర్య (వతం గంగలోనే
_పదల్చుకున్నాడు గనక ఆ రాజు కూతురు చిత్రాంగదను పెళ్లి చేసికొల్లిటా
సీ-లష్ట అర్జునుని తీర్ణయాగత్రలు. 105.
నంటాడు. అందుకా చి(త్రవాసానుడు, జెల్లి చేస్తానుగా గాని పిల్లను - తీసికొని.
ఫోడామగ్గుకొంటున్నావేమొ దానికి పృష్టే పమారుడే నా రాజ్యాన్ని పాలిం
బాలంటాడు. అందుకు కు ఇష్టమయితే పెళ్లి చేసుకోమంటాడు. . అర్జునుడికి
ధథ్యపత్ని ఉండనే ఉంది కనక అందుకు ఒడంబడి అర్జునుడు ఆమెను
ండ్లీ చేసికొ ంటాడ డు... అకాడ కొన్నాళ్ళంటాడు. ఈ చి(త్రాంగదా వ్
కధకు కూడ ఆధాస్టల్ శర దై యిన అంతరార్థం వ ఉన్నదంటారు. |
fle
ల
ed
అక్కడున్న 5 శజుల్లో సముద్రతీరాలు చూస్తూ సౌ ves తీద్ధంలో .
స్నానం చేయాలని. వళాడు న అ
లోకి వెళ్ళురాదుసామీ ! మొసళున్నాయి. దానిలో” అంటారు, కాని ఆర్జునుడు.
శీర్ణయా త్రలకు.కడా ఇంతదూరం వచ్చింది. తీరా- ఇక్కడకు స వీటిలో
స్నానం చేయకుండా వెళ్ళటం శరత తకుగ్రావగా భావించి. సముద్రంలో ,
డిగి స్నానం. చేస్తాడు, వెంటనే ర్ ఒర మొసల్ని నచ్చి చేయి. పట్టుకొంటుంది,
అర్జనుడు ఒక్కలాగు లాగి. దై టకు చేతిని, విదిలిసాడ్తు.. *మొసలిబలానికి, .
అర్జునుని బలానికి పోటీ కలిగించి; కాసి ఆవిదిలిం పృతో మొసలి. .సమ్ముదపు. -
బొడ్డుకు వచ్చి సకుతుంది. అలా బయటనడటమేమిటి ఒక .చక్యాని =
అప్పరనగా మారడ మేమిటి - అంతా తా ఆశ్చర్దిపో వడ మేమిటి ఇవన్నీ కణంలో
జరిగినయి. జ.
ఆమెను అడుగుతారు, “ఇదేమిటి. ఇలా మొసలిగా ఎందుకృన్నావు :
ఇప్పుడిలా ఎలా అయాపు ఎవరునువ్వు. ' ఏమిటి కథ” - అని. 'అప్పుడామె
ఇప్పంది- “ మున్ను జదుగురమప్పరసలము.'నా' పేరు వంద, . కుబేరునికి"
.శ్నేహీతురాఠను, మిగతా వాళ్ళు సొరభేయి, సమీచి, బుద్నుద, అత అనే.
వాళ్ళు. మేలు అన్ని లోకాలూ చర్చిస్తూ. ఓకసారి. ఈ . భూలోకానికి...
పచ్చాము, జక్యాడ్. ఒక పనంతో ఉగ్రమైన ' తపం చేసికొంటూ. ఉన్న ఒకి.
టదాహ్యాణుని ఉడికిలించాము, ఆయన తపస్సులో నుండి mesg భాతరు. -:
శేయకపోవటంచేత మేము ఎన్నో చేష్టలతో ఆయన్ను లొంగదీయజూచాము,
అది ఆయనకు కోవకారణమృయింది: ఆయన మముశ్రలసండరనూ మొసళ్లు ,
_ కౌవాల్సెందని శపించాడు, అస్పటికి మేము పొగభుదిగినవాళ్ళమై ఆయన.
198 వాహోకాదత ప్ో యు
తో
కాళ్ళబడి శాపమోక్షణ౦ అయే మార్గం చిప్పసంనిందని వేడుకొన్నాష /
ందుకాయన “మముశ్రలను బయటకు లాగి ఎవరు పద్దుకు తెస్తే వానినల
నిన
fh
లి a
“శూ
bE
స వస్తుండగా నారదమహాముని అవృపడ్డాడు. ఆయనక
LE
అను సన వేయగలినిన మహామమహ్స..
£9
ల్లో ఉండండి. మ... పొలోమ,. కారంధమ, (ప్రసన్న
దు ,తీర్జాల్లో నూ ఉండండి. నూంల రేండ్ల' తరువాత అర్జునుడు
, మముత్రలను బయటపడ వేస్తాడు” అని "చెప్పాడు.
నూలేండ్లు ఎప్పుడవుతుందో ఎరుగక అర్జునుడెపలో తెలీక దొరికిన.
సన పట్టుకోవటం. ఆరంభించాము , ఇప్పటికి నీ దయసల్ల నాకు శావ -.
ాా కణ మయింది... ఆ' మిగిలిన, తీర్థ్గాలో ఉస్న మా వ దాక్ళకుకూడ ఈ చివ
వదిలించాల్చింది. ' అని ప్రార్టిస్తోరు. అర్జునుడు సంతోషంగా మిగతా శ్రా
లకు. వెళ్లి en అకగాడి, మొసళ్ళును బయటకు భాగివేసి శాపమోక్ష
Yep చేస్తాడు. (టో hy. కన క అ
ఏ
డెవరు ఎమ్బుడునసాడు చెప్పివలసిం న్నాము, అందుకాయన “మీర
ne
చా
యై
న్
గ్
౪
గ
ల
౮
ts
జ్
pib
స్ట్ 9
లో
J Y
29
ర్
4
య. ఇలా మజిప్పఠంలో కొన్నాట్టీండి చిత్రాంగద యందు 'బ(బ్రువాహను
డనే కుమా రుడ్ని పొందుతాడు, సద్యోగర్భానే పృట్టినాడ ని పిస్తుంది. ఇంతకూ
ఆ బ[బ్రునాహనుని తాతగారి క ఇచ్చిన్లవాడై ఒకట డే బయలుదేరి ప్రయాణం
చేస్తాడు. పడమటి క తీరంలో ప్రభాసతీర్థం చూస్తాడు. అక్కడ ఏవరో
చెప్తారు ఆచోటు, కుండి ద్వారక దగ్గరేనని. వెంటనే అట్టునునక్షు. ఆప్తుడైన
శ్రీకృష్తు ని మీదకు: మనను పోతంది. శ్రీకృష్ణుడు. నొరాయుణుడూ తారు
ప్ గ
డున్నూ పూర్వజన్మలో. ఏరు అత్యంత స్నుదొతులు ఆ బస్య్రలో, ఆప్పుడు.
జడిగిన డెవదానవుల మధ్యగల యుద్దంలో వీరాధిపీడలై పోఢి - దేవతలను
గలిఫించిననార్పు. మహా తవస్సంపస్నులుకూడాను. ఈ పాత వాసనతో పాటు
చౌపదిని..'షెండ్ర్తి చేసికొ న్నప్పుడు బంఘపులుగాపచ్చి పలుకరించి నవారిలో
శ్రీకృష్ణుడుపథముడు. అందుకని అర్జునునకు ్రీళృష్ణునివై అంత (పేను
కలిగింతిం +. వం. ల
టీ-అప్ట అర్జునుని తీర్థయా (త్రలు 197.
ంకేగాక సుభద్ర చాల అందమైన. పిల్ల అని ఎవరో ' ఏప్బుడకో '
శెప్పారు అర్జున్ సునక,: అప్పట్నుంచి ఆవిడి టై సెంద్ర చేసుకోవాలని. ఉంటుం.
డేది అ అద్జునునికి, ఇప్పుడు ప్వారచ. వల్లీ (శ్రీకృష్ణుని: సుభ(ద్రసీ,. చూడాలనే
సంకల్పం కః బుగుతుంది. అళ్యాడికి వెళ్ళటంలోకూడ మామూలుగా వెళ్లా"
అనుకోలేదు. అర్జునుడు... యతి రూసంలో వెళ్లి వాళ్ళందర్నీ ష్యూహకెట్టి
పూజలు చేయించుకోవాలనీ చమత్కారం చేయాలనీ ఆశిసాడు. ఆలా శ్ర
కొంటూ. ఉన్నంతలో శ్రీకృష్ణుడే అక్కడకు వచ్చి అర్జునుని
గ > ణ్ శ్, రు ra) ॥ చ
కలిసికొంటాడు. శ్రీకృష్ణుడు ఇలా తనకై రావటంతో అకోనునకు. ఎక్కడ
స్ట శ్రీకృష్ణ ష్షునియందు కలుగుతుంది. వెంటనే ఆయనళు
నంటి ఖాప
(అ
సొష్టాంగవందసం చేస్తాడు ఆ తాను. పూజలు పొందుచామను నుకొ ంటున్నవా డు
లి జై | .
టో
కృష్ణ పనే తలుచు
జ్
4. సుభదాహధదణల ౫”
_ ఉక్కాణ్నుంచి, ఇద్దరూ బయలుదేరి ద్వారకకవస్తారు . "అక్కడో రై వళ"
మనే పర్వతం ఉంటుండి. ఆందులో జక "గుహలో ' అర్జునుజ్షి 'ఉలడూ
వుంటాడు (్ర్రీక కృష్ణుడు, యతిరూవంలోనే అర్జునుడు ఉంటాడు. "బహుళ
భకూరి కోరికల సు తీర్చుతాడు భగవంతుడు ' ఆంటారు గోదావరి... ఆందుకనో' -
ఏ నునీకి మిగతా ద్యారికీవోసుల' చేత పూజలు జేయింతామనుకొస్నాడు '
జె కృష్ణుడు. తాను ద్వారళొప్వరంలోకి' వెళ్లి చై వకోత్సవం జీయాలిగనక
మంళో అక్కడకు పదండంటాడు, ప
రైపతో త్రృపంలో జ పర్వతానికి పూజలు చేస్తారు, తట కేసాద.
ఆటీ
నాటాశ్టలు జేస్తాడు, గంతులు వేస్తారు, ఆది ' జన్గ్లులంతా . కలసి సరదాగా
ఉండే సమయం. పడుచులజట్టు నాట్యం చేస్తూ. గంతలు వేస్తూ ఎండని.
దూడకుంగా సుఖంగా శ మపడుతూ వెళూ ఉంటారు. అర్జునుడు ఓ (పకా
కూర్చొని చూస్తూ ఉంటాడు వీళ్ళని. గ్రీకృష్ణుడు అర్జునునితో కబుర్లాడుతూ"
కూర్చుంటాడు ఒక వనంలో రాత్రిఫలకంమీడ.. ఆక్షడకు అంతల్నోతనచెలి.
*
1328 నముహాభావత కథలు
క తెబతో సహా సుభ్యద్రవస్తుంది. "అర్జునుడి కచ్ళు:ఆమె. ' కతుక్కూపోతయి
శ్రీకృష్ణుడు హాన్యమాడుతాడు. .“యతీశ్వరా! సలినాకులమీద నయనాలు
నిలిసేస్తారా ఇలా ఏ యతి ఆయినా" అంటాడు. అద్దునుడు సిగు పడుతాడు,
శ్రీక్సుష్ణుడు. సన్వి “నీ మనసులో సంగతి నాకెప్పుడో తెలుసు. . నీకెందుకు
మా అస్న "అయిన బటి దేవుడికి తెలీకుండా డా..మీ 'షెళ్లిచే చెస్తాన నుండు గమ్మున
(2) టాడు ణి జ
“. ఇంతతోనె అక్కడికి బలరాముడూ ' ఇదికా క బస్తారు;
వచ్చి యతీశ్వరుదేన నుకొని, అర్జునునకు సమస్కాకించి; నా ప్వరంలి రోకి.
వచ్చి చొ చాతురా్య్రస్యాలూ మౌ 'వనంలో ఉండాల్సింది అని త్తం తీసి.
కొనిపోయి. ఉద్యానవనంలో బసచేయించి సుభ ద్ర మొదలుగా క్ష ందరు కన్య
లకు వాఢి పరిచర్య చేయనలసిందోని అ.
కృష్ణుడూ అద్దునుడూ వేసికొన్న; పథకం (శ్రీ కృష్ణుని హ్ సత్య
భామకూ దుకిశ్రణ్ కీ తెలుస్తుంది. సుధ ద్రక్ష “తెలీదు, సుభద్రకు అర్జునుడ్ని
పేరడి చేసికొ నాలని ఎప్పటినుంచో ఉన్నది. అత డలా, ఉంటాడు ఏ=-ఇ లా
ఉంటాడని ౩ చెప్పం "టె ధూపం ఊపి ంచుకొధటూ: ఉండేది. ఆజాను. వ్లాహుడన్నీ,
పెద్ద. యుధడు 'కలవాడనీ కళ్ళు ఇట్లా ఇలా ఉంటాయనీ విన్న మ మాటలన్నీ ఈ ..
యతికి ఉన్నట్లుంకే ఓ యబ్బా వ. విజయుడు అని సిగ్గుపడి.
ఊరుకొ ంటున్నడి. ఇక అర్జునుడి సంగతి: :అంతకం "పె పె ఉధృతంగా ఉన్నది. |
ఆతడు చే సేవనులకు క . సుఖి ద్రకు అనుమాస వె మొ స్తూ ప్రణయ
'మూగియు-విరాగిమయు- మసశిధుడో మాయకాదడో” అన్ని హ్నదయంల్లో.,
గీతాలు పొడుకొ ంటుంది. ఒక భోజనాంతకాలంటో ఉండలేక అడిగేస్తుంది-
"మీరు. అనేక తీర్చాలకు ఊళ్ళుకు పట్నాలకూ వెళ్ళిఉంటారు. ఇంద్ర +
పస్థానికి వెళ్ళారా? పాండపులు వొగున్నారా?, చూ ఆఅ_త్త కుంతి ఏలా. '
ఉన్నది: మహావీ రుడొర్దునుడు. తీర్థయాత్రలకు వెళ్లారట .మరి- తిరిగివచ్చారా?
a
ఏక్కడ తలా ఉస్పారో బెప్పార్నింధి" అంటుంది. "అదే: సమయమని అట్ట,
సుడు?- ఇదుగో .ఇలాగున్నాను .నీ దగ్గఠె. ఇం కేమిటి. కాచ్లాలిగాక!. (బ్రిహశ్టి""
సుభ దాహరోణర6 198.
SAS
: ఇలా కలిపాడు అంటాడు. గాంధర్వ వివాహం ద్వారా నిన్ను '
౦ నేసి ల ఆమె లజ్జపడి నన్ను నీ కివ్వాల్పినవారంళా.
. వారు తెలిసికొని చేస్తారుగాక పెళ్ళి అని వెళ్ళిపోతుంది.
ర
if న.
(
లి
గ్ర
అప్పటి నుంచి అర్జునునికి సపర్యలు చేయదు.. అందుకని భోజససదు
యాల విషయం రుకి్యిణి చూస్తూఉ ఉంటుంది, ఈ పెళ్ళి బలరామున్ని'కెండు ,
త ఇష్టంలేదో తెలీదు మొత్తంమీద ఇష్టం లేదు. అన్నగారి హాటకు,ఎదురు
ముట్టు శ్రీ కృష్ణుడు ఇష్టపడడు. కాని అతడి ఊహా, (ప్రకారం మా (త్రమే...
రుగడాన్నినూ,త్ర0 ఒప్పుకోడు. అయిపోయిన వనికి బలరాముడు .కూడ
) "కృష్ణుడితో షేదీవడడుగాక, ,అవవలసిన, పన్గుల్లో. వీరి ఉద్దేశ్యాల్లో తేడా,
౦కే తన సెద్దరికం వెలిగిస్తూ తన ఇష్టమె చ్ల్రయాల్లనే న్వభావంబలరాము ..
ది. అందుకని ఆయనకు తెలీక ముందె సెళ్ళిజేసేస్తానంటాడు (శ్రీకృష్ణుడు...
సుచేవునితో .అక్రూరునితో ఇంకా చాలా: మందితో: రహస్యంగా చెప్పి
. ప్ శ +
js డు. ॥ మ . స + స . శ + లౌ స రజ rg te
స లా శ ణా పల నే ణి
థీ 'కృష్ణుడ్ని సుభ(ద్ర తలుమేకొంటుంది: ఆయన' "వస్తాడు. అర్జు"
ఏడు ఇం(ద్రుసి తలుస్తాడు. ఇంగద్రుడు, అమర సిద్ధసాధ్య సునీ' గణపరి"
్రచుడై వస్తాడు, బృహస్పతి లగ్నం పెట్టుతాడు 'వసుదేవాశ్రూర సొరణ'
కొంబ సాత్యకు లంతా ఉండగా సుభ(ద్రార్జినులు వివాహం (బ్రాహతశ్రి విప
కాంగా జధుగుతుంది. అర్జునుని ఇరయ్యదుడు కిరీట కేయూర సహారాది శోభితుడ్ని
కేసాడు. శ్రీ కృష్ణుడు అక్షయ బాణ.తూణీరాలనూ మంచి hen
డిన రర ఇచ్చి అర్జునుని సుభ[డ్రను ఏ తీసికొని పోవాల్సిందలిటాడు.
అర్డునుడు హీహాసంతోషించి ఐ వాయువేగంతో" రథం తోలుతాడు. ఈ పెండ్లి.
షయం తెలీని ' యాదవవీఠులు అడ్డ గిస్తొరు? అర్జునుడు అది పండగ చేసు
కోవడంగా భానించి ఊరోంతా 'బాజాలతో నిం చేస్తాడు. వెళ్లి శ్లిపోతుంటాడు..
యాదవ వీరులు వచ్చి, పెద్ద సెన్యంతో పోయి అర్జును క 'ప్రతిభటిసామని |
తాడనం చేస్తారు, బలరాముడు చారిని ఆపి కృష్ణుణ్మి పిల్చి “నీ సారధ్యం
జేకుండానే ఇలా జరిగిందంటావా కృష్ణా హాట్టాడవుగా త టాడు అందుక
కల సుతా ఆండవరాట సించ్వూమయిను ఆధ్దనుడు: తన .మేనమ అదట్ని శాన్గు.
7
తీసుకు పోతుండపే ఎవరువెళ్ళి అడ్డంకొట్టి నిల్గుస్తారణ్సా! .ఆతడేం స్తాక్లా
_వైర్యం, ధర్యం, సాహాసం కలవాడు కడా అం
లాట జ + ఖీ
టాడు. డాంతో యాదపృలు తగ్గిపోతారు. '
అర్జునుడు డ్వారకకు వచ్చినప్పుచే, కృష్ణుతు కొందరి: .వాళులను
ఇంద (ప్రస్థపుగానికి పంపి అర్జునుడిక్కడకు 'వచ్చాడనీ' ఉన్నాడనీ కబుకువ
చేస్తాడు. షాంచవులకు. ఇప్వుడు- సుభద్రను అట్టున్లుడు వెంటబెట్టుకొని, వశే.
పాఠడవులు ఆశ్చర్య పడాల్సిందే:[ండదనస్నమాట. . “కాని అర్జునుడు తా
పురంనెళ్ళి తాగు ఒకచోట. ఉండి పో యి-సుభ(ద్రతో?ః గోపికలను ' కొందరను
తీసోకొని ఇంటీకిచెళ్ళి సెంగచి జెప్పనటసిందంటాడు, మనిద్దరం ఇల్లా చ
టట్లముతే---మరి-- “దొపది. ఏమంటురిడో ఆమె పతి(సత,- : క్
మాటలన్నీ. అృపుతాయి కూడాను; అందుకోని, నీవు. eases]
ద్రతో' చెపాడు. ఆమె వెళ్ళి కుంతికి, ద్రౌపదికి నమస్య-రొంచుతుంది. సరిగ. -
త్0ఛా తెలిసి, కుం చిం ఉస్టీ పరఠి(ప్రతిపత్త పీర్ర విజయు డదుండు నీవును వీప్ల +
వ్యళ్లజసని వగు" మని డీవించింది. అప్పుడు అక్టున్న డు రాజబాటినె వచ్చి
థర నీ ములకు నమస్కరించి సకులనభోదేసల నాడరం! ల సంకోష ంళో
ఉంటాడ్డు. _(దౌవద్రీ, హా గదయా. శా! గకదుడయినాడట అధ్లేముటో మరి...
స ( 9¢ వ . ష్ట్ర ళ్ క్
స్యా అసల నెల అస ral
గా | ఇన్ 6౮ అవ ప్తి థి వా
అశ్తేక గ్ త కూ వం. చేలాద్ ఆభ్ శరణా ఖం ది AE సారు,
గణాలను గతా లన్లు ఎన్నిటినో ఇస్తావ అః కొన్నాళ్ళ. తరువా వాత మిగతాఅందర్ల్నీ
పీ పక. PT
ద్వారకకు వంసివేసి శ్రీ (శ్రీ) కృష్ణుడు ఏ ఫ్ ూ ట్రం | కారా. ఉండి.
nd a. me మ
చి
!
ఇ తర్వాత నుట్ల ద్రకు _ఇభిమన్యుడు కలుగుఇడు. , అనన్య హ్ .
దుష వబల్లషన్యుడు పుణ్య చరి త్రుడు ..అన్యధాజన్య. శయంకయుండ్లు, ]
శీ
క్
రణకొర్యుడు పొండవ నంళక. రై ష పుట్టాడట. అతడు ధౌము్యని' డగ్గరేవేదం,
తం (డ్రి .దగ్గర ధను శ్వేదం నేర్చుకొన్నాడు. ద్రౌపది కూడ పాండవుల యిదు
గురకూ ఐదుగురు కుమారులను కంటుంది. వాళ్ళను ఉసపాండపులంటారు.
వారిపేర్లూ . (సకినింద్య . (కుతసోమ. ; తొతక్షి గ్రి శతానీక్ర యతనునులు,
2
వఏరంతా సుఖంగా కాలంగడుపుతూ ఉంటారు.
| ‘a ఆ nr లలి ల | క్ గో pe ఇ న్
- న Sas ఇల ఇన. ఖీ
శ్ శో 6. షరి bal వ అనం స్ >?
వి మూ సీంలో అతడ్డెస్పుడు పడిసెట్టు సినరు. ఎక్తడుంపే అర్థాడ
Fra ళో నం” ' a న న న్ 3 శ.
సువ సంతోషంగా ఉవిటాడు. ఇం (ద్ర (ప్రస్థపు పరంలో ఏన్నో రోజులురిడి
MR ps స ఫై సస (5 .
పోయినాడు. ' '
ON
ఒకసారి కృహ్హాసనులు సోనుక్టగిరి. సానువుల్లో, వేటాడి, పద్దామని
రైటు, J . కొద్దిమంది మి మి్యతున్నీ అనూ తుఫ్రల్న్న. తీసికొని. వెళ్తాత.
లని ఉప్తపాది౦ చింది అర్జునుడే, అధ్యాత్మ దృష్టా అీళుత్తుకు నిర్వ్యృతి
త్తి; ఐష్తాక్షంగా. ఆయున చధ్యలు .తెగడట్తాసి కి, అ ందుకె సాధ్యం కాఢు.
4
జ
లీ ఇ]
వె క
Ga
ను
రమ్యగిరి (ప్రక్కన భాండప వనం ఉంది. దాని సమీహీలతో' కృష్ణాక్టు
నులు కూర్చొని ని కబుర్లాడుత్తు న్నారు ఒకసారి. - అప్పుడొక 'శేజ్తోశంతుడై. న
విప్రుడు వ స్తే వానిసి. వీరిద్దరూ" పూజిస్తారు. “ఆతడు +? సరతోషించింతాన్లు
"అక్లిదేవుత ని, తనకు-ఆ ఖాండవ -భగం చిని వేయా ల్పిన--అపుః సరళి ఊది,
శానిని తాను, రహించడానిశి . = ఆకంభించోగానే. “ఇర్మాడుడు మేఘాలను. బడర్గపి
ఇవ్షాలచి తనను ఇవోక్స్తున్నాతనీ, “ఇలాటి 'చిక్కుజరాకురడా.. శ్రుకృష్టారున
.తనన్లు' 'కాపాడనలసొంఛని' కోరుతాడు. . - కృృష్టార్థానుల "వద్ద జాజయాజీరాలూ
ధనన్సూ. ఆయుభాల్లూ లేవు. అందుచేత అగ్నిదేవుడు. న అలరి! దానీ
: జేతు శదిహర్రీనిఖి శ్రిత కారు శ్రకా సిం అక్షయ జాల యాజీరాలనూ,”' " గంఛర్వ
పహయా లతో గల * "రధాన్నీ అట్టనుజకు వన పాయు 'శ్రుకృష్ణునికి వు
గదాకోడ ఇప్పిస్తాదు. gy | /
“202 *- - మహాభారత కథలు అ
|
"ఆ విబ్లు పీరు గాండీపం, దానికి అస్తా9లు తాకిసట్లయి కే అసో
భగ్నవ పుతఏ' సుదర్శన చ చక్రం శ్రీకృష్ణుడు (వమోగించిసట్టయికె శ్ర
వని నిర్ణించి తిరిగి వానిదగ్గరకు చేరుతుంది. అని అగ్నిదేవుడు. 'చెప్తాడు,
వెంటనే కృష్ణార్జునులు ఎ నిలచి క్ థాండవదహనం చేయమంటాడు.
a శే em
శ్
ఖాండవంలో తేచేం్యద్రుని మి(శ్రుతయిస న. .. అందుక
ఇం(దుడు ఆ వనాన్ని, ఎంతో జా(గ్రత్తగా పెంచుతున్నాడు. (గ్రుళ్ళష్ణ్వకనల |
మద్దతుతో అగ్నిహోత్రుడు భయంవదలి అన్నన పులా మంటల విజృంభిరిప
జేసి సర్వ ఓషధులనూ భక్షిస్తూ ఉన్నాడు. పనరతకులు ఆడ్డురాంగానె కృష్ణా
.ద్థునులు వారిపై బాణాలు జ్జ తఠిమేస్తారు, పసంలో పత్తులు జంతువులు 1)
_చాపుకి వయపడి “గోీిమని గోల పెట్టుతుంటసీ, వగిరిపోయె వత్తులు మంటప,
తగిలి మండి మళీ) మరిటలోనే వడి పోతున్నయి. నరన్సులో నీరుతీడ్రీకి
షోవటరబే కేత నీటి పక్షులు చచ్చి తే లుశ ఇన్నయి. .
౧ ఈ సంగతి తేవే వేం ద్రునికి తెలియంగానె చేఘాల న్నిటిసీ పంపి వర్షం.
'శరవమంటాడు. ఈ లోగానె ('్రీకృష్ణాథ్దునులు ట్ర ఖాండవవనం పెస బాణా
ఇతో బిగిసిన ఒక గృహాన్ని నిర్మించారు , మేఘాలు అఖరడంగా ,కురిసినా
గొట్టు నీస్ జాని క్రిందట డిగటల్లేదు! పడినా అది " మంటను చేశకముంె
స r
శధిర పోతున్నది, wR
'శక్షకుని పమారుడు తన తల్లితోక పట్టుకొని సషహాహలని ప్రయ
త్నిసాదు. అర్జునుడు బాణంతో శల్లితోకను తెగచేస్తాడు అదీ అగ్నిలో పడు
శ్రురది, ఆ కుమారుడై న అఆశ్వసేనుని ఇం(ద్రుడు మోహినీ అనే : నూయకో
శక్పంచి'వేస్తాడు' తక్షకుడు ఎపుడో! పోఠిపోయినోడు. + కాని జేవీం ట్రనకు.
"అ దీగత్రలియక మనా 'ఘోకయద్ధం క్యష్ణాకునులతో:.. “జేస్తాడు. సుశోగపక
' తరగోఆసుర' “సిద్ద గంధర్వుట్రంకా వాసికి " సహాయంచేస్తారు." = “మేఘాల్ని -
మారుకొస్త్రంతో . చెదరగొట్టుత్తాడు' ఆర్జునుడు, తమ వళ్ళ కోశ్ ఓడిపోయం
.తరావైత జేవేం(దుడు శబాష్! నొటమార్త' ' శనుకొంటాడు జ క "అయనా.
'చూదామని,.. . “రాళ్ళవర్షల ., "కురిపిస్తాడు..." మండదరోగితీ"' శెచ్చి మీద
వేస్తాడు, వొటి నన్నిటినీ బాణాలతో తుత్తునియలు చేస్తారు న్టీరయుగళం,.
శ్రా
చివరకు ఆకాశవాణి దేవేం్యద్రునకు వినిపిస్తుంది. “వాళ్లిద్దరూ ఎవేరను
ఇ, ల్ో క్ట
నయ్యా: నరనారాయణులు, నురాసురయుత్లంల్లో వాశ్ళే నీకు ఆను
. సంతరించి పెట్టింది మర్చిపోయినావా.” తకకుడెవ్చుడో (బ్రతికి భయట
sf 9 రడ తద
క, ఖాండవవపసం దహింపబడుతుందని (బ్రహ్మ ఇొన్సనే . చెప్పాడు.
గవనలసిస వని లేదు, * అని. ఇం(దుడు శాంతించి వెళ్లి పోశాడు.
శ్రీకుష్ణాష్టనుల శంఖం పూరిస్తారు. తక్షక గృహంలో ఆముచి i
పని తోమ్ముడై న 5 మయుడున్నాడు--ఆతడికి ' బయటకు చళ్ళ మార్ల
టల్లేదు, శ్రీకృష్ణుడు అతడ్ని చూసి _ చంపేస్తానంటాడు. అందుకని
(పక్కకుపోయి అద్జునుణ్ని కరణ్లుచేతుకాడు. అర్జునుడు, , రతర్ణిచి
ఎకు చేశవేసాడు. అలా ఆశ్వ సేనుడూ మయుడూ మాత్రం 'బయటపత
లొ
7 శి ణా * Pte ౨
.
వీలుగాక మందపాల్సుడనే వాని. సుతులు నలుగురు -రోషి రిబ్రీబడో తాము,
౯ అంతానూ ఖాండవదహానమంతాన్లు తగలబడీట కార, వివరూ మిగ
శ
,
“
'మందపాలుని సుతులు (బతికారని చెప్పంగానె జసమేజయుతు ఆ
5ప్పాల్సిందం౦టాడు. వైశంపాయనుడు చెప్తాడు, “am
మందపాలుడనే ముని కన్నాడు. యోగి, పుజ్యులోకాలకు వెళ్లాలని
తిం బేసి కాడ వళ్ళలేకపోయినోడు, యోగాభ్యాసం “కేవళంగా చేస్తె
భో కొలు రాజాలవ్వు. 'శారీరికమైన. యోగంచల్ల .. శరీరానికి. మేలు, పర
ల్లో సుఖించడానికి పుజ్యాలు చెయ్యాలి. =. మందపాలుడు., = చీవతల
పతాడు తగ కెందుచేతో పుణ ఫ్రలోకాలటు దోదలేదని, సరితానం లని
| నీకు, పుణ్యం, ఎక్కణుంచి- వస్తుంది" పొధుశ్రంటూకు, .
సరకానం .కనాలని తిరిగి వస్తాడు;. పతుల్లో నయితే త్వరగా సంతాన
ఏతుందని తాస్గు పషీరూప మెన్తి-ఒక పషిక్సీ _సలుగురు. . _ నుళుల్ని
pee
న.
fa
వాఆతప తఊహాసరి-. 208
904 'మహాభాతత కథలు స్ట
శ
టీ
శరిటాదు, "ఆ జకులన్నీ థాండవంతో ఒక పెగ్ల చెట్టు మీద క ౦టవి, మంద
న హా యతి pam 6 కానంత May
హాలుడు SE! గ్రా బ్నిం ' మకా oda Done ర్: భాం కకం బల్లి లన ప్పగింగి
Hy భె ళ్ mf wy Fre ep శ We, ew టీ ఆ 4
జయటకు వెళాడు, డోవలో అగ్నిహోయుడా. మంనపహిల సకస్తపదుతాష
టు wn లం భక న! * ఇటీ లో లజ. చి
వెంటినె య నుండపాలుడు అగ సూరా యం పతం అ; షన తస సణ్నిచేసి
కొస అమ్రహోనుభానా; సీ వెబ్బుడో థి కాండతొస్ని దషహాసానని బహ్యానా
ఉన్నది. కదా: అహ్సుడు నా భార్యా విడ్రలున్నృ షన మాం చహించక
వారిని రక్లీధిచ్హాల్ల్సిలది అని, ప్రాసాద. అగ్నిహో (తు త్న అంగీకరిసాడు
దహన సమయం (ప్రాస్థించీంది', ఆపక్షి పిల్లల్ను క కాహేడట్ర న మెలా
గసి గోలిపెట్టుతురది. భర్త తనతో “ఈ కూసూరులు (బహ విశ్రమల,
వీరిని రక్షీంపుమని చెప్పి మరీ వె వళాడు” అనుకొని పిల్లలను వళ్ళి బిలంలో
ఉండండి అంటుంది. అందుకా పిల్లలు అక్క-డ మహుగ్రల్ను ఎలుక చంపే
ముంది, ఇక్కడే పయం... ఒకోటిళ' యూ: అగ యీ: చెట్టుదరికి రాళపో వళ్ళు
“నంటి; - శై శోల్లిని చె తనసు తాము రషంచుకొద్యుంటాయి. శాప
గార (దిశిక్తే తిరిగి పచ్చి తమను
జేర కర సు గ ఆ తల్లి ee OR చిఫొరోకో మంటలను చూచి
he జ్ a ps an ర
భయపడి ఎగిరిపో తుంటే. ల 'చిజ్ట్ణలు సలు గురూ *నాల్లు వేదాలూ చదివి తమక
a
_.అభయ.,మివ్వాల్సిందని .భగపంతుని (పార్దిస్తున్నాము, అగ్నిదెపునికీ మం
పాలుని మాట క్లాప నకమొస్తుంది. ఆ సృణి 0
తొదు.
కు
౮
స
ల్
wa St Q న
వ జా ఆ న్ జ్జ # (|
“ఖై » న్ |
యందపాబ్యడుంథాండపం చిని వదిల దని షటీగి పల్లికేవీయిలో
నని - న యన "పోసాడు కొ రతోకాఖూనికి, "పిల్లల్ని. పరం. చూచుకొని
తన శ్రమ ఫలిం చిందనుకొ "ంటాటు:. వ.
|!
+
తరత వళంపొాయనుని అడునుళోడు. అసల ప
ఇవనొన్ని: అగ్నిహో కుడు. డహించవనలసిన. అపసర మేముచ్చిందని, దానికీ
మ శ్వేతకి కథను వై Soe. పటు చెప్పాడు.
చ్
ఆదధి-అష్ట మందపాలుని కథ 9
శ్వేతకి ఒక రాజర్షి. ఎల్లప్పుడూ యాగం చేస్తుండేవాడు. నూరేండ్లు
అ ది గ.
యాగం చేయించాలని యాజ్జీకుల్ని అడిగినాడు. వాళ్ళు ఈశ్వరుడు వచ్చి
చేయించాలిగాని మావల్ల కాదంటారు. శ్వేతకి ఈశ్వరుడ్ని గూర్చి తపసు
చేస్తాడు. ఈశ్వరుడు (ప్రత్యక్షమై ముందు వం(డైండేళ్ళు వారగా
ఘృతాన్ని అగ్నికిహోమం చేయాల్సిందంటాడు. శ్వేతకి చేసాడు. ఈశ్వరుడు
సంతోషించి నూరేండ్ల స త్రయాగాన్ని చేయడానికి దూర్వాసుని ఏర్పాటు
wi సద
చేస్తాడు. ఆ విధంగా శ్వేతకి తన శసథాన్ని నెజవేర్చుకొన్నాడు. ఈ
వలం
కథలో ఏదో అంతరార్థమున్నదనిపిస్తుంది. సారంలేదని మనమనుకొనే
కథల్లో ఎంతో అంతరార్థం కొందరు మహాన్గుభావులు చెప్పగలరు. *
దానిని నునం తెలిసికొనాలనే ఆశయం పెట్టుకోవటం మనవంతు.
మనమే ఆలోచించలేమా అనిపిస్తుంది. [ప్రయత్నం చేయా లెగాక.
పరాత్సరునకు తాసూ (ప్రకృతీ అనే రెండు భాగాలున్నాయి. రెండూ తనే
నేనూ, శరీరంలాగా, సాధనకోసం శరీరం వేజు నేనుకాదు అనుకోవచ్చు.
ఇంకొకరు వచ్చి శరీరాన్ని తట్టి పిల్చినప్పుడు అంతా నేనేను అనుకోవచ్చు.
. గోళ్ళు పెరిగితే తుంచిపారేసినట్లు జుట్టు పెరిగితే కడ్తారించివేసినట్టు భాండ
వం వంటి (ప్రకృతి ఖండికల్ను తుడిచి పార'వేస్తుంటాడు బహుశ పరాః
రుడు. నేయి (శ్రాగినందువల్ల అగ్నిచేవుడికి కడుపునొప్బి వచ్చిందని ద.
నివారణకోసం ఖాండవంలోని ఓషధులను (మింగివేళాడనె సమాధానం
న ఇది నిజమైనదె కావచ్చు. కొని అదె సమాధానం అనడాని కెలా
వీలు?
సీగోరు తీసేశావేం అంటే “గుచ్చుకుంటుందేమోనసి” అనే సమా
_ ఛానమూ, తీసివేయలేదేం అంశే “గుచ్చుకో లేదనే న | డానమూ , సరియె
= 'నవేనంటామా? “నాఇష్ట౦” అంచు ఇకనువ్వు అడక్కు. ఆ (ప్రశ్న అని
95
అర్థం. నిజానికీ ఇష్టమూ కాదు సరియైన నవమాధానం. అందుకూ ఈ కథ
చి తమెనదనటం.
" *ర్రీవేదుల సూర్యనారాయణ శర్యగారి అంతోరార్థ రామాయణం భాగవతం,
భారతాదులైన (గ్రంథాల్లో ఈ కథకు ఆభ్యాతి్యక వివరం తెలియవచ్చు.
206 మహాభారత కథలు
మందపాలుడెందుకు పుణ్యతోకాలకు పోలేక పోయినాడు
. ఫిల్లల్ని
బీ ర శ నం అక షట షా గ జో కాల A
కనుమని ఎందుకు జస్వొారు దెవత లు ?-- పల్లి ల్ని నిం" టె వారికో సమైన్లా.
ఇ ఇగో అష లో ఖో J | |
అతడు కొంత త్యాగ౦ ఏదో ఒర్ బనొడుగదా. ఆ విధంగా పుణ్యం
గడిస్తాడుగదా అని. వారికి షు మేలు ఇతర్లకు చేసినశేనా అని వష
సందేహం. చేసినట్లు, తనలోని అహమునకు వేజెగవాళ్ళె భార్యా. పిల్లలూ
నూ,
కూడ, త్రాసు శ్ర్యాగంచే సి సొరీకి మేలుచేస్తాడు డు గనుక ఆది పుణ్యమె అని |
భానం.
ఐతే ఈ మందపాలుడు పిల్లలకో సం చేసిన పనేమిటి? తలి ల్లి పాలన క్రింద
వారిని పదలి వెళ్ళిసోయినాదుకదా! అనిపిస్తుంది. ఆలోచినె స్తె (1) స్తే పిల్లలకు గ
చతు ర్వేదాలలోని సో(త్రాలూ రావటం నుందపాచుని కారణంగానె ననాలి..
(2) శః పిల్లలకో సమె అతడు అగ్ని సూక్తాలు చదివి అగ్నిని (పస సజ్డున్నిబేసి .
కోని పిల్లలను రత్షింపపలసిందని అడిగాడు. (8) చిపరకు తిరిగిప చ్చి a
వాళ్ళ యోగక్షేమాలు విచారణ చేస్తాడు.
అవన్నీ మమకారంవల్లగదా చేశాడు అనిపిస్తుంది. మమకారం కాను
సెంచుకొని మోక్షం దూరోంచేసికోరాదని చెప్తారు. కాని చేసిన పని ఇతర్షకు.
మేలుచేయడాన్ని కలిగిస్తే అది పృజ్యమనిటోధ. ధరాశ్రిఒధరశి సూత్రం .
అంత 3 పలుచనైన న పొరకు అటూ ఇటుగ ఉంటుంది. "ఆల్ నోచి సు ఇది నాయ "
మెసనిపిస్తుంది. ఆలోచించనివారికి కథలు ఎగతాళిగా ఉండటం కద్దు అంక.
రార్థం తెలిసేపరకు.
ఇది మహాభారతంలోని ఆదిపర్వంలో చివరికథ,
నినా పైకా
ప్లూ లారా
వుహాభారత కథలు
ఖమ ఏ! ఆశ్వాసము )
షె
es
చ్చి
రర
ర
(6)
లో
ఖాండవ దహన సమయంలో అర్జునునిచే మయుడు రకింపబడ్డాడు.
అతడా తరువాత ధర్మరాజు ఆస్టానానికివచ్చి కృతజ్ఞతలు చెప్తాడు. “తమ
కేద్ర నా మేలు చేస్తాను. ఏంచేయమంటారో బెప్పాల్సింది, అంటాడు.
అప్పుడు (శ్రీకృష్ణుడు “ఈ ధర్మరాజుకు ఒక రత్నాలతో చేసిన సభను
నిరిశించి పట్టుకురో మ్యంటాడు. మయుడు సంతోషించి వెచా ఖీమునికి ఒక
గదన్గ్లు కూడ తెసాను అర్జునునకు డేవదత్తమనే శఖం ఇస్తాను అని చెప్పి
సభను తేవడానికి వెళ్ళిపోతాడు.
ఆ సభను బిందుసర మనేచోట తయారుచేయించి మయుడు తెసాడు.
బిందునర మం'టె భగీరథుడు గంగకోసం తపస్సు చేసిన స్థలం. అక్కడ
చై త్యాలూ హిరణశ్రియ యూపాలు ఉన్నయి. మయుడు ముందుగా దేవ
(బాహ్యణులన్లు పూజించి మణిమయాలయిన దూలాలతో గోడలతో (ప్రాకా
రాలకో సభను తయారుచేశాడు. అందులో రత్నాలు అమర్చి హరినీలకిరణ
జలాలు వలె అవుపడజేసి అది సరోవరమా అన్న (భాంతిని కలుగజేశాడు.
అందులో నూణిక్యాలు పొదిగి ఎట్టతామరలు వలె భాసింపచేశాడు. రంగుల
మణులతో చేపలుగా కూర్యాలుగా చూపాడు. వ(జంతో నీటి నురుగును
చూపాడు. ఇక చిలుకలు, లతలు, ఆలంకారాలు వీటికి లెక్కే చెప్పలేము.
అలాటి సభను ఎనిమిదివేలమంది రాక్షసులచేత మోత మోయించి తీసికొని
వచ్చి పాండవులకు సమర్చించాడు, మయుడు రాక్షసుడె. ఎంతో [శ్రమతో
కూడిన పన్లులు శరీరబలంతో వీళ్ళు చేస్తారు. మయుడు ఆ తరువాత సెలపు
వెళ్లీ పోతాడు. (శ్రీకృష్ణుడు కూడ కొన్నాళ్లండి ద్వారకకు వెళ్లి
"తాడు, ల
208
ట్ర
ఏనం భారత కథలు
ధరిశ్రిరాజు
ళ్
ల es
౦చిరోజు చూచుకొని (బాహశ్రజణులనూ చేపతలనూ
పూజించి ఆ సభలో అనుజులకో సహా (ప్రవేసిస్తాడు. నంతర్పణ చేస్తాడు,
గోదానం చేస్తాడు నంతోష సమయంలో ఇలాంటివి చేయడం ధర్మాల క్షణం,
ఆ చిత్రమైన సభను చూడటానికి ఎంతో మంది మునులు వచ్చాడు,
భార్గవుడు, వ్యాసుడు, జై మిని, శుకుడు, "నేనూ? అంతా ఉన్నాం వారిలోనని
వై శంపాయనుడు ఉప జతి చెప్పాడు. ధర్మరాజు వీరందర్నీ
పూజించాడటి,
శ. నారద సందేశము
కొన్నాళ్ళు తరువాత నారదమహాముని పైనుంచి సూర్యుడే (క్రిందికి
దిగి వచ్చిన విధంగా నసాడు. ఆయన మునీశ్వరుల్లో కెల్లా గొపృవాడు,
మూడు లోకాలు తిరిగి రాగలిగిన మహాళ క్రిమంతుడు.' జీవన్తు్యక్తుడు . ధర్మ
సం ధేహాలను విప్పిచెప్పగలి గినవాడు. ఆయనతోపాటు పర్వతుడు మొదలైన
వారెందరో వచ్చారు కూడ.
అలా వచ్చిన నారదమహామునికి అర్ష్యపాద్యాదులిచ్చి . ధర్యరాజు
పూజిస్తాడు. వచ్చిన వారికి అలా నీళ్లను అందీయటం మనదేశ సంస్కకి
కాళ్లూ చేతులూ కడిగికొని మంచితీర్థం తీసికొని తాపీగా. కూర్చునేదాకా
మీరే పని మీద వచ్చారని అడగరు, తరువాత ఎప్పుడో ఏదయినా అవసర
ముం పె వచ్చిన వాళశే్థ చెపారుగాక. ఈలోగా పిచ్చాపాటీ, ధరాశ్ర ధర్యాల
నిర్ణయం గూర్చి మాట్లాడుతుంటారు. అంతతీరిక గృహస్టులకూ అభ్యాగళు
లకూ ఉండేది ఆరో ఊత (ప్రవృత్తి ల ఉండేది. ఇదీ మన పూర్వీ
కుల సంస స్కకతి.
_ అప్పుడు నారదుడు ధర్య్శారాజును కుశల వశ్నలడిగి, రాజనీతి. నెఠి
గిన వారు ఇలా ఇలా ఉండాలి. మరి నువు అలా నడుచు కొంటున్నావా అని
(వక్నిసాడు రాజనీతిని థాను ఆవిధంగా విశదీకరిస్తాడు . నారదుడు,
[వేళ్ నారద సందేశం 209
మీ వంశీకులు నడిపిన సద్ధరశ్రి మార్గమే నడుపుతున్నావా (క్రొత్త
హూర్గీ౦ అనుసరించట లేదు కదా! ధరాశ్రిర్థ కామాలు ఒకదాని కొకటి అడ్డు
రాకుండా సమయం మూడింటికీ వంచి మూడింటినీ కాపాడుకోవాలి.
' రారని ఎల్లప్పుడూ మననుకు పూర్వరంగం పెట్టుకొని రాచకార్యం
వేయాలి.
రాజకృోత్యాలకు తగిన వారిని నియమించాలి వారిని గౌరవంతో
అచ్చటకు పంపాలి, పావం లేని వాళ్ళనూ శాస్ర్రపరులనూ _పేమత_త్ష్వం
కలవారినీ మం(త్రులుగా నియమించాలి. మంత్రం పఠించాలి. సరస్వతీ
గ్యరూపులసదగిన వారిని పురోహిళులుగా పెట్టుకొనాలి, యజ్ఞాలు చేయించే
నారు ఎలాగొ ఒకలా చేయించేవారై యుండరాదు. రాజకీ యూల్లోనివారు మహా
ధనవంతుల్లై గర్వించి దుర్వి మోహులు కావట్లేదు కదా?
భృళ్యులందరకూ జీతాలిస్తున్నావా? చేళతప్పకుండా, జీతము ముట్టని
నొడుం"టె (పభుపుకు వాని సంగతి నెబుగ వలసిన అవసరముంది. అలా.
కాకప్రోతె ఇతడెప్పుడై నా ఎగ్గు చేయటం ఖాయం. చక్కగా పని చేసే భృత్యు
లకు సతా్యారం చేయాలి. అపుడు వారు నీకోసం [ప్రాణాలు విడుస్తారు.
రాచకార్యం నిర్వహి ౦చడానికి నియమింపబ డేవారు, (1) లోభులు కారాదు
(1) (సేమళేనివాళశ్ళయి యుండరాదు (8) దొంగలయి యుండరాదు
(1) ఇతర్లకు se వాళ్ళుయి యుండరాదు. (క దుర్ణనులయి యుండ
రాదు,
శృత్యులు ధనలోభంచేత చోరులనే రక్షించకుండా చూడాలి. చెజు
సలు రాజ్యంలో అన్నిచోట్టా ఉండాలి. రైతులకు వీదలై తె, బుణాలు,
ఏజాలకోసం ఇవ్వాలి. వికలాంగుల్ని దయతో లి శరణ న్నవార్షిక
కణ నివ్వాలి.
న. ఆడాయంలో సగమె వ్యయం చేయాలి ఎక్కువ న.
వృద్ధ శిల్చ, వ ర్త జన్లులూ, సాధుటనులడూ 'పేదరఠంవల్ల” “బాధవ
చూడాలి. లోక ప్యవహా 8రరి దయతో సమబుద్ధితో. చూడాలీ,
210 మహాభారత కథలు
అరిషడ్వర్గాలను జయించి జితేం(ద్రియుడై ఉండాలిరాజు. రాజ
దోషాలు పధ్నాలుగున్నయి వాటిని పరిహరించాలి, నిరీశరవాదం, అసత్యం
(ప్రమాదం, ఆలస్యం, పకిష్థులతో చింతనం, (కోధం, దీర్భ చింత, దీర్ష
సూత్రత, బుద్ధిమంతులెవరో ఎటుగకపో వటం, శబ్బుయందనర్థకమై నచింత
ఆఅనుకొన్సపని చేయకపోవటం, మం(తాలను రక్షింపకపోవటం, శపథాల
చేయటం, విషయాల్లో తగులొొ-నటం అనేవి. వాటిని వదలాలి.
ఇలా నారదుడు చెప్పి వేసిన (ప్రశ్నలకు ధర్మారాజు “నాచేతనయి
నంతపరకు ఆలానే చేస్తున్నానన్నాడు. ఇన్ని ధరాశ్రలు ఇలా చెప్పు
తుండటం చేతనే మహాభారతము కల్పతరువు వంటిదన్నారు.
తరువాత ధర్మరాజు నారదునికి మయసభ చూపుతాడు. నారదుడు.
తాను చూచిన ఇతర సభలను పోల్చి వర్ణిస్తూ పాండురాజు “యమి సభలో.
ఉన్నాడనీ హరిశ్చం(ద్రుతు ఇం ద్రనభలో ఉన్నాడనీ చెప్తాడు. వారిశ్చం
(ద్రుడు ఇం(ద్రసభలోకిపోగలిగిన కర్మా ఏంచేశాడని _ ధర్మరాజడుగుళాడు.
అందుకు నారదుడు “అతడు రాజసూయం చేసినందున అంతటి (ప్రతిభను
పొందాడు. సీపు కూడ రాజసూయం చేయాల్సింది. అలా చేయవలసిందని |
నీకు చెప్పుమని నీ తం(డ్రియైన పాండురాజు యమసభలో నాకు అవుపడి
చెప్పాడు. అలా చేసినట్టయితె తనకూ,తన పితరులకూ కూడ నాక లోకవాసం .
కలుగుతుందిటి” అని నారదుడు ధర్య్కుజునితో చెప్పి “కాని రాజసూయం.
సక్రమంగా పూర్తి అయిందంపే ఒకానొక మహారణం కలుగుతుంది
సుమా!ఇది మా(త్రం శ్రాపకముంచుకొ సవలసింది” అని చెప్పి మరీ వెళాడు:
రాజసూయం చేయవలసిందని కబురంపింది తన తండ్రి గనుక అది
ఎలాగయినా చేయాలనే సంకల్పం ధదోశ్రరాజుకు కలిగింది. వెంటనే తన:
అనుజులతో సం(ప్రతిస్తాడు. వారున్నూ ధౌమ్యుడూఠతాడ ' “అవును నీవు
రాజసూయం చేయదగినవాడ" వని ఉత్సాహవపరుసారు. 'అప్పుడు దానని నిర్వి
ఘ్నంగా కొనసాగించాలం"పే శ్రీకృష్ణుడే సశపాలి అని జ్ఞాపకం తెచ్చుకొని,
గాలితో 'సమానంగాపోతే, గుత్తాలప్రే, రౌతులను. శ్రీకృష్ణుని. పిలిచితీసికొని '
రావలసిందని పంపుతాడు" =.= తే ర ల్
శకా-వథ కత 411
వ మంతాంగ పర్వము
ధర్యరాజు రాజసూయం చేయాలని సంకల్పించినట్లు తన సహాయం కానా
లన్నట్లూ వా ర రాంగనే శ్రీకృష్ణుడు ద్వారకనుంచి హుటాహుటి వచ్చేశాడు.
శ్రీకృష్ణుడంతే నిర్టృతిత త్వం. సాత్త్విక వృత్తులయిన పాండవులు సతీ
కార్యం చేయాలని సంకల్పించిన క్షణాన నిరషతిత త్వం వారికి జ్ఞాపక
మొచ్చిన క్షణాన ఆ తత్త్వం (పత్యత్షమె చేరుతుంది.
శ్రీకృష్ణుడు ధర్మరాజును మెచ్చుకొంటాడు, “ధర్మరాజా సకల రాజ
న్యులనూ నియం(త్రణ చేయగలిగిన శక్తి నీకున్నది, ఆ శక్తి నీ అనుజుల
సహాయం పల్ల (ప్రబిలినదొతున్నది" అన్నాడు. రాజసూయ మంపే.
క్ దిగ్విజయంచేసి దేశ దేశాల రాజుల సహాకారం పొంది నడపవలసిన
అధ్వరం, దేశదేశాల రాజుల (ప్రభావ సంపన్నతను శ్రీకృష్ణుడు తెలియ
చెప్తాడు - “పరశురాముడు తశ్రియ వంశాలను రూపు మాపింతరువాత
కూడ ౭₹ండు పంశాలు మిగిలి ఉన్నవి. ఒకటి ఇత్వైకు వంశం. ఇంకొకటి
_ ఐలనంళం. ఈ రెంటివల్లా 101 వంశాలు తిరిగి కలిగినవి. 14 వంశాలు
యయాతీ భోజ వంశాలద్వారా కలిగి (ప్రసిద్ధికెక్కినవి. కాని వీటినన్నిటినీ
' జయించినవాడు జరాసంధుడు. గొప్పళ క్రిమంతుడు. ఇతడి స్నేహితుడు
_శికపాలుడూ చేదిభూవతిన్నీ. భగదత్తుడనే వాడొకప్పుడు మీ తండ్రికి స్నేహి
తుడై నా ఇప్పుడు జరాసంధుడం'టే గలభయంచేత వానికే సహాయకారి అవు
_ తాడు. జరాసంధుని అల్లుడయిన కంసుని నేను చంపాను. అందువల్ల జరాసం
ధునకు నేనం మె శ త్రుత్వమున్నది.
(వస్తుతం జరాసంధుడు పాపం చేస్తున్నవాడయినాడు. రాజులను
జయించి పట్టతెచ్చి ఒకొ్కక్క-ళ్ళను ఒకొక్కరోజ జాన కాల భెరవునకు బలి
యిస్తున్నాడు. దు (ప్రతాపాన్ని పాపంద్వారా అనుభవిస్తున్నాడు, తత్ఫలితంగా
తన. వై భవాన్ని కోల్పోటో తొడు -సొభోగ్యం ఇక అతడీవద్ద నిలువదు. కనుక
నీవు వోనీనీ జయంచాల్సిందీ.” ' అంటాడు. స్ కం
ల
లద.
మహాభారత కథలు
వెంటనే ఫీముడు, శ్రీకృష్ణుని, అర్జునుని సహాయంతో జరాసంథుణ్జి
జే ఎట్ అగ లే నిజా మలి ఈళ గం మరం గు స్ట
తాసు చం పేస్తానంటాడు. శ్రీకృమ్డుడు “అపు ఇదె మంచి సమయం
నేనూ ఫ్రీమార్జునులూ కలిని, ముగ్గురమూ జరాసంధుని దగ్గరకు వెళ్ళి, నది వృక్ష
మూలాన్ని కోసిపడేసినట్లు వొట్ని మీది బై.” ఆన్నాడు.
ధర్మరాజు సంతోషపడ్డాడు. కౌని జరాసంధునికి అంతటి గొప్పళ కి
ఆజాదీ
ల్! జీ లి అ a Fe ir జ షట ఇ తి a” కు,
ఏలా కలిగింది అసి అడుగుతొటు, శ్రీకృష్ణుడు జురాసింధుసి జన్యప్యతాంతం
Was రంత శై
ఆమ్మా చెప్పు న్నాడు.
శ్రీకృష్ణుడు-“బృహ (ద్రథుడనే మగధరా జొుండేవాడు. మహాబలుడు
గొప్పగా రాజాశ్రస్ని పరిపాలించాడు. అతడికి ఇద్దరు భార్యలు. వొళ్లు కవలలు
ఆరాజుకు పిల్లలు మాత్రం కలగలేదు. ఆతడు చాలా బాధపడిపోయినాడు,
చివరకు తన ఇద్దరు భార్యలతో సహో వనానికి వెళ్ళి ఒక పృత్షం (కింద మకాం
చేసి అక్కడ తపస్సు చేయటం ఆరంభించాడు. అదృష్ట నకశాత్తు అక్కడకు
చండకొశికుడనే ముని వస్తాడు, ఆయన్ను ఆహ్వానించి ఎంతో పూజచేసి
మెప్పింప జేస్తాడు. ముని, సిశేమి కావాలినాయనా అని అడిగితే “నాకన్నీ
ఉన్నాయి -- నంశానమే లేక, జస్మ్యసురోనిఉన్నాను నాకు సంతానం (ప్రసా
దించేటట్లయిే మీదయనల్లి కృతార్థత ఫొందిసవాబ్దపుతాను” అంటాడు.
ఆ ముని ముకుళిత నేశ్రాలతో ధాశ్రనం చేస్తాడు. అప్పుడు ఆ మామిడి
చెట్టునుండి ఒక సంతు వచ్చి ఆ స ఒడిలో పడుతుంది. ఆది గాలికి పడిందీ
కాదు చిలుకలు పడేసిందీకాదు. అదృష్ట కారణ ౦పల్ల వచ్చిపడింది. ఆయన
దాసిస్ అభిమం(త0చి ఆ రాజునకిస్తాడు. దీనిపల్ల నీకు ఒక కుమారుడు
b
కలుగుతాడు అంటాడు. ఆరాజా సంతోషపడి తిరిగి వెళ్లి భార్యలిద్దరకూ ఆ
పండును కోసి సమంగా విభాగించ పెట్టుతాడు. వారిద్దరూ గర్భవళులై నారు,
పదిమాసములు 'మాసినారు. ఒక్కనాటిరా (శ్ర వారు (ప్రసవము అయినాడు,
ని పుటిన పిల్లవాడు నిలువుగా కోయబడిల్ "విధంగా ఒకొక్క కన్ను
ఒకొక్క కాలుతో 'రెండుచక్క్ళు-లి. ఇద్దరకూ పృట్టుతాదు.
అ౦తఃప్పరంలో అ౦తా విడ్డూరపడి, అమోళ్టి ఈ చక్క నీకుమూరుడని
ఎలొ రాజుకు చెప్పగలం అని ఆ చెక్కను బయట పాశేస్తారు.. రాజగృహ
(భా = పథ మం(త్రాంగ పర్వము 9
ద్వార తోరణ సమీపాన చదుకం దగ్గరనే ఇద్దరూ రెండు చక్కలనూ పడే
స్తారు, అక్కడ జర అనే ఒకరాతసి ఉంటుంది, తనకు బలికోసం ఆమాంస
శకలాలను వేశారు అనుకొని కెంటినీ తీసికొని, వెళ్ళిపోతూ రెంటినీ సరిగా
ఉంచి కలిపింది. ఆరెండూ చక్కగా కలిసినవై -- పిల్లవాడు జీవితుడై నాడు.
ఆ రాక్షసికికూడ భారమనిపించేటంత కఠినళరీరుడై నాడు ఆ పిల్లవాడు. ఆలా
బ్రతికి పెద్దగా ఏడనడం ఆరంభించాడు. ఆ ఏడ్పువిని ఆంతావచ్చి చూస్తారు,
బృహ ద్రధుడుకూడ సంతో షిష్తాడు-జరమన్లుష్య రూపంతోవచ్చి ఆపిల్లవానిని
రాజూనకీచ్చి 'వళుతుంది. అమెసపేరు జర కనుక జరాసఠిధుడనే పేరు ఆ పిల్లి
వాసికి పెట్టారు. జరాసంధుని జన్యం ఇలా కలిగింది.
ఆ తరువాత చండకౌళకుడు వస్తాడు. వచ్చి “ఈ హన చాల
సించి వెళ్ళిపో ఆాడు.
ఆ జరాసంధుడె మున్న మొన్నటివరకూ హంసుడూ డిభకుడూ అనే
వాళ్ళు స్నేహితులై సహాయంచేస్తుంచే, సర్వ నృవతులనూ గెలిచాడు. ఆ
హంసడిభక లకు ఆయుధాలతో చావలేదు. అందువల్ల, ఒకరు చచ్చాడని
ఇంకొకనికి చెప్పి వాళ్ళ మనసుల్ని బలహీనంగా చేపి తమంత తామ చచ్చే
టట్లు చేయటంద్వారా నేనే వాళ్ళ బాధను భూమీశులకు తప్పించి వేశాను,
జరాసంధుడు కూడ ఆయుధాలకు ఠొంగేవాడు కోదు. ఈ భీముడు మల్ల
యుద్ధంలో ఆతడ్ని జయించగలడుగాక.
నేను ఈ థీమాట్టన్లులను తీసికొని జరాసంధుని వద్దకు వెళ్ళి అర్జున్లుడి
కక్షిబలంతో సీముని జతలో నా బుద్ధిబలంతో షక. నిర్దింప
గలన్లు అంటాడు శ్రీ) కృష్ణుడు. ధరశ్రరాజు 'సంతోషింిచినా గలు పెవరి కవు
తుందోనని అనుమానం" చివరతు అనుకుంటాడు. నరనొరాయణులయిన .
యీ కృష్ణార్జునులు. ఉన్నవో ల్లు థః విజయం, భూతి, సీతి తప్పకుండా.
ఉంటవి అనే శిష్టల వఛభనం తలచి తమ్ముల నిద్దరనూ శ్రీ కృష్ణునితో -పళిపు
తాడు,
ల
4. జరాసంట పథి
ముగ్గురూ మగధ దేశానికి (పయాణమె స సరయూగంగా ఇంకా అనేక
వూ
నదులు దాటి వెళ్తారు. అక్కడ గోరథమనే పర్వత మెక్కి- రాజధాని అయిన
గిరిషజం చూసారు. అది ఐదు పర్వతాల మధ్యలో
(no
R Pd ఇ
తింవబడుతూ ఉం
a
టుంది. ఆ పర్యతా లేవంటే గోరథం, బుషభథం, వై హోరం, బుషిగిరి,
చెత్యకా(ద్రీ అనేవి. చండకొళకుడు ఈ రాజధానిని తన తపోబలంచేత
ఎవ్వరూ జయింపకుండా చేశాడు. చైత్యగిరి మీద మూడు భేరులున్నాయి.
మానుషాదమనే ఒక బుషభచర్యాంతో అవి తయారుచేయబడినయి. గిరి(వజ
ద్వారంగుండా ఎసరె నా వింత- లేదా- సిదేశీ మనుష్యులు (పవేశిస్తే ఈ
ర అణాల |
భేరులు వాటంతటవి (మోగి వారి అ_స్టిత్వాన్ని రాజభటులకు తెలియజే స్పవి,
అందుకని శ్రీ కృష్ణార్జున భీములు ముందు ద్వారం వదలి మరో దోవన ఆ.
భేరులువద్దకు వెళ్ళి వాటిని చీల్చి ఆ తరువాత (బ్రాహ్యణ వేషాలతో వట్ట.
ణంలో ప్రవేశిస్తారు. సం 2 (|
వెళ్ళేటప్పుడు [బ్రాహశ్చణ వేషాల్లో ఉన్నా (వాహశ్చ్రణులుగా (ప్రవర్తింపక .
వీరులుగా ధీరులుగా వెళ్లారు. అలా మాలాలం కౌరికుల ఇండ్లకు వెళ్ళి వాళ్ళు.
సుండి బలిమితో గంధమాల్యాలు పుచ్చుకొని తమ శిరస్సులకు చుట్టుకొని '
మెడలో వేసికొని ఫొగరుగొన్న సింహ్వాల్లా జరాసంధుని మందిరంలోకి.
వెళారు. (బ్రాహ్మణులు గనక ఎవరూ అడ్డలేదు. జరాసంధుడె ఎదురు వచ్చి
తీసికొనిపోయి మధుపర్క-మిస్తాడు. అంటే బెల్లం పెరుగూ అందిస్తాడు,
అది "స్నేహానికి లక్షణం. కాని వీరు పుచ్చుకో మంటారు. అది ఇంకా
విశూరం కలిగిస్తుంది జరాసంధునికి. “వేషమయితేె (వ్రాహ్యాణుల్లా ఉన్నది
టె
కాని మీ శెవరు 4 ఎందుకొచ్చా” రంటాడు.
Jd
అప్పుడు కృష్ణుడు. చెప్తాడు * “మేము క్ష్యతియస్నాతకులం. అమి(త్రుగ
పయిన నీ పుఠరద్వారం వదలి అద్వారం- ద్వారా (వవేశించాము, గంథం,..
మాలాకలు, లక్ష్మికి సొంకేతికాలుగనక బలిమితో ,పుచ్చుకొన్నాం,.. వ్రీత్రో? .
మాకు 'వేరే పనుంది అందుకని నీ నజ మధుపర్య-6 మేము. తీసికో లేదు?” =
అంటాడు, అ
సభా--(ప్రథ జరాసంధ వధ 216
అందుకు జరాసంధుడు-”నేన్లు నిరాగసుండ, సధ్గుణాన్వితుడను దేవ
తలకు, (బ్రాహ్మణులకు భక్తుడను. ఉత్తమక్షత్ర కులాచారిని. మీకు
శ(తుపునెలా అయినాను” అంటాడు. దానికి శ్రీకృష్ణుడు “నృపకుల కులో
దృవుడు (ధర్యరాజన్నమాట) మముశ్చ్రలను పంపితే వచ్చాము శ్యతువులను
జయించడానికి”. అతు త్తమ త్ష(త్రియాచారము కలవాడినంటున్నావు: నీలా
ఇంతపరకు ఎపరె నా రాజులన్లు పట్టితెచ్చి బంధించి బలికిగాను చంపిపౌసే
వారెవరైనా ఉన్నారా ? ఇలాంటి ఆచారం ఎక్కడయినా వుందా? కారణం
లేకుండా సాధువులను హింస పెట్టటంవల్ల సర్వులకూ అ(ప్రియుడపు అయి
నావుసుమా? ఇంతకంటె అమి(త్రలక్షణమిం కేంకా వాలి? సీపు పాపకర్యుడవు.
నిన్ను నిర్జించకపో తే మాకు పాపం వస్తుందిగాక. అందరికం కొ గొప్పవాడి
నని గర్వించి పలుకవద్దుసుమా;”
నేను శ్రీకృష్ణుడ్ని, ఆయన భీముడు. ఈయన అర్జునుడు. వీరిద్దరూ
కురు సింహాలు, నీపు చెరపట్టి ఉంచిన నృవతుంనందరనూ నీవు వదలి వే స్తే
సరేసరి: లేకపోతే తం వారిని విడిపింపచేస్తారు సుమా! అంటాడు.
జరాసంధునికి కోపం వస్తుంది. “నేను పరా(క్రమంతో గెలిచి తెచ్చిన
వారిని నేనెందుకు వదలాలి? వదలన్లు, వారిని దేవుడికి బలికోసం తెచ్చాను.
రండి మీరు ముగ్గురూ వస్తారో నామీదకు సైన్యంతో కూడ వస్తారో ఒకొ
కరే వస్తారో రండి యుద్దం చేదాం. బలాబలాలు చూసుకొందాం”
అంటాడు.
ఢ్రీకృష్ణుడు అంతకంటె విసురుగా “నీపు కోరుకో మాముగ్గురిలో.
ఎవరో ఒకరిని-మల్లయుద్ధం చేస్తావుగా oe అంటాడు. వెంటనే జరాసం
ధుడు, “నాతో యుద్దంలో సముడు ఈ ఫీముడే.”- రానీ. మల్రయుద్దం
చేసానూ అంటాడు. అతడు భీమునే కోరడం చి (శ్రమ మెన విషయం. " ఇది:
మరి (శ్రీకృష్ణుడు చేసిన నశీకరణమ౦ [త్ర (పభావం. అనాలా? భగవంతుడు
హాదయాల్లో" ఉండి యం శ్రాలన్నీ (తిప్పుతుం'పే. చక్రాల లన్నీ ఓకే విధంగా
పనిచేస్తున్నట్లు నః (ప్రపంచం, నడవటంలో ఈ జరాస కరధుడు అలా ఫీమడే
ఎన్నుకోవటం కూడ భాగమేనా?' కాకరాల సంబంధం. ఏవైనా. మనకు,
స గ మహాభారత కథలు.
తెలీక్రండా ఉన్నదా? బహింశ ఎవరో జ్యోతిషం చెప్పి ఉంటారు. జరా
సంధుడికి. “భీముడు తన్ను చంపుతాడని. దాన్ని అబద్ధం చేయాలని జరా
సంధుడు మత్సరించి భీమునేకోరుకొని ఉండవచ్చు. లేకపోతే ఒకవేళ
శ్రీకృష్ణునో, అర్లునునో కోరుకొన్నా ఒకొక్ళ-ళ్ళనే వోళ్ళఏ తాను చంపిన
తరువాతై నా ఈ ఖీముడ్ని ఎదురొ్యనాల్సిందేకదా అనుకొని ఉండవచ్చు.
ములు
కార్యకారణ సంబంధం ఏదైనా ఉండవచ్చు. కాని జరగబోయే డానికే
ప్రాతిపదికగా ఈ ఎంపిక జరగటంవల్ల ఏదో దై పళ కి ఉన్నదనే అనిపిస్తుం
| a) ర జూద pr.)
టుంది,
జరాసంధుడు అప్పుడు తన సహాదేవుడనే కువారునికి పట్టం కట్టి
రాజ్టంవప్పగించి యుద్ధానికి నిలబడతాడు. రాబోయే విషయాలను సూచించ
డానికి ఇంతకం పే ఏం కావాలి!
మల్లయుద్ధం మహాయుద్దంగా ఆరంభమయింది, కార్తీక శుద్ద పాడ్యమి
నాడు. ఏకధాటిగా త్రయోదశినరకూ పోట్లాడారు కెండు వర్వతాల్లా, రెండు
సీంహ్యాల్లా, రెండు వ(శ్రాల్లా. చతుర్దుశినాటికి జరాసంధుని ముఖంలో (శాంతి
కనిపించింది. శ్రీ కృష్ణుడు అప్పుడు భీముని ఉషారుచేస్తూ అంటాడు “నీ
బలం నీ తం(డ్రియైన పవనుడిబలం మాకు చూపించు ఇప్పుడూ” అంటాడు
ఖీముడు మనసులో వాయుచేవుని ఢాక్టిన ంచేసి జరాసంధుని పట్టుకొని గిరగిరా
(తిప్పుతాడు నూరుసాట్లు ఎంతో విసురుగా. (తిప్పిన (త్రిప్పడంలో. జరా
సంధునికి గాలిని పీల్చడాని కే వీలులేకపోతుంది. ముక్కంట నెత్తురు వడు
తుంది. ఒక్తృసారిగా జరాసంధుని ఒడిసిపట్టి నడుంవిరిచి ముళ్ళ_లు (త్రుంచి
౧సిరికొట్టుతాడు భీముడు. పూర్వంపొడింబుని కూడా ఇలాగే చంపేశాడు
ముడు. జరాసంధుని శరీరాన్ని ఆ ద్వారము వెలుపల పడేస్తాడు భఖీమాడు-
ఎక్కడ పుట్టాడో అక్కడే చచ్చాతన్నట్లు.
శ్రీ కృష్ణుడు గిరి వ్రజ. వాసులకు అభయమిస్తాడు. చెరలోళ్లున్న రాజు _
లకు. బంద్రీవిడిపీంచుత్తాడు: సహాదేవునే ఇక్కడి రాజుగా గుర్తిస్తాడు. జరా.
సంథునీ _రథ్యం్న కెఫ్సించి అందోలో ఆ రాజులతోనహా ఎక్కి. గరుడనీ.
ఏభా-(వథ జరాసంధ వథ 21
తలచి రప్పిసాడు. అతడ్ని ఆ రథం తోలుమంటాడు. ఆ రథాన్ని వాయు
వేగంతో సమానంగా గరుడుడు తో ఎతుంకే ఇం(ద్ర(ప్రస్టం చేరుతారు. గరు
డుడే వచ్చి తోలవలసిన ఆవసరం ఎందుకు కలిగిందంటే ఆ రథం ఇందు
నిది. తారకాసురుని సంహారం శేసినప్పుడు ఆ రథాన్ని గరుడుడే నడిపాడు
అది వసువనే రాజుకు వచ్చింది. వనుపు బృహ [ద్రధుసకిచ్చాడు. ఆ కారణం
చేత గరుడని తలచి (్రీ కృష్ణుడు ఆ రథాన్ని నడిపించాడనేది _సమంజస
మయినట్టిది ,
చెట విడిపించబడిన రాజులనందరనూ గౌరవించి ధర్యారాజు వారిని
తమ తమ రాణ్యాలకు పంపివేళాడు- రాజకీయంగా ఇది పాండవులకొక
మెట్టు. అందరితో సథ్యాన్ని ఆ విధంగా సంపాదించాడు ధరురాజు.
జరాసంధ వధ అయింతరువాత (శ్రీ కృష్ణుడు మళ్ళీ వస్తానని చెప్పి
ద్వారకకు వెళ్ళిపో తాడు,
రాజసూయం చేయటం అంతే స్తాట్ట్విక తత్త్వాన్ని నిర్గుణ తత్వంతో
_ కలిపివేసే సాధన అని తెలిసికొనాలి. జరాసంధుడు రెండు(వక్కలుగా పుట్టి
ఒకయమైనాడం పె, ద్వంద్వాలు శరీరానికి స్థాన మై ఉన్నవనె అర్థం అవుతున్నది.
నిర్వృతి తత్వంతో ఈ శరీరం కలిగినవాళ్ళు ఒకటి కావాలంటె ద్వంద్వాలు
నశించాలి. జరాసంధునికీ, నిరృతి త _త్త్వమయిన కృష్ణునికీ పొత్తుకుదరదు,
28 అక్షోహిణీల బలంతో పదిహేడుసార్లు కృష్ణునిమీదకు దండె క్తి నవాడు
జరాసంధుడు. అకొహిణీలం”టే మనిషికి మనసులోగల వాసనలని ఇం(డ్రియ
సంబంధమైన వనీ అర్ధం, అవి 17 సార్లు నశించినవి. శరీరం మా(తం.జరా
సంధుడు మా(త్రం- ఉన్నాడు. 18 వ సారి కూడ యుద్ధం జరిగింది. ఆ
వాత మళ్ళీ ఇవ్సుడు శ్రీ కృష్ణుడు ఖీమునితోను అర్జున్దునితోనూ కలిని
తున్నప్పుడె కలుగుతున్నది. కామ(కోధాలు 6 (త్రిగుణాలు 8
(౫8= 18 సాళ్లు యుద్ధం జేసి వాననలు సశింవజేయట౦ అం
ఇప్పుడిక ద్వంద్వ సంఘటితమైన జరాసంధుని చంపి ద్వంద్వాన్ని
నిర్వ్రతితత్త్వం సాధకునికి రాగలదని అంతరార్థం,
218 మహోభారత కథలు
జరాసంధుడు 101 వంశాల రాజులన్లు జయించాడం మె,దగ్గరబంధించి
ఉంచాడం టె 101 ధాతుపులూ శరీరంలో ఉన్నవిషయం ద్యోతకం చేస్తున్నాడు
వ్యాసమహర్షి అవి నిర్వృతేతరమైన వ్యవహారంలో మునిగి ఉన్నదని అర్థం,
అదె మనసు. అది జరాసంధుడు. దానినె జయించాలి,
శి
గుండా వెళ్ళలేదు. ద్వారం అంటె రెండు పక్షొలుగలది. నిర్భృతిత త్వం
అదైపతం-రెండు లేపుదానికి. అది ద్వారంగుండా ఒకటి నుండి రెండోదానికి
పోయే (పస శే లేదు. అందుకని వెనకనున్న కొండల మీదన్లుంచి శ్రీ కృష్ణా
లి
శ్రీ కృష్ట భీమార్జునులు “అద్వారం?* గుండా వెళ్ళారుగాని ద్వారం
దులు వెళ్ళారట. అనగా అమనస్త_యోగం ద్వారా “ద్వారం” లేకుండా
వెళ్లారు .అలాగిరి[వ్రజానికి వెళ్ళాల్సివచ్చింది అని వ్యాసమహర్షి అనేక పదాల.
ద్వారా మోక్షసాధనా విధానాన్ని ద్యోతకం చేశాడనిపిస్తుంది. భారతం పంచమ
వేద మనఢానికి ఈ మోక్షసాధనను పరమార్థంగా పెట్టుకొని వ్యాసమహర్షి
ళీ k
(వాకాడు బహుళ.
ర్ దిగ్విజయము
ఇక మిగిలిన దిగ్విజయం, కథలో అలానె ఉంది. అందుకు తన
తముశ్రల నలుగురినీ ధర్మరాజు నాల్గు దికులకూ గొప్ప .సైన్యాలిచ్చి పంపు
తాడు. అర్జునుడు ఉత్తరదిశకు వెళాడు భగదత్తుని జయిస్తాడు. బృహరితుని
పరాజితుని చేస్తాడు. అనేకమందిని భయపెట్టుతాడు అంతా కప్పం కట్టుతూ
ఉంటారు ధర్యురాజుకు.ధనకనక వస్తువాహనా లు ఎన్నోఅర్జునుడూ సేకరిస్తాడు.
భీముడు తూర్చుసకె మళ్ళివెళ్ళి చేదిడేశ రాజయిన శిశుపాలునితో
సఖ్యం చేసుకుంటాడు ఎంతో మందిని జయిస్తాడు ధనాన్ని సేకరిస్తాడు.
సహదేవుడు దక్షిణదిశకు వచ్చినవాడు. జంభకుడ్ని విందానువిందులను, గెలు
స్తాడు. నీలునితో. యుద్ధం చేసేటప్పుడు - అగ్నిదేవుడు స్వయంగా మంటలతో.
సహదేవుని ఎదుర్కొన్నాడం ఇ దానికి కారణం ఒకసారి అగ్ని దేవుడె
(దాహ్మణుడై మాహిష్య తీపురంలో ఉంటూ (పమాదవళంచేత ఫరదారిక్టు.
_|పీథ - దిగ్విజయము 219
డె నాడట. పరదారగమనం అపరాధంకదా. రాజభటులు పట్టుకొని వానిని
కండించబోయారు. అగ్ని అవమానంతో బాధపడిపోతాడు. అప్పుడు ఆరాజు
కయనకు అవమాన భారంచేత కలిగిన రొషానలాన్ని గుర్తించి నమస్క
)0చుతాడు, అప్పుడు అగ్ని, వరమడుగవలసింద౦ంటాడు. అప్పుడారాజు ఈ
ఏళంమీదకు వచ్చిన శ(త్రుపులగు అగ్ని మంటలతో మండించాల్సింది అని
౨డిగి ఆ వరం పొందుతాడు. ఇప్పుడది సహదేవుని సైన్యానికి దుస్పహ
ఏయింది. అప్పుడు సహదేవుడు దర్శలపై శయనించి అగ్ని నూకాలు
దివి అగ్నిని (పసన్నుని చేసికొంటాడు. వెంటనె నీలుడు ఇది (గహించివచ్చి
హదేవునికి స్నేహితుడై , ధనకనకవాహనాలు ఇచ్చుకొంటాడు సహదేవుడు
*ండ్యచోళ కేరళ రాజ్యాలవరకూ వెళ్ళి జయించినాడట. పశ్చిమానికి నకు
డు వెళాడు. దత్తకుడు, మయూరకుడు వంటివారిని జయించి తన మేన
"మయిన శల్యుని చూచి, (శ్రీకృష్ణునికి, వార్తనంపి ధనకనక వస్తువాహనాలు
సికొనివచ్చి ధర్యరాజుకిసాడు,
6 రాజసూయము
ధనంతో ధనాగారాలు నిండిపోయినయి. మం(తులంతా ధరశ్రరాజున్లు
జసూయం చేయాల్సింది అంటారు. అప్పుడు ధర్మారాజువద్దకు (శ్రీకృష్ణుడు
ఫరకనుంచి వచ్చి పూజింవబడుతాడు. ఆయనకూడ ఎంతో (ఫోత్సాహ
సాడు. రాజసూయ యాగంచేసేందుకు-దేశ దేశాధిపతులకూ ఆహ్వానాలు
)పుతారు. యజ్ఞశాలలు కట్టిస్తారు శాస్తోగీ క్ర నిధంగా సంభారాలు తెచ్చి
జ్ఞ శాలల్లో నింపుతారు. వచ్చిన భఖీష్య థృతరాష్ట్ర విదుర(ద్రోణ కృప
్వక్ఞామ సొమదతత్త కర్ణ భూరి[శ్రవసు, శల్యశకుని వైంథవచుర్యోథనాదు
దరనూ (పియన శ్రారాలతో పూజించి “మీ అను గ్రహంవల్ల నేనిదిచేరో
)గుళున్నాను” అంటాడు. ఏమిటీ అన్గు(గ్రహం? పిల్చి సగంరాజ్యం తః
ఎచెప్పటమె అయియుండవచ్చు.
వచ్చిన అందరకూ తలా ఒకపనినీ ఇస్తారు, బంగారం వెండి ప
) దానం చేయాడానికి కృపాచార్యుణ్ణి, “ఏం చేశాము: ఏం చేయ్యాలి:
220 మహాభారత కథలు
అనే విషయం చూడడానికి భీష్య(ద్రోణులనూ వస్తువ్యయం చేయడానికి విదు
రుజ్జి, రాజులుతెచ్చిన ఉపాయనాలందు కోవడానికి దురోధనుసీ, ఇలా
అందరకూ ఆయా పనులను వపషుృజెష్పుతాట.
ధర్య్రరాజు దీక్షతీసికొ న్నవాడై యజ్ఞళాలలో నికివెళ్ళిపో తాడు .ఆయన కు సృప
తేజంతోపాటు (బహ్మశతేజస్సుకూడ కలిగింది. ఆయన్నుచూచి అంతా విస
యంతో మెచ్చుకొంటారు- రాజసూయం అలా |పారంభమైంది.
(1
(0
దిగ్విజయం అయి అశ్వం, అర్హునుడూ తిరిగి వచ్చింతరువాత నళ్చ
యించిన మూహూర్తాన రాజనూయయాగం ఆరంభించి చేశారు. అది పూర్తి
అయిన సందర్భంలో మహాత్యులయిన వారిని పూజించటం సదాచారం,
అందుకని భీమ్యడు ధర్యరాజుతో చెపాడు. “స్నాతకుడూ బుత్వీ జాడూ
సద్గురు తూ ఇష్టుడూ క్ష(తియుడూ సంయమీం (ద్రుడు, వీళ్లు పూజనీయులు
అలాటి వారిలో ఎవరయితే సద్గుణాల్లో "పెద్దో అలాంటి వారిని పూజి ంచా న
స్సింది.. శ్రీకృష్ణుడే అలాంటి వాడనవచ్చు"నని చెప్పాడు. నారదుడూ దా నినె
3 మోదించినట్లు అవుపడ్డాడు.
నారదునికి అప్పుడు ఏదో సంఘరణం జరుగబోతుస్నదని అర్థ
మయింది. సహదేవుడు నీటిని తెచ్చి ధరశ్చిరా జూకు ఇస్తాడు, ధర్యురాజు థ్రీ
కృష్ణుని పాదాలు కడుగుతాడు. అది ఆ సభలో నున్న శిళుపాలునికి. కోవ
కారణమైంది. అతడు వెంటనే లేచి ర్రకష్టుని, తిట్టటం మొదలెట్టుతాడు.
ఎనకరాకానూ దూషిస్తాడు. FE
ధర్మరాజా! ఈ ముసలి నీషుశ్రడు చెప్పటం జడుడైన కృష్ణుని
నీవు పూజించటం బాగాలేదు. అతడం పె మీకు ఇష్టమయినట్లయితె ధనకన
కొదులిచ్చుకొనండి.. అంతే గాని ఇంతమంది క్ష్యత్రియులున్న మహాసభలో
న ఈ అచ్యుతుణ్ని పూజించటం తప్పు. ఆతడు నృద్దుడూ కాడు
ద్ద పురోహితుడూ కాడు, రాజూకాడు, ఆచార్యుణూా కాడు. ఎలా పూజా
పుతాకు. ఈ వని నీవు చెయ్యాల్సిందికాధు. నీవు పొరపాటుచేత యేజో
గీరావే అనుకో-తగుదునయ్యా అని అతడు పూజకు సంసిద్దడు కావటం.
)ంత అనుచితము: 'పేడివానికి 'పెళ్ళాన్నిచ్చినట్టు ఆర్భనను ఆచ్యాతుని కిచ్చి
చచి
శి
కై
శ్ర
Ct
ర
లో
£
గ
ళో
సీవ మా అందరకూ అపజ్ఞి చేశాపు అంటూ బయటకు పెళ్ళిపోయినాడు
శిశుపాలుడు.
హప్చుడ తడి శునయిసూ “నాయ నీవు చిన
అప్పుడు ధర్యరాజు అతడ్ని అణుబయి బూ యనా న్న్న
వాడవు తెలియదుగాక. ఖీషుశ్రనకు తెలీకుండా చెప్పా" గుకొంటున్నావా! శ్రీ
Ca]
ళ్
కృష్ణుడు పరమేశ్వరుడే, _తిలోకపూజ్యుడు. ఇది ఈ సభలొ ..కం పె పెద్ద
లంతా అంగీకరించారనే సంగతై నా గమనించకుండా ఇలా పరుష
వాకు్రూలు అనవచ్చునా?ి అంటాడు.
ఫీష్ముడు వాదిస్తాడు శిశుపాలుడ్ని తిరస్కరిస్తూనే _ “ఉ త్రమజ్ఞాన
వృద్దుడులా ఉండేవాడు బాటుడైనా పూజ్యూడే. అమితసి (క్రమ సమృద్ధిచేత
కూడా ఇతడు పూజ్యుడే, ఈయన చాకచక్య నిశేషంచేత కాదా జరాసంధుడు
చచ్చి, చెరలోనున్న ఈ మహారాజులందరూ విడుదల చేయబ థ్ఞారు! పైగా
అకాశం, చం(దుడు, సూర్యుడు, భూమీ, బుద్ధి మనసు, పురుషుడు (ప్రకృతి
కాలము ఈ జంగమస్థావరాలన్లు తన దివ్య శక్తిచేత భరిస్తున్నవాడీ
డీ
మహాతుగ్ర"డంటాడు.
శి శిశుపాల పథ
సహశేపుడు కోపంతో అరిచేస్తాడు “ఎవడు వచ్చి ఈ అచ్యుతున
క ర్లకమీయడం తప్పంటాడో రమ్మను నా కాలు వాడి నెత్తిన పెట్టేస్తా"
pr
నంటాడు. సభలో అంతా గుబగుబలాడి పోతారు,
శిశుపాలునికి సహాయంగా సునీథుడనేవాడు కొంత పరివారంతో
పోట్లాటకు సిద్ధంగా వెళ్ళుతాడు. సభలో రసాభాసమపుతుందని ధర్యరాజు
సం(థమ పర్థాడు. భీముడు ధర్మరాజుతో “ఈ అచ్యుతుడనె గంధ
గజేం(చ్రణు ముందు ఈ కుక్కలరపడం చూచి తొందరపశడనక్క-రలేదు.
ఈయన అలిగి చూచిన మా(త్రాస వాళ్లంతా సశించిపోతారుగారో అంటాడు.
ఇది విని శిశుపాలుడు ఖీష్యుని తిట్టటం ఆరంభిస్తాడు. కృష్ణుడు
చేసిన పూతనా సంహారం. శకటా సురసంహారం మేనమామను చంపడం
ఇవన్నీ పెద్ద ఘసమైన వేవీకావసీ పెగా స్త్రీవభ గోవధ చేసినవాడు కానటంచేత
పాపి. ఆఫీ కొరపపంశాన్ని నాశనంచేసే దురుద్షళశంతో ఖీష్యుడు ఇలాట్
సభా-__ష్వ్వతీ శిశుపాల వధ
లచ
చి
సెలహాలిస్తున్నాడనీ, ఈ క ముని బలం జరాసంభునిచే 18 సొర్లు ఓడింప
జడినప్పడెక్కడకు పోయిందనీ, దొంగతనంగా వెళ్ళి _ జరాసంఘని
కపటంతో చంపించటం ని(క్రమంకాదసీ ఇలా వాదం పెంచడం ఆరం
కొంచాడు శిశుపాలుడు. .
ఫీముడప్పుడు రౌ[దాకారంతో లేచి “చంపేస్తాను వీళ్చై” ఆంటాడు,
థిషమ్మ్యడె అతడ్ని ఆప్పతాడు. ఇంకా ఇలా చెప్తాడు. “ఇతడి పృట్టుపూర్వోత్త
రాలు నాకు శెలుసు నాయనా. నువ్వు తొందరపడకు. ఇతడు ఈ శ్రుళృష్టుడి
జోతస్స ఇం శెప్వరిచేకా చావడుగాక, ఇతడు పుట్టిసప్పుడు నాల్లు చేతులతోనూ
మూడుకళ్ళతోనూ పుట్టాడు. పుట్టంగానే గాడిదలాగా ఏడ్చేవాడు. ఆకాశవాణి
Pa p
ఆప్పుడు చెప్పింది. ఇతడ్ని ఎవరు ఎత్తుకు స్నస్సుడు చేతులూ కళ్లూ ర0డు
'రెండుగానే అయిపోతయో అతడిచేతనే చంపబడతాడు. మిగతావాశ్తేం చేయ
లేరని. (శ్రీకృష్ణుడు వెళ్ళి యీ పిల్లవాణ్ణి ఎత్తుకున్నాడొకసారి. అప్పుడు
ఆ అదనంగా వుంశే చేతులూకనూ ఇ స్టన్ న గ ఈతడి త ల్లి శ్రీ mu
సకు మేన త్రవరస, ఆమె అప్పుడు గోలబెడుతుంది, “అయ్యో సీచే 1 చంపృతా
నాయనా నా బిడ్డని “అలా అయితే నాకు ఒక వరమీయాల్సింది _ వానిని
క కీర్ట
నూరు తప్పులు చేసేవరకూ తొందరబడి చంపవద్దిని (ప్రార్థిస్తుంది. వ;
నూరుతప్వులు అయేవరకూ శ్రీకృష్ణుతూ చంసడుగాక. - ఇంకెరూ ఈతడ్ని.
చంపే (పస కిరారాదు"ి అంటాడు. ఇ క్కడ పాండపుతె శిశుపాలుని చంప
రాకుండా ఖీష్కుడు వారి కీర్తికి కళంకం లేదా అనవసరంగా పిల్చి చంపారని
పించుకో కుండ కాపాడాడనిపిస్తుంది..
_ ఇది విని శిశుపాలుడు కెచ్చిపోకాడు. “రా! యుద్దానికి రా-చె పృతాను
'పని* అని కృష్ణుడ్ని కవ్విస్తాడు. త్రీకృష్ణుడప్పుడు, శిశుపాలుడు చేసిన
డ్డపను నులు ఏకరువుబెట్టి, అనూరు తప్పులు సహించాను - ఇక సహించను
వీడు శ్యతువయినారు, నేను భగదత్తుపై యుద్దం చేస్తున్న సమయంలో
వచ్చి. ద్వారకాపురి కాల్చాడు. నై వతానిక్ డ్రీదకోసం వెళ్ళి (త్రాగి బాల
. ep
స
సృద్దులు పడిఉండగా యాదవులను సంహరించాడు. తన (ప్రభువు భార్యని
తెచ్చి తన భార్యగా చెసికొన్నాడు*' అన్నాడు. మూటకుమాట పెరిగిపో
తోంది. ఇలాగ చివరకు శిశుపాలు “నాకు కాయంబేసిన పిల్లన. తీసుకు
న్డ్
ధర్యరాజు బొన్నత
4 మహాభారత కథలు
పోయి నువుచేసికొన్నావు సిగెనాలేడా'? అంటాడు. చివరకు శ్రీకృష్ణుని
కి హే న
'స్పులు కక్కుతూ వెళ్ళి శిశుపాలుడి శిరం తంచివెం
(50 సి
నా స ౬ | దార?
మళీ (శ్రీక్సష్ణుని చేరుతుంది. నతురు ధారలై (మవషహించింది. వానిలొ నుంచి
ది తం
బి
ఈ శిశుపాల వధతో (1) శ్రీకృమ్ణుడు భగవంతుని అవతారమేసనీ,
(2) ధర్యరాజాదులు భగవత్సం బంధులై. మంచి అనేదానికి (ప్రతినిధులనీ
(8) వారిని వ్యతిరేకించేవారు దుర్మార్లులనీ (4) ఆ దుర్మార్గులు కేవలం
శ్రీకృష్ణుని అలుక కారణంగా నశించడమనేది సంభవ మైనదేననీ అందరకూ
తెలిసింది. రాజోలు రెండు పకాలుగా అయినారు మనసుల్లో. పాండపులూ
వారి వ్యతిరేకులూ అని. మంచించెడూ అని వాళ్ళసుచూసి (ప్రజలు వినో
దిస్తున్నారు.
శిశుపాలుని రాజం శిశుపాలుని క్రుమారునికే ఇచ్చారు. దాంతో
నృత్య పెరిగినచె సర్వులూ వారిని భూషించారు. థార
రాష్ట్ర)లు మా(త్రం అసహనపరులయినారు. ఆ తరువాత రాజుాలనందరనూ
ధర్మరాజూ తముశ్చిలూ వారి వారి దేశాలకు సాగనంపుతారు. శ్రీకృష్ణుడు
ద్వారకకు వెళ్ళిపోతూ ధర్యరాజుకు సలహాఇస్తాడు.
సకల భూత సంఘంబు బర్జను్యు బక్షీ
సమితి బహుఫల వృత్షంబు నమరు లిం(ద్రు
ననిశ మునునువ జీవించునట్లు బంధు
జనులు నిన్నుప జివింప మన్గుము పేరి.
నీ బంధు జనులంతా సీ చుట్టూ ఉండి (బతికే విధంగా చూచుకోవల
సిందని బోధ చేశాడు. జీవులకు వర్షించే మేఘంలా పక్షులకు ఫలపృక్షా
నన్నిలా దేవతలకు ఇం(దుడులా మెలగవలసిందంటాడు. అందుకు ధర్యారా జు
“నీవు దూరంగాఉన్నా లోకాధారుడవు గనుక మాకు సమీపస్టుడవే. సీ
క్స్ లేక నినుషమయినా నిర్వహింపలేము.. అందుకని మాకు దగ్గరగా
సభో--ద్విరి
శిశుపాల వధ
ఉండటం చేయాల్సింది అంటాడు. (శ్రీకృష్ణుడు సరేనంటాడు. (శ్రీకృష్ణుని
WE
©
రధం వెళ్ళి పోతుంటే సోదరులంతా అలా నిలబడిచూ స్తూ ఉండిహోతాదు.
హృదయంలోంచి నిట్టూర్చి వెలితిని అనూభూతిచేస్తూ 'ఇధిటెక్ తి తెరిగివస్తారు
శిశుపాల వధకు అంతరార్థము న్నది. అతడు బాల్య చాపల్యమెన
అజ్ఞాస వృత్తికి (ప్రతీక. (శ్రీకృష్ణుడు నిరృతి తత్తమె.. ఫీష్యుడు కరు
కొండ పరుడు. కర్మకాండ కూడ నిర్వ్రుతి తత్వాన్ని చేరటానికె ననేది
నీమడిని బోధ. అష్టాంగ యోగానికి (ప్రతీక అయిన ధరశ్రరాజు ఆబోధవిని,
సర్వ్రృతి త త్త్వ్వమెస శ్రీకృష్ణుని రాజసూయాధ్వర సమయంలో అర్చించాడు.
జ్ఞాన (ప్రకాశానికి (ప్రతీక అయిన సహదేవుడు అర్థము _తేపటం-క్షానమే
కరత్రితాండకు కూడా అవసరమైనదని సూచన. (అజ్ఞాన. వృత్తులుకూడ కొన్ని
హాఠాత్తుగా నిరస్టృితి త త్త్వంతో ఐక్యం ఆవుతవి. శిశుపాలుడు దర్శనం
చేసికొన్నవాడై శ్రీకృష్ణునిలో కలవడం దానికి తార్యాణం, వ్యాసుడు.
జపూత్షసాధన చెప్పటంలో ఇది ఒక భాగం... re
Es కుట్ర - 'మొదటినారి జూదం
జసూయానికిగాను హ ఆస్తి స్పినా పురంనుంచి బయణుదేరి ఇం | దప స్థానికి So
పుచ్చి రాజసూయం. అ సుమా రుగా ఆంతా ' వెళ్ళిం తరువాత తకూడ
ధుఠ్యోధసుడూ శకునీ | ఆ మయసభ చూచేందుకని కొన్నాట్ల. ఉండిపో క్
దురో సధనుడు. 'మయనభను “ఆలకించి ప ఆళ్చక్క వడి పోతాడు ఆడి.
ఇంద్ర సభలా. ఉందనీ అది. తనకు లేకపోగా తాను. నృర్థతో. చూస్తున్న ఈ
పాండపులకు క్రలగిందనీ ఈర్షక్థతో. ఉడ్తికిపోత్లున్నాడు.. శర్మతో. _.నిండీద్
మనసుకు మంచి" చెడ్డలు. “ నితాకజ నితాక్షలు.. ప్రర్షజ్డజిర్గదాత్తిలు.. తెలియవు.
అం తేకాదు ఎదురుగా గున్న సంగతులు విపరీతంగా. రమపతప (వరిగా. “|
అర్థంగావు. “పాపం. సభ చూస్తున్న దుదో ్యధనువ్రికీ, షప...
గుండా, చి గ్రాల్లో మున్న | కమేలాలూ స్పా
చిత్రం మాత్రమేగొని ద్వారం ఏదీలేదన దానిలోనికి (ప్రవేశించడం సూనే
ఆ
3 ~ rg 1M చ గాన న జ అయ 0౫ నా నాప్
సాడు పక్కనే ఉన్న గోడమీద ద్వారంలా వెయబడ్డ చిత్రాన్ని చూసే
అదే సజమైనద్వారమని 'డెళ్ళబోయి తలకు బొస్పకట్టించుకొంటాడు. ఎవరో
ఎక్కడో పక్కున నవ్వుతారు. కెండెవై పునకు వెళ్ళి అక్కడ సీజ్బా కమ
లాలూ చేవలూగల చి(త్రాలనుచూసి చెంగుతడుస్తూందేమోనని పైకీ ఎత్తి
పట్టుకు సడుస్తాడు. మళ్లి ఫక్కున సస్విన శబ్దం మరొదై పుకు “వెళాడు.
అక్కడా అలాటి చి(తమె ఉందనుకొని చెంగువదలి నడుసాడు. నీళ్ళలో
దిగబడతాడు. పాండవులు ఇదిచూసి నవ్వారు. ఎంత హృదయపుకోత ; ఎంత
పగ : దీనికి మూలం తన ఈర్ష్య అనేది (గ్రహించలేదు. ధరశ్రిరాజు చేరే
'కట్టుగుడ్డలు ఖీమునిచేత తెప్పించి యిప్పిస్తాడు. దుర్యోధనుడు వట్టి గుటకలు
కాదు _యుంగింది అప్పుడు వా కేవలం ఈర్ష్యాషకోధాల ? గుళికలు 11
మయసభ చూడటం ఆయింది కనక హ స్తిప్పరానికి వెళ్ళిపోయి
జరిగిన పరాభవానికి కుమిలిపోతుంటాడు తిండి సహించుటలేదు. మనసా
పంతో (మగ్గిపోతున్నాడు. మనిషి త రాచకార్యాలేమీ
చూడటక్లేదు. అందుకని శకునివ చ్చి పరామర్శిస్తాడు మేనల్లుణ్ణీ. అప్పుడు
దురోకధనుడు
“ఆ మయనథా వై భవం తలమున్య-లవుతోంది మనసులో-ఆ ధరి
రాజుకు ఎంతటి దశకలిగింది ! రాజసూయానికి అంతమంది రాజులువచ్చి
ధనకనక వస్తువాహనాలు తెచ్చి పడేశా రు-వట్టివ ర్తక్షుల్లాగ: ఎంత పార్టినత్వం
వచ్చింది ధరశ్రరాజుకు। ఢ్రీకృష్ణుడు చక్రంతో శిశుపాలుడ్ని నరకటంతో
రాజులందరూ దాసోహం. అన్నట్టు (వ్రవర్తించారు - నీపూ ఎరిగే ఉన్నావు
న అతుల. వరా క్ర మాక్టితములై. న ధనంబుల “పేర్మిజేసి యు
ల న్నతమగుచున్న పాండునరనాథత నూజుల లక్షి నాకస
మ మ్ముతమయి స్తూ చెలిరగి-వను,మాతుల: మానధనాధ్యుడైన' భూ
చ. వరిసహియంవ. నోపునె సవత్నులపృర్థియ శాత్యహాసయున్
|
భొ--ద్వితీ కు(ట్ర- మొదటిసారి జూదం
జా.
tba
mr 2
ఏమిచేద్దాము? పాండవుల లక్మిని యేవిధంగా మనం ఆపహరించి
'వుచ్చుకో గలమో చెప్పవలసింది” ఆంటాడు.
కురుక్షేత్ర సంగ్రామానికి తపక సాలే ఆధారం-ఈ కుట్ర అని
'తెలిసికొంపీనే గాని ఆ సంగ్రామం మంచికీ చెడుకూ మధ్య జరిగినదనే.
సె అగి అర్థంకాదు. అది అర్థం కాకుండా యుద్ధం సంగతులు చదువడంవల్లి
చూరా ప(తికల్లో నిషయాలు చది విసు చదువటం అవుతుందనేది జాపకం
-పషెట్టుకోవాం : ముఖ్యంగా విదారక. ల
ఇక మిగతావారితో సహా అందరూ జ్ఞాపకం పెట్టుకోవాల్సిన సంగతి
ఇక్కడ మరొకటి ఉంది-దురో్యోధనునికి ఈర్ష్య కలిగింది-ఆది ఒక మెట్టు.
ఆ ఈర్ష్య కలిగిందనేది తెలిసింది తనకే, కాని దానికి. అతడు సిగ్గుపడట,
కోయ, సిగ్గుపడినంత కాలం. ఎవరికీ చెప్పకుండా Se కృశించి
పోయాడు. ఇప్పుడు శకునివచ్చి Spas నాకు ఈర్ష్యగా ఉన్నదం
తమా సే “సపత్నుల వృద్ధిని ఏ భూపతి హిస్తాడుగాక” అంటున్నాడు.
ఆ ౦ే రాజయినవాడు ఇతర సోదరుని ఆ స్రిచూచి ఈర్ష్యపడటం నాష్టయమే
ననే మతంగా అపుపడుతున్నది, ఇది వంత విగజారిపో వల మో నిస్సాకీ
కంగా ఆలో న
ముం రద్యష్ట వశాత్తు ఇప్పుడు ఏ సామాన్య ్రజల్లోహడ డ డబ బ్బు గడించ
ఉం యే గొవృతసం' అనీ ఎలాగయినా నాసరే దాన న్ 'ఇతర్లవద్దనుంచి గడించగలి
గతే అదే సరమ మైన క ర్హవ్యమనీ అనుకోవటం (ప్రస్తుత కాలంలో సహ
ణంగా అవుపి స్తున్నది. ఇది దిగజారిపోవటమని ఇంకొకరెవరై నా చెస్తే
ఇంక్ కోవటాసకి అంగీకరించే వాళ్ళు వేళ్ళమీద లెక్కించడానికె ఉండరు. .ఈ
౫వ దిస్టిచి డేశా కాన్ని విపత్తు వై వునకు shu నిశ్చయం అనిపిస్తుంది.
"ఒకడి ధనం 'వీరోవిధంగా మోనంగానై. నాసరె కాస్తైన స పోతుందని
తన 'ఊహఅయినప్పుడు రెండోవాడు. తన .సొముశ్రిన ప ట్ట లాగివె యౌ యాల లని
ఇమా స్తువ్నాడనుకో వడం తప్పనిసరి. ఒకరికి ఒకరికి స మయాచన మ వకాళ
ఎదీ?ప సర స్పరనహాయమ్నుండదు,. సరిక దా. ఒకడికి es ౪ త్రువ్రఅవుశాడు
స.
358 మహాభారత కథలు
ఇదే ఈనాటి. వివిధ రంగాల్లో (ప్రజలకుగల దుస్థితి. ఇది ఎక్కువమంది
దులోధనుని దృష్టితోనే (ప్రవర్తించటం ఆరంభించటంవల్ల కలుగుతున్నది.
ఈర్ష్య జనిఠిచినా అది న్యాయ్యమేనూ అన్లుకోక, అందుకు కించపడితె అని
సమసిపోవడానికి అవకాళం కలుగుతుంది. ఆలా ఆధునిక యుగంలో మంది
అన్గుకోవటల్లేదు. ఇది దేశ (ప్రారబ్దం అనిపిస్తుంది.
సీ
ర్త
౭
శకుని దుష్టుడు. అతడు “నేను నీకు ఉపాయం చెప్తాన్లు.
తండ్రిని ఒప్పించుముందు"”. అని దుర్యోధనుని తీసికొని ధృతరాష్ట్రుని
వద్దకు వెళ్తాడు. వెళ్ళి, చిక్కి శల్యమయిస నీ కుమారుని పర్శితి చూడు
మంటాడు. ధృతరాష్ట్రుడు అదివిని అదరిపడి “ఏమిటి నాయనా నీ మనో
వ్యధ" అని బుజ్జగించి అడుగుతాడు.
దుర్యో ోపమిటా: పాండవుల విభవం ఇం _దుడి వై వై భవంలా ఉంది.
ఎంతో రాజ్యాన్న్ జయించారు వాళ్లు: (ద్రుపదుడూ శ్ర్రీకృష్ణుడూ తవు ఆంతా.
సామంతులే అయినారు. నేను, రాజసు ుతుకై ఉండి, వారి వైభవాన్ని ఎలా
"సేది: రత్నాలు అందుకొనే పనిని హస సమయంలో నాకు వపృ
వ 1 ఇంకా ఏం చెప్పను నా దుఃఖానికి కారణం? ఆఅస్నిటినీ మించి
(శ్రీకృష్ణుడు అర్జునుడికి ఎంతో హితుడై పోయినాడు కదా! రాజసూయంలో,
లక్షమంది (బాహ్యాణ్యం థ్ ధోజనంచేస్తే గంటకొట్టవలసిందన్నారు, అలాంటి
గంట ఉత్సవం జరిగినన్నాన్ళు గణగణ (మోగటమే కదా: వెసక పహారిళ్చుం
(ద్రుడు చేశాడని చెప్పిన రాజనూయాన్ని మంచి ల్! తకుండి ధర్మరాజుని
రాజసూయ వై భ న౦-ఇదె నా దుఃఖానికి కారణం" అన్నాడు. శకుని అందు
కొని స
భాను ద్రభ్లులగు పాండుచు! హీనాధాత్యజాల లక్ష యెల్లన్లు సీకుస్ !
నేస పహరించి యిళ్తుధ: రాన్లుత' మాయదురోదర్రవ్యాజ మ నన్ = అంటాడు,
మా యాజూదమాడి వారి సిరినంతా పగను జయించి ఇస్ఫొనంటాడు, అక్ష
[ అని] 'ఒకటున్నది. అది నేర్చినవాడు, హ క్తుగా చెట్టు ఆకులు ఎనో ఖు
re
కెప్పేవేయగలడు. అలాటి: విద్యా, శోక క్ర Font తన్నద. ధరత్తరాజోకు అక్ష
'నేధా_ద్వితీ కట్ర-మొదటిసారి జూదం ‘
విద్య తెలియదని శకునికి తెలుసు, అందుచేత తాను ఖాయంగా గెలుస్తానని
చెప్తున్నాడు.
వెంటనె దుర్యోధనుడు ధృతరాష్ట్రుని కాళ్ళవైబడి “దీనికి నీవు
ఒప్పుకొనవలసిం "దని (ప్రార్ధిస్తాడు.
ధృతరాష్ట్రుని మనసుకు సమ్మ్యతమయింది కౌని, మంతి అయిన
విదురుని సం్యప్రదింపవలసిన లాంఛనమున్నది. భీష్య్రద్రోబులను కూడ
సం(ప్రదించకపోతే ఏం చీకాకులొ స్తయో్య్యోగదా: అందుకని, ధృతరాష్ట్రుడు
వొరిని కూడ అడుగుదాము అంటాడు. దురొ క ధనుడయి తే “సీవు ఎవరినన్నా
అడుగుగాక, ఇలా చేయక పోయేటట్లయిశే నేను ఇక చస్తాను” అంటాడు.
ధృతరాష్ట్ర)డు వెంటనె ఒక మంచి దర్చారును మయసభాశై లలో బక
దాసిని యీ హస్టిపురంలో నిర్కించాల్సిందసి ఊత్తరువులిస్తాడు.. ' మరు"
నాడు విదురునితో “ద్యూతం ఆడే. నిమిత్తమై ధరశ్రరాజొనీ పిలుద్దా
మంటాడు, సూయా ద్యూతమనడుగాక.
విదురుడు అది “అధర్మ మంటాడు. “*బనవారిలో భేదం కలుగు.
తుంది సుమా” అంటాడు. ధర్మ్యరాజుకుగల ధనానికి కొన్నిరెట్లు ధనం మన
పెద్ద ఉన్నది. వారిధనం మనం ఆశించా ల్సీనవని లేదంటాడు . ఎన్నో చెప్తాడు.
దుర్యోధనుడు వినలేదు. చివరకు “నీవూ ఒక యజ్ఞం చేయాల్సింది. క్షీర్తిని
గడించాల్సింది” అంటారు. దుర్యోధనుడు మాత్రం “వద్దు, వద్దు. పాండ
వుల ఆ_సిని హరించటమే నేను చేసే యజ్ఞం” అంటాడు. - “పాండపులకులక్ని
ఇలా ఉంటే :వాబ్స మనకుసు సుహృత్తులు 5 కారుగనుక మనకు ఎప్ఫుడయిన
ముప్పు కలగటం ఖాయం. అందుఇ చేత ఎలాగయినాసరే వారిని నిర్ణించి. వారి
ఆ సిని పొందాలి” అంటారు దురో్యధన శక్రునిలు. చివరకు. శకుని, “నేను.
యుద్దం అక్కర్లేకండా, సునాయాసంగా వారి. ఆస్తీ : హరించియిస్తా ర్లు
ద్యూతంలో” అంటాడు. చివరకు ద్యూతం ఆడటంలో - పాపంలేదు. స్త
కేవలం మనోహ్లాదాన్నికే ఆడ్నతాము ధర్మరాజును రావించాల్సింది” అంటారు,
ధ్యతరా మడు: విదురుని సలహోను కొస్టేను. దూక్టకానిక్ ఒప్పుకుంటాడు _
భర్యరాజు'న్లు పిలిపీంచడానికీనీ.
280 మహాభారత కథలు
అందుకు విదురునే పంపుతాడు. “ఇక్కడ ఒక చక్కని సభను నిర్కిం
చాం గనక చూడటానికి రాపలసిందనీ ఊసుపోతకు జూదం ఆడుదామని
చెప్పనలసిందసీ” చెప్పి పంపుతాడు. విదురుడు వెళ్లి అలాగె చెస్తాడు. ధర్మ
న్
జు సరనని ఒప్పుకొంటాడు.
. ఇప్పటివరకూ ఉచ్చష్టితి కే ఉను్యుఖమె _— పొండస జీవితాలు ఇఫి
నుంచి మలుపు తిరుగుతవి. సభ చూడటానికి వెళడమయితే మంచిదె
ద్యూతం ఆడటానికి రమ్మనటం ఇదేమిటి అనే నిమర్శ లేపదీసినవాడై కూడ
ధర్మరాజు “నరె అలాగే వస్తాము కానీ” మంటాడు.
గ
ద్యూతంలో “మనమే గెలవవచ్చు” అనే ఊహ ధర్యరాజాకున్నది
గాక. మాయా జూదం అవుతుందనే ఊహ లేదు. అక్కడ దుక్యోధనునికి
అక్ష విద్యవంటి విద్య లేమీరావు అన యుధిష్టిరునకు తెలిసిన ఏిషయయమే,
శకుని తనతో జూదమాడి ఆత విద్యా కారణంగా మొత్తం ఆ వారించి
వేయగలడనే ఊహా అతడికి రాలేదు,
అందుకని విదురునితోబాటు, పాండపులు అంతానూ ధథౌమ్బ్ముతు,
య ఇంకా పరివారం ఎంతోమంది వచ్చి దుర్యోధనుసకై సిరిశ్చంచిన
భలో కౌరవులతో కలిసి మెలిసి ఉంటూ ఉంటారు. అప్పుడు దుర
ధనుడు సుహృద్యూతమాడుదామని, “నీవు చాలా బాగా ఆడుళలాపటగదా” అస
ధర్యిరాజాను ఉబ్బవేస్తాడు. అందుకు ధర్మరాజు మాయాదూ్యతం ఆడటం
తప్పు పావమున్నూూ అయినా సుహృదూ్య్యతం అయితె ఫరవాలేదు. మాయా
దూకితం మహాపాతకానికి మనం దారితీయరాదంటాడు. - శకుని వెంటనె
అందుకొని ఎంతో బాగా ఆడే నీవె ఇలా అనడం సరికాదు. ఎకండో ఒర
ఛలయతను చేయకుండా దూ్యూతమేమిటిగాక: సీకు జేతకాదసీ ఓడిపోయానని
ల పోనీ ఆడటం మానేయి అంటాడు. లతా పందెం వేయు -
మరిటాడు..
i
3 ఇది మొదటి లా. పాండవుల జీవతంలో, అంతటి తెలివి, సామ,
షై. కుట్రంమొదటిసారీ జూదం. Ey
) కేవలం (ప్రారబ్బ్దమన అంటారుకొందరు. వ్యాసమప వారీ అచ సూచిం
టు, కాస అంతరార్థంలో ఎన్నో విషయాలు ఇప్పబడినని. సా క్త్వికవృళ్తు
స పాండవులు నిర్పృతితత్వ్వానిషి రాజసూయం ద్వారా పొందటానికి
కయ తిగ్రించారు. అది whe నిరషృతిత తంలో సర్వభనాలూ
ణంగా షెట్టి వాటిపై తమకుగల సక్తి వదలి చివరకు ముక్తిని గడించా
నేది ఇంకొ మ ద్యూతం అనేది “ద్యుతంం ఆనే (ప్రకాశానికి
ంరొక రూపం. ఆ “(పకాళశం” నిరృతి కోసమె. పస్తుసంపదకై పేమ
దం (ప్రకౌొశం గడించాలి. అందుకే దూళితంలో చేరటం అనేది సా డ్రి
త్వ (ప్రతీక అయిన పాండవులకు (ఒక్క ధర్మరాజు జుకే శాదు- ఆన్ని
హా స్వ్వికత తాలకు) అవసరం అనుకొన్నారు. అందుకని ద్యూతానికెగాను
అంగీకరించారు.
కససుతానే ఆతారర్చణ చేసి
జ
న
సంగా అర్థం సర్వమూ సన్న్యాసం౦చేసినతర్వాత అని అర్థం. సర్వమూ అంకే
“ము క్రిపొండాలి” అనే కోరిక కూడ సన
త్యాగం చేయబడాలి. ద్రౌపది ముక్త్ 3
తొాస్టిగం చేయాలి. చేశారు. కొని చివరకు చేయాల్సిన న ఆతశ్చ్రత్యాగంి ఆయి
సపోయింతరునాత ఈ (ద్రౌపదిని పణం పెట్టటం పల్ల rua తాత టారు
జరిగిపోయింది. తిరిగి యజ్ఞం చేయాల్సినగతి పట్టుతుంది. ఆ
సొరి ద్యూతంలోకి sles జాదులు (సా _త్త్వికతత్తాన్సలు ) దిగవ।
ఆ సాధన చివరిదాకా పూర్వికా లేదుగాక. స్వర్గారోహణ పర్వందాకా
వెళ్ళంది ఆ సాధన. య.
4. కుట వైఫల్యం
“బాదం ఆడటానికి చేతగాక ఓడిపో యావన్నదానికి ఒప్పుకొ నేటట్ల
శె పోనీ ఆడటం మానెయ్యు” మని శకుని అన్న నా నే
1. ఆడటానికె నిశ్చయిస్తాడు. జూదంపల్ల అయే, "దోషం తెలిసినవాడై
స్ట
టా
ఖా ఆరి ఉన a = ఖ్
షహాపి అతటానికె ని శ్నయించడం౦ చైవాను శాసనం మాత్రమె Fi
882 = మహాభారత కథలు
సిద్దంగా పెట్టుకొని నలుగురు కూర్చొన్నారు. శకుని, వికర్ణుడు వివింశతి,
రి త్రసేనుడూను. ధర్మరాజుతో శకుని దుర్యోధనుని తరఫ్సన జూదమాడటం
జరిగింది.
జూదంలో ధర్మరాజుకు ఓటమె కలుగుతూ పచ్చింది. ఐనా ధరశ్చరాజు
పందెం వేస్తూనె ఉన్నాడు. అద్భుష్టమనేది ఒకే ఒకజ్జీ ఎపుడూ వరించదనే
సూత్రం కోరగారి కలా నముశ్చతారు. ఇన్ని పందేలు ఓడిపోయినాము గాక
ఈ. తరువాతి సందెంలో నాకే గెలుపురాకపోతుందా : అదృష్టం ఇంకా వాళ్ళనే
వరిస్తుందా అని ఆలోచించడం ఓడిన వాడికి అలవాటు. ధనం వస్తువులు
భూషణాలు, గోవులు, గాడిదలు తనకు చెందినవన్నీ పణంగా బెట్టి ధరశ్రిరాజు
ఓడిపోయినాడు. ఇంకా పందెం కాస్తునే ఉన్నాడు.
అప్పుడు విదురుడు ధృతరాష్ట్రనితో రహస్యంగా చెప్తాడు. “నీ
కుమారుడు ఎంతో దుర్మాధ్లుడెపోతున్నాడు. మాయా ద్యూతంలో ఆధర్యరా జో
సంప త్తంతా హరించి వేస్తున్నాడు. పాండవులు మహాబలపంతులు. ఈ దురాశ
గ్లం నల్ల నీ వంశం మొత్తం హరించిపోయే పాపం పండుతున్నది. ఇప్పుడీ
క్షణాన అడ్డున్గుణ్ణి పిల్చి వెళ్లి ఆ జ్యూతం ఆపృమని చెప్పు. రాజుగా నీవు చేయ
వలసిన పని అది”. అంటాడు. కొని ధృతరా మండు బత స్నేహం చేత
మాట్లాడక ఊరుకున్నాడు.
అందుకని విదురుడు దుర్యోధనునితోనే బెపాడు- “సీకృ వర్మరాజు
ఆ స్టీని హరించడానికి చేను స్తున్నావీ మాయా ద్యూతం. పాండవులు ధృతి
మంతులు. భుజవి(క్రములు, జితశ(త్రువులు, వారి కీవిధంగా అపకారం br
టం మేలుకాదు నుమా.” అందుకు, దుర్యోధనుడు “నువ్వు పాండవ ప
పాతివి. మాట్లాడకు. నీ సలహా అక్కన్హే”దంటాడు. విదురుడు “నేను క
చెప్పేది నీ మేలుకోసం- నే ఇెప్పేది,: పాండవులతో శతృత్వం తెచ్చుకోవ
టం అనేది సీకు మేలుకా "దనే"విషయ.౦- అది. గహించుమంటున్నాను” అని
ఊరుకొంటాడు.
“శటనకి తప్పుట" ఫరశ్రిరాజుకో” నీ దగ్గర ఇక బక్జగలిస చరో వ
పమిశత్లే ఉందో పోనీ జూదం. మానెయి. అంటాడు. అప్పుడు ధరశ్రరాజు..
రతీ కు_ట-వై ఫల్యం 288
ము ణీతలమంతా ఒడ్డు తాడు- అంపె రాజరికం నదులుకుంటామని అర్థం.
టనే పాచికలు వేస్తారు. శకునె గలు a మళ్ళీ ధరడశిరాజు స హదేవ
విల అర్జున ఫీములనూ చివరకు తనను కూడ పణంగా ఒడ్డి ' ఓడి పోతా
సీకుసికి ఆటుండు జ్ హ్హ క్రోం్ర పస్తుంది- ఈ ఢధరశ్చ్రరాజు జొసదిని కూడ
శి ్
కియుండవలసింది వపం౦దె- మర్చిపోయినాముగాక అనుకొంటూ జ్ఞాపకం
సాడు. ధర్మరాజు అవ్వుడు (దౌపదిని కూడా పణంగా ఒడ్డి ఓడిపోతాడు.
దుర్యోధన సెంధవ [ప్రభృతులు నవ్వుకొంటూ ఉంటారు. బ్రీష్య
కోణ విదురులు చెమటలుపో శే సేట్లు ఆవేదనపడుతున్నారు. ఇక దుర్యోధను
కి వగ పొగవేయడం ఆరంభిస్తుంది. పాండవులయిదుగురూ తనకు బానిస
యినారు. (ద్రౌపదిని అవమానిసె వీచ్ళు చేయగలిగిండేమిటి- ఇదె అదను
) నుకొన్నాడు. తాను రాజరాజుగా ఊహించుకొని మం (త్రిమైన విదురు నికో
'వుపోయి ఆ (ద్రౌపదిని పిలుచుకురా. “ఇక్కడ దాసిగా ఆమె ఈ ఇల్లు బాగు
యాలి” అంటాడు. అప్పుడు విదురుడు, *నీకంపె అజ్ఞాని ఉండబోదు.
ంతటి నిష్టురమెసన పసికి నన్ను పంపటం తప్పు. పైగా మదమలిన
వనసుగ్రాడై ఆంతులేకుండా ఆవినయం చేశే సేదుర్ణనునకు సంపదలు వస్తు
స్నట్లున్నా అవ్వన్నీ మొట్టమొదటి ఆ_్టితో సహో తొలగిపోతాయి జా(గత”అని
హెచ్చరికచేస్తాడు. వెళ్ళలేదుతాను. అప్పుడు దుర్యోధనుడు ఇక విదురుడ్ని
విళ్ళమనక, (ద్రౌపదిని తీసికొనిరావడానికి ప్రాతిగామిని పొమ్యుంటాడు
పాండవులు మాట్లాడరు. అది మంచితనం అని వారి భావం. అనౌచిత్యమైన
పనిని ఎవరై నా నిరసింపవచ్చుగాక ధైర్యమున్నవారు. కాని అప్పటి పరిస్థి
కులు వారి నోళ్ళు మూయించినవి.
ప్రాతిగామివెళ్ళి (ద్రౌసదితొ చెప్తాడు hse తననూ తము
లనూ నిన్నూకూడ జూదంలో పణంగా ఒడ్డి ఓడిపోయినాడు"-అం౦దుకని
నిన్ను గెల్బుకొన్న దురోోధనుడు నిన్ను దర్చారుకు దాసీపని చేయడానికి.
తీసికొ
రప ఈ యొడని. ఆమె bh ee తననే ఓడి పోయిన
284
మహోభారత క
డై 3
ప
Cs
2h
తిన్నంగా కగుక్కురమ్యండుంది, సీ కుతలీకపోతే ఆ జూదమా
కన్లుక్కు-ని రమ్యంటుంది, కాని (ప్రాతిగామివచ్చి ధర్యారాజునడుగుతాడు
ఆమె ఇలా అన్నది-సంగతి చెపవలసిందని Wed ఖిస్నుడై ఊరు
అప్పుడు దుర్వోధనుడు ఆ పొంచాలిని “ఇక్కడకు రమును.ఈ
సభవారు సమాథాసం చెపుతారు?” అని (ప్రాతిగామిని తిరిగి పంపుతాడు
ఆమె తప్పనిసరిగా సభకువచ్చి ధృతరాష్ట్రని సింహాసనం వెనక
నుంచుంటుంది. దురో్యధనుడు ఆలస్యానికి తాళలేక (ప్రాలిగామి ఆమెను
పట్టుకురాలేదు గనక సీవువెళ్ళి లాక్కురావలసిందని దుళ్ళాసనుని పంపు
వ (ద్రౌపదిని పట్టుకోబోతాడు. తాను అప్పుడు ఏక
త్రనంటుంది-అనగా బహిష్టు సమయమంటుంది. “నీకు ఏకవస్త స్రంమా[త
మెందుకు విగతవస్ర్రవుగా తీసికొనిపోతా'* నంటూ దుళ్శాసనడు ఆమెకొప్పు
పట్టుకొని దర్చారులోనికి ఈడ్చుకొని వస్తాడు,
అక్కడి పరిస్థితి ఎంతో భయావసహాంగా ఉంటున్నది. ఆస్థానంలో
అధిపతి దురా శ్రిరుడు-పాపాతుడు. అతడి ఇష్టంమీద ఇది జరుగుతున్నది.
ఎవ్వరూ ఏమీ అనలేకపోయినారు కె కౌరవుల్లో. స్ట దాసనలపు ఆనే.
స్థితిలో ఉన్నారు. వాళ్ళు తిరగబడి, (ద్రౌవదిని తక తంరకలి ఏల్లేదం"టే
ఎలా ఉండేదో ఎసరెవరు ఏమనేవారో తెలిసేది. ధర్మం జయించేదేమొ.అలా
జరగలేదు. ఏమడిగినా ధథ్రౌపదే అడగ వలసివచ్చింది. “ధర్మా
రాజు ధర్యం తప్పడుగాక తన సంపదను కోల్ళోవచ్చుగాక. ఈ దురాతు్శడు
న న్నుకొప్పుపట్టి ఇక్కడికెందుకీడ్చి తెచ్చాడు. ఈ అనుచితమయినపని భరత
వంశరాజు చూస్తుండగా జరిగిందంపే ఈ వంశమె నింద్యమై పోయింది.
ఛీ? అన్నది. ఇక భగవంతుడే శరణ్యమనుకొ న్నది, (శ్రీకృష్ణుని తలంచు
కొంటూ కండ్లు మూసి నించున్నది.
అపి
లీముడులేచి ధర్మరాజు చేసినపనికి వాని చేతులు దహించివేయాలం౦
టాడు. కాని అర్జునుడు భీఘుడ్ని శాంతపరుస్తాడు..
జై
CAN
Cg
అప ప్పుడు వి కర్ణుడు ధైర్యం చే చేసి “ధర్యం ఏమిటని ని _వౌపది అడిగిన
దానికి సమాధానం చెప్పాల్సింది” అంటాడు _సభవారిని చూచి. మీరు చెప్పక
సభా-ద్వితీ క్షు (ట్ర-వై ఫల్యం ల
పోతె నే నెను చెప్తున్నాను వినండి-*జూదం, వేట, పానము. బహుభత్తణాస క్రీ
ఇవి దురష్యసనాలు, వీటియందు దగుబుకొన్న వాని కృత్యాలు-- చేకొన దగి
న కాకు ల 1 3 రో, శా
సనికొపు. అంకే వారి కాంట్రాక్టు చెల్లదన్న మాట, పెగా ద్యూతానికీ
ine జ్ క గొ జల రు... a శ జో
ఏలుపబిఉనవాజై త: శ్రలకుకూడ సాధారణ ధనమయిన (దొాపకిని సణ మొడ
క
fl
ఠం బెల్లిత గింది క" దు. టి మెను రద్మునే అధికారం మనకులేదు, మగా క
ఏకవస్ట్రగా తేపడం అన్యాయమే న విషయం” అంటాడు.
అందుకు కర్ణుడు వికర్ణుని మందలిస్తాడు. “ఇంతమంది పెద్దలు
చెప్పని విషయం చిన్నవాడవు నీపు చెప్పేదేమిటి: ఈ (ద్రొపతిని తీసికొని
రావడం ఆ ధర్మరాజు తముశ్చలు నలుగురూ చూస్తూ ఊరుకోలేదా: ఇక ఏక
వస అంటావు ఈవిడబంధకి. (ఎక్కువ మగలు కలది) ఆమెను విగతవస్ర
చేస్తే మాత్రమేమి” అంటాడు.
బంధకయితి మాతం సభలో విగతవస్ర్రని చేస్తేదోషం లేదన్న కర్ణ
మాటకు ఆధార్ మేమిటి? కేవలం పొగరుతస్ప ఇంశేదీలేదు. అలాంటి
ఎన్నడూ పూర్వం జరిగి ఉండలేదు. ఈతడి మాటలనుబట్టి ఆ సభలోను
బలాబలాలు ఎలా ఉన్నామో అర్థం చేసికోనచ్చు. అవి పాపకేణాలు పాప
మాత్రమె జరగవలసి ఉంది.
gc
బి
a ర్
ఈ
0 {+
స్వ్పుడు దురోోధ నుడు అంటాడు. “ఈపాండవుల దుస్తులూ (ద్రావతి
సే. లాగే సెయ్యాల్సింది” అంటాడు. దుళ్ళాసనుడు కలబిడి ఆమె చీర
భాగడానికి (ప్రయత్నిస్తాడు. ఆమె భగవంతుని అ అనుసందానం చేస్తూనే ఉన్నది
దుకొసను టు చీర ర లాగుతూనే ఉన్నాడు. సభ్యులు కళ్లమూసికొని ఉంటారు.
రొంతసేపసయింది సభ్యులు కళ్ళు తెరిచారు.. ఆమెపై చీర అలాగే ఉంది.
గుటకలు (యుంగారు. శానడడు శారీరకంగా నీరసించి పోయి చీరను
ఆమెపై "పషెనుండి స్రూర్తిగా లాని వేయలేక కూలబడ్డాడు.
కండ్లు మూయని — Pas దుళా నని
రిక్
236 మహాభారత కథలు
ఒకటి ఇంకా అలా ఉన్నాయా అనిపిస్తుంది. ఇది వారి (భమ కాఐచ్చు. మయ
ca] ఓకా చ ట్ ళం జు
సభలొ ఉన్నది లెనట్లు లనిది ఉస్నట్టుగానున్న (భమ. దానికి కారణం కేవ
లం భగవంతుడె అం పె (గ్రౌపదికి, ధర్యరా శాదులకు, మనకు సుఖదటము-
ఢ్రీకృష్ణుని దయ అది అనుకొన్నది (ద్రౌవది. ముక్తికాంతచూట్టూ సామా
నులు తీసి వేయలేనంతటి మాయ ఉంటుంది. అని వ్యాసునిటోధ అనిపి
స్తుంది.
న్్ | అవి
కొన్ని క్షణాలు గడిచిసయి. భీముడు లెచి అరుస్తాడు “ఈ దుళ్ళొ
(౨
ముశ్రచీల్చి ర కంతాగేసానంటూ ఇప్పుతుకాకపోతె మానె యుద్దంలో
| అలాటి అణ ఏ, (థి
ఎవ్పుడో ఒకప్పుడు** అని (ప్రతిన చేసాడు.
2 న!
భ్
నిదురుడు మళ్ళీ సభకు (పశ్నలేసాడు_“ధర్యం చెప్పరేమి?” అని
అజో
వికర్ణుడు చెప్పేది ధరిమంటాడు. ఈ అడిగిన ధర్మ్యసంచహం చెప్పకపోతే
అబద్ధం చెప్పిస పాపాన పోతారుగాక అన్నాడు. కాని ఎన్వరూ చూట్లాడరు.
స ప ప ఫీ ఏ సూటాడరు
అప్పుడు (ద్రౌపది మళ్ళీ (ప్రశ్నించింది. మీరంతా ఎందుకు సూట్తాడరు?
సమాధానం ఎందుకు చెపృరు? అంటుంది. అప్పుడు ఖీష్రుడు “అమ్మా నీ
(పశ్నకు సమాధానం ధర్యరాజే చెప్పాలి” అంటాడు. ఇంవెన్వరూ దీనికి
చెప్పలేరంటాడు. ఆయనకు వచ్చిన సందిగ్ధ మేమిటం పె, ధర్యారాజు తనను ఓడి.
పోయిన తరువాత ఆడినఆట చెల్లదని. ధర్యోరాజే అనాలి గాని లేదా ఆయన
తముశ్రలనాలిగాని హక్కులంటూలేని స్త్రీకి, (ద్రౌవదికి అలా అడిగే హాక్కు_
ఎలా ఉందని చెప్తానూ అని అయ్యుండవచ్చు.
అప్పటి స్త్రీలు జ్ఞాన వఠతులు మేధాపంతులు అయినావారికి హక్కులు
పూర్రిగాలేవు. పూర్వం కృతయు గంలోఉన్న కామ విషయమైస్ స్వేచ్చకూడ
శ్వేత కేతువు, మొదలై నవారి శాననాలనల్ల కత్తిరింపబడినయి. ఆమె పోషింప
బడటానికి, (పేమింపబడటానికి పిల్లలను కనడానికి యజ్లాల్లో భ రననుస
రించి పాల్తొనడానికి మాత్రమె హక్కులున్నాయి. కాని థర జూదంలో
fn రీ
పణంగా పెట్టడం తగుననే ధర్మ్యంకూడాలేదుగాక. ఆ ధర్మనందేసాం వికట్టుడు
ఒక విధంగా తీర్చటోయినా మిగతావారు, దుర్యొధన.నికి వలి లేకమవృతుం
ధనో ఏమోన ని మాట్లాడలేదు. ఇది శోచసీయం,
-దిితీ
కు(ట్ర-ావై ఫల్యం 287
దుర్యోధనుడికి తనలోని పొగరు పె పైకి తంతుంది ఈ సమయంలో
కర్చుడు తన వాచాలత్వంతో (ద్రౌపదిని గేలిచేస్తూ “ఉన్న అయిదుగురు
జి
భ ర్రలనూ వదలివసి ఒక మంచి మొగుజ్జి ఎనుూకొ కోవలసిం'"చంటా డు
Sure Ww
ఎపరా మంచి మొగుడు తనా ? దానిని ఆసరాగా తీసికొని దుడోకధకుడ
టి
ఆమెను చూచి “*రా-పచ్చి కూరో క ఇలా అని తన తొడ చూపినాదుటో
వాణక
గ అల Ma జ వ్ జట్ g జ ల్
ఫిముడు మళ్ళీ లేచి “*పీడి తొడలు విరగబొడిచి చంపేస్తాను”
ఆంటూ
ళీ కీ» స్ | ra |
“యుద్దంలి ' అని సర్దుకొ౦టాడు. నిజానికి అప్వుటి క.
డ్
తన్నినట్లయి తె వర్యవసానం ఎలా ఉండేదో, ధీష్య(దోణులెషరూ బహుశ
ఆఅడ్డుకొనేవాళ్లు కాదేమొ, కూడ,
నిజానికి ఫీవ్య(దోణు లు అంతపనీ, అవుతుందేమాననె భయసర్లారు.
అందుకనె వీమనితో “నాయనా ఇప్పుడు దుష్టసమయం నీవు కోపపడవల
జర
అ
న సమయం కాదంటారు.
es
ఇలా ఇలా జరుగుతూనే ఉన్నదవ్న సంగతి ధృతరాషునకు
చూచాయిగా (గ్రహింపు అపుతున్నా మహోత్చాతాలు పుట్టినయి, సక్కలరు
స్తున్నయి, అవసానకాలం వచ్చేట్లుందని కృపవిదుర భీష్య(రోణ దులు (పతే
కంగా చె స్పేదాకౌ ఊరుకొని -- అప్పుడు, అంటాడు---
“అయో అయోశ ఎంతపని అయింది నాకోడం (డ్రందరలోకీ అర్చింప
దగిన యామె (దౌపది ఏంత అన్యాయం" అంటూ ఆమెను పిలిపించి "సేద
దీర్చే వాక్యాలు పలికి “నీకు వరమిసాను ఏమికావాలో కోరుకొనవలసిందం
టాడు. ఆమె “ధరశ్రరాజుకు దాస్యం లేకుండా చేయాల్సింది” అంటుంది. థృత
రాష్ట్రడు ఆపరమిచ్చాను. ఇంకోవరం కొరుకోమంటాడు. ఆయన తముత్రి
లకుకూడ దాస్యం లేకుండాణేసి వారిఆయుఢాలు వారికిప్పించాల్సిందంటుంది,
థృతరాష్ట్ర)డు ఇచ్చాను మూడోవరం రోకకోమంటాడని నుకోరన్లు ఇంత
కంచెనంటుంది.
ధృతరాష్ట్రిని అభిప్రాయం ఆమెతమ సంపదను అడుగుళుంజే మో
ఇచ్చేద్గామని. శేను భీళ్ల్షనడుగుతానా అని ఆమెధీమా. అందుకని చివరకు
238 మహాభారత కథ భం
భశ ఇల అహి రి శే. ఇ
అల్రతరాషప్టు ఉ తన్ను. తాగు కం ge ae ప కాలు హర్షించింది తన బు బుద్ధి
తేమచేతనేనంటూ కిరిగి es a సంపదను అ పాండవులకు
అ జి
ఇచ్చేసాడు.
ర శ జ య వీ ల మో న re జ న త
దురొకధనాదులుచెనిస సర్వయ ౦ తం౦లి సన్న ఎట ఉరు కొన్నది,
కం ఫ్ Ars Tx ఇ వ జజ తున ఆ
పాండవులు మూ ఇం[ద (ప్రస్గపురాన్ని ఇరుకొంటారు. సాష్వాకనృత్తులై న
ఇదో ణి అద క జ. WS ఇ శీ నీ జలే
పాండవుల త్యాగ యజ్ఞం నిఫలమైంది. అందుకె అనుద్యూతం మళ్ళీ రాః
టం ఒప్పుకొన్నారనిపిస్తుంది.
స
అనుదూతం
మొదటిసారి మాయాద్యూతంలో సర్వమూ ఓడిపోయి (ద్రౌపదీ
పరాభవం అయినా చివరకు థృుతరాష్టు9డు తిరిగి రాజ్యం సంపదా అంతా
పాండవృలకు దానం చేయడం అయింది. తరువాత - సాండవులంతా ఇం(ద
పస్టొనికి వసారు. థీముడు యుద్ధం చేసే అవకాశంకాసా దూరం పోయిం
దని గునుస్తూ “శీ_ఆడది సంపాదించిన రాజ్యం” అనుకొంటూ ఉంటాడు.
a ఊరుకో బెడతాడు.
దురో ోకధనాదుల కుట మీ ఆరంభమయింది. చేశ్రికి చిక్కిన అవకా
శం కాస్తా వదు? కొన్నామని సతమత మయి పోతున్నారు. వాన మళ్ళీ థృత
రాష్ట్ర9ని ) దగ్గరకెళ్ళి వాళ్ళను అనువ్యూతానికి పిలవాల్సింది వాను ఈ దేశం
. పదలి బయటకు పోవాలనే పందెం సెట్టి గెల్చిపంపిబేద్దాం అని శకుని మంత
నం చేస్తాడు. ధృతరాష్ట్రుడు సరనని పాండవుల్ని అస్తుద్యూత మాడటానికి
పిల్చుకు రావలసిందని (ప్రాతిగామిద్వారా కబురుచేస్తాదు.
ధర్యరా జు (పక ఏతి ఇప్పటి మనకు అర్థమే కాదు. *ీమీళు మాయా
దూ్యతమాడేవారు కనక రా"ననచ్చు, “ద్యూతం కోరదగిందికా దు దు రాొననచ్చు.
““ కిందటిసారి ఓడిపోయినాము మళీ) ఎందుకు: వద్దనచ్చు. అభా అన
కేదు. పైగా పితుసమా నుడ. నే 'ధృతరాషవ్ట్రడు పిలుసన౦పాడు గనక వెళ్టా
మని బయలుగేరి వచ్చాడు. కనీసం. శకునికి అకవిద్య . వచ్చును గనక
వానితో ఇంకొకరు ఆడి. గెలవడమనేది. ఉండదనీ అందువల్ల. అది ద్యూతమె
ఇనబడదనీ కూడ తెలిసికొన లేకపోయినాడు.. అందుకు . కారణం తెలీదు,
శ ద్వితీ అనుద్యూత౦ 289.
ఆఅ ంశేగాక, శ్రీకృష్ణుడికి క కబురంపి ఇలా అయింది నీ సలహా | ఏమటనీ కను
pele ష్ కక |
వా క కసోయినాడు. అలాచేసినట్టుం పె ఆ శ్రీకృష్ణునకై నా ఈ మాయా యాద్యూ
౧ ర రా
నౌరు" aM సు ఇ భ్ జ్య we
ఈం సంగ తెలిసి ఉండేది గనక ఏం చెప్పేవాడో! బహుశ తసుకూడ నచ్చి
దరి
కి చెప్పి అందుచేత ఇది ద శా
మ నం త్రంసుద అలాజరగవెదు. ఛారతకథ ఇలా se ఉండగా
హూ జ జరుగుతుంది అనేది అసలయిన కారణం అనిపిస్తుంది...
మా ండపులు మళ్ళా వళ్శారు అనుద్య్యూతా నికి
) అంతా కూర్చొని ఉండగా ధరశ్చిరాజాదులు అక్కడకు చేరుతారు
య్యా తానికి ఆంతా సిద్ధంగా కూర్చుని ఉన్నారు. శకుని అంటాడు ధర్మ
రాజుతో _ “మీ సంపదంతా నూరాజుగారిచ్చిందె గనక అది పణంగా మీరు
. ఇట్టటం మానేయండి (ప్రస్తుతం, ఇప్పుడు పందెం ని? త్రమైనది. ఎవరు
తడి పోశెవారు అజినవల్యాలాలు. ధరించి వన్యమూల ఫలాశనులై (బ్రిహ్తి.
శై
bh
మయర్యంకో పం(డైండళ్ళు వనవాసమూ పదమూడవ ఏడు జనపదంలో ఆజ్ఞాత
ఖై
న
ఖో ని ల్ అటి
అజాతవాస కాలంలి యెజుగబతిన హార తె తిరిగి
పాండవులు కాంట్రాక్టు (ప్రకారం పనాలకు బయలుదెరుతారు. విదు
ఈర
చుడు పొండప్పులతో ““మీయమ్మసు వనాలకు తీసికొనపోపర్తు హమాయింట
. (0
అ అ సీ ఇ ఖు n ని rea సన ను దూ ఇన అట Se భూ గి
నుంచి వెళ్ళానలపంది. మరు సమట్టైయు బలసంతులు సంయపవుంలు మికు
॥ న్ య భ్! క ఖో ష్ మ్ Bit yd UE ఇ” రి ష్ ఉర్ స ది
లుచి్యాా ఎను cig 9D కిడ్చరచినారు ంతరుంగొపి య. చీ. అంప బ్రాం యి
డ్
పురోహితు యిన ధౌమ్యుడుకూడ ఉంటాడు క మీకు సభం అవుతుంది.
వళ్ళి రమ్మంటాడు. పాండవులు. కుంతికి క పెద్దలందరకు సమస్త
ఇవనలసినగవౌరు ఏతుగురు. పంచపాండవులు; పాంచాలి; ధథము్యటు'
వాష్త వెళ్తూ దురోకధనాదుర్ని తిట్టుకొంటూ. వెళ్ళిపోశారు.. వీళ్ళునందర్నీ..
చుర స్తై
240. మహాభారత కథలు
యుద్ధంలో చం పేస్తాను అంటున్నాడు ఖముడు. కర్ణాదిదుర్ణనుల్ని నా బాణాల
= ఇళ 0 § ఇ 0 MT ఒం NY వజ లొ నో గి (7
సమూహాల్లో (పాణాలు తీసేసా సంటున్నాడు అర్జునుడు. శోకుని దీనితంతకి
కారణంకనక వాడి (ప్రాణాలు తీస్తామంటున్నారు నకుల సహదేపులు.
వీళ్ళంతా: వెళ్ళిపో యారని విని ధృతరాష్ట్రుడు ఎలా ఎలా వెళ్లారు.
నేను చూడలేను కదా: వర్షించి చవుమంటాడు. విదురుడు అప్పుడు చెప్తాడు,
ధర్మోరాజు ముఖాన గుడ్డ వేసి సికొని వెళ్ళాడు. ఎందుకనం ప నీ కొడుకు ₹ చేసిన
కశక రాజ్యం పోయినందుకు కోపం తన చూపులో ఉన్నదై తె ఆ చూపు...
దేశస్థులమీదపడితె వాళ్ళు నాశనమై పోతా రేమోననే భయంతో కంటిమీద
ర కప్సుకొని వెళ్ళాడు. ఖీముడు చేతులు బారులు చాబుకొ ౦టూ
ప “యుద్ధం యుద్దం. వస్తోంది ససోంది దగ్గరకు అదె కావలసింది”
క
eal
లాడు
అనేద దృష్టితో వెళ్ళిపోయాడు. అర్జునుడు యిసుకను ₹౦డు గుప్పిళ్ళతో
స్టుతూ “యుద్దంలో నా బాణాలు ఇంకక దట్టంగా _ వెళ్ళేట్టు వేస్తాను
శ్ళమీద టే పోయాడు. సకులుడు ఎంతో అందమైనవాడు. తస
మొఖం దుఃఖాశ్రయమైనట్లయితె జన్గులు దుఃఖిస్తారని తన అందాన్ని
తగ్గించుకో డానికి దుమ్మును వంటికి రాచుకొని వెళ్ళాడు. సహదేవుడు కూడ
ముఖం దాచుకొని అందు శేవెశిగిడు. (దొపది దుఃఖంతో వె వెళ్తూ ఇంతటి దుఃఖ౦
యీకౌరవ కాంతలకుకూడ పట్టాలెననుకొంటున్నది. ఇక ధౌమ్యుడు భారత
రణంలో చచ్చే కురుశూరుల పరలోకవిధులకు గాను అన్నట్లుగా రొ(ద్రయా
మ్యం. సామవేదంలోది పాడుకొంటూ వెళ్లాడు” అని చెప్పాడు విదురుడు.
_అష్పుడు ధృతరాష్ట్రుడు దుఃఖిస్తాడు. “అయ్యా ఆ పాండవులు మంచివాళ్ళు.
నా పిల్లలతో యుద్ధం వస్తుందో ఏమో వాళ్ళకు. ఆ యుద్ధం (పజాక్షయ కార
చ.
_ 859
అమయే సూచన a పిల్లలంతా ఏమయి పోతారో నని “*హో* అని వాలి
పోశాడు. ఇది అంతరాంతరాల్లో ంచి వచ్చిన పళ్చా త్త్రాపమయితె బాగుండేది.
నాటకమేమొ తెలీదు. అందుకని సంజయుడు అప్పుడు అంటాడు" “ఎందు
కయా్య ఏడవడం వాళ్ళు పరమ ధార్మికులు గనకనె రాజ్యంలోనుంచి బయ
టకు పంపి వారి'రాజ్య 9" కూడ -కొన్నాళ్లపాటు నీ అధీనంలో ఉంచుకో జోతు
నావు, "ఇంకా సీకీ-వగలెందుకు? 'భీష్య(ద్రోణ'' 'విదురులు -చెప్పినమాట
అ స్గుద్యూతం 241.
"వు. కష్టడు శకుని చెప్పిన మంతనాలు నచ్చి అలా (ప్రవ ర్తించావు
లాతుశ్రలయినవారితో విరోధం తెచ్చుకొ న్నావు. దానికి (ప్రత్యుపాయం
సలే చెప్పాలి సీకు- ఇతర్లేం చేస్తారుగాక అన్నారు,
దురుడు “ఇప్పుడు మా(త్రమేమయిండి. నేను (పత్యుపాయం
ఆ పొండవుల్ని ఇప్పుడు పిలిపించి వారు అరణ్యాలకు వెళ్ళ
వసీ వెళ్ళి తమ రాజ్యం తాము ఏలుకొనవలసిందనీ చెప్పరాదాః”
ఏ. ధృతరాష్టు డు అ మాటలు విననట్టుగా ఊరుకొంటాడు. పాండ
వరణ స్టవాసులవుతారు.
సభాపర్వంలో పాండవులు మహోన్నశిసీ అందుకొంటారు. మహో.
న్నీ పొందిసవారపుతారు. శ్రీ కృష్ణుడు తమతో ఉన్నంతకాలం
న్నతినె అందుకొంటూ ఉంటారు. ఆయన వెళ్లిం తరువాత జూదం
౨డ మాస గలిగినంత ఘు రోక్టి౦ ధర్మరాజుకు లేకపొయిండనాలా?
స రాలా
. తము్శలకూ (ద్రౌవదికీకూడ ఆ మాత్రం సలహా ఇవ్వాలని తెలీ
* ఇది భగవ చై్చదమని సరిపెట్టుకోవాలా? భగవచైపయిదమనేది
కావచ్చు. కాని దానికి కూడ లౌకికంలో కార్యకారణ సంబంధం
నా? నిన్నటివరకూ ధర్మరాజుకు కలిగింది కేవలం అదృష్టమే తప్ప
తేటలు కాదా? అయితె అవి ఇప్పుడెలా సశించినయి అని సందేహాలుద
రవి.
వి
అది ద్యూతం కన్గుక ఒకసారి ఒకరు గెర్చినా ఈసారి నేనే గెలువ,
ఎనన ఊహా రావటం సహజం. శకునికి అక్షసిద్య తెలుసునస్న సంగతి
రాజాకు. తెలీదు. రెండవసారి ద్యూతానికి పిలుచునప్పుడై నా పాండ
) ఆ- సంగతిని తెలిసికొని యుండవలసింది. - ఒకపుడు అంగాఠ.పర్డు
గంధర్వునితో .అర్జునుతు యుద్దంచేసీ. గెల్చిన వుఢు . ౨ అంగారపద్డుడు
కు చాక్షుసి విద్య వచ్చునస్తీ చానిని. ఉపచేశిస్తాననీ అన్నాడు. - అప్పుడు.
వనుడు దానిని. పొందనన్నాడు.. అది తెలిసి యున్నట్టయితి ఈ.ఓటిమి
చి.
బి ' మహాభారత కథలు
"రర కొరణ సందింధథం
cf
ఒక కార్యానికి కారణ మమిటని చెప్పటం |
ల్ భ్ లి wy ఇ ‘ mm ఇ రి ఈ అసో, ల ల
(పహాంచి ఫలాస అని బప్పుచ్చు,. ఆది ఇంకా ఇతర కారితొలివన్ల కూడ
నేఖ ఆటీ ఒం త న 8 గ చ సా ఓ na] అ జ హా 4 కుం
ఆయి ఉన్నప్పుడు ఆకారం తాలస్మి మన౦ తలణ౩ శోక యాయ అంటాను,
“భగవంతుడు” “విధి అంటాము. చెపం ఆనే దానికి సంబంధించిన
(a .
" వ్ ఇ లూ గౌ అ ఖీ జ లై అల్వా న జో
భావనలు అలా మనలో కలుగుతవి, ఆతడెకూడో ముసల అంతరాంత
న న.
రాల్లో ఉన్నాడని అంతర్భుష్షిని సంతరించటం ఆరం౦భినాము. వ్యాసుని ఆభ
“ దాట
యం ఇదెనేము,
5 దూతం, pe అరణ్యవాసాలను కథలో ఇలా
కహ. త్తం క. వ్యాసమహర్షి ఆధ్యాకిశ్రళ రీత్యా. సాధకుడు తనలొని
సొ త్ర్వికన్యృత్తులతో పకాశంచుతూ మో తన పొందాలని సయత్నం .
శయారి అనేది Shee Jur పాండ
పులు. (ప్రకాశను అనే ఆర్థం క్లుగిసి “మిత 0” అదే “పోశ్రితం' టో
పాల్గొని తమ ఐహిక బంధాలను ఒకొగంళత్యాపే పణంచెట్టి నదివించుకొన్నా
రనేది గమసీయం. వ స్టరా స్తి చివరకు తము్యలు అనే బాంధవ్యం
సర్వమూ వదలినారు. అనగా సాధకుకు మోక్షం కావాలనేకోరిక మిసహో
అన్ని కోరికలనూ వదలినారని అర్లం. చివరకు ఆత్యుత్యాగం చేస్తూ తనను
ఇది తప్పు. మోత్షకాంత్షకూడ సశిస్తైనేగాని ఆతశ్రిత్యాగమనే యజ్ఞం
పరిపూ ర్తికాదు. (దౌపది “ము క్లితపస”కు (ప్రతీక. ఆమెను ముందుగా ఓడి
పోయినట్లయితె సాధన పూర్తి అయి ఉండేది అలా కాకపో షటం౦పల్ల సాధన
మళ్ళీ మొదటకు రోవతనిపణితరి: మస అను దూతమాడవలసి నచ్చింది.
సాధకుడు తిరిగి ఇంద్రియాలు. ౩ వదింటినీ మనోబుద్దులనూ శుద్ధం చేయవలసి
వచ్చిరది. హన్నెండింటిసీ 12 సంపత్సరాల అరణ్యవానమనే కుతో వ్యాస
మహ్షి' కథలో ఇమిడ్చి తెలిపినాడు. ఈ పన్నెండేలడ్డూ. తిరిగి . “అహం.
(ైహాతిసిత్రి ఆనే ఛుహ్తో వాక్య సొథనను చేయాలి పాండవులు. 13 వది.
“సర్వంభిల్విదం బ్రహ్మ” అనే మహా. వాక్య సాధనకు (ప్రతీక. ఇదీ
సభా-దిషతీ అనుదూ్య్యూత ౦ 248
వ్యాసుడు వేద విజ్ఞా సం నుంచి వక్తి (వాసి భారతంలో కథారూపకంగా
విశదీకరించిన విషయం.
9 దు న్ క్రితవని'కు (అ సతీక, ఆమెను సశ భలోనికి తేవటం కథా
“శ అం ఆప టె న్ా / నే ఖో a ల కస కో
పరమయినది. ఆమె అకృండకు వచ్చిన తరువాత కరడు సహా ఆంతా
ఆ
క మ, బలి బో ఆన ల డి | a =
౨మ్మపై కొరికను (ప్రదర్శిస్తారు. ఎమా(తం సొ _క్త్వికబుద్దికలవానై నా
ముక్తితపన* సను ఎపుడో ఒకప్పుడు అనుసంధానం చేయటం తధ్యమని
కొని ఆమె వస్తాలు లాగివెయటం అనేది ముక్తతపసకి చుట్టూర
ఉన్న 'మాయిను లొలగించాలనె కించ జ్జాల (పయత్నం. అది శే
నిర్వ్రతిత త్త్వం నీత కలుగవలసి నచెగాని దుశ్ళాసన్గునివల్ల అతుదికాదు
అదె అకృ-డి టిపూ రి న షమై న సంఘటనగా వ్యాసుడు రచించినాడు.
ఇవన్నీ పిచ్చి కథలనే వాన తెలివిగలిగిన మ. ఇ.
(గుటగా నయుఢ్రివారికం పె, ఈ రౌతాల్ ఈ తెలివి నర్వ (పప ంలోనూ
ఏకురాపంబందగనేది గమనీయం. ఈ వనక విమర్శ చేయటం తద్ద్వారా
కేవలం మూవ నిశ్వాసంగాగాక, స హేతుకంగా భారత భాగవత రామాయ
కొల అంతరా రార్థ ఇ యం గ (గ ద్దాథక్ళులు సాధనా 'మెళుకునలు ఎటుగ వలసిన
అపసరం మసకున్నది . ఎన్ని వేల ఏండ్ల (క్రిందటనో వ్యాసుదు[న్రాసిన పూర
(గంథాలపై ఇప్పుడు (శ్రీ 'దేదుల నల. శరశ్రగారు త
సట 'వేసిస విద్యుద్దిపం ఈ ఈ పె చెప్పిన బుద్ధివికాస విజృంభణ
కారణంగానే మనకు దారి చూపటం తరత అనిపిస్తుంది
౬
ర్న
(€
గ
లీ
బ్ర
99
49
70
72
109
105
139
172
179
190
రని
9
| Uo
Aw
ఎ [8౦౦
ft
తప
| పథమాశ్యము
ద్వితీయ ఆశ్వాసము
అనుభవం కోసంగా
తృతీయా ఆశారసము
శ కిత
చేసుకొనుడు జనుల్
ఇకా ఇకా
a
దులు
i)
పథ మాశ్యాసము
నా
ద్వితీయాశ్వాసము
అనుభవం కోసంగాక
తృతీయాశ్వాసము
న్న క్రితో సహా
చేకొనుడు జనుల్